Political News

అక్కడ ఎమ్మెల్యేపై వైసీపీ కమ్మ నేతల తిరుగుబాటు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీలో తిరుగుబాటు మొదలైంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన సంతనూతలపాడును గత రెండు ఎన్నికలుగా వైసీపీ సొంతం చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి వైసీపీ నేత సుధాకర్ బాబు ఎమ్మెల్యేగా ఉన్నారు. గుంటూరు జిల్లాకు చెందిన సుధాకర్ బాబును 2019లో ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు అభ్యర్థిగా ప్రకటించారు. పొరుగు జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ జగన్ గాలిలో ఆ ఎన్నికల్లో గెలిచిన సుధాకర్ బాబు ఆ …

Read More »

రేవంత్‌కు చెయ్యిచ్చిన సీనియర్లు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ‘హాత్ సే హాత్ జోడో’ అంటూ మొదలుపెట్టిన పాదయాత్రకు సీనియర్ల నుంచి సహకారం కొరవడింది. రేవంత్ యాత్రలో సీనియర్లు కనిపించడం లేదు. యాత్ర ప్రారంభమైన తరువాత మల్లు రవి తప్ప వేరే సీనియర్ నేతలెవరూ రేవంత్ పాదయాత్ర వైపు కన్నెత్తి చూడలేదు. అయితే, పాదయాత్ర ముగిసేలోపు ఒక్కరొక్కరుగా జాయిన్ అవుతారని పార్టీ వర్గాలు చెప్తున్నా సీనియర్ నేతలు మాత్రం అందుకు ఏమాత్రం సుముఖంగా లేరు. కొందరు …

Read More »

వైసీపీ ఎంపీకి టికెట్ ఉందా.. లేదా? అంతా సైలెంట్‌!!

ఆయ‌న వైసీపీ యువ ఎంపీ. త‌ర‌చుగా.. స‌మ‌స్య‌ల‌పైనా గ‌ళం వినిపిస్తున్నారు. పైగా ఎలాంటి అవినీతి, అక్రమాల మాట కూడా ఆయ‌నకు కిట్ట‌దు. ఆయ‌నే గుంటూరు జిల్లా న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు స‌భ్యులు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీలోకి వ‌చ్చిన ఆయ‌న తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం ద‌క్కించుకున్నారు. మంచి నాలెడ్జ్‌.. ఉన్న‌త విద్యావంతుడు కూడా అయిన లావుకు ప్ర‌జ‌ల్లో మంచి పేరుంది. అయితే.. ఎంత మంచి పేరున్నా.. వైసీపీలో …

Read More »

జ‌గ‌న్‌కు మోడీ ఝ‌ల‌క్‌.. అమ‌రావ‌తిపై తేల్చేశారు!

ఏపీ ప్ర‌భుత్వం పెట్టుకున్న మూడు రాజ‌ధానుల ఆశ‌ల‌పై కేంద్రం కుద‌ర‌ద‌ని ప‌రోక్షంగా కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పేసింది. ఏపీ రాజధాని అమరావతేన‌ని స్ప‌ష్టం చేసింది. అది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విజభన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పాటైందని పేర్కొంది. ఈ మేర‌కు రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. కేంద్రం ఏం చెప్పిందంటే.. — ఏపీ …

Read More »

‘కేంద్రం’ వ‌ద్ద‌కు నెల్లూరు పంచాయ‌తీ!

నెల్లూరు వైసీపీలో చోటు చేసుకున్న వివాదం.. ఇప్పుడు కేంద్రం వ‌ద్ద‌కు చేరింది. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధ‌ర్ రెడ్డి.. గ‌త వారం రోజుల్లో జ‌రిగిన ప‌రిణామాల‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. త‌న ఫోన్‌ను ట్యాప్ చేశార‌ని..దీని పై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆయ‌న కోరారు. త‌న ఫోన్ ట్యాప్ చేసిన విష‌యాన్ని ఇద్ద‌రు ఐపీఎస్ అధికారులు త‌న‌కు చెప్పార‌ని.. తాను అధికార పార్టీ …

Read More »

మోదీ, అమిత్ షా మధ్య దూరం నిజమేనా?

కొద్దిరోజులుగా దిల్లీ స్థాయిలో జరుగుతున్న ఓ ప్రచారం రాష్ట్రాలకూ పాకుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా మధ్య దూరం పెరుగుతోందని, ఇద్దరి మధ్య సయోధ్య పూర్తిగా కొరవడిందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనికి అనేక ఉదాహరణలు, అనేక కారణాలు చూపిస్తున్నారు ఈ ప్రచారం చేస్తున్నవారు. మోదీ అదానీకి విపరీతమైన ప్రాధాన్యం ఇవ్వడాన్ని అమిత్ షా వ్యతిరేకిస్తున్నారని… తన కుమారుడు జై షా‌ను ప్రోత్సహించడానికి మోదీ అంగీకరించడం లేదన్న …

Read More »

వైసీపీలో మ‌రో ఎమ్మెల్యే రెడీనా?

తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న ఎమ్మెల్యేల సంఖ్య వైసీపీలో పెరిగిపోతోంది. ఇటీవ‌లే నెల్లూరులో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు రోడ్డున ప‌డ్డారు. ఇక‌, ఇప్పుడు మ‌రో ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నార‌నేవాద‌న పార్టీలోనే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని మైలవరం నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి పాగా వేసిన వైసీపీలో వర్గ విభేదాలు మ‌రోసారి బయటపడ్డాయి. ఇక్క‌డి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, మంత్రి జోగి రమేష్‌ మధ్య వర్గపోరు తాజాగా మ‌రోసారి ర‌చ్చ‌కెక్కింది. వైసీపీ జిల్లా …

Read More »

చూడు.. ఒక్క‌వైపే చూడు.. జ‌గ‌న‌న్నే క‌నిపిస్తాడు!

చూడు.. ఒక్క‌వైపే చూడు.. అన్న సినిమా డైలాగు ఏపీలో బాగానే ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కు లు. ఏపీలో ఇప్పుడు ఎటు చూసినా.. ఈ డైలాగే వినిపిస్తోంది. ఎందుకంటే.. ఏ మూల చూసినా… జ‌గ‌న్ జ‌ప‌మే. ఎటు వైపు తిరిగినా.. జ‌గ‌న్ నామ‌స్మ‌ర‌ణే వినిపిస్తోంది. ఆయ‌న ఫోటోలే క‌నిపిస్తున్నాయి. దీంతో జ‌గ‌న్..మాత్ర‌మే క‌నిపించాలి.. జ‌గ‌న్ పేరు మాత్ర‌మే వినిపించాలి.. జ‌గ‌న్ గురించే చ‌ర్చించాలి.. అనే విధంగా ప‌రిస్థితి మారిపోయింది. రాజ‌కీయాలైనా ప్ర‌భుత్వ …

Read More »

బోరుగడ్డ అనిల్‌కు ఎంపీ టికెట్?

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కొట్టికొట్టి ఈడ్చుకెళ్తానన్న జగన్ అభిమాని.. చంద్రబాబును చంపేస్తానన్న జగన్ అభిమాని.. పవన్ కళ్యాణ్ భార్యను తనకు అప్పగించాలంటూ బరితెగించి మాట్లాడిన జగన్ అభిమాని.. అన్నీ ఒక్కరే.. ఆయనే బోరుగడ్డ అనిల్. ఇదంతా ఇటీవల కథ అయితే.. అంతకుముందు చరిత్ర కూడా మామూలుగా లేదు. తిరుమలలో శ్రీవారి నగలు మాయమయ్యాయంటూ 2018లో రమణ దీక్షితులు ఆరోపణలు చేసినప్పుడు పక్కన ఉన్నదీ బోరుగడ్డ అనిల్. అనంతపురంలోని ఓ చర్చి …

Read More »

లోకేష్ తో సెల్ఫీకి పోటీపడుతున్న యువత

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర 13వ రోజుకు చేరుకుంది. ఎక్కడికెళ్లినా జనం భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. లోకేష్ ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ క్షేమ సమాచారాలు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా ఉన్న సమస్యలు తెలుసుకుంటున్నారు.జగన్ పాలనలో రాష్ట్రం ఎలా అథోగతి పాలైందో వివరిస్తున్నారు. జగన్ మోసపు రెడ్డి లోకేష్ ఇప్పుడు పంచ్ డైలాగులు వదులుతున్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి పేరు మార్చేసి …

Read More »

సీఏ అరెస్టుతో కవితకు టెన్షన్

ఢిల్లీ లిక్కర స్కాం విచారణ వేగవంతమైంది. కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని, హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల మధ్య ఆయన్ను అరెస్టుచేశారు. సీబీఐ ఎంతో పకడ్బందీగా వ్యవహరించి బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది. తొలుుత విచారణ నిమిత్తం ఢిల్లీ పిలిపించింది. రోజంతా ప్రశ్నించింది. …

Read More »

సోము గారి వీర లాజిక్

సోము వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడు. పార్టీలో ఎవరినీ లెక్కచేయరు. అందరినీ కలుపుకుపోవాలనే కోరిక లేని నాయకుడు. ఆయనదీ అంతా ఒంటెత్తు పోకడే. కన్నా లక్ష్మీ నారాయణ హయాంలో పెట్టిన జిల్లా అధ్యక్షు లను మార్చేసి ఇటీవలే ఒక వివాదానికి ఆయన కేంద్ర బిందువయ్యారు. ఆయన ఏం మాట్లాడిన పెద్ద వివాదమై కూర్చుంటున్న తరుణంలో ఇప్పుడు ఓ క్రేజీ డైలాగ్ వదిలారు.. ప్రత్యేక హోదా ఇచ్చేశాం… వీర్రాజు లెక్క ప్రకారం …

Read More »