Political News

సజ్జలపై వేటుకు జగన్ రెఢీ?

వైవీ సుబ్బారెడ్డి. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు. మైసూరా రెడ్డి. విజయసాయి రెడ్డి. సజ్జల రామక్రిష్ణారెడ్డి. ఈ పేర్లు చదివినప్పుడు కొన్ని సారూపత్యలు కనిపిస్తాయి. నిజమే.. ఈ నేతలంతా వైసీపీలో కీలకంగా వ్యవహరించిన వారే. అంతకు మించి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నీ తామైనట్లుగా ఒక దశలో వ్యవహరించిన వారే. అదే సమయంలో.. అదంతా కొంతకాలమే. ఒక్కో సీజన్ లో ఒక్కొక్కరు అన్న చందంగా.. ఒకరి తర్వాత ఒకరిని తన సన్నిహితుడి …

Read More »

బీసీ చట్టం.. లోకేష్ అభయ హస్తం

నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 54వ రోజున కొనసాగుతోంది. సెల్ఫీ విత్ లోకేష్ తో ప్రారంభమయ్యే రోజువారీ కార్యక్రమం తర్వాత  కనీసం మూడు నాలుగు మీటింగులతో కొనసాగుతోంది మైనార్టీలు, బీసీలు, యువకులు ఇలా అన్ని వర్గాల ప్రజలు వచ్చి లోకేష్ ను కలుస్తున్నారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్న లోకేష్..  అధికారానికి రాగానే  అన్ని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు.  పాలిచ్చే  ఆవును తరిమేసి.. తన్నే దున్నపోతును తెచ్చుకున్నందునే ఈ సమస్య …

Read More »

బీజేపీ మెంటల్ గా ప్రిపేరైపోయిందా?

తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీ మెంటల్ గా ప్రిపేర్ అయిపోయినట్లే అనిపిస్తోంది. ఏదోరోజు మిత్రపక్షాలు విడిపోక తప్పదన్న విషయం కమలనాదులకు అర్ధమైపోయినట్లుంది. ఇంతకాలం ఏదో మూలన జనసేనపై చిన్న ఆశ ఉన్నట్లుంది. అందుకనే అవకాశం దొరికినపుడల్లా జనసేన తమ మిత్రపక్షమే అని చెప్పింది. ఇపుడిక విడిపోక తప్పదని నిర్ధారణ చేసుకున్నట్లుంది. అందుకనే జనసేన తమను మోసంచేసిందని బహిరంగంగా ఆరోపణలకు దిగింది. తాజాగా 163 నియోజకవర్గాలకు కన్వీనర్లు, కో కన్వీనర్లను నియమించింది. …

Read More »

అవిశ్వాసం పెడితే ఏమవుతుంది?

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతోంది. లోక్ సభ సెక్రటేరియట్ రాహూల్ గాంధిని ఎంపీగా అనర్హత వేటువేసిన విషయం తెలిసిందే. స్పీకర్ ఆదేశాల ప్రకారమే సెక్రటేరియట్ రాహూల్ పై అనర్హత వేటువేసిందని కాంగ్రెస్ అగ్రనేతలంతా మండిపోతున్నారు. కాంగ్రెస్ కు మద్దతుగా దేశంలోని 16 ప్రతిపక్షాలు పోరుబాటు పట్టాయి. ఈ పార్టీలన్నీ కలిసి దేశవ్యాప్తంగా అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నాయి. ఒకవైపు …

Read More »

ఇంటి గుట్టు బ‌య‌ట‌కు.. ఇప్పుడేం చెబుతావు జ‌గ‌నన్నా!!

టీడీపీ నేత‌ల‌పై అక్ర‌మంగా కేసులు పెడుతున్నారంటూ.. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. దీనిని వైసీపీ నాయ‌కులు ఖండిస్తున్నారు. తాము ఎవ‌రిపైనా అక్ర‌మంగా కేసులు పెట్ట‌డం లేద‌ని చ‌ట్టం ప్ర‌కార‌మే పోలీసులు ప‌నిచేస్తున్నార‌ని కూడా వారు చెబుతున్నారు. అయితే.. తాజాగా ఇంటి గుట్టు బ‌య‌ట ప‌డింది. టీడీపీ నేత‌ల‌పై పోలీసులు పెడుతున్న కేసులు కేవ‌లం వైసీపీ నేత‌ల ఒత్తిళ్ల‌తోనేని.. దీని వెనుక రాజ‌కీయ ప్ర‌లోభాలు ఉన్నాయ‌ని.. …

Read More »

నాలుగు కాదు నలభై ..!

Achyam Naidu with CBN

వరిస్తూనే ఉంటుంది. ఏపీ విపక్షం తెలుగుదేశం  పని కూడా ఇప్పుడు అలానే ఉంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా క్లీన్ స్వీప్ చేశారో లేదో.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జయభేరీ మోగించారు. వైసీపీ ఎమ్మెల్యేలే క్రాస్  ఓటింగ్  చేసి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను  గెలిపించడమే  విపక్ష  పార్టీ గ్రేట్ సక్సెస్.. విజయం తెచ్చిన జోష్ ఇప్పుడు టీడీపీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ముందే డిసైడ్ చేసుకున్న  ఇద్దరు కాకుండా …

Read More »

గెల‌వక పోతే.. రాజ‌కీయాలు వ‌దిలేస్తా

నెల్లూరులో వైసీపీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. వైసీపీ కీల‌క ఎమ్మెల్యేలు.. ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిల‌పై పార్టీ అధిష్టానం వేటు వేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ క్ర‌మంలో వారంతా ఖండించారు. ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో క్రాస్ ఓటింగ్ జ‌రిగింద‌ని ఎలా నిర్ధారించార‌ని ఆనం ప్ర‌శ్నించారు. ఇక‌, కోటంరెడ్డి..త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసి.. మంచి ప‌నిచేశార‌ని వ్యాఖ్యానించారు. మొత్తంగా నేత‌ల నోటి …

Read More »

రాహుల్ ఎఫెక్ట్:  మూడు పార్టీల‌పైనా కేవీపీ ఫైర్‌..

KVP

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీని పార్ల‌మెంటు నుంచి స‌స్పెండ్ చేయ‌డం.. ఆయ‌న‌పై కేసు.. కోర్టు తీర్పుల నేప‌థ్యంలో ప‌లు పార్టీలు రాహుల్‌కు అండ‌గా నిలిచాయి. కొన్ని రాష్ట్రాల్లో అధికార‌, ప్ర‌తిప‌క్షాలు కూడా రాహుల్‌కు అనుకూలంగా మారాయి. అయితే.. ఏపీ నుంచి మాత్రం ఎవ‌రూ ఈ ఘ‌ట‌న‌పై రియాక్ట్ కాలేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. కాంగ్రెస్ కీల‌క నేత‌, వైఎస్ ఆత్మ‌గా పేర్కొనే కేవీపీ రామ‌చంద్ర‌రావు.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “మీకు ఏమైంది? …

Read More »

సీఎం ఢిల్లీ టూర్లు..తగ్గుతున్న సీబీఐ జోరు..

jagan

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఢిల్లీ వెళ్తున్నారు. పక్షం  రోజులు తిరగకముందే ఆయన హస్తిన  బాట పడుతున్నారు. విశాఖలో జీ-20 సదస్సు ఉన్నప్పటికీ  ఆయన ప్రత్యేకంగా  ఢిల్లీ  వెళ్తున్నారు.మనం  పక్క వీధికి వెళ్లినంత సులభంగా జగన్ హస్తినకు చేరుకుంటున్నారు. ఆయన ఢిల్లీ పర్యటనలపై అనేక ఊహాగానాలు, విమర్శలు తలెత్తున్నాయి. గత సారి  ఆయన ఢిల్లీ వెళ్లిన తర్వాతే వివేకా కేసులో సీబీఐ దూకుడు తగ్గించిందని కొందరు విశ్లేషిస్తున్నారు.. ఈ …

Read More »

మగవారు పోరంబోకులు.. –  మంత్రి ధర్మాన వివాదాస్ప‌ద కామెంట్స్‌

dharmana

‘మగవారు పోరంబోకులు.. తినేసి వెళ్లిపోతారు’ అని ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  ఆసరా పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళంలోని కిల్లిపాలెం, హడ్కో కాలనీలో రెండు చోట్ల మహిళలతో సమావేశం నిర్వహించి మరీ మగవారిని పోరంబోకులంటూ విమర్శించారు. మంత్రి మాట్లాడుతూ ‘మగవాళ్లు పోరంబోకులు. బాగా తిరిగేసి వస్తారు. తినేసి వెళ్లిపోతారు. ఇలా అంటున్నప్పుడు కొంతమంది చప్పట్లు కొడుతున్నారంటే అంగీకరించినట్లే. ఆ పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదన్నదే జగనన్న …

Read More »

అంతుపట్టని పవన్ అంతరంగం

జనసేనాని పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు.. ఇప్పుడాయన ఏం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం జనసేనను ఆయన ఎలా సమాయత్తం చేస్తున్నారు. పొత్తులు ఉంటాయా.. ఒంటరిగా పోటీ చేస్తారా.. ఇలాంటి ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజల్లోనూ తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన పార్టీ పదవ ఆవిర్భావ సభ తర్వాత జనసేనలో ఎలాంటి రాజకీయ కదలిక కనిపించలేదు. వారాహి టూర్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతటా యాత్ర చేసేందుకు పవన్ కల్యాణ్ …

Read More »

ఏపీలో మురికి వాడ‌ల‌కు ప‌ర‌దాలు.. రీజ‌న్ ఇదే!

ఏపీలో సీఎం జ‌గ‌న్ ఎక్క‌డ‌కు వెళ్లినా.. ప‌ర‌దాలు క‌డుతున్నార‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ ఎక్క‌డ ప‌ర్య‌ట‌న పెట్టుకున్నా.. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ప‌ర‌దాలు క‌డుతున్నారు. అదేస‌మ‌యంలో రోడ్ల‌పై చెట్లు న‌రికేస్తు న్నారు. ఈ చ‌ర్య‌ల‌పై ప్ర‌జాస్వామ్య వాదులు.. ప్ర‌తిప‌క్ష నేత‌ల నుంచి కూడా తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే..ఇప్పుడు ఏకంగా మురికి వాడ‌ల‌కు కూడా..భారీ ఎత్తున ప‌ర‌దాలు క‌ట్టేస్తున్నారు. …

Read More »