Political News

టీడీపీలోకి మ‌హాసేన రాజేష్ .. ఆ టికెట్ కోస‌మేనా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌మ‌క్షంలో యూట్యూర్‌, విమ‌ర్శ‌కుడు.. మ‌హాసేన పేరుతో యూట్యూబ్ నిర్వ‌హి స్తున్న రాజేష్ టీడీపీ కండువా క‌ప్పుకొన్నారు. రాజేష్ త‌ర‌చుగా వైసీపీ విధానాల‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. అనేక విధానాల‌ను, ముఖ్యంగా రాజ్యాంగాన్ని తుంగ‌లో తొక్కారంటూ.. రాజేష్ చేసిన వీడియోల‌ను వీక్ష‌కులు బాగానే ఆద‌రించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న జ‌న‌సేన వైపు చూశారు. అయితే.. అటు వైపు నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ రాక‌పోవ‌డంతో టీడీపీ సైకిల్ …

Read More »

అన‌ప‌ర్తి ఘ‌ట‌న‌.. అంతా టీడీపీనే చేసిందట

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఎంత అగౌర‌వం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే. క‌నీసం.. జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త‌లో ఉన్న ఆయ‌న న‌డుచుకుంటూ వెళ్లినా.. పోలీసులు ప‌ట్టించుకోలేదు. ఇక‌, ఆయ‌న ప్ర‌సంగించేందుకు కూడా అనుమ‌తి ఇవ్వ‌లేదు. కాద‌ని… ప్ర‌సంగించిన చంద్ర‌బాబు పోలీసుల‌పై నిప్పులు చెరిగిన విష‌యం తెలిసిందే. అయితే.. బాబు స‌భ ముగియ‌గానే ఆయ‌న ప్ర‌సంగించిన వాహ‌నాన్ని.. మైకును కూడా స్వాధీనం చేసుకుని పోలీసు …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే జగన్ ను కలిసేందుకు ఇష్టపడటం లేదట

వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం జగన్ తో మాట కలిపేందుకు ఇష్టపడటం లేదు. సాధ్యమైనంత వరకూ దూరం ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో వారున్నారు. ఎన్నికల నాటికి జారుకోవాలనుకుంటే ఇప్పటి నుంచి జాగ్రత్త పడటం మంచిదన్న అభిప్రాయంలో వారున్నారు.. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీలో హాట్‌టాపిక్‌గా మారారు. సీఎం జగన్ సమీక్ష అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు బిక్కుబిక్కుమంటూ వెళ్తుంటే.. మద్దిశెట్టి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా …

Read More »

చంద్రబాబులా నేనూ బాధితుడినే..

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవ‌డం.. ప్ర‌భుత్వం అడ్డంకులు సృష్టించ‌డం.. వంటి ప‌రిణామాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయి లో ఫైర్ అయ్యారు. ప్రభుత్వ విధానం, నిరంకుశ పోకడలను తెలియచేస్తోందన్నారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకునేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటని పవన్ ప్రశ్నించారు? అంతేకాదు.. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాంగానీ.. …

Read More »

ఫస్ట్ టైమ్: పోలీసులపై తిరుగుబాటు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు స‌వాళ్లు రువ్వారు. అన‌ప‌ర్తిలో త‌న‌కు ఎదురైన ఆంక్ష‌లు.. నిర్బంధాల‌పై ఆయన తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఉన్న పోలీసులు గ‌తంలో త‌న ద‌గ్గ‌రే ప‌నిచేశార‌ని.. రాబోయే టీడీపీ ప్ర‌భుత్వంలోనూ త‌మ ద‌గ్గ‌రే ప‌నిచేయాల్సి ఉంటుంద‌ని.. ఈ విష‌యాన్ని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. అన‌ప‌ర్తిలో త‌ను నిర్వ‌హించాల‌ని భావిస్తున్న స‌భ‌కు పోలీసులు మొదట అనుమతి ఇచ్చార‌ని చంద్ర‌బాబు చెప్పారు. కానీ, తర్వాత అనుమతి రద్దు …

Read More »

జీవీఎల్ కు పురంధేశ్వరి గట్టి కౌంటర్

ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేదు. అధికారానికి వస్తుందన్న నమ్మకమూ ఇప్పట్లో లేదు. కేంద్రంలో అధికారంలో ఉండటంతో రాష్ట్ర నాయకులు తెగ రెచ్చిపోతుంటారు. ఇంకేముందీ వచ్చే ఎన్నికల్లో ఇరగదీసేస్తామని చెప్పుకుంటారు. ఆ క్రమంలో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా కొనసాగుతుంటుంది. నిత్యం ఒక వర్గం పైచేయిగా నిలిచే ప్రయత్నం చేస్తుంటుంది. ఇటీవలే ఒక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ తన అనుచరులతో కలిసి పార్టీకి రాజీనామా …

Read More »

డైవర్షన్ కోసమే చంద్రబాబును ఆపుతున్నారా..

ఆంధ్రప్రదేశ్‌లో విపక్షం రోజురోజుకు బలపడుతోంది. జగన్ సర్కారు అంతే స్థాయిలో బలహీనపడుతోంది. వైసీపీ పాలనపై ప్రజాగ్రహం పెల్లుబికింది.దానితో చంద్రబాబు, లోకేష్ ఎక్కడికి వెళ్లినా జనం బ్రహ్మరథం పడుతున్నారు. రోడ్డుకు అడ్డంగా వాహనాలు అనపర్తిలో చంద్రబాబు పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రోడ్డుకు అడ్డంగా బ్యారికేడ్లు విధించారు. వాహనాలు అడ్డుపెట్టారు. టీడీపీ వాహనాలు రాకుండా పోలీసులే రోడ్డుపై కూర్చున్నారు. రోడ్డుపై సభకు అనుమతి లేదని ప్రకటించారు. వేరే చోట సభ పెట్టుకోవాలని …

Read More »

వంగ‌వీటి ఎవ‌రి వాడు.. బీజేపీకి ఏం సంబంధం?

ఔను.. కాపు ఉద్య‌మ నాయ‌కుడు.. విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే దివంగ‌త వంగ‌వీటి రంగా ఎవ‌రి వాడు? అస‌లు బీజేపీకి.. ఆయ‌న‌కు సంబంధం ఉందా? అసలు ఏనాడైనా.. బీజేపీ నేత‌లు ఆయ‌న‌ను స్మ‌రించారా? కానీ, ఇప్పుడు ఎందుకు ఆయ‌న బాకా ఊదుతున్నారు? ఇదీ.. ఇప్పుడు కాపు నాడు నాయ‌కులు అడుగుతున్న ప్ర‌శ్న‌లు. రాజ‌కీయాల్లో ఉన్న‌వారు.. ఏది దొరికితే.. దానిని ప‌ట్టుకుని వేలాడ‌డం కామ‌నే. కానీ, బ‌ల‌మైన నాయ‌కుడుగాఉన్న రంగాను …

Read More »

‘వారాహి’ ఏమైంది? అందుకే బ్రేక్ ప‌డిందా..?

వారాహి.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ప్రారంభించేందుకు రెడీ చేసిన వాహ‌నం. దీనిపై అనేక చ‌ర్చ‌లు.. విమ ర్శ‌లు.. వివాదాలు కూడా వ‌చ్చాయి. ఏదో ఒక విధంగా అయితే.. వాహ‌నం రెడీ అయింది. కొండ‌గ‌ట్టు, విజ యవాడ‌, అన్న‌వ‌రం.. క్షేత్రాల్లో ప్ర‌త్యేక పూజ‌లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది.. వారాహి యాత్ర కూడా ప్రారంభ‌మ‌వుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. ప్ర‌జ‌ల్లో మార్పు కోసం.. ఈ యాత్ర‌ను చేప‌డుతు న్నార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. …

Read More »

వైసీపీ 50.. టీడీపీ 30.. అదిపోయేలా చంద్ర‌బాబు ప్లాన్‌!!

రాజ‌కీయాల్లో తాడిత‌న్నేవాడు ఉంటే.. త‌ల‌త‌న్నేవాడు కూడా ఉంటాడు క‌దా! ఇదే ఇప్పుడు ఏపీలో జ‌రుగుతోంది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌తి 50 ఇళ్ల‌కు గృహ సార‌థుల‌ను నియ‌మించి.. వారితో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని నిర్వ‌హించే కార్య‌క్ర‌మానికి రూప‌క‌ల్ప‌న చేసిన విష‌యం తెలిసిందే. గృహ సార‌థులు ప్ర‌తి ఇంటికీ తిరుగుతూ.. ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాలు వివ‌రిస్తారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని గెలిపించే దిశ‌గా ప‌నిచేయ‌నున్నారు. ఇక‌, వైసీపీకి వీరు కార్య‌క‌ర్త‌లుగానే ప‌నిచేస్తారు. …

Read More »

కేసీఆర్‌కు నిర్మ‌ల‌.. ఘాటు వార్నింగ్ !

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. అసెంబ్లీ సాక్షిగా.. కేంద్రంపై విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. దేశాన్ని అప్పుల కుప్ప‌గా మారుస్తున్నార‌ని.. మోడీ విదానాలు దేశాన్ని నాశ‌నం చేస్తున్నాయ‌ని.. విరుచుకుప‌డ్డారు. ఇది జ‌రిగిన మ‌రునాడే.. పార్ల‌మెంటు వేదిక‌గా.. తెలంగాణ అప్పుల కుప్ప‌గా మారిపోయింద‌ని.. దీనికి ఎవ‌రు బాధ్యులు అంటూ .. కేంద్రం ఎదురు దాడి చేసింది. అంతేకాదు..తెలంగాణ ఏర్ప‌డిన నాటి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతెంత అప్పులు చేశారో.. కూడా వివ‌రించింది. అయితే.. ఇది …

Read More »

జ‌గ‌న్ రెడ్డీ.. ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పు: ప‌వ‌న్

ఏపీ సీఎం జ‌గ‌న్‌పై జ‌న‌సేనాని ప‌వ‌న్ నిప్పులు చెరిగారు. విశాఖ‌లో జ‌రిగిన ఒక ఘ‌ట‌న‌ పై సీఎంను ఆయ‌న నిల‌దీశారు. “రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పితీరాలి” అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ అడిగితే ఇవ్వని పాషాణ ప్రభుత్వమని మండిపడ్డారు. ఆస్పత్రులను మెరుగుపరచని వైసీపీ పెద్దలు, విశాఖను రాజధానిగా అభివృద్ధి చేసేస్తారట అని పవన్ విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిలోమీటర్ల దూరం మోటార్ …

Read More »