Trends

27 కోట్ల విలువైన కెప్టెన్ మొదటి మ్యాచ్‌లో డిజాస్టర్

ఐపీఎల్ 2025లో రిషభ్ పంత్ పరిస్థితి ఆశించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారిపోయింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి నాయకత్వం వహించిన పంత్, ఈ సీజన్‌కి ముందు లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు వెళుతూ భారీ డీల్ తో వార్తల్లోకి వచ్చాడు. ఏకంగా రూ.27 కోట్లతో అతను టోర్నీలోనే అత్యధిక రేటుతో కొనుగోలైన ఆటగాడిగా నిలిచాడు. దీంతో అతని పాత్రపై ఆశలు అమాంతం పెరిగాయి. అయితే మొదటి మ్యాచ్‌నే చూస్తే ఆ …

Read More »

అషుతోష్ శర్మ.. పంత్ ఆశను తగలబెట్టేశాడు

ఐపీఎల్ 4వ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ మొదట్లో ఎంత కిక్ ఇచ్చిందో సెకండ్ ఇన్నింగ్స్ మధ్యలో నుంచి చివరి వరకు అదే రేంజ్ థ్రిల్ ఇచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన విజయం ఆల్ టైమ్ బెస్ట్ చేసింగ్ లో ఒకటిగా నిలుస్తుందని చెప్పవచ్చు. మార్ష్ (72) – పూరన్ 75 (30) ధాటికి లక్నో 209 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో దిగిన …

Read More »

CSK vs MI: బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు.. వైరల్ వీడియో కలకలం!

ఐపీఎల్ 2025 సీజన్‌ ఓ అద్భుతమైన మ్యాచ్‌తో ప్రారంభమైందనుకునేలోపే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది చెన్నై – ముంబై మ్యాచ్. ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించినా, మ్యాచ్ ముగిసిన వెంటనే చెన్నై టీమ్‌పై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు మొదలయ్యాయి. ముంబై ఫ్యాన్స్ షేర్ చేసిన ఓ వీడియో ప్రకారం.. చెన్నై బౌలర్ ఖలీల్ అహ్మద్ బంతిపై ఏదో …

Read More »

మైదానంలో గుండెపోటు.. విషమ స్థితిలో ఇక్బాల్

తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 36 ఏళ్ల తమీమ్.. సోమవారం ఢాకా ప్రిమియర్ లీగ్‌లో భాగంగా మ్యాచ్ సందర్భంగా గుండె పోటుకు గురయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేయడానికి కెప్టెన్‌గా మైదానంలోకి వచ్చాడు తమీమ్. ఉన్నట్లుండి అతడికి …

Read More »

ధోని రివ్యూ సిస్టమ్.. మళ్ళీ హైలెట్ అయ్యిందిగా..

ఐపీఎల్‌ 2025 మొదటి మ్యాచ్‌లో మరోసారి ధోని మెజిక్ కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ లో ఎక్కువ ప్రభావం చూపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది మహేంద్ర సింగ్ ధోనీయే. ఎప్పటిలాగే ఈసారి కూడా ధోని రివ్యూ నిర్ణయం మ్యాచ్ మలుపు తిప్పింది. “ధోని రివ్యూ సిస్టమ్” అనే పదం క్రికెట్ అభిమానులకు మరోసారి గుర్తొచ్చేలా చేసింది. ముంబైతో జరిగిన మ్యాచ్ లో 18వ ఓవర్లో జరిగిన ఓ పరిణామం …

Read More »

చాప కింద నీరులా పాకుతున్న ఎంపురాన్

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ డబ్బింగ్ సినిమా కాబట్టి మన దగ్గర రాబిన్ హుడ్, మ్యాడ్ స్క్వేర్ పోటీని తట్టుకుని నిలబడగలదా అనే అనుమానం జనాల్లో లేకపోలేదు. కానీ ట్రైలర్ వచ్చాక, ఇక్కడ ప్రెస్ మీట్ జరిగాక లెక్కలు మారిపోతున్నాయి. తెలుగు వెర్షన్ కు అంత డిమాండ్ కనిపించకపోయినా మలయాళంతో సహా అన్ని భాషలు కలుపుకుని ఇప్పటిదాకా ఏడు లక్షలకు పైగా అడ్వాన్స్ టికెట్లు అమ్ముడుపోయినట్టు వస్తున్న రిపోర్ట్స్ షాక్ …

Read More »

రాబిన్ హుడ్ రేటుకి డేవిడ్ వార్నర్ న్యాయం చేస్తాడా

ఒక క్రికెటర్ గా ఆస్ట్రేలియా ప్లేయర్ డేవిడ్ వార్నర్ కు ఎంత పేరుందో మన తెలుగు సినిమాల పాటలకు డాన్సు రీల్స్ చేయడం ద్వారా అంతే పాపులారిటీ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా పుష్ప 1 టైంలో తన వీడియోలు మాములు వైరల్ కాలేదు. అందుకే ఈసారి ఏకంగా టాలీవుడ్ తెరమీదకు తీసుకొస్తున్నారు. నితిన్ రాబిన్ హుడ్ లో వార్నర్ నటించిన సంగతి తెలిసిందే. పెద్ద ఎపిసోడ్ కాదు కానీ ఒక ముఖ్యమైన …

Read More »

అవును.. ఈ కుక్క ఖరీదు రూ.50 కోట్లు

బెంగళూరుకు చెందిన ఎస్. సతీష్ తన అరుదైన పెంపుడు జంతువులతో తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి రికార్డు సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వోల్ఫ్‌డాగ్‌ను రూ.50 కోట్లకు కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ కుక్క పేరు కడాబాంబ్ ఒకామి (Cadabomb Okami) కాగా, ఇది వోల్ఫ్ ప్లస్ కాకెషియన్ షెపర్డ్ కలయికతో రూపొందిన అరుదైన జాతికి చెందినదిగా గుర్తించారు. అమెరికాలో జన్మించిన ఈ కుక్క ప్రస్తుతం …

Read More »

పోలీసు విచారణలో విష్ణు ప్రియ : ఏం జరిగిందంటే…

బెట్టింగ్ యాప్స్ వ్యవహారం అంతకంతకూ సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. యాప్స్ మాయలో పడి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులపై దృష్టి సారించారు. వారిపై కేసులు నమోదు చేశారు. విచారణకూ పిలిచేశారు. ఈ క్రమంలో గురువారం పంజాగుట్ట పోలీసుల విచారణకు హాజరైన యాంకర్ విష్ణుప్రియ మొత్తం పూసగుచ్చినట్లుగా వివరాలు బయటపెట్టేసింది. అదేదో సామెత చెప్పినట్లుగా …

Read More »

భారీ ప్రైజ్ మనీతో రోహిత్ సేనకు అదిరిపోయే గిఫ్ట్!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అజేయంగా విజయం సాధించిన టీమిండియాకు బీసీసీఐ భారీ నగదు బహుమతిని ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు టోర్నమెంట్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్‌ను సొంతం చేసుకోవడం విశేషం. తుదిపోరులో న్యూజిలాండ్‌పై దెబ్బ మీద దెబ్బ కొట్టిన భారత్, అద్భుతమైన ప్రదర్శనతో ట్రోఫీని గెలుచుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకొని బీసీసీఐ మొత్తం రూ. 58 కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించడం …

Read More »

భర్తను ముక్కలు చేసిన భార్య.. కూతుర్ని ఉరి తియ్యమంటున్న తల్లి

ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్‌ తన కుమార్తె పుట్టినరోజు కోసం లండన్‌ నుంచి ఇండియాకు రావడంతో భార్యకు అసహనంగా మారాడు. ప్రేమలో మోసం చేసిన ముస్కాన్‌ ఈ హత్యను పథకం ప్రకారం అమలు చేసి, భర్తను 15 …

Read More »

సునీతా విలియమ్స్.. ఇప్పుడు భూమిపై మరింత కఠినంగా..

అంతరిక్షంలో తొమ్మిది నెలలు గడిపిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమికి చేరుకున్నప్పటికీ, ఆమె సాధారణ జీవనానికి తిరిగి అలవాటు పడటానికి కొంత సమయం పట్టనుంది. ఆమె జీవితం అంత ఈజీగా సాగదు. మరింత కఠినమైన అనుభవాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. భూ గరవాకర్షణ లేని వాతావరణంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములకు భూమి మీద తిరిగి నడక, నిలబడి ఉండటం వంటి సాధారణ …

Read More »