Political News

పవన్ భవిష్యత్తుపై ఉండవల్లి ఏమంటున్నారు?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పొత్తుల విషయంలో ఆయన క్లారిటీకి రాలేకపోతున్నారు. అయినా జన సైనికులు మాత్రం నిరాశ పడటం లేదు. ఎన్నికల నాటికి పొత్తులు ఖరారవుతాయన్న విశ్వాసంలో వాళ్లు పనిచేసుకుపోతున్నారు.. పవన్ కల్యాణ్ పై ఏపీలో మాత్రం నమ్మకం పెరుగుతోందనిపిస్తోంది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటల్లో చెప్పాలంటే ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో పవన్ కల్యాణ్ బలం రెట్టింపయిందని ఆయన విశ్లేషించారు. రెండు …

Read More »

అమ‌రావ‌తి ‘ముసుగు’.. బీజేపీని న‌మ్మేదెవ‌రు!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో బీజేపీ నేత‌లు స్పందిస్తున్న తీరుపై అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా అమ‌రావ‌తిలో రైతుల ఉద్య‌మానికి 1200 రోజులు పూర్త‌యిన నేప‌థ్యంలో పెద్ద ఎత్తున స‌భ నిర్వ‌హించారు. ఈ స‌భ‌కు బీజేపీ నుంచి కీల‌క నేత‌.. స‌త్య‌కుమార్ హాజ‌ర‌య్యారు. మోడీ శంకుస్థాప‌న చేసిన రాజ‌ధానిని పూర్తి చేసే బాధ్య‌త త‌మ‌దేన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. వైసీపీ అమ‌రావ‌తిని నాశ‌నం చేసింద‌న్నారు. అయితే.. ఇన్ని అంటున్న స‌త్య …

Read More »

షర్మిల ట్విస్టు.. రేవంత్, బండిలకు ఫోన్

మరికొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఎవరికి వారు తమదైన రాజకీయ ఎత్తుల్లో మునిగిపోయారు. ఇప్పటికే వేడుక్కిన రాజకీయాలకు కొనసాగింపుగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ వైసీపీ అధినేత్రి షర్మిల కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆమె స్వయంగా ఫోన్ చేశారు. ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చేద్దామని సూచన చేశారు. నిరుద్యోగ …

Read More »

ఆ న‌లుగురికీ సింపతీ పెంచేసిన జ‌గ‌న్

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలు.. కొన్ని కొన్ని సార్లు స‌క్సెస్ క‌న్నావిఫ‌ల‌మ‌వుతున్నాయ‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది. ఇటీవ‌ల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క్రాస్ ఓటింగ్ చేశారంటూ.. న‌లుగురు ఎమ్మెల్యేల‌పై వేటు వేశారు. అయితే.. ఈ నిర్ణ‌యంతో వైసీపీ సాధించింది ఏమీ క‌నిపించడం లేదు. అదేస‌మ‌యంలో స‌ద‌రు ఎమ్మెల్యేల‌కు సింప‌తీ పెరిగింద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. కోటంరెడ్డి శ్రీధ‌ర్‌రెడ్డిని తీసుకుంటే.. గ‌త ఏడాదికి ఇప్ప‌టికీ ఆయ‌న గ్రాఫ్ …

Read More »

సుప్రీంకోర్టు దెబ్బ బాగా తగిలినట్లే ఉంది

సుప్రీంకోర్టు దెబ్బ సీబీఐకి బాగా గట్టిగానే తగిలినట్లుంది. అందుకనే వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో తొందరలోనే ఛార్జిషీట్ దాఖలు చేస్తామని సీబీఐ స్పెషల్ పీపీ చెప్పారు. వివేకా మర్డర్ కేసు దర్యాప్తును ఏప్రిల్ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐకి గడువు పెట్టిన విషయం తెలిసిందే. 2018లో వివేకా మర్డర్ జరిగితే ఇంతవరకు సీబీఐ దర్యాప్తులో పెద్దగా పురోగతి కనబడలేదని సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. దర్యాప్తు అధికారి రామ్ సింగ్ …

Read More »

మేక‌పాటి వ‌ర్సెస్ మేక‌పాటి.. వైసీపీ మాస్ట‌ర్ ప్లాన్‌

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలు మ‌రింతగా కాగుతున్నాయి. త‌న‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేయ‌డంపై తీవ్ర‌స్థాయిలో ర‌గిలిపోయిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి.. వైసీపీపై గ‌త వారం రోజులుగా నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యంగా జ‌గ‌న్ వైఖ‌రిపైనా.. ప్ర‌భుత్వం తీరుపైనా ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద‌య‌గిరిలో తాను నాలుగుసార్లుగా విజ‌యం ద‌క్కించుకుంటున్నాన‌ని..ఇ ప్పుడు జ‌గ‌న్ త‌న‌ను అవ‌మానించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. అంతేకాదు.. ఉద‌య‌గిరిలో అడుగు పెట్ట‌లేరంటూ.. వైసీపీ నేత‌లు చేసిన సవాళ్ల‌పైనా ఆయ‌న రియాక్ట్ …

Read More »

అర్వింద్ పై ఫ్లెక్సీ వార్

నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్ని వైపుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరు పొందిన  అర్వింద్ ఇప్పుడు మాత్రం డిఫెన్స్ లో పడిపోయారు. ఒక పక్క కుటుంబ సమస్యలు ఆయన్న వేధిస్తున్నాయి. అన్న సంజయ్ కాంగ్రెస్ పార్టీలోకి వెళిపోతూ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ ను కూడా తీసుకెళ్లి కండువా కప్పించారు. అర్వింద్ ఆయన్ను నిర్బంధించి..ఏ పార్టీలో చేరలేదని లెటర్ రాయించారన్న  ఆరోపణలు వచ్చాయి. ఆ …

Read More »

అన్ని వేళ్లు ఆ ఒక్క‌డి వైపే…

మూల‌కార‌ణంబెవ్వ‌డు?! అన్న‌ట్టుగా.. వైసీపీ ప‌త‌నానికి ఆయ‌నే కార‌ణం అంటున్నారు.. వైసీపీలోని కీల‌క నాయ‌కులు.. పైకి పేరు చెప్పేందుకు కొంద‌రు సాహ‌సం చేయ‌క‌పోయినా.. త‌మ‌ను నానార‌కాలుగా ఇబ్బంది పెడుతున్నారంటూ.. ఒక కీల‌క స‌ల‌హాదారుపై వారు విరుచుకుప‌డుతున్నారు. “మేమేదో.. మాకు తెలు సు. మ‌ధ్య‌లో ఆయ‌న పెత్త‌నం మాకెందుకు?” అని మెజారిటీ ఎమ్మెల్యేలు.. ఆఫ్ ది రికార్డుగా కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. వైసీపీలో ఒక‌ప్పుడు పార్టీ అధినేత జ‌గ‌న్‌కు.. నాయ‌కుల‌కు మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు …

Read More »

కేజ్రీవాల్‌కు.. జ‌గ‌న్‌కు ఇంత తేడా ఉందే…

ఏపీలో కేజ్రీవాల్ న‌మూనాను అమ‌లు చేసేందుకు సీఎం జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారా?  ఢిల్లీలో వ‌రుస విజయాలు ద‌క్కించుకున్న కేజ్రీవాల్ ప్ర‌భుత్వం తాలూకు ఫార్ములాను ఇక్క‌డ కూడా అమ‌లు చేయాల‌ని భావిస్తున్నారా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇద్ద‌రు కీల‌క ఎంపీలు గ‌త వారం రోజులుగా ఢిల్లీలో అధ్య‌య‌నం చేస్తున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నా యి. ఢిల్లీలో కేజ్రీవాల్ నేతృత్వ‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ బ‌ల‌మైన బీజేపీని, …

Read More »

ఏపీలో నాయ‌కులు కావ‌లెను..

ఏపీలో విస్త‌రించాలని చూస్తున్న భార‌త రాష్ట్ర స‌మితి.. నాయ‌కుల కోసం ఎదురు చూస్తోందా? ప్ర‌స్తుతం అంతో ఇంతో నిజాయితీప‌రులైన నాయ‌కులు కావాల‌ని కోరుకుంటోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో కూడా పోటీ చేయాల‌ని పార్టీ అధినేత‌, సీఎం కేసీఆర్ నిర్ణ‌యించుకు న్నారు. అయితే.. ఇక్క‌డ ఆయ‌న‌కు పార్టీలో చేరే నాయ‌కుల కొర‌త పెరిగింది. ఎవ‌రు పార్టీలో చేరాల‌న్నా.. కోట్ల రూపాయ‌లు డిమాండ్ చేస్తున్న‌ట్టు.. ప్ర‌గ‌తి భ‌వ‌న్ …

Read More »

జ‌గ‌న్‌కు ఆ వర్గాలు దూరమైనట్లేనా?

Y S Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ ఇన్నాళ్లుగా పెంచి పోషించిన మొక్క‌ను త‌న చేతతో తానే తెంపేసుకుంటున్నారా? ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఏ విష‌యంపై అయితే.. అత్యంత శ్ర‌ద్ధ వ‌హించారో.. ఇప్పుడు అదే విష‌యంపై అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్న‌డూ లేని విధంగా ఎస్సీ సామాజిక వ‌ర్గానికి ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా ఎస్టీల‌కు కూడా అంతే ప్రాధాన్యం క‌ల్పించారు. ఇది సీఎం జ‌గ‌న్‌ను ఆకాశమంత ఎత్తుకు తీసుకువెళ్లింది. …

Read More »

కేటీఆర్ ప‌రువు 100 కోట్లేనా?

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై.. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేటీఆర్ ప‌రువు 100 కోట్లేనా ? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 100 కోట్లుక‌ట్టి.. కేటీఆర్‌ను ఏమైనా అన‌చ్చా? అని నిల‌దీశారు.  పరువు నష్టం కేసులో కేటీఆర్‌ తనను బెదిరించలేరని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. కేటీఆర్‌ పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారని అన్నారు. రూ.100 కోట్లు కట్టి కేటీఆర్‌ను ఏమైనా అనొచ్చా అని ప్రశ్నించారు. …

Read More »