టీడీపీ నాయకురాలు.. మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ భూమా అఖిల ప్రియ.. కొన్నాళ్లుగా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను పార్టీలో ఎవరూ పట్టించుకోకపోవడం.. కనీసం.. కుటుంబంలోనూ దన్నుగా ఎవరూ నిలబడకపోవడం .. వంటివి ఆమెను చిరాకు పెడుతున్నాయి. అయితే.. ఇంతలో, అఖిల ప్రియకు.. అప్పులు మరింత సంకటంగా మారాయి. ‘అఖిల’ ప్రియ కాదు.. ‘అప్పుల’ ప్రియ అంటూ.. సొంత కుటుంబ సభ్యులు.. స్థానిక మీడియా ముందు కామెంట్లు …
Read More »అమరావతి సెంటిమెంటు ఏమైనట్టు…
రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన సెంటిమెంటుగా ఉన్న రాజధాని అమరావతి విషయం ఇప్పుడు వైసీపీలో చర్చకు వస్తుండడం గమనార్హం. సాధారణంగా.. నిన్న మొన్నటి వరకు టీడీపీ సహా.. జనసేనలో ఈ విషయం ఆసక్తిగా ఉంది. రాజధాని అమరావతికే తమ మద్దతు అని టీడీపీ బాహాటంగానే ప్రచారం చేసింది. అయితే.. తర్వాత చంద్రబాబు జిల్లాల పర్యటన చేశారు. ఈ క్రమంలో అక్కడి ప్రజల నాడిని తెలుసుకున్నారు. పైకి మౌనంగానే ఉన్నప్పటికీ.. ఉత్తరాంధ్ర, సీమ …
Read More »రాజకీయాలకు గుడ్బై చెప్పిన అన్నగారి అల్లుడు
తెలుగు వారి అన్నగారు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు పెద్ద అల్లుడు, మాజీ మంత్రి దగ్గు బాటు వెంకటేశ్వరరావు తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను, తన కుమారుడు(ప్రస్తుతం అమెరికాలో ఉన్న చెంచురామ్) రాజకీయాల నుంచి విరమించుకుంటున్నామని ప్రకటించారు. “డబ్బుతో కూడిన రాజకీయాలతో విసుగు చెందాం. అందుకనే ఇక మా కుటుంబంలో నేను కానీ, మా కుమారుడు కానీ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం” అని వ్యాఖ్యానించారు. …
Read More »జగన్ను వెంటాడుతున్న పోలవరం.. కింకర్తవ్యం.. ?
సీఎం జగన్ లెక్కలో మరో 16 మాసాల్లోఏపీలో ఎన్నికలు రానున్నాయి. మరి.. ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ది చేసినా.. చేయకపోయినా.. గత ఎన్నికల్లో ఇచ్చిన పోలవరం హామీని మాత్రం నెరవేర్చాల్సిన అవసరం కనిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే.. తన తండ్రి వైఎస్ కలలు కన్న.. పోలవరాన్ని పూర్తి చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అయితే.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు పడడం లేదు. దీనికి కారణం.. నిధుల కొరత.. …
Read More »పోలీసుల పై వైసీపీ ఎమ్మెల్యే ఎటాక్ !
ఏపీలో సంక్రాంతిని పురస్కరించుకుని కోడి పందేల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఉభయ గోదావరి జిల్లాల్లో పందేలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వాస్తవానికిఇ క్కడ పోలీసులు కోడి పందేలపై నెలరోజులుగా నిఘా పెట్టారు. పందేలు వేయడానికి వీల్లేదని చెప్పారు. చాలా చర్యలు కూడా తీసుకున్నారు. అయితే.. పోలీసులను మచ్చిక చేసుకున్న నేతలు.. పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి పందేలకు రెడీ అయ్యారు. అయినప్పటికీ.. ఉమ్మడి తూర్పుగోదావరిలోని …
Read More »ప్రభుత్వాన్ని విమర్శించిన ఆనంకు వైసీపీ ఎఫెక్ట్..!
వైసీపీ నాయకుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణ రెడ్డి గత కొన్నాళ్లుగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. తన నియోజకవర్గం లో అభివృద్ధి చేయడం లేదని.. ఎమ్మెల్యేగా ఉండి ఏమీ చేయడం లేదని.. కొన్నాళ్లు విమర్శించారు. ఇక, ఇటీవల.. ఏం చేశామ ని.. ప్రజల్లోకి వెళ్తాం.. అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. …
Read More »లోకేష్ ను హీరోను చేయకండి
ఈ నెల 27 నుంచి టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రకు రెడీ అవుతున్నా రు. సుమారు 4 వేల కిలొమీటర్ల దూరాన్ని ఆయన 4 వందల రోజుల్లో పూర్తి చేయాలని లెక్కలు వేసుకున్నా రు. తద్వారా పార్టీని బలోపేతం చేయాలని.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావాలని కూడా నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ పనిమీదే ఆయన ఫిజియోథెరపిస్టులను కూడా సంప్రదిస్తున్నారు. అయితే.. లోకేష్ పాదయాత్రను అనౌన్స్ …
Read More »బాబాయికి ‘కాపు’ కాసేందుకు కోన వెంకట్ రాజకీయం!
కోన వెంకట్ పేరు తెలుగు సినీ అభిమానులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవర్ఫుల్ డైలాగులకు, కథలకు ఆయన పెట్టింది పేరు. అంతెందుకు తాజాగా వచ్చిన చిరంజీవి సినిమా వాల్తేరు వీరయ్యకు కూడా ఆయనే కథ అందించారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనదే. అలాంటి కోన వెంకట్ ఇప్పుడు తన స్వస్థలం బాపట్లలో నిర్వహించిన ఓ కార్యక్రమం రాజకీయంగా చర్చనీయమవుతోంది. వెంకట్ బాపట్లలో చిరంజీవి అభిమానులతో ప్రత్యేకంగా ఓ సమావేశం నిర్వహించారు. …
Read More »పవన్ 1800 కోట్ల హవాాలా చేశాడట
ఈ మధ్య కాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇమేజ్ను దెబ్బ తీయడానికి ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తమ ఓటమికి కారణమయ్యాడని అప్పట్నుంచే పవన్ మీద వైకాపా అధినేత జగన్ తీవ్రమైన ఆగ్రహంతో ఉండగా.. 2024 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశంతో పవన్ జట్టు కట్టే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తుండడంతో వైకాపా నేతలు ఆయన్ని మరింతగా …
Read More »లోకేష్ ను ఓడించడం అంత ఈజీ కాదా?
నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో రాజకీయం మారుతోంది. మళ్లీ అక్కడ లోకేశ్ను ఓడిస్తామంటూ వైసీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నా పరిస్థితులు మాత్రం అలా కనిపించడం లేదు. సిటింగ్ వైసీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చాలాకాలంగా సైలెంటుగా ఉన్నారు.. ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత కూడా పెద్దఎత్తున కనిపిస్తోంది. అదేసమయంలో ఆయన అనుచరవర్గమూ జారిపోతోంది. తాజాగా మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాస్ టీడీపీలో చేరడానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోయాయని చెప్తున్నారు. …
Read More »చిరంజీవి పై సడన్ గా యుటర్న్ తీసుకున్న రోజ
చిరంజీవిపై ఇటీవల కాలంలో తరచుగా విరుచుకుపడుతున్న ఏపీ మంత్రి, జబర్దస్త్ రోజాకు చిరు తనదైన శైలిలో షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. తనతో నడిచి, తన కుటుంబంతో అనుబంధం పెంచుకుని, తన ఇంటికివచ్చి.. తనతో కలిసి భోజనం చేసిన రోజా.. తన కుటుంబాన్ని విమర్శిస్తే.. ఏం చెప్పాలి? ఎవరి కరుణ కోసం.. ఆమె వేచి చూస్తున్నారో..? అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. వాస్తవానికి రోజా చిరంజీవి నుంచి ఈ కామెంట్స్ …
Read More »మూడు ముక్కలు – డైమండ్ రాణి.. ఏ రేంజ్లో వైరల్ అంటే…!
తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహించిన యువశక్తి సభలో ఆయన చేసిన డైలాగులు.. పేల్చిన పంచ్లు జోరుగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సంబరాల రాంబాబు డైలాగును వైసీపీ నాయకులు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. ఆయా డైలాగులకు సంబంధించిన వీడియోలు ముక్కలు ముక్కలుగా టీడీపీ నేతలే వైరల్ చేస్తుండడం గమనార్హం. ఈ వీడియోల్లో సీఎం జగన్ నుంచి మంత్రులు గుడివాడ అమర్నాథ్, రోజా, మాజీ మంత్రి కొడాలి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates