కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారికి ఎంతో మంది బలయ్యారు. కొందరికి కరోనా సోకినా.. ఆ తర్వాత క్షేమంగా బయటపడ్డారు. అయితే.. కరోనా నుంచి కోలుకున్నామని ఆనందపడేలోపే.. కొత్త సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో చాలా మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తేలింది. కరోనా …
Read More »ఒకే ఒలంపిక్స్ లో రెండు పతకాలు సాధించిన అవనీ..!
టోక్యో పారా ఒలంపిక్స్ లో.. భారత క్రీడాకారులు అదరగొడుతున్నారు. పతకాల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత మహిళా షూటర్ అవనీ లేఖరా మరోసారి అదరగొట్టారు. ఇటీవల స్వర్ణ పతకం సాధించిన అవని.. తాజాగా జరిగిన మహిళ 50 మీటర్ల రైఫిల్ 3పీ ఎస్హెచ్1 ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేశారు. 445.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన అవని లేఖరా కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సోమవారం షూటింగ్ …
Read More »మరో కొత్త కరోనా వేరియంట్.. మూ(mu)..!
కరోనా మహమ్మారి కి అంతం లేకుండా పోతోంది. రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. c.1.2 గా పిలిచే ఓ వేరియంట్ ఇటీవల వెలుగులోకి రాగా.. తాజాగా మరో కొత్త వేరియంట్ బయటపడింది. తాజాగా.. ‘మా’(mu) వేరియంట్ ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించడం గమనార్హం. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఈ వేరియంట్ బయటపడినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా గుర్తించినట్లు ప్రపంచ …
Read More »కోహ్లీపై మరోసారి రూట్ దే పైచేయి
ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత జట్టు రథసారధి విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శన కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో కోహ్లీ కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేయడం, అదే సమయంలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ రికార్డు స్థాయిలో మూడు సెంచరీలు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనే టెస్టు సిరీస్ లో కోహ్లీపై పై చేయి సాధించిన జో …
Read More »వర్క్ ఫ్రం హోంపై వెనక్కి తగ్గిన గూగుల్..
అంతా బాగున్నట్లే ఉంటుంది. ఫర్లేదు.. పరిస్థితులు చక్కబడుతున్నాయన్నంతనే మరో కొత్త వేరియంట్ విరుచుకుపడటం.. అప్పటివరకు ఉన్న ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ మొత్తాన్ని సర్వనాశనం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పుడు ఇలాంటి పరిస్థితిని ప్రపంచం మొత్తం ఎదుర్కొంటోంది. దీంతో.. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వర్కు ఫ్రం హోం పేరుతో ఐటీ కంపెనీలు నిర్ణయం తీసుకోవటం.. కరోనా నేపథ్యంలో గడిచిన ఏడాదిన్నరగా ఇలాంటి …
Read More »గ్రేట్ బౌలర్.. టాటా వీడుకోలు
అంతర్జాతీయ క్రికెట్లోకి చాలామంది వస్తారు. వెళ్తారు. కానీ తాము వెళ్లిపోయాక కూడా తమను కొన్ని తరాలు గుర్తుంచుకునే గొప్ప ప్రదర్శన చేసే ఆటగాళ్లు కొందరే ఉంటారు. అలాంటి అతి కొద్దిమంది ఆటగాళ్లలో ఒకడైన డేల్ స్టెయిన్.. క్రికెట్ మైదానానికి టాటా చెప్పేశాడు. 38 ఏళ్ల ఈ దక్షిణాఫ్రికా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అన్ని రకాల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే మేటి ఫాస్ట్ బౌలర్లలో …
Read More »భారత్కు షాక్.. పారాలింపిక్స్లో పతకం వెనక్కి
పారాలింపిక్స్లో మన అథ్లెట్లు పతకాల మీద పతకాలు గెలుస్తున్న వేళ.. ఒక పెద్ద షాక్. భారత్కు దక్కిన ఒక కాంస్య పతకాన్ని నిర్వాహకులు వెనక్కి తీసుకున్నారు. ఆదివారం జరిగిన డిస్కస్ త్రో పోటీల్లో మూడో స్థానం సాధించి కాంస్యం గెలిచిన భారత క్రీడాకారుడు వినోద్ కుమార్ను నిర్వాహకులు అనర్హుడిగా ప్రకటించారు. అతను 19.1 మీటర్లు డిస్కస్ను విసిరి తాను పోటీ పడ్డ ఎఫ్-52 విభాగంలో మూడో స్థానంలో నిలిచాడు. ఐతే …
Read More »భార్య చితిలో దూకి ప్రాణార్పణం చేసిన భర్త..!
ఒకప్పుడు.. భర్త చనిపోతే.. అతని చితిలోనే బలవంతంగానైనా భార్యను కూర్చోపెట్టి దహనం చేసేవారు. దానిని సతీ సహగమనం అనేవారు. ఆ తర్వాత కాల క్రమేనా ఆ మూఢ నమ్మకాన్ని అందరూ వదిలేశారు. అయితే.. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటుచేసుకుంది. అయితే.. కొంచెం రివర్స్. ఇక్కడ చనిపోయింది భర్త కాదు.. భార్య. తనకు భార్య పై ఉన్న అమితమైన ప్రేమను ఆ వ్యక్తి ఇలా ప్రాణార్పణం చేసి అందరికీ చాటిచెప్పాడు. …
Read More »డేంజర్ డెల్టా.. 300 రెట్లు అదనంగా లోడ్..!
గత సంవత్సరకాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. ఈ మహమ్మారి ఎప్పుడు వదులుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ మహమ్మారి మాత్రం కొత్త కొత్త వేరియంట్లు మార్చుకొని మరీ.. ప్రజలపై ఎటాక్ చేస్తోంది. ఈ కరోనా వైరస్ కేసుల్లో అత్యంత ప్రమాదకరమైన మ్యూటెంట్ గా నిపుణులు డెల్టా మ్యూటెంట్ ను గుర్తించారు. ఇప్పటికే మన దేశంలో సెకండ్ వేవ్ సమయంలో ఈ మ్యూటెంట్ అధికంగా వ్యాప్తి చెందిన …
Read More »యూఎస్ వీసా.. ఇండియన్ స్టూడెంట్స్ ఆల్ టైం రికార్డ్
ఉన్నత విద్య కోసం.. అమెరికా వెళ్లాలని చాలా మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం చాలా మంది యూఎస్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. కొందరికి అతి సులభంగా వీసా లభించినా.. కొంత మంది మాత్రం ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం వల్ల వీసా సాధించలేరు. కాగా.. తాజాగా.. భారత విద్యార్థులకు అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అత్యధిక మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసింది. ఈ ఏడాదిలో …
Read More »ఇక వాట్సాప్ లో వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్..!
దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా వాట్సాప్ ఉపయోగించి వ్యాక్సిన్ స్లాట్లను బుక్ చేసుకునే కొత్త సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. “పౌరుల సౌలభ్యం యొక్క కొత్త శకానికి నాంది పలికింది. ఇప్పుడు, మీ ఫోన్లో కోవిడ్ -19 వ్యాక్సిన్ స్లాట్లను నిమిషాల్లో సులభంగా బుక్ చేసుకోండి” అని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా ఈ ఉదయం ట్వీట్ చేశారు. దశలను అనుసరించడం ద్వారా, …
Read More »బిల్ గేట్స్ కే బురిడీ.. రూ.700 కోట్లకు పైనే మోసగించిన పాకిస్థానీ
తిరుగులేని వ్యాపారవేత్తగా.. దాన గుణంలోనూ అందరి చేత మన్ననలు పొందే అపర కుబేరుడు బిల్ గేట్స్ ను పాకిస్థాన్ కు చెందిన ఒక వ్యాపార వేత్త అడ్డంగా మోసగించాడా? అంటే అవునని చెబుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. బిల్ గేట్స్ లాంటి వ్యాపార దిగ్గజాన్ని వందల కోట్ల మేర అంత సులువుగా ఎలా మోసం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా సైమన్ …
Read More »