Political News

ఆ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త‌..

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో ప‌క్క ప‌క్క‌న ఉండే మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి వ్య‌తిరేక‌త తెర‌మీదికి వ‌చ్చింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌మ‌దే గెలుప‌ని భావించిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు మారుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో పార్టీ అంత‌ర్మ‌థ‌నంలో చిక్కుకుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఉన్న అంచ‌నాల మేర‌కు వినుకొండ‌, గుర‌జాల‌, న‌ర‌సారావు పేట‌. ఈమూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వైసీపీలో వ్య‌తిర‌క‌త క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. వినుకొండ నుంచి గ‌త ఎన్నిక‌ల‌లో బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు విజయం ద‌క్కించుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు పాద‌యాత్ర‌తో …

Read More »

ఏపీలో స‌ర్వేలు చూసుకుంటున్న నేత‌లు.. బ్యూరోక్రాట్లు!

రాష్ట్రంలో ఎన్నిక‌లు ఎప్పుడైనా రావొచ్చు. వాస్త‌వానికి సార్వ‌త్రిక స‌మ‌రానికి ఇంకా 8 నుంచి 9 నెల‌ల గ‌డు వుంది. అయితే.. అప్పుడే ఎన్నిక‌లు జ‌రుగుతాయా? లేక‌.. మ‌రో నాలుగు మాసాల్లో తెలంగాణ‌తోపాటే ఎన్ని కలు వ‌స్తాయా? అనేది ఆస‌క్తిగా మారింది. దీంతో రాజ‌కీయంగా ఏపీలో కొంద‌రు నాయ‌కులు పావులు క‌ద‌పా ల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి రంగం సిద్ధం చేసుకునేందుకు వారు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు …

Read More »

జగన్ భార్య భారతి గురించి మాట్లాడనన్న పవన్

ఏపీలో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శల పరంపర కొనసాగుతూనే ఉంది. పవన్ వాలంటీర్లను టార్గెట్ చేసి మాట్లాడుతున్న వైనం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలోనే తాడేపల్లిగూడెంలో జరిగిన బహిరంగ సభలో మరోసారి వాలంటీర్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లలో కొందరు కిరాతకులున్నారని, వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ గారు నమస్కారమండి…నేను పవన్ కల్యాణ్ నండి…ఆయ్…తాడేపల్లిగూడెం నుంచి మాట్లాడుతున్నానండి…అంటూ గోదారి …

Read More »

పొత్తుకు వెనకాడుతున్నారా ?

రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు చంద్రబాబునాయుడు వెనకాడుతున్నారా ? తాజాగా చేసిన వ్యాఖ్యలతో అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మీడియాతో చిట్ చాట్ లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీతో పొత్తు ప్రస్తావన వచ్చినపుడు తనకు రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమన్నారు. బీజేపీతో పొత్తు విషయమై ఎన్నికలు వచ్చినపుడు ఆలోచిస్తానన్నారు. కేంద్రమంత్రి నారాయణ మాటలను గుర్తుచేసినపుడు ఎవరో దారినపోయే దానయ్యలు అన్న విషయమై తాను స్పందించలేనని ప్రకటించారు. కేంద్రమంత్రి …

Read More »

గ్రామీణ ఓటు బ్యాంకు… బాబు స్కెచ్ ఇదే..!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా చేరుతు న్నాయి. ఇప్ప‌టికే యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర‌తో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు.. పార్టీ అధినేత చంద్ర‌బాబు త‌న‌దైన శైలిలో నాయ‌కుల‌ను లైన్‌లో పెడుతు న్నారు. ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగి.. పార్టీని డెవ‌ల‌ప్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో మూడు ర‌కాలుగా ఓటు బ్యాంకును వ‌ర్గీక‌రించారు. వీటిలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాలు, గ్రామీణ …

Read More »

సోనియానే ఎట్రాక్షనా ?

ఈనెల 17,18 తేదీల్లో బెంగళూరులో జరగబోయే ప్రతిపక్షాల సమావేశంలో సోనియాగాంధీయే ఎట్రాక్షన్ గా నిలవబోతున్నారు. చాలాకాలంగా సోనియా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికీ తెలుసు. ఆనారోగ్య కారణాలతోనే పార్టీలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండటంలేదు. అందుకనే జాతీయ అధ్యక్ష బాధ్యతలను కూడా వదిలేసుకున్నారు. సీనియర్లలో కూడా చాలామందితో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారట. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం అప్పుడప్పుడు కలిసి మాట్లాడుతున్నారంతే. ఈ నేపధ్యంలోనే …

Read More »

3 గంటల విద్యుత్…రేవంత్ వివరణ

తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తప్పుపట్టారు. రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. …

Read More »

చంద్ర‌బాబు దూకుడు పెంచ‌క‌పోతే క‌ష్ట‌మేనా…!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు దూకుడు పెంచాల్సిందేన‌ని సీనియ‌ర్లు కోరుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న రాజకీయ ప‌రిణామాలు వ‌డివ‌డిగా మారుతున్న నేప‌థ్యంలో ఆయ‌న చురుగ్గా నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని చెబుతున్నారు. నిజానికి షెడ్యూల్ ప్ర‌కారం.. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. ఢిల్లీ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ఏడాదే ఎన్నిక‌ల‌కు ముహూర్తం ఫిక్స‌య్యే ఆలోచ‌న క‌నిపిస్తోంది. దీనికిపై వైసీపీ అన్నీ అప్ర మ‌త్తం చేసుకుంటోంది. వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. కేవ‌లం 30 నుంచి 40 …

Read More »

రాబోయే ఎన్నికల్లో వాలంటర్ల సత్తా ఏంటో చూపిస్తారు

జనసేనాని పవన్ కళ్యాణ్….ఏపీలోని వాలంటీర్ల వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా పవన్ వ్యాఖ్యలపై హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. పవన్ కల్యాణ్ తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమెన్ ట్రాఫికింగ్ పై తన దగ్గరున్న వివరాలను పవన్ బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనాకాలంలో …

Read More »

పవన్ ను ఓడించింది టీడీపీనే:పోసాని

Posani

ఏపీలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశాలను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు చేరవేస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. అసలు వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, దాన్ని రద్దు చేయాని అన్న రీతిలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. వాలంటీర్లతో పాటు వైసీపీ నేతలు కూడా పవన్ పై …

Read More »

ఇది చాలా పెద్ద డ్యామేజీ జగన్!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్న ఉన్న‌ట్టు ఈ రోజు.. ఈ రోజు ఉన్న‌ట్టు రేపు ఉండాల‌ని లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. సొంత గూటిలో రేపుతున్న మంట‌లు కూడా .. ఒక్కొక్క సారి పార్టీల‌కు పెను ప్ర‌మాదం తెచ్చే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా అధికార వైసీపీలో ఇదే జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో వైసీపీ ప‌రిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంది. …

Read More »

నీతులు చెప్పి.. పవన్ దిష్టిబొమ్మ తగలబెట్టి.. వెళ్ళి ఫుల్ గా వేసేశారు

నీతులు చెప్పటం తప్పేం కాదు. కానీ.. పాటించే వాడు చెబితే బాగుంటుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసి… మందు తాగి వాగాడు అని వ్యాఖ్యానించి సారీని డిమాండ్ చేసిన వ్యక్తి కాసేపటికి రోడ్డు పక్కన కూర్చుని బహిరంగ మద్య పానం చేసిన సంఘటన వైరల్ అయ్యింది. కొందరు వాలంటీర్లను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా పలు చోట్ల …

Read More »