Political News

సీబీఐకి అవినాష్ రెడ్డి ష‌ర‌తులు..

మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీబీఐకి ఓ లేఖ రాశారు. దీనిలో కొన్ని ష‌ర‌తులు కూడా పెట్టారు. అది కూడా శ‌నివారం ఉద‌యం హ‌ఠాత్తుగా ఆయ‌న ఓలేఖ‌ను సీబీఐకి పంపించ‌డం ఆస‌క్తిగా మారింది. శ‌నివారం మ‌ధ్యాహ్నం ఆయ‌న సీబీఐ ఎదుట హాజ‌రు కావాల్సిన నేప‌థ్యంలో ఈ లేఖకు ప్రాధాన్యం కూడా …

Read More »

పంచ్ లైన్ ఉంటే ఇంకా సూపర్

లోకేష్ పాదయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యువగళానికి వస్తున్న విశేష స్పందన, లోకేష్ ను చూసేందుకు తరలి వస్తున్న అశేష జనవాహినిని చూసి తెలుగు దేశం శ్రేణులు ఉబ్బితబ్బిబవుతున్నాయి. తొలి అడుగు వేసినప్పటి నుంచి లోకేష్ వెంట వేలాది మంది నడుస్తున్నారు. అక్కడక్కడా మామగారు బాలయ్య తళుక్కున మెరుస్తున్నారు. ఎక్కడిక్కడ మహిళలు హారతులు పట్టి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిని దీవిస్తున్నారు. చేతులు కలిపేందుకు కొందరు పోటీ పడుతున్నారు. ఎవరినీ …

Read More »

తారకరత్న విషయంలో ఏం జరిగింది? వైద్యులు ఏం చెబుతున్నారు?

అప్పటిదాకా బాగానే ఉంటారు. అంతలోనే అనారోగ్యం బారిన పడతారు. ఆ వెంటనే ప్రాణాలు పోయేంత అపాయం చెంతకు చేరుతారు. ఇటీవల కాలంలో తరచూ వింటున్న.. చూస్తున్న షాకింగ్ ఉదంతాలు ఏం చెబుతున్నాయి? అన్నది అసలు ప్రశ్న. తాజాగా తారక రత్న విషయంలోనూ అదే జరిగింది. నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు తన సంఘీభావాన్ని తెలుపుతూ కుప్పం చేరుకున్న తారకరత్న.. అప్పటివరకు హుషారుగా ఉంటూనే ఒక్కసారి కుప్పకూలటం తెలిసిందే. అలా ఎలా …

Read More »

ఆ హీరో బీఆర్ఎస్ లో చేరతారా ?

దేశ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ తన పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్తూ బీఆర్ఎస్ గా పేరు మార్చిన తర్వాత అందరి చూపు హైదరాబాద్ వైపుకు మళ్లింది. వేర్వేరు రాష్ట్రాల నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో బీఆర్ఎస్ ను నిలబెట్టే ప్రక్రియ వేగవంతం కాగా, ఇప్పుడు కేసీఆర్ చూపు ఒడిశా వైపు మళ్లింది. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ నేతృత్వంలోని ఒక బృందం …

Read More »

నీదో చెత్త ప్ర‌భుత్వం.. ముఖ్య‌మంత్రిన్నే ఏకేసిన స్వామీజీ!

ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డం త‌ప్పుకాదు. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ అంద‌రికీ ఉంటుంది. అయితే.. ప్ర‌భుత్వ పెద్ద‌ల ప‌క్క‌నే వారితో రాసుకునిపూసుకుని కూర్చుని వారిపై నిప్పులు చెరిగితే.. ఎలా ఉంటుంది? విమ‌ర్శ‌లు చేస్తే.. ఏం జ‌రుగుతుంది. అస‌లు ఈ దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని ఘ‌ట‌న ఒక‌టి క‌ర్ణాట‌క‌లో జ‌రిగింది. ముఖ్యమంత్రి పక్కన కూర్చున్న ఓ స్వామీజీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన సీఎం.. అంతే వేగంగా రియాక్ట్ …

Read More »

భ‌యం నా బ‌యోడేటాలో లేదు: నారా లోకేష్‌

సుదీర్ఘ పాద‌యాత్ర‌ను ప్రారంభించిన టీడీపీ జాతీయ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌జాగ‌ళం వినిపించేందుకే తాను పాద‌యాత్ర ప్రారంభించాన‌ని చెప్పారు. అంతేకాదు, ఎవ‌రికీ తాను త‌ల ఒంచేది లేద‌న్నారు. ప్ర‌జ‌ల కోసం.. తాను ప్ర‌జాక్షేత్రంలోకి అడుగులు వేశాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. ‘యువ‌గ‌ళం ఆపేస్తామ‌ని.. కొంద‌రు మొరుగుతున్నారు. వారికి నేను భ‌య‌ప‌డేది లేదు. భ‌యం అసలు నా బ‌యోడేటాలోనే లేదు’ అని లోకేష్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. యువగళం …

Read More »

పప్పు అన్నారు… ఈ జనమేంటి? రెస్పాన్సేంటి?

నేల ఈనిందా.. నింగి వంగిందా.. అని 1983 ప్రాంతంలో తెలుగు వారి అన్న‌గారు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి న‌ప్పుడు అని త‌ర‌చుగా అనేవారు. ఇప్పుడు అది మ‌రోసారి అక్ష‌ర స‌త్యం అయింది. తాజాగా.. టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌.. ప్రారంభించిన‌ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌కు కూడా అంతే స్పంద‌న వ‌చ్చింది. భారీ ఎత్తున ప్ర‌జ‌లు, పార్టీ అభిమానులు కుప్పానికి పోటెత్తారు. “ప్రజల గుండెచప్పుడు విని వారికి భరోసా …

Read More »

ఆ 26.. ఈ 7 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ప‌రిస్థితి ఏంటి?

ఏపీలో మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలో 26 ఎస్సీ వ‌ర్గాల‌కు రిజ‌ర్వ్ చేసి ఉన్నాయి. అదే సమ‌యంలో మ‌రో ఏడు నియోజ‌క‌వ‌ర్గాలు.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి రిజ‌ర్వ్ చేశారు. గ‌త ఎన్నిక‌ల‌ను ప‌రిశీలిస్తే.. ఏడు ఎస్టీ నియోజ‌క‌వ‌ర్గ‌ల్లోనూ.. వైసీపీ విజ‌యం దక్కించుకుంది. ఒక ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం(రాజోలు) లో జ‌న‌సేన గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఆ త‌ర్వాత‌.. రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌.. పార్టీకి దూర‌మ‌య్యారు. మ‌రోవైపు.. టీడీపీ …

Read More »

నారా లోకేష్ మిషన్ ఆంధ్రప్రదేశ్

400 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్ర కోసం టీడీపీ శ్రేణులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న మాట వాస్తవం ప్రతీ ఊరు, ప్రతీ వాడలో లోకేశ్ రాక కోసం ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. టీడీపీ శ్రేణులు యువగళం గీతాన్ని ఆలాపించేందుకు సిద్ధమవుతున్నారు. జనవరి 27న (శుక్రవారం) ప్రారంభమవుతున్న యాత్ర ఏడాదిపైగా జరుగుతుంది. అంటే అంత కాలం కుటుంబ సభ్యులకు దూరమై నారా లోకేష్ జనం కోసం …

Read More »

వైసీపీలో ఐ – ప్యాక్ సర్వే టెన్షన్

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ – ప్యాక్ నిర్వహించిన సర్వే ఇప్పడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైసీపీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. వైసీపీ నేతల్లో విజయావకాశాలు తగ్గిపోతున్నాయని ఐ ప్యాక్ తేల్చినట్లు సమాచారం. ఐదుగురు మంత్రులకే ఛాన్స్ ఏపీ కేబినెట్లో పాతిక మంది మంత్రులున్నారు. అందులో మంత్రులు పెద్దిరెడ్డి, నారాయణస్వామి, అంజాద్ భాషా, విశ్వరూప్, దాడిశెట్టి రాజా లకు మాత్రమే గెలుపు అవకాశం ఉన్నట్లు ఐ …

Read More »

నేను తీవ్ర‌వాదిగా మారితే.. త‌ట్టుకోలేరు: ప‌వ‌న్ హాట్ కామెంట్స్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు సంధించారు. “నేను తీవ్ర‌వాదిగా మారితే త‌ట్టుకోలేరు” అని వైసీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. రాష్ట్రానికి చెందిన కొందరు నేతలు వేర్పాటువాద ధోరణితో మాట్లాడుతున్నార‌ని.. రాష్ట్రాన్ని మూడు ముక్క‌లుచేయాల‌ని త‌ల‌పోస్తున్నార‌ని.. ఇదే క‌నుక జ‌రిగితే.. తాను తీవ్ర‌వాదిగా మారినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని.. అప్పుడు వైసీపీ నేత‌లు త‌ట్టుకోలేర‌ని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైసీపీనో.. సజ్జల రామ‌కృష్ణారెడ్డి సొంతమో కాదని …

Read More »

ప‌వ‌న్‌కు పాల్‌కు ముడిపెట్టి స‌టైర్లు వేసిన ఏపీ మంత్రి

ఏపీ సీనియ‌ర్ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న‌దైన శైలిలో స్పందించారు. రాష్ట్రంలో 3 రాజధానులే ఏర్ప‌డుతాయ‌ని చెప్పారు. ఇది వైసీపీ ప్రభుత్వ విధానమని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, 3 రాజధానులు తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. అయితే, అదేస‌మ‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. పవన్ క‌ళ్యాణ్‌ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీని అభివృద్ధి చేస్తుంటే పవన్‌కు ఎందుకు ఇబ్బందని ప్ర‌శ్నించారు. …

Read More »