తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. “గుర్రం ఎగరావొచ్చు.. నేను సీఎం కానూ వచ్చు.. ఎవరు మాత్రం చెప్పగలరు” అని ఆయన ఆసక్తిగా వ్యాఖ్యానించారు. సుమారు 50 ఏళ్లకుపైగా రాజకీయా ల్లో ఉన్న జానారెడ్డి తొలుత టీడీపీలో రాజకీయ పాఠాలు నేర్చారు. అన్నగారు ఎన్టీఆర్ హయాంలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత..అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ బాట పట్టారు. ఈ …
Read More »నాగం ఎదురు తిరిగారే?
నాగం జనార్ధన్ రెడ్డి. టీడీపీ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. 2012 ఉప ఎన్నికలతో కలిపి నాగర్ కర్నూల్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగానూ పని చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో నాగర్ కర్నూల్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా పోటీ చేసేందుకు గాను కాంగ్రెస్ టికెట్ ఆశించారు. …
Read More »క్వాష్ పిటిషన్ పై శుక్రవారం సుప్రీం తీర్పు
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబును శుక్రవారం వరకు అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు దేశపు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను కూడా శుక్రవారానికి వాయిదా వేసింది. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ వ్యవహారంపై తీర్పును సుప్రీం కోర్టు …
Read More »రేవంత్ కు తప్పని తిప్పలు
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలనే సంకల్పంతో సాగుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి తిప్పలు తప్పడం లేదనే చెప్పాలి. రాష్ట్రంలో పార్టీకి ఏర్పడుతున్న సానుకూల పవనాలను ఓట్లుగా మార్చుకోవడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాల్లో మునిగిపోయారు. పార్టీ విజయం కోసం కసరత్తులు చేస్తున్నారు. కానీ పార్టీలోని ఇతర నేతల నుంచి ఆయనకు అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా …
Read More »తుమ్మలకు ఖమ్మం… పొంగులేటికి పాలేరు
పాలేరు టికెట్ కోసం పట్టుబట్టిన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మధ్య సమోధ్య కుదిరిందా? అంటే కాంగ్రెస్ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి నేతల మధ్య సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు ఫలించాయనే చెప్పాలి. దీంతో పాలేరును వదిలేసుకున్న తుమ్మల ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని తెలిసింది. మరోవైపు పాలేరులో విజయ దుందుభి మోగించేందుకు పొంగులేటి కసరత్తుల్లో మునిగిపోయారని …
Read More »చంద్రబాబు బెయిల్ పిటిషన్ వాయిదా.. రీజనేంటంటే
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబును ఏపీ సర్కారు స్కిల్ డెవలప్మెంటు కార్పొరేషన్లో రూ.341 కోట్ల అవినీకి పాల్పడ్డారంటూ అరెస్టు చేయడం.. జైల్లో పెట్టడం తెలిసిందే. ఈ క్రమంలో అసలు దీనిని కొట్టి వేయాలంటూ.. చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు తోసిపుచ్చింది. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. దీనిపై అనేక వాయిదాల తర్వాత.. తాజాగా మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే.. అనూహ్యంగా ఈ పిటిషన్పై …
Read More »బీఆర్ఎస్ కు షాక్.. బోథ్ ఎమ్మెల్యే ఔట్!
ఎన్నికల సమరంలో దూసుకెళ్తోన్న బీఆర్ఎస్ కు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు తగులుతూనే ఉన్నాయి. పార్టీలో అసంత్రుప్తి బీఆర్ఎస్ కు తలనొప్పిగా మారుతోందని చెప్పాలి. టికెట్లు దక్కని నేతలను బుజ్జగించే ప్రయత్నాలు ఫలితాలను ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ ను వీడే నాయకుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తాజాగా బీఆర్ఎస్ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో …
Read More »టీ-టీడీపీ : బాలయ్య సరే.. పవన్ కూడా ప్రచారం చేస్తే..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం పెద్ద ఎత్తున ముందుకు సాగుతుండడం.. ప్రధాన పార్టీలు టికెట్లు కేటాయిస్తుండడం.. ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో మరో ప్రధాన పార్టీ తెలుగు దేశం కూడా అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. దీంతో ఆయన నేరుగా ఈ కార్యకలాపాలపై దృష్టి పెట్టే అవకాశం లేకుండా పోయింది. …
Read More »నందమూరి సుహాసిని.. ఈ సారి పక్కా.. టీడీపీ స్కెచ్ ఇదే!
నందమూరి కుటుంబానికి చెందిన ఆడపడుచు.. నందమూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయమని అంటున్నారు తెలుగు దేశం పార్టీ నాయకులు. ఎందుకంటే.. ఈ సారి పార్టీ వ్యూహం .. అడుగులు వేరేగా ఉన్నాయని చెబుతున్నారు. గత 2018 ఎన్నికల్లో తొలిసారి నందమూరి కుటుంబం నుంచి ఆడపడుచు రాజకీయాల్లోకి వచ్చింది (పురందేశ్వరి లైన్ వేరు). దివంగత హరికృష్ణ గారాల పట్టి అయిన సుహాసిని గురించి అప్పటి వరకు …
Read More »‘కేసీఆర్పై పోటీనా.. వద్దు బాబూ.. !’
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలూ అభ్యర్థులను ప్రకటించడం, వారికి బీఫారా లు ఇవ్వడం వంటివి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నాయి.ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించింది. కానీ.. పార్టీ ఎంత ఖచ్చితంగా రూల్స్ పెట్టినా.. ఎన్నికమిటీలు వేసినా.. కాంగ్రెస్లో టికెట్ల ప్రకటన తర్వాత కూడా అసంతృప్తి రగులుతూనే ఉంది. కొందరు నాయకులు టికెట్ల వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిలో మాజీ మంత్రి, …
Read More »లండన్లో వైసీపీ సోషల్ మీడియా ఆత్మీయ సమావేశం
రాష్ట్రం కోసం, రాష్ట్రప్రజల కోసం సీఎం జగన్ అనుక్షణం తపిస్తున్నారని.. కష్టపడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా విబాగం కో ఆర్డినేటర్ సజ్జల భార్గవ్రెడ్డి అన్నారు. బ్రిటన్ రాజధాని లండన్లో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి బ్రిటన్ వైసీపీ కన్వీనర్ డాక్టర్ చింతా ప్రదీప్రెడ్డి, వైసీపీ నేత ఓవుల్రెడ్డి నేతృత్వం వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వైసీపీ ఏపీ మీడియా, సోషల్ …
Read More »బీఆర్ఎస్ కు రాజీనామా.. సొంతంగా పోటీ!
హ్యాట్రిక్ విజయంపై కన్నేసి.. తెలంగాణ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ కు షాక్ లు తప్పడం లేదు. ఎప్పుడో టికెట్లు ప్రకటించినప్పటికీ.. ఇంకా అసంత్రుప్తి సెగ కొనసాగుతూనే ఉంది. టికెట్లు రాలేవనే నిరాశతో కీలక నాయకులు ఆ పార్టీని వీడుతూనే ఉన్నారు. కేటీఆర్ బుజ్జగించినా.. హరీష్ రావు నచ్చజెప్పినా వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉన్నారు. తాజాగా బీఆర్ఎస్ కీలక నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు కొత్తపల్లి నీలం మధు ఆ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates