Political News

ద‌మ్ముంటే నాపైపోటీ చేసి గెలువ్‌… ప‌వ‌న్‌

కాకినాడ సిటీ ఎమ్మెల్యే, వైసీపీ నాయ‌కుడు.. ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై నిప్పులు చెరిగారు. వారాహి యాత్ర‌లో భాగంగా ఆదివారం రాత్రి. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ద్వారంపూడిపై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న బాగోతం బ‌య‌ట పెడ‌తాన‌ని, ప‌రుగులు పెట్టిస్తాన‌ని.. ప్ర‌జాధ‌నం క‌క్కిస్తాన‌ని.. తాట‌తీస్తాన‌ని ఇలా.. ద్వారంపూడిపై విరుచుకుప‌డ్డారు. దీనికి కౌంట‌ర్‌గా తాజాగాద్వారంపూడి.. ప‌వ‌న్‌పై విమ‌ర్శ‌లు సంధించారు. తనను విమర్శించేస్థాయి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేదని ద్వారంపూడి …

Read More »

కన్నబాబు విషయంలో పవన్ పశ్చాత్తాపం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కాకినాడలో వారాహి యాత్ర సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడిపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుపై మాత్రం పవన్ విమర్శలు చేయలేదు. దీంతో, సోషల్ మీడియాలో పవన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. గతంలో ప్రజారాజ్యం తరఫున కన్నబాబు గెలిచారని, మెగా ఫ్యామిలీతో కన్నబాబుకు సన్నిహిత …

Read More »

కేసీఆర్ కోసం.. జ‌గ‌న్ త్యాగం చేస్తున్నారా…!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ల‌కు మ‌ధ్య స్నేహం ఉన్న విష‌యం తెలిసిందే. ఒక్క నీటి విష‌యంలోనే వీరిద్ద‌రి మ‌ధ్య కొంత మేర‌కు విభేదాలు ఉన్న‌ప్ప‌టికీ.. మిగిలిన విష‌యాల్లో ఇద్ద‌రూ స‌ర్దుకు పోతున్నారు. పైకి గంభీరంగా ఉన్న‌ప్ప‌టికీ.. లోలోన మాత్రం ఇద్ద‌రూ స్నేహం కొన‌సాగిస్తున్నార‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఏపీలో జ‌గ‌న్ స‌ర్కారు రావాల‌ని కోరుకున్న కేసీఆర్.. దానికి అనుగుణంగానే 2019లో చ‌క్రం తిప్పార‌నేది కూడా తెలిసిందే. ఇక‌, ఇప్పుడు …

Read More »

కాకినాడలో బిగ్ ఫైట్ తప్పదా ?

రాబోయే ఎన్నికల్లో జనాల దృష్టిని ఆకర్షించే నియోజకవర్గాల్లో కాకినాడ కూడా ఒకటి. వారాహి యాత్ర సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాన్ స్పీచ్ విన్నతర్వాత ఈ విషయం స్పష్టంగా అర్ధమైపోయింది. కాకినాడ వైసీపీ ఎంఎల్ఏ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి పవన్ తో ఏదో గట్టుతగాదా ఉన్నట్లుంది. అందుకనే చాలాకాలంగా ద్వారంపూడి పై పవన్ టార్గెట్ పెట్టున్నారు. అయితే ఇంతకాలం ఆరోపణలకు మాత్రమే పవన్ పరిమితమయ్యారు. సమయం, సందర్భం ఉన్నా లేకపోయినా ఎంఎల్ఏలపైన …

Read More »

వచ్చే నెలలో కీలక పరిణామాలు ?

ఏపీ లక్ష్యంగా వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీ నుండి రెండు రకాలుగాను, జనసేన నుండి వారాహి యాత్ర రూపంలోనే అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. లోకేష్ పాదయాత్రకు తోడు మినీ మ్యానిఫెస్టోతో జనాల్లోకి వెళ్ళేందుకు టీడీపీ బస్సుయాత్రకు రెడీ అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర …

Read More »

పోటీపైనే సస్పెన్స్

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది కాంగ్రెస్ పట్టుదల. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే పార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇఫ్పటికే రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకనే బలమైన నేతలు, ప్రజాధరణ ఉన్న నేతలు అనుకున్న వాళ్ళని ఏదో పద్దతిలో పార్టీలో చేర్చుకుంటోంది. ఇదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో కాంగ్రెస్ ఊపు ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కొందరు బలమైన నేతలు కాంగ్రెస్ …

Read More »

బీఆర్ఎస్ నుంచి కీల‌క నేత ఔట్‌?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు మ‌రో ఐదు మాసాల గ‌డువే ఉంది. పైగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకుని హ్యాట్రిక్ సాధించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారు. ఇలాంటి స‌మ‌యంలో అనూహ్యంగా బీఆర్ ఎస్ పార్టీ నుంచి నేత‌లు బ‌య‌ట‌కు వ‌స్తుండ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీస్తోంది. తాజాగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోద‌ర్ రెడ్డి కాంగ్రెస్‌లో పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్‌లో మాజీమంత్రి నాగం జనార్దన్‌రెడ్డితో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి చర్చలు జరిపారు. …

Read More »

విజ‌య‌సాయి రెడ్డిని ఎందుకు ప‌క్క‌న పెట్టారో చెప్పేసిన టీడీపీ!

వైసీపీలో కీల‌క నాయ‌కుడు, సీఎం జ‌గ‌న్‌కు ఒక‌ప్పుడు రైట్ హ్యాండ్‌గా ఉన్న వి. విజ‌య‌సాయిరెడ్డిని కొన్ని నెల‌లుగా ప‌క్క‌న పెట్టేసిన విష‌యం తెలిసిందే.అయితే.. ఆయ‌న‌ను ఎందుకు ప‌క్క‌న పెట్టారు? అనేది త‌ర‌చుగా చ‌ర్చ‌కు వ‌స్తూనే ఉంది. కానీ, వైసీపీ నాయ‌కులు ఎవ‌రూ కూడా దీనిపై స్పందించిన పాపాన పోలేదు. ఇక‌, ఇప్పుడు తాజాగా టీడీపీ ఈ విష‌యంపై రియాక్ట్ అయింది. విజ‌య‌సాయిరెడ్డిని వైసీపీ అధినేత ఎందుకు ప‌క్క‌న పెట్టార‌నే విష‌యంపై …

Read More »

కాంగ్రెస్‌లో.. ష‌ర్మిల పార్టీ విలీనం.. ముహూర్తం రెడీ అయిందా?

నేను తెలంగాణ కోడ‌లిని అంటూ.. వైఎస్సార్‌తెలంగాణ పార్టీ పెట్టి.. పాద‌యాత్ర కూడా చేసిన దివంగ‌త వైఎ స్ త‌న‌య‌, ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు వైఎస్సార్ టీపీ త‌ర‌ఫున పాద‌యాత్ర‌లు చేయ‌డంతో పాటు ప్ర‌భుత్వంపై ఆమె తీవ్ర విమ‌ర్శ లు కూడా గుప్పించారు. ఈ క్ర‌మంలో అనేక సంద‌ర్భాల్లో కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఇక‌, ఇటీవ‌ల గ్రూప్‌-1 పేప‌ర్ …

Read More »

పవన్ పోటీ చేసేది అక్కడేనా?

రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయంలో క్లారిటి వచ్చినట్లేనా ? ఇప్పటివరకు అరడజను నియోజకవర్గాల్లో పవన్ పోటీచేస్తారంటు బాగా ప్రచారం జరుగుతోంది. అయితే వారాహి యాత్ర మొదలైన తర్వాత పవన్ వైఖరి కారణంగా కొంత క్లారిటి వచ్చిందని పార్టీవర్గాలే చెబుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోయేఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీచేయటానికి పవన్ రెడీ అవుతున్నారట. ఎందుకంటే వారాహి యాత్రలో పవన్ రెండురోజులు పిఠాపురంలోనే హాల్ట్ …

Read More »

చెప్పులు సరే..గ్లాస్ గుర్తు వెతుక్కో పవన్: నాని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పవన్ తమకు ఒక చెప్పు చూపించాడని, మక్కెలిరుగుతాయని వార్నింగ్ ఇచ్చాడని, అయితే, తమకు రెండు చెప్పులున్నాయని పవన్ ను ఉద్దేశించి ప్రెస్ మీట్ లో పేర్ని నాని రెండు చెప్పులు చూపించడం సంచలనం రేపింది. దీంతో, …

Read More »

ఏపీలో జనాలు కేసీయార్ నాయకత్వం కోరుకుంటున్నారా ?

ఏపీలో జనాలు కేసీయార్ నాయకత్వం కోరుకుంటున్నారా ? అవుననే అంటున్నారు బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్. హైదరాబాద్ లో మాట్లాడుతు వైసీపీ, టీడీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆగమాగమైపోయిందని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలతో మధ్య జనాలు కుదేలైపోతున్నట్లు తోట తెగ బాధ పడిపోయారు. ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా అందరు బీఆర్ఎస్ వైపే చూస్తున్నట్లు చెప్పారు. తాను ఎక్కడ పర్యటించినా అందరు బీఆర్ఎస్ రావాలనే కోరుకుంటున్నట్లు తెలుస్తోందని చెప్పారు. సరే …

Read More »