Political News

సొంత జిల్లాలో ఎంత బలంగా ఉన్నాం? జగన్ సర్వే

2024లోనూ మళ్లీ అధికారంలోకి రావడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్న ఏపీ సీఎం జగన్ అందుకోసం ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోవడం లేదు. తమకు తిరుగులేదనుకునే సొంత జిల్లా విషయంలోనూ ఆయన చాలా ప్రతిష్ఠాత్మకంగా కనిపిస్తున్నారు. చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రం ప్రకారం ఆయన సొంత జిల్లా కడపపైనా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పీకే టీంతో కడప జిల్లాలో సర్వే చేయిస్తున్నారట. ఇప్పటికే పీకీ టీం కడపలోని …

Read More »

నేను విజన్ 2020 అంటే.. నన్ను 420 అన్నారు

తాను విజ‌న్ 2020 అంటే.. త‌న‌ను 420 అంటూ కొన్ని రాజ‌కీయ పార్టీలు గేలి చేశాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను విజ‌న్ 2020 అంటూ.. ఒక‌ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేసేందుకు పూనుకొన్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా.. రాష్ట్రాన్ని దేశంలోను.. ప్ర‌పంచంలోనూ కూడా అగ్ర‌ప‌థంలో ఉంచేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే సెల్ ఫోన్ల‌ను తీసుకురావ‌డంపై దృష్టి పెట్టాన‌న్నారు. అయితే.. …

Read More »

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం

తెలంగాణ కీల‌క‌నాయ‌కుడు, ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన రెడ్యా నాయ‌క్ నోరుపారేసుకున్నారు. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పైనా.. అధికార పార్టీ బీఆర్ ఎస్‌ను విమ‌ర్శించే వారిపైనా బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. లం.. కొడుకులు, గు.. బ‌లిసి.. అంటూ.. ఆయ‌న ఒళ్లు తెలియ‌ని విధంగా బ‌హిరంగ వేదిక‌పై విరుచుకుప‌డ్డారు. ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డిపై మ‌రిన్ని ప‌రుష ప‌దాల‌తో విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా మంట‌లు రేపుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా సిరోల్ …

Read More »

రాయలసీమ పిలుస్తోంది.. రా కేసీఆర్!

కేసీఆర్ తన పార్టీ బీఆర్ఎస్‌ను విస్తరించడానికి ఇప్పుడు ప్రధానంగా మహారాష్ట్రపై ఫోకస్ చేస్తున్నారు. అదే సమయంలో సాటి తెలుగు రాష్ట్రం ఏపీ, మరో పొరుగు రాష్ట్రం కర్నాటకలోనూ కేసీఆర్ పార్టీ రాజకీయ ప్రయత్నం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఏపీలో విశాఖ కేంద్రంగా రాజకీయం మొదలుపెట్టాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ అంశంలో జోక్యం చేసుకుని కాస్త బజ్ క్రియేట్ చేశారు కూడా. కానీ… విశాఖ కంటే రాయలసీమ …

Read More »

నితీష్ ప్రయత్నాలు ఫలిస్తాయా ?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేని ఓడించాలని నాన్ ఎన్డీయేలోని అన్నీ పార్టీల్లో బలంగా ఉంది. అయితే అందుకు తగ్గట్లుగా కార్యాచరణే సాధ్యం కావటంలేదు. ఎందుకంటే ఏ పార్టీ కూడా త్యాగాలకు సిద్ధంగా లేదు కాబట్టే. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ తో కలవటానికి కొన్ని ప్రాంతీయపార్టీలు సిద్ధంగా లేవు. కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నం సాధ్యంకాదు. ఇక్కడే చెట్టు ముందు విత్తు ముందా అనే ప్రశ్నలాగ ప్రతిపక్షాల పరిస్ధితి తయారైంది. …

Read More »

మోడీని ఎప్పుడూ వ్య‌తిరేకించ‌లేదు: చంద్ర‌బాబు

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై టీడీపీ అదినేత చంద్ర‌బాబు ప్ర‌శంస‌లు గుప్పించారు. మోడీ నాయ‌క‌త్వంలో దేశం అభివృద్ధిలో ప‌య‌నిస్తోం ద‌న్నారు. దేశాభివృద్ధి కోసం.. తెలుగు ప్రజల కోసం తన పరిధిలో తాను పనిచేస్తున్నానని, ప్రధాని విజన్‌తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రధాని ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్ధమని చంద్రబాబు ప్రకటించారు. దేశ బలమేంటో.. ప్రధాని మోడీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని చంద్రబాబు అన్నారు. …

Read More »

పవన్ ఉద్దేశం జనసైనికులకు అర్థమవుతోందా?

2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తే తమ పనైపోతుందని వైఎస్సార్ కాంగ్రెస్ బలంగానే నమ్ముతున్నట్లుగా ఉంది. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు పొడవకుండా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది. టీడీపీ, జనసేన ఇప్పుడే పొత్తులపై అధికారికంగా ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈలోపు.. ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య వీలైనంత మేర దూరం పెంచి.. పొత్తు పొడవకుండా …

Read More »

ఎన్నికల పొత్తుపై చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ .. !

2024 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయా. టీడీపీ అధినేత చంద్రబాబు ఓ మెట్టు దిగి ప్రధాని మోదీతో మాట్లాడతారా.. గతాన్ని మరిచి రాజీకి రెండు పార్టీలు సిద్ధమవుతాయా. చాలా కాలంగా వినిపిస్తున్న ఇలాంటి ప్రశ్నలకు టీడీపీ అధినేత స్వయంగా సమాధానమిచ్చారు. నేరుగా ఆ మాట చెప్పకుండానే పొత్తుకు పచ్చజెండా ఊపారు.. రిపబ్లిక్ టీవీ చర్చావేదికలో మాట్లాడిన చంద్రబాబు, బీజేపీతో పొత్తుకు సిద్ధమన్నట్లుగానే మాట్లాడారు. ప్రధాని మోదీ …

Read More »

భార్య కోసం.. త‌ల్లినీ.. చెల్లినీ వ‌దిలేశాడు: వైఎస్ ఆత్మీయుడి విమ‌ర్శ‌లు

ఏపీ సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల‌నుపోలీసులు అరెస్టు చేయ‌డం.. జైలుకు వెళ్లడం వంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నా.. ఆమె అన్న‌గా సీఎం జ‌గ‌న్ స్పందించ‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంపై తాజాగా మాట్లాడిన వైసీపీ ఒక‌ప్ప‌టి నేత, తెలంగాణ‌కు చెందిన నాయ‌కుడు.. వైఎస్‌కు ఆత్మీయుడు గోనె ప్ర‌కాశ‌రావు..తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. త‌న భార్య భారతి కోసమే తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలను సీఎం జగన్ …

Read More »

మ‌హానాడు వేదిక మారింది.. రాజ‌మండ్రిలో కాదు.. !

ఏటా మే 28న టీడీపీ ఘ‌నంగా నిర్వ‌హించే మ‌హానాడు వేదిక నిర్ణ‌యం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఏడాది మ‌హానాడును రాజ‌మండ్రిలో నిర్వ‌హించాల‌ని పార్టీ నాయ‌కులు భావించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం కోసం.. త‌పిస్తున్న టీడీపీ బ‌ల‌మైన వ‌ర్గం ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రిలో మ‌హానాడును నిర్వ‌హించాల‌ని త‌ల‌పోసింది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు బుచ్చ‌య్య చౌద‌రి, ఆదిరెడ్డి భ‌వానీ వంటివారు స్థ‌లం కోసం కూడా అన్వేషించారు. అయితే.. అనూహ్యంగా ఈ …

Read More »

ష‌ర్మిల‌కు బెయిల్‌.. కానీ.. సంచ‌ల‌న ఆంక్ష‌లు!

పోలీసులపై చేయి చేసుకున్న కేసులో అరెస్ట్ అయి చంచ‌ల్ గూడ జైలులో సోమ‌వారం రాత్రంగా గ‌డిపిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల‌కు నాంప‌ల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ వాద‌న‌లు..తీవ్ర ఉత్కంఠ అనంత‌రం.. సంచ‌ల‌న ఆంక్ష‌ల‌తో బెయిల్ మంజూరు చేయ‌డం గ‌మ‌నార్హం. తొలుత‌ మంగళవారం ఉద‌యం కోర్టులో బెయిల్ పిటిష‌న్ పై వాద‌న‌లు జ‌రిగాయి. ఈ పిటిషన్‌పై షర్మిల తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. …

Read More »

అమరావతికి ‘సీమ’ మద్దతు.. విశాఖకు నో

ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయటంపై అప్పట్లో రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు అంతగా ఇష్టపడని విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. జగన్ సర్కారు రాజధానిని విశాఖకు తరలించే ప్రక్రియ చేపట్టటం.. త్వరలోనే ఆ పని మొదలవుతుందన్ స్పష్టమైన సందేశాన్ని ఈ మధ్యనే వెల్లడించటం తెలిసిందే. అయితే.. విశాఖకు రాజధానిని తరలించటంపై సీమ వాసుల వాదన ఏమిటన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. తాజాగా దీనికి సంబంధించి కీలక ప్రకటన …

Read More »