Trends

సర్వమతాలను గౌరవించిన క్యాథలిక్ పోప్‌ కన్నుమూత

ప్రపంచంలోని 120 కోట్లకుపైగా క్రైస్తవులకు మతపరమైన మార్గదర్శకుడిగా నిలిచిన పోప్ ఫ్రాన్సిస్‌ ఇక లేరు. ఇటలీ కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:35 గంటలకు ఆయన వాటికన్ నగరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యుమోనియా, కిడ్నీ సంబంధిత అనారోగ్యాలతో పోప్‌ తీవ్రంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిన ఆయన, 38 రోజుల చికిత్స అనంతరం ఇటీవలే డిశ్చార్జ్ …

Read More »

మాజీ డీజీపీని హ‌త్య చేసిన భార్య‌..

ఆయ‌న మాజీ డీజీపీ. క‌ర్ణాట‌క రాష్ట్రంలో సుదీర్ఘ ఐపీఎస్ అధికారిగా విధులు నిర్వ‌హించి.. అనేక సంస్క‌ర ణల‌కు కీల‌క పాత్ర పోషించారు. అలాంటి డీజీపీ రిటైరైన త‌ర్వాత‌.. ఇంట్లో విశ్రాంతి జీవితం గ‌డుపుతున్నా రు. అయితే.. భార్య‌తో ఏర్ప‌డిన వివాదాలు ఏకంగా హ‌త్య‌కు దారి తీశాయి. త‌న‌నే చంప‌బోయాంటూ.. స‌ద‌రు భార్య మాజీ డీజీపీని దారుణంగా హ‌త్య చేసింది. కొన ఊపిరితో ర‌క్త‌పు మ‌డుగులో చిక్కుకున్న భ‌ర్త‌ను వీడియో తీసింది. …

Read More »

భార్యా బాధిత సంఘం ఆందోళ‌న‌.. పాల్గొన్న పోలీసులు, ఐఏఎస్‌లు

భార్య‌ల‌ను భ‌ర్త‌లు వేధించి రోజులు చూశాం. తాగొచ్చి.. తిట్టి.. కొట్టి.. పుట్టింటికి పంపేసిన రోజులు కూడా చూశాం. అందుకే.. కేంద్రం గృహ హింస నిరోధ‌క చ‌ట్టం తెచ్చింది. అయితే..కాలం తిర‌గ‌బ‌డింది. ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లతోపాటు.. భ‌ర్త‌ల‌పై తిర‌గ‌బ‌డే భార్య‌ల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీ నుంచి ఏపీ వ‌ర‌కు కూడా ఈ కేసులు పెరుగుతున్నాయి. తూర్పు గోదావ‌రిలో భ‌ర్త ఇంటిని శుభ్రం చేయాలేద‌ని(ఊడ‌వ‌లేద‌ని) గొడ‌వ ప‌డిన భార్య‌.. ఆయ‌న ప‌డుకున్న స‌మ‌యంలో …

Read More »

జ‌న‌సేన‌లోకి వైసీపీ కీల‌క‌ రెడ్డి నేత‌!

Key Reddy Leader from YSRCP Set to Join Janasena!

రాష్ట్రంలో రాజ‌కీయ ప‌వ‌నాలు మారుతున్నాయి. నాయ‌కులు ఒక్కొక్క‌రుగా త‌మ దారి తాము చూసుకుంటున్నారు. మా నేత మార‌తాడ‌నే అనుకుంటున్నాం. మార‌క‌పోతే.. అప్పుడు చూస్తాను అని కొన్నాళ్ల కింద‌ట ఆన్‌లైన్ చానెల్‌తో మాట్లాడుతూ.. చెప్పిన కీల‌క నాయ‌కుడు, రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వైసీపీ ఒక‌రు ఇప్పుడు మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతున్న ద‌రిమిలా.. ఆయ‌న త‌న దారి తాను చూసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఈ …

Read More »

ఐపీఎల్: 14 ఏళ్ళ వైభవ్.. ఆరంభం అదిరింది!

ఐపీఎల్ 2025లో అద్భుతమైన ఘట్టం నమోదైంది. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగిన బీహార్ టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశి తన మొదటి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన ఇవ్వడంతో 1.1కోట్లకు రాజస్థాన్ వేలంలో దక్కించుకుంది. ఇక ఆ కుర్రాడు మొదటి మ్యాచ్ ఎప్పుడు ఆడతాడా అని అంతా ఎదురు చూడగా లఖ్‌నవూ …

Read More »

టెస్లా అధిపతి ఇండియాలో దిగేదెప్పుడు?

భారత ప్రధాని నరేంద్ర మోదీ, టెక్ దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ మధ్య తాజాగా జరిగిన ఫోన్ సంభాషణ భారత టెక్నాలజీ రంగంలో ఆసక్తికర చర్చకు దారి తీసింది. గతంలో జూన్‌లో అమెరికా పర్యటనలో మోదీ, మస్క్ సమావేశమై ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, పునరుత్పాదక ఇంధనం, అంతరిక్ష పరిశోధన వంటి అంశాలపై చర్చించారు. ఇప్పుడు మళ్లీ వీరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో ఆ అంశాలపై మరింత స్పష్టత …

Read More »

ఇది మ‌హాభార‌త కాలంకాదు.. నీ భార్య నీ ఆస్తే కాదు: హైకోర్టు

“న్యాయ‌స్థానాల‌కు రాజ్యాంగ‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ క‌ల్పించ‌డంతో ఎవ‌రూ ఆయా కోర్టుల తీర్పుల‌పై కామెంట్లు చేసే సాహ‌సం చేయ‌లేక పోతున్నారు. లేక‌పోతే.. “ అంటూ.. ఇటీవ‌ల ప్ర‌ముఖ విశ్లేష‌కుడు ఒక‌రు జాతీయ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇదే వ్యాఖ్య‌ మ‌రోసారి రిపీట్ అవుతోంది. దీనికి కార‌ణం.. త‌న భార్య‌ను ఓ వ్య‌క్తి దారుణంగా `వాడేసుకున్నాడ‌ని`.. అస‌హ‌జ లైంగిక చ‌ర్య‌ల‌తోపాటు.. ఆమెపై అనేక రూపాల్లో శృంగారానికి పాల్ప‌డ్డాడ‌ని పేర్కొంటూ.. ఓ భ‌ర్త కోర్టును ఆశ్ర‌యించాడు. …

Read More »

తండ్రి శవం ముందే పెళ్లి!

తమిళనాడులోని కడలూరు జిల్లాలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఓ యువకుడు తన తండ్రి మరణవార్తతో మునిగిపోయిన సమయంలో, అదే సమయంలో పెళ్లి చేసుకొని అందరినీ కదిలించాడు. కవణై గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి సెల్వరాజ్ అనారోగ్యంతో శుక్రవారం మరణించారు. ఆయన కుమారుడు అప్పు లా విద్యార్థి, అదే కాలేజీలో చదువుతున్న విజయశాంతితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ ముద్దుగా ప్రేమించుకుంటూ, జీవితంలో స్థిరపడిన తర్వాతే …

Read More »

20 నిమిషాల్లో మెడికో ప్రాణం కాపాడిన ఏపీ పోలీస్

ఏపీ పోలీసులు విధి నిర్వహణలో సత్తా చాటుతున్నారు. అందివచ్చిన సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ దేశంలోనే ఉత్తమ పనితీరు కనబరుస్తున్న ఏపీ పోలీసులు తాజాగా ప్రాణాలు తీసుకునేందుకు సిద్ధమైన ఓ వైద్య విద్యార్థి ప్రాణాలను కాపాడారు. ఇందుకోసం ఏపీ పోలీసులకు కేవలం 20 నిమిషాలు సరిపోయాయి. ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఘటన తిరుపతిలోని రామచంద్రాపురం పరిధి రాయలచెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. …

Read More »

అమెరికాలో భారత విద్యార్థులకు బిగ్ షాక్: వీసాల రద్దుపై కలకలం

అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులపై కొత్త ఆంక్షలు పడుతున్నాయి. ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు ఇది ఆందోళన కలిగించే పరిణామంగా మారింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న తాజా చర్యలతో దాదాపు 327 మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దయ్యాయి. అతి కీలకమైన ఎస్ఈవీఐఎస్ (SEVIS) రికార్డులను కూడా తొలగించడంతో విద్యార్థులు న్యాయపోరాటానికి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దయిన వీసాల సంఖ్యలో సగం మంది భారతీయులే …

Read More »

40 ఏళ్ల తర్వాత మళ్లీ అంతరిక్షంలోకి భారత వ్యోమగామి

సుదీర్ఘ విరామం తర్వాత భారతదేశం మరోసారి అంతరిక్షంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈసారి మన దేశం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)కు వెళ్లే అరుదైన అవకాశం వాయుసేన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాకు దక్కింది. వచ్చే నెలలో జరగనున్న ఈ అంతరిక్ష ప్రయాణాన్ని కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రైవేట్ వ్యోమ ప్రయాణం అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థలు నాసా, యాక్సియమ్ స్పేస్ సహకారంతో జరగనుంది. శుభాన్షు శుక్లా గత …

Read More »

ఐటీలో మరో బిగ్ షాక్.. ఒకేసారి 240 మందిని తొలగించిన ఇన్ఫోసిస్

గూగుల్ నుంచి స్టార్ట్ అప్ కంపెనీ వరకు.. ఐటీ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులు భయపడుతూ పని చేసే పరిస్థితి వచ్చింది. జాబ్ లో నుంచి ఎప్పుడూ తీసేస్తారో తెలియని కష్టకాలం నెలకొంది. ఇక ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి ఉద్యోగుల తొలగింపులతో వార్తల్లోకెక్కింది. శిక్షణలో ఉన్న 240 మంది ట్రైనీలను ఒకేసారి ఉద్యోగం నుంచి తొలగించడంపై ఇప్పుడు ఐటీ రంగంలో పెద్ద చర్చే జరుగుతోంది.  శిక్షణ కాలంలో …

Read More »