Political News

రంగా చుట్టూ రాజ‌కీయం.. ప‌వ‌న్ మ‌రిచిపోయారా..?

దివంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా జ‌యంతిని పుర‌స్క‌రించుకుని.. రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న అభిమానులు.. పెద్ద ఎత్తున సంబ‌రాలు చేసుకున్నారు. అయితే.. గ‌త ఏడాదికి.. ఇప్ప‌టికీ.. చాలా తేడా క‌నిపించింది. గ‌త ఏడాది అన్ని పార్టీలు కూడా.. రంగా జ‌యంతిని ఆకాశ‌మంత పందిళ్లు వేసి మ‌రీ నిర్వ‌హించాయి. కానీ, ఈ ఏడాది ఆ త‌ర‌హా ఉత్స‌వాలు ఎక్క‌డా క‌నిపించ‌లేదు. వైసీపీ ప‌రంగా చూసుకుంటే.. ఒక్క కొడాలి నాని(గుడివాడ‌) మాత్రం రంగా చిత్ర‌ప‌టానికి పూల …

Read More »

కేసీయార్ ఫుల్లు హ్యాపీయా ?

ఒకపార్టీలో జరిగే డెవలప్మెంట్లు కచ్చితంగా మరో పార్టీపైన కూడా ప్రభావం చూపుతుంది. కాకపోతే ఆ ప్రభావం నెగిటివా లేకపోతే పాజిటివా అన్నదే కీలకం. ఇపుడు బీజేపీలో జరిగిన డెవలప్మెంట్లు కేసీయార్ కు కచ్చితంగా అనుకూలంగానే ఉంటుందని అర్ధమవుతోంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిగా బండ సంజయ్ ను తీసేసి సడెన్ గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. ఈ డెవలప్మెంట్ కేసీయార్ కు బాగా అనుకూలించేదనే చెప్పాలి. …

Read More »

ఆ వర్గాన్ని జగన్ వద్దనుకున్నారా?

Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌ప్పు చేశారా? ఇప్ప‌టి వ‌ర‌కు క్ష‌త్రియ వ‌ర్గం అనుకూలంగా ఉండేందుకు ఆయ‌న అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే.. తాజాగా ఆయ‌న త‌ప్పు చేశార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా పేర్కొన్నారు. అదే.. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు 125వ జ‌యంతి కార్య‌క్ర‌మం. వాస్త‌వానికి ఈ కార్య‌క్ర‌మాన్ని అధికారికంగా నిర్వ‌హించాల్సిన ప‌రిస్థితి ఉంది. దీనికి సంబంధించి చంద్ర‌బాబు హ‌యాంలోనే 2018లో …

Read More »

అప్పుడే పొంగులేటి మొదలుపెట్టేశారా ?

రాబోయే ఎన్నికల్లో కేసీయార్ ను దెబ్బకొట్టి బీఆర్ఎస్ ను ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ విషయాన్ని కొంతకాలంగా బహిరంగంగానే చెబుతున్నారు. వచ్చేఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడగొడతానని బహిరంగంగా చాలెంజ్ కూడా చేశారు. అందుకనే తన మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరగానే ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టినట్లున్నారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డితో భేటీ అయ్యారు. నిజానికి కోమటిరెడ్డి టెక్నికల్ …

Read More »

సీఎం రమేశ్‌కు కేంద్ర మంత్రి పదవి?

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు గేర్‌అప్ కావడానికి అనేక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆ రాష్ట్రాలలో ప్రత్యక్ష ప్రభావం పడే నిర్ణయాలే కాకుండా ఇతర రాష్ట్రాలలోనూ పార్టీలో చాలా మార్పులు చేపడుతోంది. అయితే.. ఎన్నికలు జరగని రాష్ట్రాలలో మార్పులకు కారణం అక్కడి రాజకీయ పరిస్థితులే. కాంగ్రెస్ పార్టీ కూడా గేరు మారుస్తుండడంతో ముందు జాగ్రత్తగా తనకు పట్టులేని రాష్ట్రాలలో కూడా ప్రాధన్యమున్న నిర్ణయాలు …

Read More »

బీజేపీ ఓటు పాలిటిక్స్‌.. పురందేశ్వ‌రికి పెద్ద టాస్కే!

ఏపీ బీజేపీకి సంబంధించి క‌మ‌ల నాథులు తీసుకున్న నిర్ణ‌యం.. సంచ‌ల‌న‌మ‌నే చెప్పాలి. పార్టీ అధ్య‌క్ష ప‌గ్గాలు చేప‌ట్టిన ఆర్ ఎస్ ఎస్ యేత‌ర‌.. రెండో వ్య‌క్తిగా అన్న‌గారు ఎన్టీఆర్ గారాల‌ప‌ట్టి, కేంద్ర మాజీ మంత్రి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఎంపిక ప‌రంగా రికార్డు సృష్టించారు. అతి పెద్ద బీజేపీలో ఈ స్థాయిలో ఒక మ‌హిళ‌కు అవ‌కాశం ద‌క్క‌డం అంత చిన్న విష‌యం ఏమీ కాదు. అదే స‌మ‌యంలో ఏపీలోనూ బ‌లం పుంజుకోవాల‌ని …

Read More »

‘కోడికత్తి’ శ్రీను నిరాహార దీక్ష?

2019 ఎన్నికలకు ముందు నాటి ప్రతిపక్ష నేత జగన్ పై కోడికత్తితో శ్రీనివాస్ అనే యువకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ దాడి వెనుక టీడీపీ ఉందని వైసీపీ నేతలు, వైసీపీనే ఆ దాడి చేయించిందని టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇక, ఈ కోడి కత్తి దాడి అంతా డ్రామా అని, పీకే ప్లాన్ లో భాగంగానే కోడికత్తి దాడి జరిగిందని టీడీపీ నేతలు …

Read More »

పురందేశ్వరి రాకతో బీజేపీ, జనసేన పొత్తు ఎలా ఉండబోతుందంటే..

ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటి పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్రమైన చర్చ మొదలైంది. కన్నా లక్ష్మీనారాయణను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించినప్పటి నుంచి ఏపీలో బీజేపీ ఉందా లేదా అన్నట్లు తయారవడమే కాకుండా వైసీపీకి బీ టీమ్ అన్నట్లుగా మారిపోయింది. ఈ కారణంగానే జనసేన, బీజేపీ మధ్య కూడా రాష్ట్ర స్థాయిలో …

Read More »

అసలు జగన్ వైఎస్ కొడుకేనా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలి విడత దిగ్విజయంగా పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జులై 9 నుంచి ఏలూరులో రెండో విడత వారాహి యాత్ర చేసేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. తొలివిడత వారాహి యాత్ర సందర్భంగా సీఎంతో పాటు వైసీపీ నేతలపై పవన్ పదునైన విమర్శలు గుప్పించారు. దీంతో, పవన్ పై ప్రతి విమర్శలు చేసే క్రమంలో సీఎం జగన్. సహా వైసీపీ …

Read More »

సైకిల్ ఎక్కలేని చంద్రబాబు…జగన్ సెటైర్లు

Jagan to pick 50 new candidates for 2024 elections

చిత్తూరు డైరీ పునరుద్ధరణ పనులకు ఏపీ సీఎం జగన్ ఈరోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన జగన్… చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కుట్రపూరితంగా తన హెరిటేజ్ డైరీ కోసమే చిత్తూరు డైరీని చంద్రబాబు మూయించి వేశారని జగన్ సంచలన ఆరోపణలు చేశారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే డైరీని మూసేశారని, తన స్వార్ధ ప్రయోజనాల కోసం సొంత జిల్లా …

Read More »

ఏపీ, తెలంగాణ బీజేపీలకు కొత్త అధ్యక్షులు వీరే

గత కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ వ్యవహారాలు ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను తప్పించబోతున్నారని, ఆ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును కూడా తప్పించబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. తాజాగా, ఆ పుకార్లకు తగ్గట్లుగానే అయితే తెలంగాణ, ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షులను ప్రకటించారు. …

Read More »

వైసీపీలో ఈ సిట్టింగ్‌ల సీట్ల‌కు కోతే… ఫుల్ క్లారిటీ…!

ర‌చ్చ చేయ‌లేరు.. రాబ‌ట్టుకునే ప‌రిస్థితి కూడా లేదు. ఉంటే మౌనంగా ఉండ‌డం లేకుంటే.. వేరే దారి చూసుకోవ‌డం! ఇదీ.. వైసీపీలో కొంద‌రు నాయ‌కుల ప‌రిస్థితి! వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న సీఎం జ‌గ‌న్‌.. పైకి 15 నుంచి 20 మందిపై ప్ర‌జల్లో వ్య‌తిరేక‌త ఉంద‌ని చెబుతున్నా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం 30 మంది వ‌ర‌కు ఉన్నార‌ని స్వయంగా ఆయ‌నే వెల్ల‌డిస్తున్నారు. వీరికి టికెట్లు ఇస్తే.. క‌ష్ట‌మ‌నే భావ‌న ఆయ‌న‌లో ఉంద‌ని …

Read More »