భారత టెలికాం రంగంలో కొత్త పోటీ వాతావరణం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు రిలయన్స్ జియో, ఎయిర్టెల్ మధ్య 5G, బ్రాడ్బ్యాండ్ మార్కెట్లో పోటీ కొనసాగుతూనే ఉంది. కానీ తాజాగా ఎయిర్టెల్, ఎలన్ మస్క్ స్పేస్ఎక్స్తో కలిసి స్టార్లింక్ సేవలను భారత మార్కెట్కు తీసుకురావాలని నిర్ణయించుకుంది. ఇది జియోకు కొత్త సవాలుగా మారుతుందా? లేదంటే, టెలికాం రంగంలో మరింత వ్యూహాత్మక మార్పులను తీసుకువస్తుందా అన్నదే ఆసక్తికరంగా మారింది. రిలయన్స్ జియో …
Read More »మళ్లీ చిక్కుల్లో లలిత్ మోడీ… వనౌటు నిర్ణయంతో అష్టకష్టాలు!
ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా వనౌటు ప్రభుత్వం అతనికి మంజూరైన పాస్పోర్టును రద్దు చేయాలని నిర్ణయించింది. దేశపౌరసత్వాన్ని కేవలం నిర్భందం తప్పించుకోవడానికి ఉపయోగించుకోవడం సరైన కారణం కాదని వనౌటు ప్రధాన మంత్రి జోథమ్ నపాట్ స్పష్టంచేశారు. ఈ నిర్ణయం లలిత్ మోడీకి తీవ్రమైన ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఆయన భారత హైకమిషన్కు తన పాస్పోర్టును అప్పగించాలని దరఖాస్తు చేసుకున్నారు. వనౌటు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన …
Read More »ఇండియా విజయం.. పాక్ బాధ అంతా ఇంతా కాదు
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ నిన్న రాత్రి నుంచి గాల్లో తేలిపోతున్నారు. న్యూజిలాండ్ చేతిలో టెస్టు సిరీస్లో వైట్ వాష్, బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో కొన్ని నెలల ముందు వరకు తీవ్ర ఇబ్బందికర స్థితిలో ఉన్న భారత క్రికెట్ జట్టు.. ఇప్పుడు తిరుగులేని ఆధిపత్యంతో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి ఆ చేదు జ్ఞాపకాలన్నింటినీ చెరిపేసింది. ఈ టోర్నీలో భారత్ జోరు మామూలుగా సాగలేదు. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా …
Read More »చాహల్ తో మరో అందమైన అమ్మాయి.. ఎవరామే?
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ను ఓడించి టీమిండియా ఘన విజయం సాధించినా, మ్యాచ్కు సమానంగా మరో అంశం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్టేడియంలో ఓ మిస్టరీ గర్ల్తో కనిపించడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు చరిత్ర సృష్టించిన ఈ విజయ వేళ, గెలుపును ఆస్వాదించేందుకు డుబాయ్ స్టేడియానికి వచ్చిన చాహల్, ప్రముఖ రేడియో జాకీ మహ్వష్తో కూర్చుని కనిపించాడు. ఈ పరిణామం …
Read More »రిటైర్మెంట్ ఊహాగానాలకు తెరపడినట్లే.. టార్గెట్ @2027!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్పై టీమిండియా గెలుపుతో భారత క్రికెట్ మళ్లీ చరిత్ర సృష్టించింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు టీమిండియాకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి. శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్తో హోమ్ టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటముల అనంతరం టీమిండియా స్థిరతపై ప్రశ్నలు వచ్చాయి. కానీ ఫైనల్లో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకోవడంతో ఆ అనుమానాలకు తెరపడింది. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, …
Read More »టీమిండియా విజయం.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్ మనీ ఎంతంటే?
టీమిండియా మరోసారి ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్, ప్రైజ్ మనీ రూపంలో భారీ మొత్తం అందుకుంటోంది. విజేతగా నిలిచిన టీమిండియా రూ. 20 కోట్ల బహుమతిని అందుకోగా, రన్నరప్గా నిలిచిన న్యూజిలాండ్ రూ. 12 కోట్లు (సుమారు $1.12 మిలియన్) తీసుకుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఎనిమిదేళ్ల విరామం తర్వాత తిరిగి …
Read More »ఫైనల్ లో భారత్ ఘనవిజయం… ట్రోఫీ మనదే!
టీమిండియా చరిత్రను తిరగరాసింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ను 4 వికెట్ల తేడాతో ఓడించి మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఈ హై ఓల్టేజ్ మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తన అద్భుత నాయకత్వాన్ని నిరూపించుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా 49 …
Read More »సల్మాన్ సినిమా.. మురుగదాస్ తేల్చేశాడు
బాలీవుడ్ సూపర్ స్టార్లలో హిట్ అత్యవసరం అయిన హీరోల్లో సల్మాన్ ఖాన్ ఒకడు. ఒకప్పుడు ఈ కండల వీరుడి సినిమాలు యావరేజ్ టాక్తోనూ బాక్సాఫీస్ను షేక్ చేసేసేవి. మినిమం ఓపెనింగ్స్ గ్యారెంటీ అన్నట్లుండేది. కానీ వరుసగా ఫ్లాపులు పడడంతో సల్మాన్ జోరు తగ్గిపోయింది. టాక్ తేడా కొడితే సల్మాన్ సినిమాలు డిజాస్టర్లు అయిపోతున్నాయి. రెండేళ్ల కిందట ‘కిసీ కా భాయ్ కిసి కి జాన్’ ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో …
Read More »విశాఖ హోటల్లో ఎన్ఆర్ఐ మహిళ మిస్టరీ మరణం?
విశాఖపట్నంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపంలోని ఒక హోటల్ గదిలో మరణించిన ఎన్ఆర్ఐ మహిళ ఉదంతం షాకింగ్ గా మారింది. ఆమె మరణం అనుమానాస్పదంగా ఉండటం.. భర్త.. పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. ఈ అంశాన్ని పోలీసులు సైతం సీక్రెట్ గా ఉంచటం పలు సందేహాలకు తావిస్తోంది. గురువారం ఆమె మరణిస్తే.. శనివారం వెలుగు చూడటమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. ఆమె మరణం సహజ మరణమని.. ఆత్మహత్య అని.. కాదు హత్య …
Read More »చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. రూ.5000 కోట్ల బెట్టింగ్?
భారత క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడూ కూడా బెట్టింగ్ మాఫియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి. అయితే ఈసారి చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మరింత భారీ స్థాయిలో బెట్టింగ్ ముఠాలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. దుబాయ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మ్యాచ్పై రూ.5000 కోట్ల వరకు బెట్టింగ్ జరిగినట్లు సమాచారం. బుక్మేకర్లు భారత జట్టును ఫేవరెట్గా భావిస్తూ భారీగా డబ్బులు పెట్టుబడిగా పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ బెట్టింగ్ వ్యవహారంలో అండర్వరల్డ్ మాఫియా …
Read More »లలిత్ మోడీ: భారత పౌరసత్వానికి గుడ్ బై.. మరి కేసుల సంగతేంటి?
భారత క్రికెట్ను బిజినెస్ మోడల్గా మార్చిన ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. లండన్లోని భారత హైకమిషన్కు తన భారతీయ పాస్పోర్ట్ను స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్లు ఆయన అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాడు. దీని ప్రకారం, ఆయన ఇకపై భారత పౌరుడిగా లెక్కించబడడు. అదే సమయంలో, లలిత్ మోడీ వనౌటు దేశ పౌరసత్వాన్ని తీసుకున్నాడని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ధృవీకరించింది. దీంతో ఈ పరిణామం చట్టపరమైన …
Read More »భారత ఆర్మీకి బలమైన అస్త్రం.. రష్యాతో భారీ డీల్!
భారత రక్షణ రంగంలో మరో కీలక ఒప్పందం కుదిరింది. రష్యా ప్రభుత్వ సంస్థ రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ (RoE)తో భారత్ 1,000 హార్స్ పవర్ (HP) సామర్థ్యం కలిగిన ట్యాంక్ ఇంజిన్ల కొనుగోలు కోసం 248 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఇంజిన్లు పూర్తిగా నిర్మితమైన, పూర్తిగా విడదీసిన, అర్ధ నిర్మిత రూపాల్లో లభించనున్నాయి. ఈ ఒప్పందం కింద, ఈ ఇంజిన్లను భారత్లో ఉత్పత్తి చేయడం కోసం రష్యా నుండి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates