ఏమైనా చెబితే.. అతికేట్టుగా ఉండాలి. కనీసం ప్రజలు నమ్మేట్టుగా అయినా ఉండాలి. కానీ, ఇవేవీ తనకు అవసరం లేదనుకున్నారో ఏమో.. ఏపీ కీలకనాయకుడు, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే 2024 ఎన్నికలకు ముందు.. మద్య నిషేధం జరిగితీరుతుందని నొక్కి వక్కాణించారు. అయితే.. దీనిపై నెటిజన్లు మాత్రం ఆసక్తిగా రియాక్ట్ అవుతున్నారు. ఇదేదో 2022 ఇయర్ జోక్గా ఉందే! అని అంటున్నారు. ఎందుకంటే.. …
Read More »ఏపీలో.. ఒక్క దెబ్బకు లక్షల ఓట్లు.. అందిపుచ్చుకునే పార్టీ ఏది?!
ఔను! ఏపీలో ఒక్క దెబ్బ.. వైసీపీ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం.. లక్షల ఓట్లను ఆ పార్టీకి దూరం చేసే పరి స్థితి వచ్చేసింది. ఎన్నికలకుముందు వైసీపీ అధినేత తీసుకున్న నిర్ణయంతోగ్రామాలు అట్టుడుకుతున్నా యి. లక్షల సంఖ్యలో ఓట్లు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఈ ఓట్లను ఒడిసి పట్టుకునేదెవరు? అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే..ఎవరికివారు.. దీనిపైకామెంట్లు చేయడం లేదు. ఇంతకీ ఏం జరిగిందంటే! రాష్ట్రంలో …
Read More »జేడీ..జగన్ కు మేలు చేస్తున్నారా?
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తరచుగా వార్తల్లోకి వస్తుంటారు. సిద్ధాంతాలు.. రాద్ధాంతాలు.. అంటూ.. ఆయన ప్రసంగిస్తూ ఉంటారు. తెలుగువారైన ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రిజైన్ చేసి మరీ 2019 ఎన్నికలకు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. గతంలో ప్రస్తుత సీఎం జగన్ కేసులను విచారించి.. పేరు తెచ్చుకున్నారు. సీఎం జగన్ అరెస్టుతో ఈయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలో విశాఖ ఎంపీగా వివీ పోటీ చేయడంతో మరింత అంచనాలు …
Read More »చిరంజీవి ప్రకటన…పవన్ రాజకీయాలకు సంబంధం ఉందా?!
ప్రముఖులు ఇప్పుడు ఎలా స్పందించినా..దానివెనుక కారణాలు వెతికేవారు చాలా మంది ఉన్నారు. అదేసమయంలో కారణం లేకుండా.. ఎవరూ కూడా ఏపనీ చేయబోరని కూడా అంటారు కదా! ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సంచలన ప్రకటనపై కూడా ఇలాంటివిశ్లేషణలే వస్తున్నాయి. తాజాగా చిరు చేసిన ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది. భవిష్యత్లో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు. ‘ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి? అని ఆలోచించాను. ఇక చాలు. …
Read More »అనటం ఎందుకు? అనిపించుకోవటం ఎందుకు?
పెళ్లి అనేది ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితం. వారి వ్యక్తిగత జీవితంలో తమకున్న పరిస్థితులకు తగ్గట్లుగా కలిసి ఉండటం. లేదంటే విడిపోవటం అన్నది వారి ఇష్టం. దాన్ని భూతంలా చూపించటంలో అర్థమేంటి? జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్ల గురించి అదే పనిగా వ్యాఖ్యానించటం ద్వారా తాను భారీ మైలేజీ పొందటంతోపాటు.. పవన్ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నారన్న భావనలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా కనిపిస్తోంది. …
Read More »బాబోయ్ బీజేపీ అంటున్న జనసేన
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెబుతుంటారు. తాను సీఎం కావాలా… వద్దా అన్నది జనమే నిర్ణయిస్తారని స్టేట్ మెంట్ ఇస్తారు. రెండు పరస్పర విరుద్ధమైన ప్రకటనలైనా జనసైనికులు చప్పట్లు, కేరింతలకు తక్కువేమి ఉండదు. పవన్ రాజకీయాలకు సినీ గ్లామర్ తోడు కావడంతో మీటింగులకు జన సందోహం బాగానే వస్తారు. ప్రతీ మాటకు ప్రజా స్పందన తక్కువేమీ ఉండదు. ఇక బీజేపీ నేతలు రోడ్ మ్యాప్ …
Read More »వైసీపీలో ఆ విప్లవ గళాలు ఏమయ్యాయి…?
అవును.. లేస్తే ఒక హక్కు.. కూర్చుంటే మరో హక్కు. అన్నట్టుగా పోటా పోటీగా ఉద్యమాలు నడిపి, ప్రభుత్వానికి కంట్లో నలుసులుగా మారిన.. ఎస్సీ ఉద్యమకారులు.. కారెం శివాజీ.. జూపూడి ప్రభాకర్.. ఏమయ్యారు. ప్రస్తుతం వైసీపీలోనే ఉన్నప్పటికీ.. వారు ఎందుకు మౌనంగా ఉన్నారు. అంటే.. ఎస్సీలకు.. ముఖ్యంగా మాలలకు న్యాయం జరుగుతోందని వారు సమర్ధిస్తున్నట్టుగానే ఉందని అంటున్నారు. నిజానికి వీరిద్దరు.. మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉంటే.. ఆ ప్రభుత్వానికి …
Read More »మాది సర్ణయుగం.. జగన్ది నరక కూపం.. చంద్రబాబు హాట్ కామెంట్స్
టీడీపీ హయాంలో రైతులకు 2014-2019 వరకు స్వర్ణయుగమని, ప్రస్తుత జగన్ హయాం అన్నదాతలకు నరక కూపమని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి కోటలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశానికే అన్నం పెట్టిన రాష్ట్రం ఏపీ అని అన్నారు. టీడీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంగా ఉండేదని, ఇప్పుడు దానిని వైసీపీ నేతలు నరక కూపంగా మార్చారని చెప్పారు. …
Read More »ఔను.. చంద్రబాబు కన్నా.. ఎక్కువ అప్పులు చేశాను: ఒప్పుకొన్న జగన్
ఇప్పటి వరకు ఏపీ అప్పుల విషయంలో నిమిషానికో మాట చెబుతూ వచ్చిన ఏపీలోని వైసీపీ ప్రభుత్వం.. తాజాగా తాను అప్పులు ఎక్కువ చేస్తున్న మాట వాస్తవమేనని ఒప్పుకుంది. ఔను..చంద్రబాబు హయాంలో కన్నా.. ఇప్పుడు మేం ఎక్కువగా నే అప్పులు చేస్తున్నాం అని సాక్షాత్తూ సీఎం జగన్ చెప్పేశారు. అయితే.. ఆయన ఈ అప్పులు చేయడాన్ని సమర్థించుకున్నారు. ఇప్పటిలా అప్పట్లో సంక్షేమ పథకాలు లేవని.. అందుకే ఇప్పుడు అప్పులు పెరుగుతున్నాయని ఆయన …
Read More »గృహసారథుల నియామకం హుళక్కేనా ?
ప్రభుత్వం పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. సకాలంలో వేతనాలు అందని ప్రభుత్వోద్యోగులు మాట వినేందుకు నిరాకరిస్తున్నారు. విపక్షం రోజురోజుకు బలపడుతోంది. చంద్రబాబుకు జనం నీరాజనం పడుతున్నారు. ఈ నేపథ్యంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం సీఎం జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. కింది స్థాయి నుంచి ప్రతీ ఇంటిని ప్రతీ ఒక్కరినీ డేగకంటితో కనిపెడితే ఓట్లు రాబట్టడం ఖాయమన్న నిర్ణయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేశారు. ప్రతీ …
Read More »పరిశ్రమలు ఏపీ వైపు చూస్తే ఒట్టు…
జగన్మోహన్ రెడ్డి అధికారానికి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల మాటేగానీ.. అభివృద్ధి పథంలో నడవాలన్న సంకల్పం కనిపించడం లేదు. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు అపసరమైన చర్యలు దాదాపు శూన్యానికి చేరిపోయాయి. ప్రభుత్వోద్యోగాలు ఒట్టిపోతున్న తరుణంలో ఉపాధి అపకాశాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన వైసీపీ సర్కారు.. ఉన్న పరిశ్రమలనే తరిమేస్తున్న వార్తలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. జగన్ పాలనలో అమరరాజా సంస్థకు జరిగిన …
Read More »సీనియర్ తమ్ముడి అసహనం.. బాబుకు ఇబ్బందే బ్రో!!
ఆయన సీనియర్నాయకుడు, మాజీ మంత్రి. పైగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కీలకమైన నాయకుడు కూడా. అయితే.. ఇప్పుడు ఆయన తీవ్ర అసహనంలోకూరుకుపోయారు. వచ్చే ఎన్నికల్లో తనకు సీటు వస్తుందో రాదో అనే బెంగ ఆయనను వెంటాడేస్తోంది. దీంతో నిన్న మొన్నటి వరకు యక్టివ్గా ఉన్న సదరు సోదరుడు.. ఇప్పుడు.. టీడీపీపై నిర్లిప్త వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనే మాజీ మంత్రి ఆలపాటి రాజా అలియాస్ ఆలపాటి రాజేంద్రప్రసాద్. రాష్ట్రంలో …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates