భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగిందని ఇటివల పలు రకాల కథనాలు వైరల్ అయ్యాయి. అయితే ఇవి రూమర్స్ అని కూడా మరికొన్ని కామెంట్స్ వినిపించాయి. అయితే ఎట్టకేలకు సచిన్ అధికారికంగా ధృవీకరించారు. ఇంతకాలం ఊహాగానాలుగా మారిన ఈ విషయంపై ఇప్పుడు మాస్టర్ బ్లాస్టర్ నోటి నుంచి క్లారిటీ రావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. అర్జున్ తన స్నేహితురాలు సానియా చందోక్తో …
Read More »అమెరికాలో కొత్త బిల్లు.. గ్రీన్కార్డ్ హోల్డర్లలో ఆందోళన
అమెరికాలో వలసదారులకు షాక్ ఇస్తున్న కొత్త బిల్లు చర్చనీయాంశంగా మారింది. ఒకే ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ (DUI) కేసు ఉన్నా, అది ఏళ్ల క్రితం జరిగినదైనా, గ్రీన్కార్డ్ హోల్డర్లు లేదా వీసా కలిగిన వారిని డిపోర్ట్ చేసే అధికారం ఈ బిల్లుతో లభించనుంది. “Protect Our Communities from DUIs Act” అనే ఈ బిల్లు ఇప్పటికే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆమోదం పొందింది. ప్రస్తుతం ఇది సెనేట్ …
Read More »పాక్ క్షేమం కోరి భారత్ హెచ్చరిక
భారత్ – పాక్ సంబంధాలు కఠినంగానే ఉన్నా, సహజ విపత్తుల సమయంలో మానవత్వం ముందు నిలబడుతుందని తాజా పరిణామం స్పష్టమైంది. జమ్మూకశ్మీర్లోని తావి నది ఉప్పొంగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా, ఆ వరద ముప్పు పాకిస్థాన్పై పడే అవకాశాన్ని గుర్తించి భారత్ ముందుగానే సమాచారం అందించింది. సింధూ నది జలాల ఒప్పందం నిలిచిపోయిన పరిస్థితుల్లోనూ, ఈ చర్య మానవతా దృష్టిలో ఒక సానుకూల సంకేతంగా …
Read More »డ్రీమ్ 11 డీల్ క్యాన్సిల్.. బీసీసీఐ ఏం చెప్పిందంటే?
భారత క్రికెట్ జట్టుకు ప్రధాన స్పాన్సర్గా వ్యవహరించిన డ్రీమ్ 11తో (Dream11) బీసీసీఐ ఒప్పందం రద్దయింది. ఇటీవల పార్లమెంటులో ఆమోదం పొందిన ఆన్లైన్ గేమింగ్ బిల్లుతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇలాంటి గేమింగ్ కంపెనీలతో ఒప్పందాలు ఉండబోవని ఆయన ప్రకటించారు. దీంతో ఆసియా కప్ ప్రారంభానికి కొన్ని రోజులు ముందే స్పాన్సర్ ఖాళీ కావడం చర్చనీయాంశంగా మారింది. బీసీసీఐ సన్నిహిత …
Read More »వాట్సాప్-ఈమెయిల్లో తిడితే.. ఆ చట్టం వర్తించదు!
తిట్లు, బెదిరింపులు.. ఇప్పుడు నేరుగానే కాదు.. సోషల్ మీడియాలోనూ.. వస్తున్నాయి. గిట్టని వారిని తిట్టడం, బెదిరింపులకు దిగడం కోసం చాలా మంది సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. అయితే .. ఇలా తిట్టినా.. బెదిరింపులకు దిగినా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వర్తించబోదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వాటిని కేసులుగా నమోదు చేయడం అంటే.. పోలీసులను తిరిగి చదువు కునేందుకు పంపించాల్సిన పరిస్థితిలో ఉన్నారని అర్ధమవుతున్నట్టేనని ఘాటుగా వ్యాఖ్యానించింది. …
Read More »కూకట్పల్లి బాలిక హత్య: వీడిన మిస్టరీ!
హైదరాబాద్ నగరాన్ని కుదిపేసిన కూకట్పల్లి బాలిక సహస్ర (10) హత్య కేసులో కీలక విషయాలను వెల్లడయ్యాయి. నిందితుడు పెద్ద వయస్కుడు లేదా ప్రొఫెషనల్ క్రిమినల్ కాదు, పదో తరగతి చదువుతున్న బాలుడే హత్య చేశాడని దర్యాప్తులో బయటపడింది. ఈ సంఘటనతో సమాజం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. పోలీసుల వివరాల ప్రకారం, నిందితుడు ఇంట్లో దొంగతనానికి వెళ్లాడు. కానీ ఆ సమయంలో సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉండటంతో అతడిని చూసి భయపడ్డాడు. …
Read More »ఎమ్మెల్యే వెర్సస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్… కొత్త వివాదం
ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా ‘వార్-2’ రిలీజ్ సందర్భంగా అనంతపురంలో లీక్ అయిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆడియో కాల్ ఎంత కలకలం రేపిందో తెలిసిందే. వార్-2 సినిమా స్పెషల్ షోలకు పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ ఓ వ్యక్తిని నిలదీస్తూ.. ఎన్టీఆర్ను ఉద్దేశించి దారుణమైన బూతులు మాట్లాడారు ప్రసాద్. ఐతే ఆ ఆడియోలో ఉన్న వాయిస్ తనది కాదంటూ ఆయన వివరణ ఇస్తూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. …
Read More »భార్యను నోరా ఫతేహీలా మార్చాలన్న భర్త క్రూరత్వం..
ఉత్తరప్రదేశ్ గాజియాబాద్కు చెందిన శాను అనే యువతి తన భర్త, అత్తింటి వేధింపులు తట్టుకోలేక చివరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. శాను తన ఫిర్యాదులో చెప్పిన విషయాలు షాక్కు గురి చేస్తున్నాయి. భర్త శివమ్ ఉజ్జ్వాల్ తనను బోలీవుడ్ నటి నోరా ఫతేహీలా కనిపించాలంటూ రోజూ మూడు గంటలు వ్యాయామం చేయమని బలవంతం చేసేవాడని, చేయకపోతే తినేందుకు ఆహారం కూడా నిరాకరించేవాడని ఆమె వాపోయింది. శాను వివాహం మార్చి 6న …
Read More »హైదరాబాద్ బుల్లెట్ రైలు.. గెట్ రెడీ!
హైదరాబాద్ నుంచి బుల్లెట్ రైళ్ల ప్రయాణం త్వరలోనే వాస్తవ రూపం దాల్చబోతోందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ – ముంబయి హైస్పీడ్ రైలు కారిడార్కు సంబంధించిన డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమై రైల్వే బోర్డుకు చేరింది. అదేవిధంగా హైదరాబాద్ – చెన్నై, హైదరాబాద్-బెంగళూరు మార్గాలకు తుది సర్వే పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ మార్గాల్లో రైళ్లను గంటకు గరిష్టంగా 350 కి.మీ., సగటుగా 250 కి.మీ. వేగంతో నడిపేలా …
Read More »ప్రపంచం మెచ్చిన ఆ మంచి జడ్జి ఇక లేరు
అమెరికాలోని రోడ్ ఐలాండ్కు చెందిన జడ్జి ఫ్రాంక్ కాప్రియో (88) కన్నుమూశారు. ఆయన పాంక్రియాటిక్ క్యాన్సర్తో పోరాడుతూ చివరి వరకూ తన ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టుకున్నారు. కొన్ని వారాల క్రితమే “మీ ప్రార్థనలు నా మనసుకు బలం ఇస్తాయి” అంటూ అభిమానులను అభ్యర్థించిన ఆయన, చివరకు తన చివరి శ్వాస విడిచారు. కోర్టులో న్యాయం చెబుతున్న తీరు వల్లే ఆయనను “ప్రపంచంలోనే ఓ మంచి జడ్జి” అని పిలిచేవారు. అతను చెప్పే …
Read More »గిల్ వైస్ కెప్టెన్సీ.. ఆ ప్లేయర్ కెరీర్ పై ఎఫెక్ట్?
భారత క్రికెట్లో కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీ స్థానాలు ఎప్పుడూ పెద్ద చర్చలకే దారి తీస్తాయి. తాజాగా ఆసియా కప్ 2025 జట్టులో శుభ్మన్ గిల్ను వైస్ కెప్టెన్గా ప్రకటించడం, సంజు శాంసన్ భవిష్యత్తుపై కొత్త సందేహాలను రేకెత్తించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు డిప్యూటీగా గిల్ నియామకం జరగడంతో, వికెట్కీపర్గా కీలక పాత్ర పోషించే సంజు స్థానం ఎంతవరకు భద్రంగా ఉంటుందనే చర్చ మొదలైంది. శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్ట్ జట్టుకు …
Read More »బెట్టింగ్ యాప్స్ మోసంలో రూ.20,000 కోట్లు
భారతదేశంలో ఆన్లైన్ గేమింగ్ రంగం వేగంగా పెరుగుతున్నా, అదే వేగంతో సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 45 కోట్ల మంది ఆటగాళ్లు రూ.20,000 కోట్లకు పైగా నష్టపోతున్నారని ప్రభుత్వ అంచనా. ముఖ్యంగా డబ్బుతో సంబంధమున్న బెట్టింగ్, జూదం తరహా గేమ్స్ కారణంగానే ఈ భారీ నష్టాలు వస్తున్నాయని సమాచారం. ఈ నేపథ్యంలో లోక్సభ ఆన్లైన్ గేమింగ్ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లులో ప్రధాన అంశం దేశవ్యాప్తంగా ఒక …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates