మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. సరిగ్గా ఏడాది క్రితం శివసేనలో చీలిక రావడంతో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కుప్పకూలింది. శివసేనలో మెజారిటీ ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకున్న ఏకనాథ్ షిండే…ఉద్ధవ్ థాకరే పై తిరుగుబాటు చేసి పార్టీని, సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి మహా రాజకీయాల్లో అదే తరహా హైడ్రామా రక్తి కట్టింది. శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఆయన అన్న …
Read More »జగన్ పోలింగ్ స్ట్రాటజీ మామూలుగా లేదు కదా..
అవినాశ్ రెడ్డి అరెస్ట్ భయం పోయింది.. పథకాలకు నిధులు కూడా అందుతున్నాయి.. మరి, ఇలాంటి సమయంలో జగన్ దిల్లీ ఎందుకు వెళ్తున్నట్లు? చాలామందిలో ఇదే అనుమానం ఉంది. నారా లోకేశ్ పాదయాత్రతో భయపడి.. పవన్ వారాహి యాత్రతో వణికిపోతున్న జగన్ వాళ్లిద్దరూ మరింత పికప్ కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఎలాగోలా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగానైనా బయటపడి ఎన్నికలలో విజయం సాధించడానికి ప్లాన్ చేస్తున్నారని.. అందుకే దిల్లీ వెళ్తున్నారని …
Read More »ఈ సర్వేతో వైసీపీకి మేలా చేటా?
ఎన్నికలు సమీపిస్తుంటే వివిధ సంస్థలు సర్వేలు చేసి ప్రజల నాడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. కానీ అందులో కొన్ని సర్వేలు మాత్రమే ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిచేలా ఉంటాయి. కొన్ని మాత్రం వాస్తవ దూరంగా అనిపిస్తాయి. కొన్ని సంస్థలు రాజకీయ పార్టీలతో ములాఖత్ అయి.. వారికి అనుకూలంగా సర్వే ఫలితాలు ప్రకటించి.. జనాలకు భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తుంటాయి. అలాగే ఆ పార్టీల కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి కూడా ఈ సర్వేలను ఉపయోగించుకుంటూ ఉంటారు. …
Read More »రెండో విడత వారాహి పరుగు ఇక్కడి నుంచే
జనసేన అధినేత, టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర మొదటి విడత దిగ్విజయంగా పూర్తయిన సంగతి తెలిసిందే. అన్నవరం నుంచి భీమవరం వరకు జనసేనాని చేపట్టిన ఈ యాత్ర అన్ని రకాల అడ్డంకులను అధిగమించి అప్రతిహతంగా కొనసాగింది. తొలి విడత యాత్రలో వైసీపీ అధినేత జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై పవన్ పదునైన విమర్శలు గుప్పించారు. ఏపీలో పవన్ చేపట్టిన …
Read More »ఆ సర్వేలో టీడీపీకి షాకింగ్ రిజల్ట్
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో 10 నెలల గడువు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని సీఎం జగన్ చెప్పిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికలకు పట్టుమని 10 నెలలు కూడా లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సన్నాహాలు మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికల్లో తమదే విజయం అని అన్ని పార్టీలు ధీమాతో …
Read More »బీజేపీలో ముసలం…ఆ ఎమ్మెల్యే గుడ్ బై?
తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపుతో బిజేపీకి కొత్త ఊపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జరిగిన జీహెచ్ ఎంసీ, హుజూర్ నగర్ ఎన్నికల్లో బిజేపీ హవా కొనసాగడంతో రాష్ట్రంలో ఆ పార్టీ బలపడుతూ వస్తోంది. మునుగోడులో ఓటమిని మినహాయిస్తే తెలంగాణలో బీజేపీకి ఆదరణ రోజురోజుకీ పెరుగుతోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, రాబోయే ఎన్నికల్లో బీజేపీదే అధికారమని కమలనాథులు కాన్ఫిడెంట్ …
Read More »‘పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క’
భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్….వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి రోజా మొదలు సీఎం జగన్ వరకు అందరినీ టార్గెట్ చేసిన పవన్ విమర్శలు గుప్పించారు. ఈ నేపరథ్యంలోనే పవన్ కు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల నుంచి అదే రేంజ్ లో కౌంటర్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి అంబటి రాంబాబు …
Read More »భీమవరం సభలో పవన్ తుస్సుమనిపించారు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భీమవరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ను టార్గెట్ చేసుకొని పవన్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ వ్యాఖ్యలపై గ్రంధి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. పవన్ భీమవరం సభలో ఏదో చెబుతారని ఎక్స్పెక్ట్ చేసిన జనానికి ఏమీ చెప్పకుండా తుస్సుమనిపించారని ఆయన ఎద్దేవా …
Read More »రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు
సీఎం జగన్ రాజకీయ వ్యూహాల గురించి ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏం చేసేందుకైనా వెనుకాడరంటూ దుయ్యబడుతుంటారు. అన్నదమ్ములు, బావాబామ్మర్దులు, బాబాయ్ అబ్బాయ్..ఇలా ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేందుకు జగన్ అసలు సందేహించరంటూ వారు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరులో రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఉదయగిరిలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి …
Read More »కేటీఆర్కు ఆ ఎమ్మెల్యేపై ఎందుకంత కోపమొచ్చింది?
పబ్లిక్లో చాలా కూల్గా కనిపించే తెలంగాణ మంత్రి కేటీఆర్ తన సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే ఆగ్రహంగా ప్రవర్తించారు. కేటీఆర్ చేయి పట్టుకుని బతిమలాడుకునే ప్రయత్నం చేసిన ఆ ఎమ్మెల్యే చేతిని విదిలించుకుని ఆయన మొఖం కూడా చూడకుండా పక్కనే ఉన్న పోలీసులకు ఏదో ఆదేశాలు ఇస్తూ వెళ్లిపోయారు కేటీఆర్. మహబూబబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహబూబాబాద్లో పోడు భూముల పట్టాలు పంపిణీ …
Read More »కాంగ్రెస్లోకి ఆరెంట్ ట్రావెల్స్ అధినేత?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ టాప్ గేర్ వేస్తోంది. అన్ని జిల్లాలలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి వంటి పవర్ఫుల్ లీడర్లను పార్టీలోకి లాగేసిన రేవంత్ రెడ్డి మరో కీలక నేతనూ కాంగ్రెస్లోకి తీసుకొస్తున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి కాంగ్రెస్లో చేరడం ఖాయమని …
Read More »అసంతృప్తులకు చంద్రబాబు చెక్..
టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కీలక నిర్ణయం తీసుకుని.. వెంటనే అమలు చేసేశారు. పార్టీలో అసంతృప్తులను తగ్గించడంతోపాటు.. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నవారిని ఆయన తేల్చేశారు. ఈ క్రమంలో కొందరికి టికెట్లు.. మరికొందరికి పార్టీలో కీలక పదవులు ప్రకటించారు. వెంటనే ఈ నియామకాలు.. ఆదేశాలు అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. నియమితులైనవారు.. టికెట్ దక్కిన వారు తక్షణం ప్రజల్లోకి వెళ్లాలని.. వారి సమస్యలు తెలుసుకుని.. పార్టీ మినీ మేనిఫెస్టోను వివరించాలని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates