జీవీ రెడ్డి. గత నాలుగు రోజులుగా ఏపీ మీడియాలో ప్రముఖంగా వినిపించిన పేరు. తెలుగు దేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న సమయంలో వైసీపీని ఎండగట్టి.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు రెడ్డి కొంత మేరకు కృషి చేశారు. అదేసమయంలో ఆయన చర్చలు, ఇష్టాగోష్టుల పేరుతో కూడా టీడీపీకి మేలు చేశారు. దీంతో కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఆయన కృషిని గుర్తించిన చంద్రబాబు.. ఏకంగా కీలకమైన ఏపీ ఫైబర్ నెట్.. …
Read More »చాహల్ నుంచి ధనశ్రీ 60 కోట్లు పుచ్చుకుందా?
సినీ రంగంలోనే కాదు.. క్రీడా రంగంలో కూడా ఇటీవల విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీల ఐదేళ్ల బంధానికి తెరపడిపోయినట్టేనని చెప్పాలి. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి …
Read More »నిన్న గుంటూరు, నేడు ఉప్పల్.. ఫ్రీ చికెన్ కోసం జనం బారులు
అసలే బర్డ్ ఫ్లూతో చికెన్ విక్రయాలు పూర్తిగా కాకున్నా… 50 శాతానికి పైగానే పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ అమ్మకాలు పూర్తిగానే పడిపోయాయి. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే ఆ వ్యాధి సోకుతుందా? అంటే… లేదనే చెప్పాలి. అయితే మనిషిలోని భయం చికెన్ షాపుల వద్దకు అడుగులు పడనియ్యడం లేదు. అయితే అదే చికెన్ ఫ్రీ వస్తోందంటే… మాత్రం భయం ఇట్టే ఎగిరిపోతోంది. కిలో మీటర్ల మేర …
Read More »8వ తరగతి బాలిక లేఖతో జోమాటో సీఈఓ ఎగ్జైట్
ఓ చిన్నారి బాలిక… 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక స్వదస్తూరితో రాసిన ఓ లేఖ జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్ ను నిజంగానే సూపర్ ఎగ్జైట్ మెంట్ కు గురి చేసింది. ఫుడ్ డెలివరీలో నిత్యం బిజీబిజీగా ఉండే గోయల్..ఆ 8వ తరగతి బాలిక రాసిన లేఖను చూసి మురిసిపోయారు. ఆ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫీడింగ్ ఇండియా పేరిట తాను కొనసాగిస్తున్న …
Read More »డిజిటల్ కంటెంట్పై కేంద్రం కన్ను: నియంత్రణ తప్పనిసరి
ఇటీవల ఓటీటీ, సోషల్ మీడియా వేదికలపై అసభ్య, అనుచిత కంటెంట్ పెరుగుతున్నట్లు అనేక ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఐటీ చట్టం-2021లోని మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. చిన్నారులు, యువత ఈ కంటెంట్కు అసలు చూపించని విధంగా అన్ని ప్లాట్ఫామ్లు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్వీర్ అలహాబాదియా చేసిన వివాదాస్పద …
Read More »గిల్ సెంచరీతో భారత్ మొదటి విజయం
భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించింది. దుబాయ్ వేదికగా జరిగిన బంగ్లాదేశ్తో తొలి మ్యాచ్లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 229 పరుగుల లక్ష్యాన్ని 46.3 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంలో శుభ్మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. అతను 129 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఈ శతకం గిల్కి వన్డేల్లో ఎనిమిదోది కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన …
Read More »టీమిండియా బ్యాడ్ లక్.. కంటిన్యూ అయితే కష్టమే..
టీమిండియాకు టాస్ విషయంలో బ్యాడ్ లక్ గట్టిగానే వెంటాడుతోంది. 2023 నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు వరుసగా 11 వన్డేల్లో టాస్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో టాస్ ఓడి, నెదర్లాండ్స్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేసింది. 2011 నుంచి 2013 మధ్యలో నెదర్లాండ్స్ జట్టు వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడిన రికార్డు చేసింది. ఇటీవల …
Read More »షమీ సునామీ.. స్టన్నింగ్ రికార్డ్!
మహ్మద్ షమీ వన్డే క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో 5 వికెట్లు తీసిన షమీ, వన్డేల్లో 200 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. ఇది అతని 103వ ఇన్నింగ్స్, ఈ ఫీట్ను సాధించిన భారత బౌలర్లలో అతనెవ్వరూ లేని వేగంలో ఉన్నారు. షమీ కేవలం 5126 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకుని మిచెల్ స్టార్క్, సక్లైన్ ముస్తాక్, బ్రెట్ లీ వంటి దిగ్గజాలను వెనక్కు నెట్టాడు. …
Read More »భారత్లో టెస్లా డ్రీమ్… ట్రంప్కు నచ్చలేదా?
టెస్లా భారత్లో ఫ్యాక్టరీ పెట్టాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య చర్చల్లో హాట్ టాపిక్గా మారింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఎలాన్ మస్క్ భారత్లో వాహనాల ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకోవడం అమెరికా పరంగా అన్యాయం అని అభిప్రాయపడ్డారు. టెస్లా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో పరిశీలిస్తే, మస్క్ కొంత కాలంగా భారత మార్కెట్లోకి కార్లు దిగుమతి చేసుకునే క్రమంలో …
Read More »చిన్నపుడు మింగాడు.. 21 ఏళ్ళకు బయటపడింది!
తెలంగాణలో ఆశ్చర్యకరమైన వైద్య ఘటన చోటుచేసుకుంది. 26 ఏళ్ల యువకుడి ఊపిరితిత్తుల్లో గత 21 ఏళ్లుగా పెన్ క్యాప్ ఉండిపోయిందని, ఆ సమస్యను గుర్తించి విజయవంతంగా తొలగించారని కొండాపూర్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. నెల రోజులుగా యువకుడు శ్వాస సమస్యలు, బరువు తగ్గడం, నిరంతరమైన దగ్గుతో బాధపడుతున్నాడు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉన్నట్లు స్థానిక వైద్యులు గుర్తించగా, మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు అతడిని కిమ్స్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. …
Read More »కెప్టెన్ రోహిత్ ముంగిట ఎన్ని రికార్డులో…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ కోసం దుబాయ్ వేదికగా బరిలోకి దిగనుంది. రోహిత్ శర్మ సారథ్యం వహిస్తున్న టీమిండియా అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్నా, బంగ్లాదేశ్ను తక్కువగా అంచనా వేయలేమని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ జర్నిలో అనేక రికార్డులను అందుకునే అద్భుత అవకాశాన్ని ఎదుర్కొంటున్నాడు. రోహిత్ శర్మ కేవలం 12 పరుగులు చేస్తే, వన్డేల్లో 11,000 …
Read More »ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆసక్తికరమైన విశేషాలు
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్, దుబాయ్ వేదికగా హైబ్రిడ్ మోడ్లో జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియా దుబాయ్లోనే అన్ని మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో రేపటి మ్యాచ్తో భారత్ తన జర్నీ ప్రారంభించనుంది. 1998లో నాకౌట్ ట్రోఫీగా ప్రారంభమైన ఈ టోర్నీ 2017 వరకు కొనసాగింది. 2021లో రద్దు చేసిన తర్వాత, 2025లో మళ్లీ పునరుద్ధరించడం క్రికెట్ అభిమానులను ఉత్సాహంలో ముంచేసింది. 1998లో మొదటి ఛాంపియన్స్ ట్రోఫీని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates