ఏపీలో గత ఖరీఫ్, ఇటీవలే ముగిసిన రబీ సీజన్లు ఎంచక్కా… ఎలాంటి ఆటంకాలు, వాతావరణ ప్రతికూలతలు లేకుండా సాఫీగా సాగిపోయాయి. ఫలితంగా అన్నదాతలు కూడా మునుపటి కంటే కూడా నాలుగు బస్తాల ధాన్యాన్ని అధికంగా పండించి సంతోషంలో మునిగిపోయారు. అటు ఖరీఫ్ సీజన్ ముగింపు, ఇటు రబీ ముగింపు సందర్భంగా అకాల వర్షాలు లేని కారణంగా ఏపీలో ధాన్యం తడిసిందన్న మాటే వినిపించలేదు. అయితే ఈ ఏడాది తొలకరి వర్షాలు ముందుగానే …
Read More »80 ఏళ్ళ క్రితం నాటి బాంబులు.. ఎప్పుడు పేలతాయో తెలియదు?
కొలోన్ నగరంలో భద్రతాధికారులు తాజాగా మూడు పురాతన బాంబులను గుర్తించడం స్థానిక ప్రజల్లో కలకలం రేపుతోంది. రెండవ ప్రపంచ యుద్ధానికి చెందిన ఈ బాంబులు నాజీ పాలనలో జర్మనీపై మిత్రదేశాలు వేశినవిగా గుర్తించారు. రెండు బాంబులు వెయ్యి కిలోల బరువులో ఉండగా, మూడవది 500 కిలోల బరువు కలిగి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ వార్త వెలువడగానే కొలోన్లోని ప్రజలు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. అత్యంత అప్రమత్తంగా స్పందించిన స్థానిక …
Read More »ఆర్సీబీ విక్టరీ పరేడ్ లో విషాదం..ఆరుగురి మృతి
తొలి ఐపీఎల్ ట్రోఫీతో బెంగుళూరులో అడుగుపెట్టిన జట్టు సభ్యులకు ఘన స్వాగతం పలుకుతూ నిర్వహించిన విక్టరీ పరేడ్ లో అపశృతి జరిగింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు అభిమానులు మృతి చెందారు. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరికొందరు అభిమానులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అభిమానులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అభిమానులను, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీ …
Read More »RCBని గెలిపించింది పంజాబ్ ప్లేయరే..!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీకి దూరంగా ఉండే శాపాన్ని చెరిపేసింది. ఐపీఎల్ 2025 ఫైనల్లో పంజాబ్ కింగ్స్పై 6 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి టైటిల్ను అందుకుంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీకి ఇది భావోద్వేగానికీ, గౌరవానికీ, కృషికి ఫలితానికీ నిదర్శనం అయ్యింది. 18 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న క్షణాన్ని ఆస్వాదించేలా సమిష్టిగా అద్భుత ప్రదర్శన కనబరిచింది బెంగళూరు జట్టు. ఫైనల్ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ …
Read More »“శివుడిని అనుసరిస్తే ప్రపంచానికి శాంతి” – ఎలాన్ మస్క్ తండ్రి
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ ఇటీవల భారత్ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూ ధర్మం పట్ల ఉన్న ఆకర్షణను బయటపెట్టారు. ప్రాచీన భారత సాంస్కృతిక వారసత్వంపై తనకున్న అభిమానం, భారతీయ ఆధ్యాత్మికతపై తన గౌరవాన్ని ఆయన వెల్లడించారు. “ప్రపంచమంతా శివుడిని అనుసరిస్తే బాగుండేది. నేను నిపుణుడిని కాను, కానీ ఈ ధర్మం పట్ల నాకు ఆసక్తి ఉంది. ఇది చాలా పురాతనమైనది. మనం …
Read More »ఆ మహిళా ఎంపీతో క్రికెటర్ ఎంగేజ్ మెంట్
గతంలో చాలా తక్కువ సందర్భాల్లో కలిసే క్రికెట్.. రాజకీయాలు ఇటీవల కాలంలో ఈ రెండు రంగాల మధ్య బంధం బాగా బలపడుతోంది. క్రీడలు.. సినిమా రంగాలకు చెందిన వారు రాజకీయ నేతల్ని వివాహం చేసుకోవటం ఎక్కువ అవుతోంది. అందుకు నిదర్శనంగా మరో సెలబ్రిటీ జంట ఎంగేజ్ మెంట్ డేట్ ఫిక్స్ అయ్యింది.ఇంతకూ ఆ ఇద్దరు సెలబ్రిటీలు ఎవరంటే.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యురాలు ప్రియా సరోజ్ …
Read More »కోహ్లీ రెస్టారెంట్పై కేసు: ఏం జరిగిందంటే?
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద బెంగళూరులోని వన్8 కమ్యూన్ రెస్టారెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ మేనియా మాత్రమే కాదు, కోహ్లీ బిజినెస్ ఆంగిల్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. కానీ, ఈసారి మాత్రం పోజిటివ్ విషయంతో కాదు. ఆయన రెస్టారెంట్పై స్థానిక పోలీసులు సీటీబీ చట్ట ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదు చేశారు. ఊహించని పరిణామంతో మీడియాలో హైలైట్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని …
Read More »చెప్పుతో కొట్టి.. చివరకు కాళ్ళ బేరానికి..
బెంగళూరులో ఓ మహిళ ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ ఘటన శనివారం జరిగింది. పంఖూరి మిశ్రా అనే మహిళ తన భర్తతో కలిసి బైక్పై ప్రయాణిస్తుండగా, ఆటో డ్రైవర్ తన పాదంపై చక్రం నడిపాడని ఆరోపించారు. అనంతరం ఆమె ఆటో డ్రైవర్ను హిందీలో దూషించి, ఫోన్లో వీడియో తీస్తున్నాడని కోపంతో చెప్పుతో కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను …
Read More »ఐపీఎల్ ఫైనల్.. ఆకాశం ఏమంటోంది?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మధ్య ఐపీఎల్ 2025 ఫైనల్ ఎలాంటి బ్రేక్ లేకుండా జరగాలనే భావంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఇప్పుడు ఒక్కటే ప్రశ్న.. ఇంతకీ ఆకాశం ఏమంటుంది? ఫైనల్ మ్యాచ్ కు వరుణ దేవుడు అడ్డు పడతాడా అనే సందేహాలు గట్టిగానే వస్తున్నాయి. ఎందుకంటే అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వద్ద వాతావరణం గురుత్వంగా మారుతోంది. జూన్ 3న జరగాల్సిన ఈ ఫైనల్కు వర్షం రాకుండా …
Read More »ఇండియాలో టెస్లా ఉంటుంది.. కానీ..
భారత్లో టెస్లా ఫ్యాక్టరీ వచ్చే అవకాశం లేదంటూ కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సాహక పథకాలు అందిస్తున్నా కూడా, టెస్లా మాత్రం ఎలాంటి ఉత్సాహం చూపడం లేదని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా టెస్లా షోరూమ్లు మాత్రం త్వరలో ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవీ పరిశ్రమ అభివృద్ధిపై నిర్వహించిన మీడియా సమావేశంలో కుమారస్వామి మాట్లాడుతూ, టెస్లా ఈవీ తయారీకి ముందుగా ఉన్నట్టు …
Read More »కాటేరమ్మ కొడుకు.. బూమ్ లో ఉండగా ఎండ్ కార్డ్!
సాధారణంగా క్రికెట్ ప్లేయర్స్ 36 తరువాత రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడతారు. కానీ సౌత్ ఆఫ్రికా పవర్ఫుల్ ప్లేయర్ ఊహించని విదంగా 33 లోనే ఇంటర్నేషనల్ ఆటకు గుడ్ బై చెప్పడం షాకింగ్. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడిన హైన్రిచ్ క్లాసెన్ హడావుడి లేకుండా అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పేశాడు. ఈ నిర్ణయాన్ని స్వయంగా క్లాసెన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం మంచి …
Read More »అయ్యర్, కోహ్లీ..డైలమాలో రాజమౌళి
‘‘బుమ్రా, బౌల్ట్ వేసిన యార్కర్లను అయ్యర్ థర్డ్ మ్యాన్ బౌండరీకి తరలించిన తీరు అత్యద్భుతం….ఢిల్లీని ఫైనల్ తీసుకువెళ్లిన అయ్యర్, ఆ తర్వాత కోల్ కతాకు కప్ అందించాడు..అయినా ఆ తర్వాత టీమ్ నుంచి డ్రాప్ చేశారు…పదకొండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పంజాబ్ ను ఫైనల్ కు చేర్చాడు…’’అంటూ టాలీవుడ్ కు చెందిన ప్రముఖుడు ఒకరు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే, ఈ పోస్ట్ ను హీరో వెంకటేష్ లా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates