Political News

ఆ నియోజ‌క‌వ‌ర్గాన్నిటీడీపీ రాసిపెట్టుకోవ‌చ్చు

రాష్ట్రంలోని ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాల్లో కీల‌క‌మైంది.. పోల‌వ‌రం. మొత్తం 7 ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గాలు ఉంటే.. వాటిలో దేనికీ లేని డిమాండ్ పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గానికి ఉంది. దీనికి కార‌ణం.. కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మా ణం.. నిత్యం మీడియాలో ఉండే అవ‌కాశం.. అదేస‌మ‌యంలో కేంద్రం నుంచి అందుతున్న నిధులు. కారణం ఏదైనా.. పోల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం డిమాండే వేరు. అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్కాల‌ని భావిస్తుంది. ఇక‌, ఇప్పుడు …

Read More »

అలీ ఉబ‌లాటం బాగున్నా.. నిలిచి గెలిచే స‌త్తా ఎంత‌?!

సినీ న‌టుడు, ప్ర‌భుత్వ ఎల‌క్ట్రానిక్ మీడియా స‌ల‌హాదారు మ‌హ్మ‌ద్ అలీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని .. గెలుపు గుర్రం ఎక్కి.. చ‌ట్ట స‌భ‌ల్లోకి ప్ర‌వేశించాల‌ని..చాలా ఉబ‌లాటంగా ఉంది. దీనికి సంబంధించి ఖ‌ర్చు చేసేందుకు ఆయ‌న ఏకంగా 10 కోట్ల రూపాయ‌లు కూడా రెడీ చేసుకున్న‌ట్టు ఆయ‌నకు అనుకూలంగా ఉన్న వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు. కానీ, అలీ గెలుపు ఈజీనా? అంటే.. కాద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం రాష్ట్రంలో వైసీపీ …

Read More »

వంశీకి అన్ని వైపులా సమస్యలేనా..

గన్నవరం ఎమ్మెల్యేల వల్లభనేని వంశీ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదుర్కోని సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్వపక్షం వైసీపీలోనూ, వివక్షం టీడీపీలోనూ నేతలు వంశీపై దుమ్మెత్తి పోస్తున్నారు. నువ్వెంత, నీ బతుకెంత అన్నట్లుగా ప్రత్యర్థులు డైలాగ్స్ విసరడంతో వంశీ ఉక్కిరిబిక్కిరవుతున్నారు… వంశీ వైసీపీలో చేరినప్పటి నుంచి ఆధికార పార్టీలో ఒక వర్గం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రకటనలు ఇస్తోంది. జగన్ మోహన్ రెడ్డి పిలిస్తేనే వైసీపీలోకి వచ్చారని, ఆయన ఆదేశం మేరకే …

Read More »

ఇప్పుడు ఓపీ షీట్ల మీదా జగన్?

రాజకీయాలన్న తర్వాత ప్రచారం కీలకం. కానీ.. అదే ఒక ధోరణిగా మారకూడదు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇలాంటి తీరు పీక్స్ కు చేరుకుంది. మొదట ప్రభుత్వ కార్యాలయాలకు.. సర్కారీ స్కూళ్లకు పార్టీ జెండా రంగుల్ని అద్దేసి వివాదానికి తెర తీసిన ఆయన.. ఈ మధ్యన ఇళ్లకు స్టిక్కర్లు అంటించటం వరకు దాన్ని తీసుకెళ్లారు. సర్లే అనుకుంటున్న వేళ.. మొబైల్ ఫోన్లకు స్టిక్కర్లు అతికించాలన్న ఏపీ అధికారుల …

Read More »

టీడీపీలో మ‌న‌సు.. వైసీపీలో మ‌నుషులు.. జంపింగ్ ఖాయం!

కొంద‌రు నేత‌లు.. గ‌త 2019 ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాత‌.. వివిధ కార‌ణాల‌తో టీడీపీని విడిచి పెట్టి వైసీపీ లోకి చేరిపోయారు. గ‌తంలో వీరిపై ఉన్న కేసులు కావొచ్చు.. ఆర్థిక ప‌ర‌మైన కార‌ణాలు కావొచ్చు. ఏవైనా కూడా అప్ప‌ట్లో బ‌లంగా ప్ర‌భావం చూపించాయి. దీంతో వారంతా కూడా పార్టీ మారిపోయి.. వైసీపీకి జై కొట్టారు. ఇలాంటివారిలో చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం, ద‌ర్శి మాజీ ఎమ్మెల్యే క‌మ్ మాజీ మంత్రి శిద్దా …

Read More »

కైక‌లూరు టికెట్‌కు టీడీపీ నేత రెడీ..!

ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం కైక‌లూరు. ఇటీవ‌ల కాలంలో ఈ నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయంగా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. దీనికి కార‌ణం.. ఇక్క‌డ టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ అనూహ్యంగా వైసీపీలోకి జంప్ చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కు టికెట్ ఇస్తారో లేదో .. అనే సందేహంతోనే తాను పార్టీ మారిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఇక‌, ఈ ప‌రిణామంతో టీడీపీకి ఇక్క‌డ నాయ‌కుడు అవ‌స‌ర‌మయ్యారు. ఈ క్ర‌మంలోనే కీల‌క నేత …

Read More »

నోటి దూల – సీరియస్ చిక్కుల్లో పడిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కమిషన్ దీన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకుని కౌశిక్ రెడ్డిని విచారణకు రావాలని ఆదేశించింది. దిల్లీలోని జాతీయ కమిషన్ కార్యాలయానికి వ్యక్తిగతంగా హాజరు కావాలని.. ఫిబ్రవరి 21న వచ్చి స్వయంగా వివరణ ఇవ్వాలని చెప్పింది. విచారణకు హాజరు కాకపోతే తీవ్ర చర్యలు …

Read More »

సీఎస్‌నే తిడతా.. నువ్వెంత?

తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకుల దూకుడుకు అడ్డుకట్టే ఉండడం లేదు. అధికారులంటే వారికి లెక్కే ఉండడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు చాలామంది దాసోహం అంటుండడంతో ప్రతి అధికారీ అలాగే ఉండాలని నేతలు కోరుకుంటున్నారు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలెక్టర్లతో వివాదాలు పెట్టుకోగా.. మరికొందు ఎమ్మెల్యేలు టోల్ గేట్ సిబ్బందిపైనా చేయిచేసుకున్న ఉదంతాలున్నాయి. తాజాగా అచ్చంపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు దేవాదాయ శాఖకు చెందని ఓ అధికారిని …

Read More »

మర్రి రాజశేఖర్‌కు మళ్లీ నిరాశేనా?

ఏపీలో, వైసీపీలో అత్యంత దురదృష్టవంతుడైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మర్రి రాజశేఖర్ అనే చెప్పుకోవాలి. చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్ వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెంటే ఉన్న మర్రి రాజశేఖర్ 2014లో చిలకలూరిపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019లో మళ్లీ మర్రికే టికెట్ వస్తుందని అంతా అనుకున్నప్పటికీ విడదల రజిని ఒక్కసారిగా రేసులోకి వచ్చి టికెట్ ఎగరేసుకుపోయారు. ప్రత్తిపాటి …

Read More »

జ‌న‌సేన‌కు అటూ ఇటూ ద‌బిడిదిబిడేనా…!

జ‌న‌సేన పార్టీకి సంక‌ట ప‌రిస్థితి వ‌చ్చింది. ఇప్పుడు ఔన‌న్నా..కాద‌న్నా..చిక్కుగానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ వేడి రాజుకుంది. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. అయితే.. ఈ ఎన్నిక‌ల‌ను మూడు ప్ర‌ధాన పార్టీలు కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నాయి. బీజేపీ, వైసీపీ, టీడీపీలు.. ఎవ‌రికి వారే త‌మ త‌మ అభ్య‌ర్థును నిలబెట్టుకున్నారు. ఇక‌, ఇక్క‌డ జ‌న‌సేన ప్ర‌యమేయం లేదు. మ‌రి అలాంట‌ప్పుడు సంక‌టం ఎందుకు? అనేది ప్ర‌శ్న‌. ఇక్క‌డే ఉంది …

Read More »

ష‌ర్మిలా ఇటు చూడు.. నీకు-వైఎస్‌కు ఎంత తేడానో!!

త‌మ కుటుంబం పాద‌యాత్ర‌ల కుటుంబమ‌ని.. త‌మ‌కే పేటంట్ ఉంద‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే వైఎస్ ష‌ర్మిల‌.. తెలంగాణ‌లో చేస్తున్న ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర ద్వారా అధికారంలోకి వ‌చ్చేయాల‌ని ల‌క్ష్యంగా పేట్టు కున్నారు. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. ఎందుకంటే.. ఎవ‌రి వ్యూహ‌మైనా.. ఉద్దేశ‌మైనా ఇదే. సో.. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. అయితే.. పాద‌యాత్ర‌లు చేసే విష‌యంలో ఇదే కుటుంబంలో వైఎస్‌కు.. ష‌ర్మిల‌కు ఉన్న తేడా ఇప్పుడు ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. త‌న తండ్రి, …

Read More »

లక్ష్మీపార్వతిది నోరేనా?

ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తారకరత్న మృతి పట్ల బాధపడుతున్న సమయంలో లక్ష్మీపార్వతి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆమె పట్ల ఆగ్రహానికి కారణమవుతున్నాయి. నందమూరి కుటుంబానికి చెందినవాడు కావడం.. అటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అల్లుడు వరుస కావడంతో టీడీపీ, వైసీపీ నేతలు చాలామంది పార్టీలకు అతీతంగా తారకరత్న కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చారు. తారకరత్న మంచితనం వల్ల కావొచ్చు.. విజయసాయిరెడ్డి కుటుంబంతో …

Read More »