Trends

అంబానీ మ‌న‌వ‌డు స్కూల్‌కు వెళితే..

ముకేశ్ అంబానీ.. పరిచయం అక్కర్లేని పేరు. ప్రపంచ కుబేరుల్లో ముందు వరుసలో ఉంటారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం.. ఆయన సంపద విలువ 97.4 బిలియన్ డాలర్లు. రిలయన్స్ ఇండస్ట్రీస్కు సంబంధించి ఆయన తీసుకునే నిర్ణయాలతో పాటు అంబానీ కుటుంబ వ్యక్తిగత జీవిత విశేషాలనూ తెలుసుకునేందుకు ఎంతో మంది ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి దృష్టిని ఆకర్షిస్తోంది ఓ విషయం. అదే.. బుల్లి అంబానీ ‘ప్లేస్కూల్ కహానీ` అంటే.. అంబానీ మ‌న‌వడు …

Read More »

రిలయన్స్ జియోకు సీఐఎస్ఎఫ్ భద్రత?

వినటానికి విచిత్రంగానే ఉంది. మామూలుగా ప్రజల ఆస్తులకు అంటే ప్రభుత్వ ఆస్తుల రక్షణకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించటం ఇప్పటివరకు మనం వినుంటాము. ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులు, రైల్వేస్టేషన్లు లేదా ఇంకేవైనా కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు తదితరాలకు ప్రభుత్వ భద్రత కల్పించటం సహజమే. కానీ ఒక ప్రైవేటు వ్యాపార సంస్ధకు ప్రభుత్వానికి చెందిన భద్రతా దళాలను ఉపయోగించటం బహుశా ఇదే మొదటిసారేమో. ముఖేష్ అంబానీకి చెందిన ముంబయ్ లోని రిలయన్స్ …

Read More »

దారులు వెతుక్కుంటున్న పుతిన్

ఉక్రెయిన్ పై గడచిన 24 రోజులుగా జరుగుతున్న యుద్ధంలో నుండి ఎలా బయటపడాలో అర్ధంకాక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యోచిస్తున్నారు. చిట్టెలుక లాంటి ఉక్రెయిన్ తో అసలు ఇన్ని రోజులు యుద్ధం జరగనేకూడదు. పైగా ఈ యుద్ధంలో ఉక్రెయిన్ నష్టపోవటం మాట పక్కన పెడితే రష్యాకు కూడా భారీ నష్టాలు ఎదురయ్యాయి. అంత పెద్ద దేశం రష్యాతో యుద్ధం జరిగినపుడు చిన్నదేశం ఉక్రెయిన్ కు నష్టాలు రావటం సహజమే. …

Read More »

కావాల‌నే నాపై వివాదం.. చిన‌జీయ‌ర్ స్వామి

తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకునే స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ వ‌న దేవ‌త‌ల జాత‌ర‌పై చిన‌జీయ‌ర్ స్వామి విమ‌ర్శ‌లు గుప్పించార‌ని, ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని గ‌త రెండు మూడు రోజులుగా మీడియా వేదిక‌గా తీవ్ర‌స్తాయిలో డిమాండ్లు వినిపిస్తున్న విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క స‌హా.. ప‌లువురు కీల‌క నాయ‌కులు, మేధావులు కూడా చిన‌జీయ‌ర్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. ఇది తెలంగాణ‌ను అవ‌మానించ‌డ‌మే నంటూ.. దుయ్య‌బ‌ట్టారు. ఆర్థిక దైవ‌త్వం మీదేన‌ని.. విరుచుకుప‌డ్డారు. …

Read More »

బంగారం తీసుకునేందుకు ఏటీఎంలు

ఏటీఎంలలో డబ్బులు తీసుకోవటం మనకు తెలుసు. ఆహార పొట్లాలను, మందులను, నీటిని కూడా ఏటీఎంలలో తీసుకోవచ్చని వినుంటాం. కానీ ఏకంగా బంగారాన్నే ఏటీఎంల్లో తీసుకోవటం గురించి ఎప్పుడైనా విన్నారా ? చూశారా ? ఇకనుండి హైదరాబాద్ లో బంగారం నాణాలను ఏటీఎంల్లో తీసుకోవచ్చు. హైదరాబాద్ లోని మూడు చోట్ల బంగారం నాణాలను అందించే ఏటీఎంలను ఏర్పాటు చేయబోతున్నట్లు గోల్డ్ సిక్కా అనే సంస్థ సీఈవో సయ్యద్ తరుజ్ ప్రకటించారు. బేగంపేటలో …

Read More »

థియేటర్లో ఎంతమంది చనిపోయారు ?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నానాటికీ భీకర రూపం దాలుస్తోంది. తాజాగా రాజధాని కీవ్, మేరియా పోల్ నగరాలపై రష్యా బాంబులతో భీకరంగా విరుచుకుపడుతోంది. 20 రోజులు దాటిన యుధ్ధంలో రష్యా కురిపిస్తున్న బాంబులు జనావాసాలు, ఆసుపత్రులపై కూడా పడుతున్నాయి. దాంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరుగుతోంది. మేరియాపోల్ నగరంలోని ఒక థియేటర్ పై రష్యా వైమానిక దళం బాంబులు కురిపించింది. ఈ దాడికి మొత్తం థియేటరంతా ధ్వంసమై పోయింది. ఇందులో ఎంతమంది …

Read More »

మొబైల్ వాడకంపై మధురై ధర్మాసనం సంచలన తీర్పు

మొబైల్ ఫోన్ వినియోగంపై తమిళనాడు హైకోర్టులోని మధురై ధర్మాసనం ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. పని వేళ్ళల్లో  ఉద్యోగులు ఎవరు మొబైల్ ఫోన్లను వాడేందుకు లేదని తీర్పు చెప్పింది. పని వేళ్ళల్లో కూడా ఉద్యోగులు మొబైల్ ఫోన్లను ఉపయోగించటం, వీడియోలు తీయటం, వీడియోలు చూస్తు టైంపాస్ చేయడం ఎక్కువైపోతోందని ఆందోళన వ్యక్తంచేసింది. ఇలాంటి వాటిని కచ్చితంగా కంట్రోల్  చేయాల్సిందే అని చెప్పింది. ఉద్యోగులు యధేచ్చగా మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తుండటం వల్ల …

Read More »

పాకిస్ధాన్ ఉగ్రవాదులకు.. విజయవాడ నుంచి నిధులు

పాకిస్ధాన్ ఉగ్రవాదులకు హెరాయిన్ నిదులు విజయవాడలోని సత్యనారాయణపురం ఆషీ ట్రేడర్స్ అడ్రస్ తో జరిగిన మాదక ద్రవ్యాల వ్యాపారం నిధులంతా పాకిస్ధాన్లోని ఉగ్రవాదులకు అందుతున్నట్లు నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చార్జిషీటులో స్పష్టంగా చెప్పింది. ఆషీ ట్రేడర్స్ పేరుతో ఆఫ్ఘనిస్థాన్ నుండి దేశంలోకి హెరాయిన్ లాంటి మాదకద్రవ్యాలు దిగుమతి చేసుకుని అనేక రాష్ట్రాల్లో అమ్ముతున్న మాచవరం సుధాకర్, ఆయన భార్య దుర్గా పూర్ణిమా వైశాలితో పాటు మరో 14 మందిని ఎన్ఐఏ …

Read More »

హిజాబ్ వివాదంపై హైకోర్టు సంచలన తీర్పు

కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు నేడు సంచలన తీర్పునిచ్చింది. హిజాబ్‌పై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు…విద్యాసంస్థల యూనిఫాం ప్రోటోకాల్ ను విద్యార్థులంతా అనుసరించాల్సిదేనని తేల్చి చెప్పింది. హిజాబ్‌ ధరించడం మతపరంగా తప్పనిసరి కాదని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశముంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇవాళ కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ …

Read More »

రూపాయికి అంతర్జాతీయ కరెన్సీ హోదా ? 

ఎక్కడో స్విచ్చేస్తే ఇంకెక్కడో బల్బు వెలిగినట్లుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మన రూపాయికి అంతర్జాతీయ కరెన్సీగా గుర్తింపు వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా డాలర్ కున్న విలువ మరే కరెన్సీకి లేదు. ప్రపంచంలో ఏమూలకు వెళ్ళినా అమెరికా డాలర్ అంటే హాట్ కేకులాగ చెలామణి అయిపోతుంది. అందుకనే అమెరికా డాలర్ అంటే యావత్ ప్రపంచంలో అంత క్రేజుంది. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా కొన్ని దేశాలు డాలర్ కు …

Read More »

నాటో దేశాలకే జెలెన్ స్కీ వార్నింగ్

విచిత్రంగా ఉన్న ఇదే నిజం.  రష్యాపై జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ కు ఇంతకాలం మద్దతుగా నిలిచిన నాటో దేశాలకే ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్ స్కీ వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ ఆ వార్నింగ్ ఏమిటంటే నాటో దేశాల ఎయిర్ స్పేస్ ను వెంటనే మూసేయాలని. అంటే రష్యా విమానాలు నాటో దేశాల గగనతలంపై ప్రయాణించకుండా వెంటనే నిషేధం విధించాలని అధ్యక్షుడు నాటో దేశాధినేతలను డిమాండ్ చేశారు. ఇపుడు ఉక్రెయిన్ దేశం ఎయిర్ …

Read More »

రష్యా భారీ మూల్యమే చెల్లించిందా ?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రెండువైపులా భారీ నష్టాలు కనబడుతున్నాయి. ఉక్రెయిన్ సంగతిని పక్కన పెట్టేస్తే అగ్రరాజ్యం తో పోటీపడుతున్న రష్యా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చిట్టెలుకే కదాని ముందు ఉక్రెయిన్ను తేలిగ్గా తీసుకున్న కారణంగానే భారీగా నష్టపోవాల్సొచ్చిందట. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకారం 12 వేల మంది రష్యా సైనికులు చనిపోయారట. ఉక్రెయిన్ పై యుద్ధంలోనే ఇన్ని వేల మంది చనిపోవడం చిన్న విషయం కాదు. పైగా చనిపోయిన వారిలో ముగ్గురు …

Read More »