Trends

కరోనా వైరస్ కంటే వేగంగా పాకిన హిజాబ్ వివాదం

కర్నాటకలోని ఉడిపి ప్రభుత్వ కాలేజీలో మొదలైన హిజాబ్ వివాదం దేశమంతా పాకుతోంది. ప్రభుత్వ కళాశాలలో నిబంధనలకు విరుద్ధంగా కొందరు ముస్లిం విద్యార్ధినులు హిజాబ్ ధరించి కాలేజీకి రావటంతో యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. హిజాబ్ లేకుండానే కాలేజీకి రావాలని స్పష్టంగా చెప్పింది. దీన్ని ఐదు మంది ముస్లిం విద్యార్ధినులు పట్టించుకోకపోవటంతో వివాదం మొదలైంది. వీళ్ళ చర్యను నిరసిస్తూ హిందు విద్యార్ధుల్లో కొందరు కాషాయం కండువాలను, తలపాగాలను ధరించి కాలేజీకి రావటం మొదలుపెట్టారు. …

Read More »

క‌ర్ణాట‌క‌లో హిందూ-ముస్లిం వివాదం.. ఎందుకంటే?

కర్ణాటక ర‌గులుతోంది. కొన్ని రోజులుగా నెల‌కొన్ని చిన్న వివాదం చినికి చినికి గాలివాన‌గా మారింది. హిందూ-ముస్లింల మ‌ధ్య మ‌రింత ఘ‌ర్స‌ణ‌ల‌కు దారితీస్తోంది. హిజాబ్(ముస్లిం మ‌హిళ‌లు ధ‌రించే ఒక విధ‌మైన వ‌స్త్రం) వివాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. హిజాబ్ నిబంధన అనేక విద్యాసంస్థల్లో ఉద్రిక్తతలకు దారి తీసింది. పరిస్థితి చేయి దాటిపోవడం వల్ల సెలవులు ప్రకటించాల్సిన గత్యంతరం ఏర్పడింది. విద్యా సంస్థలను మూడు రోజులు మూసేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆదేశాలు …

Read More »

మ‌హిళా పోలీసుల యూనిఫాం.. ఇలా షాకిచ్చారేంటి?

నెల్లూరు పోలీసు విభాగంలో జ‌రిగిన ఓ ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. నెల్లూరు మహిళా పోలీసుల యూనిఫామ్ సైజులని పురుష ద‌ర్జీ తీసుకుంటున్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మహిళల డ్రెస్ సైజులు పురుషులు తీయడమే జగన్ రెడ్డి చేసే రివర్స్ పరిపాలన అంటూ తెలుగుదేశం పార్టీ ఓ రేంజ్‌లో విరుచుకుప‌డింది. మహిళల పట్ల వైసీపీ ప్ర‌భుత్వం చేస్తున్న ఈ ఘోరాన్ని అందరూ ఖండించండి …

Read More »

లెంప‌లేసుకున్న ట్విట్ట‌ర్‌

జడ్జిలపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఈ వ్యాఖ్య‌ల‌ను తొల‌గించేందుకు సాధ్య‌ప‌డ‌ద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పుకొచ్చిన సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్ దిగి వ‌చ్చింది. త‌ప్పేన‌ని ఒప్పుకొంది. లెంప‌లు కూడా వేసుకుంది. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకుంటా మ‌ని.. ఇక‌పై పోస్టులు క‌నిపించ‌డం కుండా చూస్తామ‌ని పేర్కొంది. జడ్జిలపై వ్యాఖ్యలు ఇక నుంచి కనిపించవని ట్విట్టర్ తరఫు న్యాయవాది తాజాగా జ‌రిగిన విచార‌ణ‌లో హైకోర్టుకు హామీ ఇచ్చారు. అఫిడవిట్‌లో పూర్తి …

Read More »

ప్రపంచకప్ విజయంలో తెలుగు క్రికెటర్

దేశంలో యువ క్రికెట్ ప్రతిభకు లోటే లేదని మరోసారి రుజువైంది. రికార్డు స్థాయిలో భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలుచుకుంది. వరుసగా నాలుగ ప్రపంచకప్‌ల్లో యువ భారత్ ఫైనల్ చేరడం.. రెండుసార్లు కప్పు సాధించడం విశేషం. ఐతే గత మూడు ప్రపంచకప్పుల్లో తెలుగు కుర్రాళ్లెవరికీ జట్టులో ప్రాధాన్యం లభించలేదు. తుది జట్టులో ఆడి సత్తా చాటిన కుర్రాళ్లెవరూ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రం భారత్ అండర్-19 కప్ గెలవడంలో మన …

Read More »

క్రికెట్ హీరోల కోసం ల‌తాజీ చేసిన గొప్ప ప‌ని

అండ‌ర్-19 ప్ర‌పంచ‌కప్ గెలిచిన కుర్రాళ్ల‌కు బీసీసీఐ తాజాగా ఒక్కొక్క‌రికి రూ.40 ల‌క్ష‌ల చొప్పున న‌జ‌రానా ప్ర‌క‌టించింది. టీనేజీలో ఉన్న కుర్రాళ్ల‌కే ఇంతింత న‌జ‌రానాలంటే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. త‌మ రాష్ట్రాల‌కు చెందిన కుర్రాళ్ల‌కు ఆయా రాష్ట్రాల క్రికెట్ సంఘాలు వేర్వేరుగా క్యాష్ ప్రైజ్‌లు ఇస్తున్నాయి. ఇక వీరికి ఐపీఎల్ వేలంలోనూ భారీగానే రేటు ప‌లికే అవ‌కాశ‌ముంది. ఇప్పుడు క్రికెట్లో పేరు సంపాదిస్తే ఇలా క‌న‌క వ‌ర్షం కురుస్తుంది. కానీ నాలుగు ద‌శాబ్దాల కింద‌ట …

Read More »

మీమ్స్ పంట పండించిన ఆ కుర్రాడు ఇక లేడు

యూట్యూబ్‌లోకి వెళ్లి గ‌ద్వాల్ బిడ్డ అని టైప్ చేస్తే కుప్ప‌లు కుప్ప‌లుగా వ‌చ్చి ప‌డ‌తాయి వీడియోలు. ఆ కుర్రాడి పేరేంటో తెలియ‌దు కానీ.. తెలుగు మీమ్స్ ఫాలో అయ్యేవాళ్ల‌కు అత‌ను బాగా ప‌రిచ‌యం. అత‌డి మీద ఎన్ని వంద‌ల‌ జోకులు పేలాయో.. ఎన్ని వేల మీమ్స్ వ‌చ్చాయో లెక్కే లేదు. ఇప్పుడా పిల్లాడు హ‌ఠాత్తుగా చ‌నిపోవ‌డం అంద‌రినీ విషాదంలో ముంచెత్తింది. ఆస్త‌మా స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్న ఈ పిల్లాడు మ‌ర‌ణించిన …

Read More »

బ‌డ్జెట్ ఎఫెక్ట్‌: ధ‌ర‌లు త‌గ్గేవి.. పెరిగేవి.. ఇవే!

కేంద్రం బడ్జెట్-2022ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారమన్. సాధారణంగా ఉపయోగించే కొన్ని వస్తువు లపై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు తెలిపారు. అలాగే కొన్నింటిపై దిగుమతి సుంకంలో కోత విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో కొన్ని వస్తువులు చౌకగా రానుండగా, మరికొన్ని మాత్రం ప్రియం కానున్నాయి. దీంతో మొబైల్ కెమెరా లెన్స్ ధరలు తగ్గనున్నాయి. అలాగే కస్టమ్స్ సుంకం పెంచడం వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే హెడ్ఫోన్స్, ఇయర్ఫోన్స్, లౌడ్ …

Read More »

సివిల్ టాపర్లు.. ఏపీ వైపు చూసే ఛాన్స్ లేదా?

పాలకుడు ఎవరైనా.. వారిని నడిపించేది మాత్రం అధికారులే. ప్రభుత్వానికి కళ్లు.. చెవులుగా వ్యవహరించే ఐఏఎస్ అధికారులు సమర్థతే పాలకులకు మంచి పేరు తెచ్చేలా చేస్తుంది. పాలకుడు ఎంతటి సమర్థుడైనా.. అధికారుల చేత పని చేయించటంలో విఫలమైతే.. ప్రభుత్వ బండి సక్సెస్ ఫుల్ గా నడిచే అవకాశం ఉండదన్నది నిజం. దేశంలో అత్యున్నత అధికారులుగా సివిల్స్ కు ఎంపికైన వారిని పరిగణిస్తారు. వీరిలో టాప్ ర్యాంకర్ల వైపు రాష్ట్రాలు ఆశగా చూస్తాయి. …

Read More »

తొందరలో కొత్త డిజిటల్ ఐడీ

వివిధ గుర్తింపు పత్రాలను ఏకతాటిపై తీసుకురావటానికి వీలుగా తొందరలోనే కొత్తగా డిజిటల్ ఐడీని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ లాంటి అనేక కీలక పత్రాలకు ఒకే ఐడీతో అనుసంధానం చేయాలని కేంద్రం తాజాగా డిసైడ్ చేసింది. దీనికి డిజిటల్ ఐడీ రెడీ చేయటమే ఏకైక మార్గమని కూడా కేంద్రం నిర్ణయానికి వచ్చేసింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్ ఐటి శాఖ ఒక …

Read More »

ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్రం మ‌రింత పెత్త‌నం

దేశంలో ప్ర‌జ‌లు వినియోగించే ఫోన్లు, ఇంట‌ర్నెట్‌పై కేంద్ర ప్ర‌భుత్వం త‌న పెత్త‌నాన్ని మ‌రింత పెంచింది. కాల్ రికార్డింగ్స్, మేసేజ్‌ల‌కు సంబంధించి కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ కాల్స్, శాటిలైట్ ఫోన్ కాల్స్, కాన్ఫరెన్స్ కాల్స్, సాధారణ నెట్‌వర్క్‌లతో పాటు ఇంటర్నెట్‌లో పంపిన మెసేజ్ల వివరాలను కనీసం రెండేళ్లపాటు భద్రపరచడాన్ని తప్పనిసరి చేసింది. టెలికాం ఆపరేటర్లకు టెలికాం శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. …

Read More »

గర్భిణీలకు SBI షాకింగ్ న్యూస్

మన దేశంలో మహిళలకు ఎనలేని గౌరవిస్తున్నామని, స్త్రీ అంటే ఆదిశక్తి స్వరూపమని, అబల కాదు సబల అని పొలిటిషన్లు, సెలబ్రిటీలు ఉపన్యాసాలలో ఎమోషన్ గా అంటుంటారు. అమ్మతనం అంటే చాలా గొప్పదని, మరణ వేదనతో సమానమైన ప్రసవవేదనను అనుభవిస్తూ భూదేవంత సహనాన్ని మాతృమూర్తులు కలిగి ఉంటారని గొప్పగా చెబుతుంటారు. గర్భవతులుగా ఉన్న మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే మనసున్న ఆటోవాలాలు కూడా ఉన్నారు.   అయితే, మహిళలను…ప్రత్యేకించి గర్భిణులను …

Read More »