భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇప్పటికీ వార్షిక కాంట్రాక్టుల జాబితాను విడుదల చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాల గ్రేడ్ A+ కాంట్రాక్టులు ప్రమాదంలో ఉన్నాయన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం గ్రేడ్ A+ కేటగిరీలో ఉన్న ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.7 కోట్లు వేతనంగా లభిస్తోందని టాక్. కానీ, ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటికే టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ …
Read More »టీమిండియా.. వీరికి ఛాన్స్ ఇస్తే ఛాంపియన్స్ ట్రోపి చేజారినట్లే…
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో టీమిండియా విజయం సాధించాలంటే, కేవలం బలమైన ఆటతీరు కాకుండా వ్యూహాత్మకంగా కీలక ఆటగాళ్లను వెంటనే పెవిలియన్ పంపాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ జట్టులో ఇద్దరు బలమైన ప్లేయర్స్ టీమిండియాకు ప్రధాన ఆటంకంగా మారనున్నారు. వాళ్లే కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర. ఈ ఇద్దరూ బ్యాటింగ్లో ఒకసారి కుదురుకుంటే, మ్యాచ్పై పూర్తి ఆధిపత్యం కనబరిచే ప్రమాదం ఉంది. కనుక, భారత బౌలర్లు ఈ ఇద్దరినీ …
Read More »ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ టై అయితే.. జరిగేదిదే..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్కు భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు సిద్ధమయ్యాయి. భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలని చూస్తుండగా, న్యూజిలాండ్ 2000 తర్వాత తమ రెండో టైటిల్ను అందుకోవాలని సిద్ధమవుతోంది.. అయితే ఈ మ్యాచ్ టై అయితే ఎవరికి కప్పు దక్కుతుంది? 2019 ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ జట్టుకు జరిగిన అన్యాయాన్ని మళ్లీ చూడాల్సి వస్తుందా? అనే ప్రశ్న అభిమానులను ఉత్కంఠలో ముంచేస్తోంది. ఈసారి టై …
Read More »పాలస్తీన్లోని 10 మంది భారతీయులను రక్షించిన ఇజ్రాయెల్
పాలస్తీన్లోని వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో చిక్కుకున్న 10 మంది భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రక్షించింది. ఈ కార్మికులు ఒక నెల క్రితం నిర్మాణ రంగంలో పని చేయడానికి వెస్ట్ బ్యాంక్కి వెళ్లగా, అక్కడ వారి పాస్పోర్టులు తీసుకున్నట్లు సమాచారం. వారి తప్పించుకోవడం కష్టంగా మారడంతో ఇజ్రాయెల్ అధికారులు ఈ ఘటనపై దృష్టి సారించారు. రాత్రి సమయంలో, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF), జనాభా & ఇమ్మిగ్రేషన్ అథారిటీ, న్యాయ శాఖ …
Read More »చంద్రుడిపై నీటి ఆనవాళ్లు.. భవిష్యత్తులో ప్రయోజనమా?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ మరో కీలక ఆవిష్కరణ చేసింది. చంద్రుని ధృవ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రదేశాల్లో మంచు ఉండే అవకాశం ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్లోని ‘ChaSTE’ అనే యంత్రం ద్వారా సేకరించిన డేటా ఆధారంగా భౌతిక పరిశోధనా ప్రయోగశాల శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో ఈ అంశం వెలుగుచూసింది. చంద్రునిపై ఉపరితల ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే …
Read More »స్పేస్ ఎక్స్కు భారీ ఎదురుదెబ్బ.. స్పేస్లో పేలిపోయిన స్టార్షిప్!
స్పేస్ ఎక్స్ భారీ ప్రాజెక్ట్ స్టార్షిప్ మరోసారి విఫలమైంది. ఎనిమిదో టెస్ట్ ఫ్లైట్లో భాగంగా ప్రయోగించిన స్టార్షిప్ రాకెట్ స్పేస్లో పేలి, దాని శకలాలు ఫ్లోరిడా, బహామాస్ ప్రాంతాల్లో కూలిపోయాయి. ఈ రాకెట్ ఉపగ్రహ ప్రక్షేపణ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు, నాలుగు డమ్మీ స్టార్లింక్ ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమైంది. కానీ అంతరిక్షంలోకి వెళ్లిన కొద్దిసేపటికే అది విఫలమై శిథిలాలుగా మారింది. ఇది జనవరిలో జరిగిన మరో ఫెయిల్యూర్కు కొనసాగింపుగా మారింది. అప్పట్లో …
Read More »నార్త్ కొరియా నుండి తప్పించుకున్న వ్యక్తి షాకింగ్ నిజాలు వెల్లడి!
ప్రపంచంలోనే అత్యంత గోప్యమైన దేశాలలో నార్త్ కొరియా ఒకటి. అక్కడ ప్రజలు అనుభవించే జీవితానికి స్వేచ్ఛ అంటే ఏంటో తెలియదు. ప్రభుత్వ నియంత్రణలో ప్రతి చిన్న విషయంలోనూ కఠిన నియమాలు అమలులో ఉంటాయి. బయట ప్రపంచం చూస్తున్న కథలే వేరైతే, అక్కడి ప్రజలు అనుభవిస్తున్న నిజాలు మిగతా ప్రపంచానికి అస్సలు తెలియవు. తాజాగా నార్త్ కొరియాలో జన్మించి, అక్కడి నుంచి తప్పించుకున్న టిమోతి చో అనే వ్యక్తి కొన్ని షాకింగ్ …
Read More »దేశం కోసం 40 ఏళ్ల వయసులో ఫుట్బాల్ లోకి రీ ఎంట్రీ
భారత ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి మళ్లీ జాతీయ జట్టులోకి రావడం అభిమానులకు పెద్ద సర్ప్రైజ్గా మారింది. గత ఏడాది అంతర్జాతీయ ఫుట్బాల్కు వీడ్కోలు పలికిన ఛెత్రి, ఇప్పుడు దేశానికి అవసరం వచ్చిన తరుణంలో తిరిగి జట్టులో చేరాడు. ఈ నెలలో జరగనున్న ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచుల కోసం భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (AIFF) అతన్ని జట్టులో చేర్చింది. 40 ఏళ్ల వయసులోనూ తన ఆటతో రాణిస్తున్న ఛెత్రి, జట్టుకు …
Read More »US వీసా న్యూ షాక్.. ఇండియన్ కిడ్స్ కి కష్టమే?
అమెరికాలో H-4 వీసాతో ఉండే వేలాది భారతీయ యువత ఇప్పుడు గందరగోళంలో ఉన్నారు. చిన్నతనం నుంచి అక్కడే పెరిగి, చదువుకొని, జీవితాన్ని అక్కడే కొనసాగించాలని అనుకున్న వీరికి 21 ఏళ్ల వయస్సు అనంతరం తల్లిదండ్రుల H-1B వీసాపై ఆధారపడే అవకాశం ఉండదు. మునుపటి పాలసీల ప్రకారం వారికి రెండు సంవత్సరాల గడువు ఉండేది, కానీ తాజా వలస పాలసీ మార్పులతో ఆ అవకాశం తగ్గిపోతోంది. దీంతో చాలా మంది భారతీయ …
Read More »OPT స్కామ్.. అమెరికాలో భారత విద్యార్థులకు కొత్త సమస్య!
అమెరికాలో చదువుకున్న విదేశీ విద్యార్థులకు OPT (ఆప్టికల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) అనేది ఒక ప్రత్యేకమైన అవకాశం. అంటే, వారు తమ చదువు పూర్తయ్యాక 1 నుంచి 3 సంవత్సరాల పాటు అక్కడే ఉండి అనుభవాన్ని సంపాదించుకోవచ్చు. ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సులు చేసిన వారికి మొత్తం 3 ఏళ్లు ఈ అవకాశం ఉంటుంది. కానీ, తాజాగా USCIS (యునైటెడ్ స్టేట్స్ సిటీజేన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్) కొత్త …
Read More »అమెరికాలో 12 ఏళ్ళు.. ఇండియాలో జాబ్ దొరకట్లేదట
అమెరికాలో 12 ఏళ్లు గడిపిన ఓ భారతీయ సాఫ్ట్వేర్ ఇంజినీర్ భారత్కి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నాడు. అయితే, ఊహించని సమస్య ఎదురైంది. భారతీయ ఐటీ పరిశ్రమలో ఉద్యోగం పొందడం కష్టంగా మారింది. మిషిగన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన ఈ టెకీ, గత 9 ఏళ్లుగా అమెరికాలో ఫుల్ స్టాక్ డెవలపర్గా పనిచేశాడు. పైథాన్, డీజాంగో, జావాస్క్రిప్ట్, పోస్ట్గ్రెస్క్యూఎల్ లాంటి టెక్నాలజీలలో అనుభవం ఉన్నా, కొత్తగా వచ్చిన క్లౌడ్ కంప్యూటింగ్, …
Read More »గుడ్ న్యూస్… యూపీఐ ద్వారా PF నగదు
ఉద్యోగ భవిష్య నిధి (EPF) ఉపసంహరణ మరింత సులభతరం కానుంది. ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలోని సొమ్మును పొందడానికి కొన్ని రోజులు పడుతుండగా, త్వరలోనే ఈ ప్రక్రియ వేగవంతం కాబోతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఉపసంహరణ విధానాన్ని సులభతరం చేయాలని నిర్ణయించగా, ఇప్పుడు ATM – UPI ద్వారా కూడా నగదు పొందే అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మార్పు వల్ల అత్యవసర సమయంలో ఉద్యోగులకు తక్షణ సాయం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates