రాయలసీమలో చంద్రబాబునాయుడు పర్యటనలో తలెత్తిన టెన్షన్ ముగియకముందే ఉత్తరాంధ్రలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టెన్షన్ మొదలైంది. ఈరోజు సాయంత్రం నుండి పవన్ వైజాగ్ తో వారాహియాత్రను మొదలుపెడుతున్నారు. 10 రోజుల వారాహియాత్రను విశాఖపట్నం సభతో పవన్ మొదలుపెడుతున్నారు. మొదటి సభే వైజాగ్ సిటీలోని జగదాంబ సెంటర్ తో మొదలుపెడుతున్నారు. మామూలుగా అయితే సిటీలోని జగదాంబ సెంటర్ లో సభను ఎవరు పెట్టరు, సభను పెట్టాలని అనుకున్నా పోలీసులు అనుమతించరు. …
Read More »ఇండియా కూటమి సక్సెస్ అయ్యిందా ?
మణిపూర్లో అల్లర్ల విషయమై కేంద్రప్రభుత్వాన్ని ఎండగట్టడం, దోషిగా నిలబెట్టడంలో ఇండియాకూటమి సక్సెస్ అయినట్లేనా ? పార్లమెంటులో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అయ్యిందనే అనుకోవాలి. ఎందుకంటే మొదటిరోజు అంటే 8వ తేదీన కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు కేంద్రప్రభుత్వం ఇబ్బందులు పడింది. అలాగే రెండోరోజు అంటే 9వ తేదీన రాహుల్ గాంధి ప్రసంగమైతే సభలో మంటలు పుట్టించాయి. మణిపూర్లో అల్లర్లకు కేంద్రానిదే బాధ్యతంటు రాహుల్ పదేపదే …
Read More »పవన్ దెబ్బతిన్న పులి.. కోరుకున్నది దక్కుతుంది!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు టాలీవుడ్ నుంచి మద్దతు లభిస్తోంది. ఇది సినిమాల పరంగా కాదు. రాజకీయ పరంగానే ఆయనకు దన్నుగా నిలిచేవారి సంఖ్య పెరుగుతుండడం గమనార్హం. తాజాగా మాటల మాంత్రికుడు.. ఫైర్ కామెంట్ల ఫ్యాక్టరీగా పేరొందిన పరుచూరి గోపాల కృష్ణ జనసేనానికి మద్దతుగా నిలిచారు. పవన్ను దెబ్బతిన్న పులిగా పోల్చారు. ఆయన దెబ్బతిన్న పులికి ఎంత పౌరుషం ఉంటుందో అంతే పౌరుషంతో ప్రజల్లోకి వస్తున్నారని.. పవన్ కోరుకున్నది (అధికారం) …
Read More »బయట పడుతున్న మోడీ విశ్వరూపం..
నా నోట్లో నీ వేలు పెట్టు.. నీ కంట్లో నా వేలు పెడతా! అంటే.. ఎలాంటి వారైనా అంగీకరిస్తారా? కానీ, ఇలాంటి వారికి తాము అన్ని విధాలా మద్దతుగా ఉంటామని పరోక్షంగా చెప్పేశారు కేంద్ర మంత్రి అమిత్షా! ఇదే.. తమ నైజమని ఆయన చెప్పకనే చెప్పారు. తమకు అనుకూలంగా ఉంటే చాలు.. వారి జోలికి వెళ్లనే వెళ్లమని ఆయన పార్లమెంటు వేదికగా చెప్పేశారు. “ఔను.. ఎందుకు ఆ ముఖ్యమంత్రిని పదవి …
Read More »లోక్ సభలో రాహుల్ ఫ్లయింగ్ కిస్
ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్రం మంత్రి స్మృతి ఇరానీ సందర్భానుసారంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్, ఇరానీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక, మణిపూర్ అల్లర్లపై ప్రసంగించిన అనంతరం ఆయన సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ క్రమంలోనే రాహుల్ పై స్మృతి ఇరానీ సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ …
Read More »ఆ నాయకుల పంట పండనుంది
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీలు గెలుపు గుర్రాలపై దృష్టి సారించాయి. పార్టీ తరపున బరిలో దిగి విజయాన్ని సాధించే అభ్యర్థులు ఎవరని జల్లెడ పడుతున్నాయి. అంతర్గత సర్వేలు, ప్రైవేట్ సంస్థల సర్వేల ఆధారంగా ఓ అంచనాకు వచ్చి త్వరలోనే పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నాయి. అయితే ఏ నియోజకవర్గంలోనైనా ప్రతి పార్టీలో ఇద్దరు, ముగ్గురు కీలక నేతలు ఉండడం సాధారణమే. ఇందులో ఒకరికే టికెట్ ఇస్తే మరి …
Read More »నాపై హత్యా ప్రయత్నం చేసి కేసు పెడతారా?
చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు ప్రాంతంలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై హత్యా నేరం కేసు నమోదైన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులపై పోలీసులు కేసు నమోదు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపింది. ఈ నేపథ్యంలోనే తనపై పెట్టిన కేసు వ్యవహారంపై చంద్రబాబు తొలిసారిగా స్పందించారు. అంగళ్లు ఘర్షణల నేపథ్యంలో తనపై కేసు నమోదు చేయడాన్ని చంద్రబాబు …
Read More »మెగా బ్రదర్స్ వర్సెస్ వైసీపీ
ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మరోసారి వేడెక్కింది. ఇన్ని రోజులు రాజకీయ అంశాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్గా ఉన్న చిరంజీవి ఒక్కసారిగా వైసీపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్గా మారింది. యాక్టర్ల రెమ్యునరేషన్ సంగతి పక్కనపెట్టి.. ఏపీలో అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని, ప్రత్యేక హోదా అంశాన్ని పట్టించుకోవాలని చిరంజీవి గట్టిగానే చురకంటించారు. మరి చిరంజీవి వ్యాఖ్యలపై స్పందించకుండా వైసీపీ నాయకులు ఉంటారా? లేదు కదా.. ఊహించినట్లే వైసీపీ …
Read More »కేటీఆర్ నోట.. గెలుపోటముల మాట
కేటీఆర్.. తండ్రికి తగ్గ తనయుడిగా కేసీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎన్నికల కోసం పార్టీని సిద్ధం చేస్తున్నారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి చరిష్మా ఉన్న కేటీఆర్ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం సులువేనన్న అభిప్రాయాలున్నాయి. కానీ తాజాగా ఎన్నికల్లో గెలుపోటములపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ …
Read More »టికెట్ కావాలా.. అయితే సర్వేను అడుగుదాం!
తెలంగాణలో ఎన్నికలకు మరో రెండు నెలల సమయం కూడా లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ నెలలోనే అధికార బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ అభ్యర్థుల ఎంపికకు సర్వేలపైనే పార్టీలు ఆధారపడడం ఇక్కడ గమనించాల్సిన విషయం. సిట్టింగ్ ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ ఇవ్వాలన్నా.. కొత్త అభ్యర్థికి అవకాశం కల్పించాలన్నా.. మాజీ ఎమ్మెల్యేను …
Read More »మోడీ రెచ్చగొడుతున్నారా?
ప్రతిపక్షాలను నరేంద్రమోడీ బాగా రెచ్చగొడుతున్నారు. తనవైపు ఇన్ని వైఫల్యాలు పెట్టుకుని ఇంకా ప్రతిపక్షాలను రెచ్చగొడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ మాట్లాడుతూ సిక్సర్ కొట్టి అవిశ్వాస తీర్మానాన్ని గెలిపించాలని చెప్పారు. సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించటాన్ని మోడీ చాలా చులకనగా మాట్లాడారు. ఓడిపోతుందని తెలిసీ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించటాన్ని మోడీ హేళన చేశారు. ఢిల్లీ బిల్లుపై ఓటింగుతో సెమీ ఫైనల్లో గెలిచాం …
Read More »తమ్ముడికి జ్ఞానబోధ చెయ్యండి చిరంజీవి గారు
ప్రభుత్వం అభివృద్ధిపై ఫోకస్ చేయాలని, పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీపై విమర్శలు చేయడం మానుకోవాలని మెగాస్టార్ చిరంజీవి ఏపీ లోని వైసీపీ నేతలను ఉద్దేశించి పరోక్షంగా చేసిన కామెంట్లు రాజకీయ కాక రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలితోపాటు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి బొత్స, ఎంపీ నందిగం సురేష్ తదితరులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముందుగా తమ్ముడు పవన్ కళ్యాణ్ కు చిరంజీవి జ్ఞానబోధ చేయాలని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates