Trends

రావణుడికి విమానం.. లంక ప్రభుత్వ పరిశోధనకు భారత్ సాయం!

రామాయణాన్ని పురాణ గ్రంధంగా భావించే వారికి కొదవ లేదు. అయితే.. ఇదంతా కల్పితమని కొందరు ప్రచారం చేస్తుంటారు. అందుకు భిన్నంగా.. కొన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన వాస్తవాన్ని కల్పితంగా ఎందుకు భావిస్తారన్న వాదన తెలిసిందే. రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు.. పాత్రలు అన్ని నిజమైనవే అన్న వాదనే కాదు.. దాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు చాలానే ఉన్నాయి? ఇదిలా ఉండగా.. తాజాగా లంకాధీశుడు రావణుడి వద్ద విమానాలు (గాల్లో …

Read More »

అమెజాన్ ద్వారా గంజాయి అమ్మకాలా ?

గంజాయి అమ్మకాలకు అమ్మకందారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్ధ అమెజాన్ ద్వారా వ్యాపారస్తులు తమ వినియోగదారులకు గంజాయిని సరఫరా చేస్తున్నారు. మామూలుగా అమెజాన్ లో నిత్యావసరాలు, ఇతర గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తదితరాలను అమ్ముతుంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులరైన అమెజాన్ ద్వారా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా గుర్తించారు. అమెజాన్ లో డ్రై స్టీవియా అనే పేరుతో గంజాయి …

Read More »

పాక్ ఓడింది.. పాపం అత‌ను బ‌లి

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సూప‌ర్ 12 ద‌శ‌లో అదిరిపోయే ప్ర‌ద‌ర్శ‌న చేసింది పాకిస్థాన్ జ‌ట్టు. పెద్ద‌గా అంచ‌నాల్లేకుండా టోర్నీలో అడుగు పెట్టిన ఆ జ‌ట్టు.. తొలి మ్యాచ్‌లో ఇండియాను, ఆ త‌ర్వాత న్యూజిలాండ్‌ను ఓడించి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. త‌ర్వాత మిగ‌తా మూడు చిన్న జ‌ట్ల‌నూ ఓడించి అజేయంగా సెమీస్ చేరింది. దీంతో ఇక క‌ప్పు మ‌న‌దే అన్న ధీమాలోకి వ‌చ్చేశారు ఆ దేశ అభిమానులు. ఆస్ట్రేలియాతో సెమీఫైన‌ల్లో కూడా …

Read More »

ఆ పాక్ క్రికెటర్‌పై ఓ రేంజ్ ట్రోలింగ్

లేక లేక ప్రపంచకప్‌లో ఇండియా మీద ఒక మ్యాచ్ గెలిచేసింది పాకిస్థాన్. వన్డేలు, టీ20ల్లో కలిపి ఏకంగా 11 మ్యాచుల్లో ఓడాక.. ప్రస్తుతం యూఏఈలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఇండియాపై గెలిచింది పాక్ జట్టు. అరుదుగా దక్కిన విజయం కదా. పాకిస్థానీయులు ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. సోషల్ మీడియాలో ఎంత అతి చేయాలో అంతా చేశారు. భారత జట్టును, ఆటగాళ్లను విపరీతంగా ట్రోల్ చేశారు. ఆ దేశ మంత్రే ఇది ఇస్లాం …

Read More »

మాస్కుల నుంచి విముక్తి ఎప్పుడో చెప్పిన కృష్ణ ఎల్లా

కరోనాకు ముందు.. తర్వాత అన్నట్లుగా.. ఈ మాయదారి మహమ్మారికి ముందు భారత్ బయోటెక్ అన్న మాట చెబితే.. అదేం కంపెనీ అనే పరిస్థితి. ఇప్పుడు అదే భారత్ బయోటెక్ భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సుపరిచితమైన కంపెనీగా నిలిచింది. కరోనాకు టీకాను కనిపెట్టే విషయంలో తోపుల్లాంటి కంపెనీలు రంగంలోకి దిగితే.. దానిపై విజయం సాధించేలా వ్యాక్సిన్ ను సిద్ధం చేసిన అతి కొద్ది కంపెనీల్లో భారత్ బయోటెక్ ఒకటి. …

Read More »

న‌వంబ‌ర్ రెండో వారంలో వైభవంగా కోటి దీపోత్స‌వం..!

ఎంతో ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి ఎంతో పేరుందన్న విష‌యం తెలిసిందే. ఎన్నో ఏళ్లుగా న‌రేంద్ర చౌద‌రి ఈ కార్య‌క్ర‌మాన్ని చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్నారు. ఒక సీజ‌న్ లో గంగా న‌దిలో స్నానం చేయ‌డానికి ఎలా వెళ్తారో, అయ్య‌ప్ప స్వాములు ఎలా గుర్తొస్తారో.. కార్తీక మాసం అన‌గానే కోటి దీపోత్స‌వం కూడా భ‌క్తుల‌కు అంతే గుర్తొస్తుంది. కాంతి జ్ఞానానికి చిహ్న‌మ‌నీ, అందుకే కోటి …

Read More »

కోహ్లీ అది కూడా వదులుకోక తప్పదా?

టీ20 ప్రపంచకప్ మీద పూర్తిగా ఆసక్తి కోల్పోయారు భారత అభిమానులు. సోమవారం ఇండియా మ్యాజ్ జరుగుతుంటే ఎవరికీ దానిపై ఫోకస్ లేదు. కారణం.. ఈ టోర్నీలో ఇప్పటికే భారత్ సెమీస్ రేసు నుంచి తప్పుకోవడమే. నమీబియాతో నామమాత్రమైన చివరి మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా గెలిచేసింది. నెట్ రన్ రేట్ విషయంలో గ్రూప్‌లో అగ్రస్థానం సాధించినా.. పాయింట్లలో మూడో స్థానానికి పరిమితం కావడంతో భారత్ సెమీస్‌కు దూరం అయింది. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్.. …

Read More »

చైనాలో పెరుగుతున్న ఆహార కొరత !

డ్రాగన్ దేశంలో ఆహార కొరత పెరిగిపోతోంది. ఆర్థిక శక్తిలో అగ్రరాజ్యం అమెరికాను సవాలు చేస్తున్న చైనాలో ఆహార సంక్షోభం పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. ‘సరుకులు కొనుగోలు చేసి నిల్వ చేసుకోండి, పొట్టుతీయని ధాన్యాలు తినండి, పండ్లు, కూరగాయలను ఆరబెట్టి నిల్వ చేసుకోండి..ఆహారాన్ని వృధా చేయకండి’ అంటు చైనా పాలకులు ప్రజలకు పదే పదే జనాలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రపంచంలో ఆహారకొరత ఉందంటేనే చైనాలో పాలకులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాంటిది చైనా …

Read More »

సజ్జన్నార్ సీన్ లో ఉంటే ఇలాంటివే జరుగుతాయి

అందరికి ఎదురయ్యే అనుభవమే. కానీ.. అక్కడున్నది సీనియర్ ఐపీఎస్ అధికారిక వీసీ సజ్జన్నార్. కీలక స్థానాల్లో ఉండే వారి స్పందన కిందిస్థాయిలో వచ్చే మార్పులకు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారందరికి తరచూ ఎదురయ్యే అనుభవమే ఇది. టికెట్ తీసుకునే వేళ.. వంద రూపాయిలు.. రూ.200 నోట కానీ రూ.500 నోటు కానీ ఇస్తే.. చిల్లర లేదంటూ టికెట్ వెనుక ఇవ్వాల్సిన మొత్తాన్ని కండక్టర్ రాసివ్వటం …

Read More »

ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్.. తెలుగు మీమ్స్ మోత

ప్రపంచ క్రికెట్లో గత కొన్నేళ్లలో చాలా వేగంగా ఎదిగిన జట్టు ఆఫ్ఘనిస్థాన్. తమ దేశంలో క్రికెట్ సౌకర్యాలు అంతంతమాత్రం అయినా.. ఇంకా ఎన్నో రకాల ఇబ్బందులన్నా.. వాటన్నింటినీ అధిగమించి గొప్ప ప్రదర్శన చేస్తూ.. స్ఫూర్తిదాయక పోరాటాలతో.. పెద్ద జట్లపై విజయాలతో అందరి మనసులూ దోచింది ఆఫ్ఘనిస్థాన్. ఆ జట్టుకు చెందిన రషీద్ ఖాన్ ఐపీఎల్‌లో అదరగొడుతూ మన అభిమానులకు ఎంతో చేరువయ్యాడు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్ల ప్రవర్తన కూడా మన వాళ్లను …

Read More »

క్రికెట్ లోకి యువరాజ్ సింగ్ రీ ఎంట్రీ?

Yuvraj Singh

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ కు 2019లో రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం తాను నెలకొల్పిన క్రికెట్ అకాడమీ బాధ్యతలు చూసుకుంటున్న యువీ పేరు క్రీడలపరంగా ఈ మధ్యకాలంలో పెద్దగా వార్తల్లో వినబడలేదు. ఈ క్రమంలోనే తాజాగా యువీ తన ఇన్ స్టా ఖాతాలో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. అభిమానుల కోరిక ప్రకారం మరో నాలుగు నెలల్లో తాను మైదానంలో అడుగుపెట్టబోతున్నానని …

Read More »

పొగిడినా ఐపీఎలే.. తిట్టినా ఐపీఎలే

కొన్ని నెలల కిందట విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ కోసం పర్యటిస్తుంటే.. ఇంకోవైపు శిఖర్ ధావన్ నాయకత్వంలో ఇంకో 20 మందితో కూడిన మరో భారత జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లింది. ఇలా రెండు దేశాలకు రెండు జట్లను పంపేంత లగ్జరీ ప్రపంచ క్రికెట్లో ఇండియాకు మాత్రమే ఉందంటే అతిశయోక్తి కాదు. అంతమంది ప్రతిభావంతులు భారత క్రికెట్లో ఉన్నారు. అవసరమైతే ఇంకో జట్టును కూడా …

Read More »