Trends

భారత్ vs పాక్ మ్యాచ్… ఎన్ని కోట్ల మంది చూశారంటే…

భారత క్రికెట్ అభిమానుల హృదయాలను దడదడలాడించిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్, వ్యూస్ పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌ను జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 60.2 కోట్ల మంది ప్రత్యక్షంగా వీక్షించడం విశేషం. ఇది క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడూ లేని రీతిలో సాధించిన రికార్డ్ కావడం గమనార్హం. పాకిస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో 6.8 కోట్లుగా ఉన్న వ్యూస్, ఆ జట్టు చివరి ఓవర్ ఆడుతున్నప్పుడు 32.1 …

Read More »

ప‌బ్లిసిటీ స్టంట్: తెలుగు సెలబ్స్ పై రాయుడు కామెంట్స్‌

టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్, ఏపీకి చెందిన అంబ‌టి రాయుడు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. ప‌బ్లిసిటీ “స్టంట్ కోస‌మే కొంద‌రు పాకిస్థాన్‌-ఇండియా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వ‌చ్చారు”- అని వ్యాఖ్యానించా రు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు దుమ్మెత్తి పోస్తున్నారు. నీక‌న్నా.. త‌క్కువ అనుకుంటున్నావా? ఇలాంటి చీప్ మెంటాలిటీ ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు-అని అంబ‌టి రాయుడిపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఏం జ‌రిగింది? దుబాయ్‌లో జ‌రిగిన ఛాంపియ‌న్స్ ట్రోఫీ క్రికెట్ మ్యాచ్‌.. దాయాది …

Read More »

సెంచరీతో పాక్ ను చిత్తు చేసిన కోహ్లీ!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. 6 వికెట్ల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ ను చిత్తు చేసింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అద్భుత సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్ లో ఓటమితో ఆతిథ్య జట్టు పాక్ ఇంటిదారి పట్టింది. తన కెరీర్ లో 51వ సెంచరీ సాధించిన …

Read More »

వీడియో : పెళ్ళి బట్టలతోనే పరీక్షా కేంద్రానికి ఉద్యోగార్ధిని!

ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైపోయింది. గ్రూప్ 2 పోస్టుల భర్తీ కోసం ఇదివరకే జరిగిన ప్రిలిమ్స్ కు హాజరైన వారిలో 93 దాకా మెయిన్స్ కు అర్హత సాధిస్తే… వారిలో శనివారం రాత్రికే 84 వేల మంది అభ్యర్థుల దాకా హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు ఏపీపీఎస్పీ ప్రకటించింది. రోస్టర్ విధానంపై నెలకొన్న వివాదంతో పరీక్షలు వాయిదా పడతాయంటూ ప్రచారం …

Read More »

మస్తాన్ సాయి వీడియో లెక్క తేల్చిన పోలీసులు

సంచలనంగా మారిన మస్తాన్ సాయి ఉదంతానికి సంబంధించి పోలీసులు కీలక విషయాల లెక్క తేల్చారు. పెద్ద ఎత్తున మహిళల వీడియోలు వేలాదిగా అతను దాచుకున్న హార్డ్ డిస్క్ లో ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వీడియోలతో సదరు అమ్మాయిల్ని బ్లాక్ మొయిల్ చేసేవాడని.. పెద్ద ఎత్తున డబ్బులు గుంజేవాడని.. వేధింపులకు గురి చేసినట్లుగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదు కొద్ది రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా …

Read More »

జీవీ రెడ్డికి చంద్రబాబు క్లాస్? : అసలేం జరిగిందంటే…!

జీవీ రెడ్డి. గ‌త నాలుగు రోజులుగా ఏపీ మీడియాలో ప్ర‌ముఖంగా వినిపించిన పేరు. తెలుగు దేశం పార్టీ అధికార ప్ర‌తినిధిగా ఉన్న స‌మ‌యంలో వైసీపీని ఎండ‌గ‌ట్టి.. పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు రెడ్డి కొంత మేర‌కు కృషి చేశారు. అదేస‌మ‌యంలో ఆయ‌న చ‌ర్చ‌లు, ఇష్టాగోష్టుల పేరుతో కూడా టీడీపీకి మేలు చేశారు. దీంతో కూట‌మి స‌ర్కారు వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆయ‌న కృషిని గుర్తించిన చంద్ర‌బాబు.. ఏకంగా కీల‌క‌మైన ఏపీ ఫైబ‌ర్ నెట్‌.. …

Read More »

చాహల్ నుంచి ధనశ్రీ 60 కోట్లు పుచ్చుకుందా?

సినీ రంగంలోనే కాదు.. క్రీడా రంగంలో కూడా ఇటీవల విడాకుల వార్తలు ఎక్కువైపోయాయి. ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీల ఐదేళ్ల బంధానికి తెరపడిపోయినట్టేనని చెప్పాలి. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి …

Read More »

నిన్న గుంటూరు, నేడు ఉప్పల్.. ఫ్రీ చికెన్ కోసం జనం బారులు

అసలే బర్డ్ ఫ్లూతో చికెన్ విక్రయాలు పూర్తిగా కాకున్నా… 50 శాతానికి పైగానే పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ అమ్మకాలు పూర్తిగానే పడిపోయాయి. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తింటే ఆ వ్యాధి సోకుతుందా? అంటే… లేదనే చెప్పాలి. అయితే మనిషిలోని భయం చికెన్ షాపుల వద్దకు అడుగులు పడనియ్యడం లేదు. అయితే అదే చికెన్ ఫ్రీ వస్తోందంటే… మాత్రం భయం ఇట్టే ఎగిరిపోతోంది. కిలో మీటర్ల మేర …

Read More »

8వ తరగతి బాలిక లేఖతో జోమాటో సీఈఓ ఎగ్జైట్

ఓ చిన్నారి బాలిక… 8వ తరగతి చదువుతున్న ఆ బాలిక స్వదస్తూరితో రాసిన ఓ లేఖ జొమాటో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దీపిందర్ గోయల్ ను నిజంగానే సూపర్ ఎగ్జైట్ మెంట్ కు గురి చేసింది. ఫుడ్ డెలివరీలో నిత్యం బిజీబిజీగా ఉండే గోయల్..ఆ 8వ తరగతి బాలిక రాసిన లేఖను చూసి మురిసిపోయారు. ఆ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫీడింగ్ ఇండియా పేరిట తాను కొనసాగిస్తున్న …

Read More »

డిజిటల్ కంటెంట్‌పై కేంద్రం కన్ను: నియంత్రణ తప్పనిసరి

ఇటీవల ఓటీటీ, సోషల్ మీడియా వేదికలపై అసభ్య, అనుచిత కంటెంట్ పెరుగుతున్నట్లు అనేక ఫిర్యాదులు రావడంతో కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఐటీ చట్టం-2021లోని మార్గదర్శకాల ప్రకారం కచ్చితంగా నిబంధనలు పాటించాలని హెచ్చరించింది. చిన్నారులు, యువత ఈ కంటెంట్‌కు అసలు చూపించని విధంగా అన్ని ప్లాట్‌ఫామ్‌లు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సూచించింది. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో రణ్‌వీర్ అలహాబాదియా చేసిన వివాదాస్పద …

Read More »

గిల్ సెంచరీతో భారత్ మొదటి విజయం

భారత క్రికెట్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించింది. దుబాయ్ వేదికగా జరిగిన బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. 229 పరుగుల లక్ష్యాన్ని 46.3 ఓవర్లలోనే చేధించింది. ఈ విజయంలో శుభ్‌మన్ గిల్ కీలక పాత్ర పోషించాడు. అతను 129 బంతుల్లో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ శతకం గిల్‌కి వన్డేల్లో ఎనిమిదోది కావడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన …

Read More »

టీమిండియా బ్యాడ్ లక్.. కంటిన్యూ అయితే కష్టమే..

టీమిండియాకు టాస్ విషయంలో బ్యాడ్ లక్ గట్టిగానే వెంటాడుతోంది. 2023 నవంబర్ 19న వరల్డ్ కప్ ఫైనల్ నుంచి ఇప్పటి వరకు వరుసగా 11 వన్డేల్లో టాస్ గెలవలేకపోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో టాస్ ఓడి, నెదర్లాండ్స్ పేరిట ఉన్న చెత్త రికార్డును సమం చేసింది. 2011 నుంచి 2013 మధ్యలో నెదర్లాండ్స్ జట్టు వరుసగా 11 వన్డేల్లో టాస్ ఓడిన రికార్డు చేసింది. ఇటీవల …

Read More »