Political News

రాహుల్ గ్రాండ్ ఎంట్రీ.. స్పెషల్ ఎట్రాక్షన్

ఈరోజు లోక్ సభలో స్పెషల్ ఎట్రాక్షనంతా రాహుల్ గాంధీయే. కారణం ఏమిటంటే మణిపూర్ అల్లర్లపై ఇండియా కూటమితో పాటు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై 8,9,10 తేదీల్లో చర్చలు మొదలవ్వబోతున్నాయి. సభ్యులంతా మాట్లాడిన తర్వాత చివరగా నరేంద్రమోడీ సమాధానం చెబుతారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. నిజానికి ఓటింగ్ తో ప్రతిపక్షాలు సాధించబోయేది ఏమీలేదని అందరికీ తెలుసు. కాకపోతే విషయం తీవ్రతను దేశంమొత్తానికి తెలియజేయటం, లోక్ సభలో మణిపూర్ అల్లర్లపై …

Read More »

ఎన్ని లక్షల కోట్ల అప్పులు రద్దయ్యాయో తెలుసా?

గడచిన తొమ్మిది ఏళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం బడా పారిశ్రామకవేత్తలకు లక్షల కోట్ల రూపాయల అప్పులను మాఫీచేసింది. మామూలు జనాలు వెయ్యిరూపాయలు అప్పున్నా వదిలిపెట్టని బ్యాంకులు పెద్ద పారిశ్రామికవేత్తలకు మాత్రం వేల కోట్ల రూపాయల అప్పులను రద్దుచేసేస్తోంది. గడచిన తొమ్మిదేళ్ళల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం రద్దుచేసిన అప్పులు రూ. 14.56 లక్షల కోట్లు. మొండిబాకీల పేరుతో అంటే వసూలు చేయటం సాధ్యంకాదని బ్యాంకులు చేతులు ఎత్తేసిన పేరుతో లక్షల కోట్ల రూపాయలను రద్దుచేశాయి. …

Read More »

కాంగ్రెస్ ప్రచారం వ్యూహాత్మకమేనా?

రాబోయే ఎన్నికల్లో తెలంగాణా కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేయాలని డిసైడ్ అయ్యింది. మామూలుగా అయితే ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారాన్ని మ్యానిఫెస్టో ఆధారంగానే చేసుకుంటుంది. నియోజకవర్గాల్లో అభ్యర్ధులైనా, రాష్ట్రస్ధాయి ప్రచారమైనా ఒకే విధంగా జరుగుతుంది. అయితే వచ్చేఎన్నికల్లో పద్దతిని మార్చాలని డిసైడ్ అయ్యింది. ఎలాగంటే ‘లోకల్ ఇష్యూస్ ఫస్ట్..ఓవరాల్ అండ్ కామన్ ఇష్యూన్ నెక్ట్స్’ అన్న పద్దతిని అవలంభించబోతున్నది. దీనికి ఉదాహరణ ఏమిటంటే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అభ్యర్ధి …

Read More »

కేసీయార్ ఆయుధాలు పనిచేస్తాయా?

రాబోయే ఎన్నికల్లో ప్రయోగించేందుకు తన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయని, వాటిని ప్రయోగిస్తే ప్రతిపక్షాలకు దిమ్మతిరగడం ఖాయమని కేసీఆర్ అనుకుంటున్నారు. నిజంగానే కేసీయార్ దగ్గర అంత దమ్మున్న ఆయుధాలున్నాయా ? ఉంటే అవి ఏమిటి ? కేసీయార్ చెప్పినట్లుగా ప్రతిపక్షాలన్నీ ఆయుధాల దెబ్బకు దిమ్మతిరిగిపడిపోతాయా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేసీయార్ ఆయుధాల గురించి చెప్పుకుంటే ముందు ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ ఇవ్వడం, ఇతరత్రా సౌకర్యాలు కలగజేయటం. ఇక రైతులకు …

Read More »

ఆది నుంచి ఆప్‌పై క‌క్షే.. ప్ర‌భుత్వం ఉన్నా.. `అధికారం` సున్నా!

రాజ‌కీయ పంతం-రాజ‌కీయ క‌క్ష‌.. కొంత నిశితంగా చూస్తే.. ఈ రెండింటికీ మ‌ధ్య పెద్ద‌గా తేడాలేదు. కానీ, పంతం విష‌యానికి వ‌స్తే.. అంతో ఇంతో స‌డ‌లింపు ఇచ్చే ప‌రిస్థితి ఉంటుంది. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. లేదా.. త‌మ‌కు అన‌నుకూల ప‌రిణామాలు ఉన్న‌ప్పుడు పంతం కొంత వెన‌క్కి మ‌ళ్లే అవ‌కాశం ఉంటుంది. కానీ, రాజ‌కీయ క‌క్ష మాత్రం ఎట్టి ప‌రిస్థితిలోనూ పోదు.. ఇదే ఇప్పుడు ఢిల్లీ అధికారాల‌పై జ‌రిగింద‌నే చ‌ర్చ దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోంది. తాజాగా …

Read More »

పంతం నెగ్గించుకున్న మోడీ.. ఢిల్లీ అధికారాల‌పై బిల్లు పాస్‌

దేశ‌రాజ‌ధాని ప్రాంత‌మైన ఢిల్లీ రాష్ట్రంపై స‌ర్వ‌స‌త్తాక అధికారాల‌ను త‌న చేతిలో పెట్టుకునేందుకు ఉద్దేశిం చిన ఢిల్లీ స‌ర్వీసుల బిల్లును కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు పంతం ప‌ట్టి మ‌రీ  ఆమోదించుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే లోక్‌స‌భ‌లో సునాయాసంగా ఈ బిల్లు ఆమోదం పొందిన ద‌రిమిలా.. సోమ‌వారం సాయంత్రం దీనిని రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్టారు. దీనిపై సుదీర్ఘంగా 4 గంట‌ల పాటు స‌భ‌లో చ‌ర్చ‌సాగింది. అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధంతోపాటు.. …

Read More »

జేసీల‌ను చంద్ర‌బాబుకు దూరం చేసింది అదేనా..!

కొన్ని కొన్ని విష‌యాలు ఆశ్చ‌ర్యంగా ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌మే అవుతాయి. త‌మ వ్యూహాల‌తో ఏదో సాధించాలని అనుకున్నా.. అది సాధించ‌లేక పోతారు కూడా. ఇప్పుడు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాకు చెందిన జేసీ బ్ర‌ద‌ర్స్‌కు..టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబుకు మ‌ధ్య గ్యాప్ పెరిగింది. పైకి లేద‌ని అన్నా.. ఇది వాస్త‌వం. 2014లో టీడీపీలో చేరిన జేసీల‌కు చంద్ర‌బాబు ఏం కావాల‌న్నా.. చేశారు. వారు కోరిన‌వ‌న్నీ ఇచ్చారు. 2014లో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే సీటు …

Read More »

జేపీ.. వైసీపీకి మ‌ద్ద‌తా?

లోక్‌స‌త్తా అధినేత జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌ణ‌.. ఇత‌ర పార్టీల‌తో స‌మాన దూరం పాటిస్తూ తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ‌, స‌మ‌కాలీన అంశాల‌పై విశ్లేష‌ణలు చేస్తుంటారు. ఏ పార్టీతోనూ ఆయ‌న స‌న్నిహితంగా ఉండ‌రు. అలా అని వైరం కూడా పెట్టుకోరు. కానీ తాజాగా జేపీ.. ఏపీ అధికార పార్టీ వైసీపీకి ద‌గ్గ‌ర‌వుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో సీఎం జ‌గ‌న్‌తో జేపీ చాలా సేపు ముచ్చ‌టించ‌డ‌మే అందుకు కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. మాజీ ఐఏఎస్ …

Read More »

ఎన్ని అనే దాని మీద క్లారిటీ ఇస్తాం: నాదెండ్ల మనోహర్‌!

రానున్న ఎన్నికల్లో ఎక్కడ నుంచి ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తాం అనే దాని గురించి త్వరలోనే క్లారిటీ ఇస్తామని జనసేన నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఆయన గుంటూరులోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు నాదెండ్ల మనోహర్. జనసేన అభ్యర్థిగా తెనాలి నుంచి నేను పోటీ చేస్తానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం ధాటికి సామాన్యులు చితికి పోతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా …

Read More »

దేనికి సమాధానం చెప్పలేని ప్రభుత్వం వైసీపీ: చంద్రబాబు!

దేశంలో పట్టిసీమ లాంటి పెద్ద ప్రాజెక్టు లేదని.. ఇక మీదట ఏపీలో వస్తుందన్న నమ్మకం లేదు.. అటువంటి కీలకమైన ప్రాజెక్టు‌ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. సోమవారం పట్టిసీమపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు. చేతకాని వైసీపీ ప్రభుత్వం వల్ల పట్టిసీమకు ఎంతో నష్టం వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అయిదు ప్రధాన నదులు, 69 ఉపనదులు ఉన్నాయని.. దేశంలో ఏ ప్రాజెక్టులోనూ లేని నీళ్లు …

Read More »

బాబుతో కలిస్తే పవన్ గుడ్డలూడదీస్తాం-కొడాలి నాని

kodali

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్‌లను వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని నానా బూతులు తిట్టడం కొత్తేమీ కాదు. ఐతే ఇప్పుడు కొడాలి నాని.. పవన్ కళ్యాణ్ మీదికి వచ్చారు. ఓవైపు చంద్రబాబును తిడుతూనే.. ఆయనకు మద్దతు ఇస్తే పవన్ కళ్యాణ్‌ను కూడా అంత తేలిగ్గా వదిలేది లేదని నాని హెచ్చరించాడు. చంద్రబాబు రక్తంలోనే వెన్నుపోటు ఉందని.. ఆయన తన అవసరానికి …

Read More »

కేసీఆర్ మ‌న‌వ‌డి రాజ‌కీయ పాఠాలు!

కేసీఆర్ మ‌న‌వ‌డు హిమాన్ష్ రావు అంటే తెలియ‌ని వాళ్లు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కేటీఆర్ త‌న‌యుడు హిమాన్ష్.. చాలా సంద‌ర్భాల్లో తాత‌తో క‌లిసి క‌నిపించారు. అంతే కాకుండా వ్య‌క్తిగ‌తంగానూ వివిధ విష‌యాల్లో ప‌త్రిక‌ల్లోకెక్కారు. ఇటీవ‌ల ఓ పాఠ‌శాల‌ను ద‌త్త‌త తీసుకుని.. అక్క‌డ సౌక‌ర్యాలు క‌ల్పించిన హిమాన్ష్ చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఆ పాఠ‌శాల దుస్థితి చూస్తే బాధేసింద‌ని, అందుకే ద‌త్త‌త తీసుకున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. …

Read More »