ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం.. మా నమ్మకం నువ్వే జగన్.. జగనే మా భవిష్యత్తు కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఈ నెల 7న ప్రారంభమై 20న ముగియాల్సి ఉంది. అయితే..దీనికి వస్తున్న స్పందనతో సీఎంజగన్ ఈ కార్యక్రమాలను ఈ నెల 29 వరకు పొడిగించారని వైసీపీ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. అదేసమయంలో ఈ కార్యక్రమాలకు భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తోందని.. ఇప్పటికి 70 లక్షల మంది …
Read More »దేశం మొత్తానికీ ఉచిత వ్యవసాయ విద్యుత్: కేసీఆర్
దేశం మొత్తానికీ ఉచిత వ్యవసాయ విద్యుత్.. ఇది అబద్ధమైతే తక్షణం రాజీనామా: కేసీఆర్తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఐదోసారి మహారాష్ట్రలో సభ పెట్టిన ఆయన.. తాజాగా ఔరంగాబాద్లో ప్రసంగించారు. ఆద్యంతం హిందీలో మాట్లాడిన కేసీఆర్.. ఇక్కడి ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అదేసమయంలో మహారాష్ట్ర సర్కారుకు కొన్ని సవాళ్లు రువ్వారు. అలానే కొన్ని భీషణ ప్రతిజ్ఞలు కూడా చేశారు. దేశం మొత్తం …
Read More »షర్మిలకు.. 14 రోజుల రిమాండ్.. చంచల్గూడకు తరలింపు
విధి విచిత్రం అంటే.. ఇదే! గతంలో తన అన్న ప్రస్తుత ఏపీ సీఎం జగన్ ఉన్న చంచల్గూడ జైలుకే ఆయన సోదరి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు తరలించారు. నాంపల్లి స్థానిక కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఆమెను 14 రోజుల రిమాండ్ నిమిత్తం పోలీసులు తీసుకువెళ్లారు. పోలీసులపై చేయి చేసుకున్నారనే కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, రిమాండ్పై షర్మిల తరఫున న్యాయవాదులు బెయిల్ …
Read More »సునీత విజయం సరే.. సామాన్యులకది సాధ్యమా…
వివేకానంద రెడ్డి కేసులో అందరూ ఊహించిందే జరిగి ఉండొచ్చు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. విచారణ గడువును జూన్ 30 వరకు పొడిగించింది. అంటే తండ్రి భాస్కర్ రెడ్డి మాదిరిగానే అవినాశ్ కూడా అరెస్టయ్యే అవకాశాలున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి . అది ఆశావాదం మాత్రమే కాకుండా.. వాస్తవం కూడా. ఎందుకంటే నిందితుడిగా చేర్చిన వ్యకి అరెస్టు కావడానికి 99 శాతం …
Read More »గాడిదలు కాసుకోండి.. పోలీసులతో షర్మిళ
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ చాన్నాళ్ల తర్వాత మళ్లీ మీడియాలో హైలైట్ అవుతోంది. తెలంగాణ ప్రభుత్వంపై ఆమె అప్పుడప్పుడూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం.. నిరసనలు, ఆందోళనలకు దిగడం.. మీడియా దృష్టిని ఆకర్షించేలా ఆశ్చర్యకరమైన చర్య ఏదో ఒకటి చేయడం మామూలే. తాజాగా ఆమె ఒక మహిళా కానిస్టేబుల్ మీద చేయి చేసుకోవడం చర్చనీయాంశం అయింది. టెన్త్ పేపర్ల లీకేజీ మీద విచారణ జరుపుతున్న స్పెషల్ …
Read More »పోలీసును కొట్టి కోర్టుకెక్కిన షర్మిల!
ఓ ఎస్సై స్థాయి అధికారి చెంప ఛెళ్లు మనిపించిన షర్మిల.. ఎదరు ఆయనపైనే కేసు పెట్టి.. కోర్టుకు వెళ్లడం ఇప్పు డు చర్చకు దారితీసింది. మరోవైపు పోలీసులు కూడా విధి నిర్వహణలో ఉన్న అధికారిపై చేయి చేసుకు న్నారనే ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఏం జరిగింది? టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో సిట్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చేందుకు షర్మిల లోటస్ పాండ్లోని ఇంటి నుంచి …
Read More »కాంగ్రెస్ ను దెబ్బకొడుతున్న ‘లీక్స్’
ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా తెలంగాణా కాంగ్రెస్ ను లీకుల సమస్య వదలటంలేదు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులున్నారని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు కొందరు సీనియర్ నేతలు కూడా ప్రస్తావించారు. అయితే ఎన్నిజాగ్రత్తలు తీసుకుంటున్నా నేతల మధ్య జరుగుతున్న అంతర్గత చర్చలు బయటకు పొక్కకుండా ఆపలేకపోతున్నారట. అంతర్గత విషయాలు, చర్చలు బయటకు ఎలా వెళుతున్నాయన్ని తెలుసుకునేందుకు పీసీసీ పెద్ద కసరత్తే చేస్తోంది. అయినా పెద్దగా ఉపయోగం కనబడటంలేదట. లీకులకు రెండు మార్గాలున్నట్లు …
Read More »అమిత్ షా మీటింగ్ పర్పస్ ఇదేనా ?
హఠాత్తుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణా బీజేపీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. 15 నిముషాల పాటు ముఖ్యనేతలతో అమిత్ మీటింగ్ ఉంటుందని ముందుగానే షెడ్యూల్ నిర్ణయించారు. అయితే తర్వాత షెడ్యూల్ ను మర్చారు. బీజేపీ ముఖ్యనేతలతో మీటింగ్ రద్దయ్యిందన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి నేరుగా చేవెళ్ళ బహిరంగసభకే వెళిపోతారని చెప్పారు. టైం లేదుకాబట్టి ముఖ్యులతో మీటింగ్ ఉండదంటే అందరు సరే అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఓ హోటల్లో ముఖ్యనేతలతో …
Read More »కర్ణాటక ఎలక్షన్స్: బీజేపీ మాస్టర్ ప్లాన్!
కర్ణాటక ఎన్నికలకు ముహూర్తం సిద్ధమైన నాటి నుంచి కూడా అంచనాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా అధికార బీజేపీ మరోసారి ఇక్కడ పుంజుకుంటే.. కేంద్రంలో ఇంకోసారి అధికారంలోకి వచ్చేందుకు అవకా శం ఉంటుందనే భావన కమలం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. దీంతో ఇక్కడ సామదాన భేద దండోపాయా లను పార్టీ వినియోగిస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో అనుకూల పరిస్థితిని మరింత పెంచుకుంటోంది. అయితే.. కీలకమైన నాయకులు.. పార్టీని వీడారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇప్పటి …
Read More »కేసీఆర్ను గద్దె దింపుతాం.. ప్రధాని పీఠం ఖాళీగా లేదు: అమిత్ షా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ను గద్దె దింపుతామన్నారు. అంతేకాదు.. ఆయన పెట్టుకున్న ఆశలు ఫలించబోవని.. ప్రదాని పీఠం ఖాళీగా లేదని.. ఖాళీ కాబోదని కూడా వ్యాఖ్యానించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దింపే వరకూ బీజేపీ కార్యకర్తలు విశ్రమించరని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్న అమిత్ షా కేసీఆర్ …
Read More »సర్వే.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ట్రెండ్
సర్వేయర్ అంటే భూమిని కొలిచి ల్యాండ్ రికార్డ్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పేవారని అర్థమొస్తుంది. ఏదేనా సర్వే చేసే వారిని కూడా సర్వేయర్ అనొచ్చో లేదో ఖచితంగా చెప్పలేం. కాకపోతే ఇప్పుడు దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల కోసం పనిచేస్తున్న వారిని సరదాగా సర్వేయర్లు అని కూడా సోషల్ మీడియా పిలుస్తోంది. నిత్యం జనంలో తిరుగుతూ వాళ్లు అభిప్రాయ సేకరణ చేసి ఓ నివేదిక రూపొందించి …
Read More »మంగళగిరిలో పోటీ చేసేదెవరు? అన్నా? తమ్ముడా?
మంగళగిరి వైసీపీలో రాజకీయం మారుతోంది. సిటింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి అక్కడ పోటీ చేయబోవడం లేదన్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఆయన సోదరుడు, ఎంపీ అయోధ్యరామిరెడ్డి మంగళగిరి నియోజకవర్గంలో తెగ తిరుగుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ మంగళగిరిలో మకాం వేస్తున్నారు. అదేసమయంలో బీసీలకు ఇక్కడి టికెట్ ఇవ్వాలన్న వాదన ఒకటి వైసీపీలో మొదలైంది. మంగళగిరి నుంచి తెలుగుదేశం పార్టీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates