టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. లావుగా ఉన్నాడంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలు కేవలం అభిమానులను మాత్రమే కాదు, భారత క్రికెట్ బోర్డును కూడా తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఐసీసీ టోర్నీ మధ్యలో ఉన్న సమయంలో ఇలాంటి అనవసర వ్యాఖ్యలు అవసరమా అని కౌంటర్లు వస్తున్నాయి. …
Read More »సెమీస్ కోసం టీమిండియాకు మైండ్ గేమ్.. సమస్యేమిటంటే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ దశను అజేయంగా ముగించిన టీమిండియా సెమీఫైనల్లో ఆసీస్తో తలపడనుంది. అయితే ఇటీవల రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. తుది జట్టు ఎంపిక సవాలుగా మారిందని, కచ్చితమైన సమీకరణాలు అవసరమని అతడు చెప్పిన మాటలు మేనేజ్మెంట్ ఆలోచనలో పడేసినట్టు కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో మార్పులు పెద్దగా ఉండకపోయినా, బౌలింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు …
Read More »రోహిత్ శర్మ బరువుపై కామెంట్స్… తీవ్ర దుమారం
అసలే దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దయనీయంగా మారుతోంది. కేంద్రంలో అధికారానికి దూరమై పదేళ్లు దాటింది. రాష్ట్రాల్లో ఒకటీ అరా తప్ప అన్నింట్లోనూ పట్టు కోల్పోయింది. ఇలాంటి స్థితిలో ప్రజల మనోభావాలకు తగ్గట్లు రాజకీయం చేసి వారి మన్నన పొందాల్సింది పోయి.. ఇంకా ఇంకా వ్యతిరేకత పెంచుకునేలా వ్యవహరిస్తున్నారు ఆ పార్టీ నేతలు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కాంగ్రెస్ పార్టీ మహిళా …
Read More »అక్షర్ కాళ్ళ మీద పడబోయిన విరాట్, ఎందుకంటే…
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్పై టీమిండియా విజయంతో గ్రూప్-ఎ టాపర్గా సెమీఫైనల్కు అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో భారత స్పిన్నర్లు అదరగొట్టగా, అక్షర్ పటేల్ కీలకమైన కేన్ విలియమ్సన్ వికెట్ తీసి జట్టు విజయానికి మార్గం సుగమం చేశాడు. అయితే, అక్షర్ వికెట్ తీసిన క్షణంలో కోహ్లి స్పందన ఆసక్తికరంగా మారింది. తన సహచరుడి కాళ్లు పట్టుకోవడానికి కోహ్లి ప్రయత్నించగా, అక్షర్ వెంటనే అతడిని అడ్డుకున్నాడు. ఈ సరదా ఘటనను కెమెరాలు …
Read More »న్యూజిలాండ్పై టీమిండియా భారీ విజయం, సెమీస్ వీళ్ళతోనే…
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. ఇప్పటికే సెమీ ఫైనల్కు అర్హత సాధించిన భారత్, న్యూజిలాండ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గ్రూప్-ఏ టాపర్గా నిలిచిన టీమిండియా, సెమీస్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారత బౌలర్ల అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ తక్కువ స్కోర్కే కుప్పకూలింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్, 50 ఓవర్లలో …
Read More »సలీం కోసం ఊళ్లోని హిందువులంతా యాగం
ప్రపంచంలో మరే దేశంలో ఉండని భిన్నత్వంలో ఏకత్వం భారత్ లోనే ఉంటుంది. నిజమే.. కొన్ని అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. అయినప్పటికీ మతసామరస్యంలో మాత్రం మనకు మించినోళ్లు లేరన్న భావన కలుగక మానదు. హిందూ.. ముస్లిం అంటూ బేధాభిప్రాయాలని క్రియేట్ చేసే వారికి భిన్నంగామతాలకు అతీతంగా ప్రేమాభిమానాలే ప్రాణవాయువులుగా తపించే వారు ఉంటారు. తాజాగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే వావ్ అనకుండా …
Read More »ఫార్ములా 8-8-8.. ఫాలో కావాలంటున్న పారిశ్రామిక దిగ్గజం
ఇటీవల కాలంలో పని గంటల మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎప్పుడైతే ఇన్ఫో నారాయణమూర్తి రోజుకు 12-14 గంటలు పని చేయాలని చెప్పటం.. మరో పెద్ద మనిషి ఇంట్లో ఎంతసేపు భార్యను చూస్తూ ఉంటారు?ఆఫీసుకు వచ్చి పని చేయమని మందలించాడో.. అప్పటి నుంచి మనిషి అనేటోడు ఎన్ని గంటలు పని చేయాలి? ఎంత ఉద్యోగం చేస్తే మాత్రం.. యజమానికి బానిసలా పని చేస్తూనే ఉండాలా? అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. పని …
Read More »రూ.2 వేల నోట్ల మిస్టరీ ఇంకా వీడలేదా?
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.2 వేల నోట్ల ఉపసంహరణ తర్వాత కూడా, ఈ నోట్ల మిగతా చలామణి ఇంకా పూర్తి కాలేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా వెల్లడించింది. అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 98.18 శాతం నోట్లు బ్యాంకులకు తిరిగి చేరినప్పటికీ, ప్రజల వద్ద ఇంకా రూ.6,471 కోట్ల విలువ చేసే రూ.2 వేల నోట్లు మిగిలి ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ నివేదిక తెలియజేసింది. ఈ పరిస్థితి, …
Read More »ఇండియాలో టెస్లా.. తొలి షోరూమ్ అక్కడే..
భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు ఉత్సాహంగా ఉన్న టెస్లా, ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో తన తొలి షోరూం కోసం ఒప్పందం కుదుర్చుకుందని సమాచారం. అమెరికాకు చెందిన ఈ ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ, భారత్లో వ్యాపారాన్ని ప్రారంభించే దిశగా మరొక అడుగు వేసినట్లు తెలుస్తోంది. BKCలోని ఒక కమర్షియల్ భవనంలోని 4,000 చదరపు అడుగుల ప్రదేశాన్ని టెస్లా తన షోరూం కోసం అద్దెకు తీసుకుంది. అతి ఖరీదైన ఈ …
Read More »కుంభమేళా… మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు?
ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన సమాగమంగా పేరుగాంచిన మహాకుంభమేళా తాజాగా ముగిసింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు జరిగిన ఈ మేళా మహాశివరాత్రితో పరిసమాప్తమైంది. ఈసారి భక్తుల రద్దీ గత రికార్డులను అధిగమించి, 66 కోట్ల మంది భక్తులు గంగ, యమున, సరస్వతి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. అక్షరాల అమెరికా జనాభాకు రెట్టింపు స్థాయిలో భక్తులు తరలిరావడం విశేషంగా నిలిచింది. ఆధ్యాత్మికత, భక్తి, సంస్కృతీ సమ్మేళనంగా కొనసాగిన …
Read More »భారీ ఆదాయం భారత్ వల్లే.. ఇంగ్లండ్ కు స్ట్రాంగ్ కౌంటర్
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ జట్టు సెమీఫైనల్కు చేరకపోవడం అక్కడి మాజీ క్రికెటర్లకు తీవ్ర అసంతృప్తిని కలిగించింది. అయితే తమ జట్టు ప్రదర్శనలో లోపాలను విశ్లేషించకుండా, భారత్ విజయాలను తప్పుబడటమే వారికి ఇష్టం వచ్చిందని చెప్పాలి. పాకిస్థాన్కు భద్రతా సమస్యల కారణంగా భారత్ తమ మ్యాచ్లను దుబాయ్లో ఆడుతున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంగ్లండ్ మాజీలు నాజర్ హుస్సేన్, మైక్ ఆర్థర్టన్ విమర్శలు గుప్పిస్తూ, ఒకేచోట మ్యాచ్లు ఆడటం …
Read More »చైనా డీప్సీక్కు మరో చైనా మోడల్ పోటీ…
చైనాలో కృత్రిమ మేధస్సు (AI) పోటీ రోజు రోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది. టెన్సెంట్ తాజాగా విడుదల చేసిన హున్యూయాన్ టర్బో S మోడల్ దీన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ మోడల్ ప్రస్తుతానికి అత్యంత వేగంగా స్పందించగలిగే మోడల్గా టెన్సెంట్ ప్రకటించింది. ముఖ్యంగా డీప్సీక్ R1 వంటి మోడళ్లతో పోలిస్తే టర్బో S మరింత త్వరగా స్పందిస్తుందని కంపెనీ చెబుతోంది. గణితశాస్త్రం, లాజికల్ గా చెప్పడం వంటి విభాగాల్లో దీని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates