బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కూడా పాల్గొన్న వైనం షాకింగ్ గా మారింది. అయితే, ఎంపీ పుట్టా మహేష్కు యూరిన్ టెస్ట్ లో నెగటివ్ వచ్చినట్లు నిన్న ఈగల్ టీమ్ పోలీసులు వెల్లడించారు. కానీ, తాజాగా …
Read More »అక్కడ `జనసేన` ఉడుంపట్టు
గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై జనసేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. కార్యక్రమాల జోరు పెంచడంతోపాటు.. వ్యక్తిగతంగా కూడా వారికి చేరువ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా.. తండాలలో నిర్వహించడం ద్వారా గిరిజనుల మనసు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి తొలుత పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని భావించారు. కానీ, …
Read More »మల్లారెడ్డి ఫ్యామిలీ నుంచి మరో లీడర్..?
బీఆర్ఎస్ నాయకుడు, మాటల తూటాలను తనదైన శైలిలో ఎటైనా తిప్పగల నేర్పరిగా పేరొందిన నేత.. అన్నింటికీ మించి `అందరివాడు`గా గుర్తింపు పొందిన మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ నుంచి మరో నేత రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు రెడీగా ఉన్నట్టు పొలిటికల్ సర్కిళ్లలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి మల్లారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొనే ఆలోచనలో ఉన్నట్టు …
Read More »కారు ఎక్కనున్న కీలక కాంగ్రెస్ నేత?
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరే సమయం ఆసన్నమైందా? ఇప్పటికే ఆయన చేరికకు సంబంధించి బీఆర్ ఎస్ అధిష్టానం మంతనాలు కూడా ముగించిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. జగిత్యాల నియోజకవర్గానికి చెందిన జీవన్ రెడ్డి.. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. అంతేకాదు.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండే నాయకుడిగా కూడాపేరు తెచ్చుకున్నారు. కానీ, అంతర్గత కుమ్ములాటలు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకత్వానికి.. …
Read More »నారా వారి ఇంటో ఫంక్షన్ ఇంతా సింపుల్గానా..
ఏపీ సీఎం నారా చంద్రబాబు ఇంట్లో సంబరాలు జరిగాయి. శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంబరాలకు నందమూరి బాలకృష్ణ కుటుంబం కూడా హాజరైంది. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించడంలో ముందుండే నారా, నందమూరి కుటుంబాలు నారా లోకేష్, బ్రాహ్మణి తనయుడు దేవాన్ష్ ధోతీ వేడుకను కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా నిర్వహించాయి. ఈ నెల 21వ తేదీకి నారా దేవాన్ష్ 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ ఏట …
Read More »మల్లారెడ్డికి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు
మాజీ ఎంపీ, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. 50వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన భార్య కల్పనను మల్లారెడ్డి మరోసారి వివాహమాడబోతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో తనకు ఫాలోయింగ్ ఎక్కువని, ఫాలోవర్ల కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నానని తనదైన శైలిలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నెలకోసారి తన …
Read More »ఎంపికల్లో ఈ జాగ్రత్త ఉండాలి జగన్
నియోజకవర్గాలకు నాయకులను ఎంపిక చేస్తున్న జగన్పై అదే నాయకుల నుంచి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఒత్తిడితోనే జగన్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా ? లేక.. పార్టీ కోణంలో తీసుకుంటున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. ప్రస్తుతం కొందరు నాయకులను నియోజకవర్గాలకు ఇంచార్జ్లుగా నియమించారు. వీరే పార్టీని ముందుకు నడిపించాలని కూడా తేల్చి చెప్పారు. పార్టీ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల నాటికి.. అంటే …
Read More »విజయ్ పార్టీ తరుపున త్రిష పోటీ?
తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ అతడికి కఠిన సవాళ్లే ఎదురవుతున్నాయి. గత ఏడాది కరూర్ తొక్కిసలాట విషాదం విజయ్ను ఆత్మరక్షణలోకి నెట్టింది. దాన్నుంచి కోలుకుని కాస్త ముందడుగు వేసేలోపు వ్యక్తిగత జీవితం వివాదాస్పదంగా మారి.. మళ్లీ డిఫెన్స్లో పడిపోయాడు విజయ్. త్రిషతో అక్రమ సంబంధం గురించి ఆరోపణలు వస్తున్న సమయంలో ఎన్నికలు అయ్యేవరకు మౌనం …
Read More »ఏపీ బీజేపీలో ‘సొంత’ నిర్ణయాల చర్చ?
రాష్ట్ర బీజేపీలో నాయకుల నియామకం.. కొత్తగా వచ్చే వారికి అవకాశం ఇవ్వడం… ఉన్న వారికి పనులు కేటాయించడం.. అనేది సహజం. పార్టీ చీఫ్గా ఉన్న మాధవ్ చేయాల్సిన పనులు కూడా ఇవేనని అంటున్నారు. కానీ, ఆయన మాత్రం మౌనంగా ఉంటున్నారు. కొత్త నిర్ణయాలు సహా.. కొత్త నియామకాల జోలికి కూడా పోవడం లేదు. ఎక్కడా కూడా కొత్తగా ఏ కార్యక్రమం గురించి కూడా చర్చించడం లేదు. ఇది పార్టీలో తీవ్ర …
Read More »మోడీ సర్కార్ ‘బొగ్గు’ సలహాలు
ప్రస్తుతం నెలకొన్న వంట గ్యాస్ సంక్షోభం నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నామని చెబుతున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. తాజాగా దేశ ప్రజలకు కీలక సూచన చేసింది. బొగ్గులు, కిరోసిన్ పొయ్యిలను పెట్టుకోవాలని పేర్కొంది. దేశంలో ఆకలి చావులను అరికట్టేందుకు తక్షణచర్యలుగా ఈ నిర్ణయం తీసకున్నామని పెట్రోలియం శాఖ పేర్కొనడం గమనార్హం. ఒక్క వంటిళ్లకు మాత్రమే కాదు.. వాణిజ్య, హోటళ్లు, రెస్టారెంట్లు సహా.. అన్ని వ్యాపార సంస్థలకు కూడా ఈ …
Read More »స్టాంపు సైజులో బాబు ఫోటో… వర్మ ఫైర్
పిఠాపురం మున్సిపల్అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కార్యక్రమంలో తమ నేత చంద్రబాబు నాయుడి ఫొటో స్టాంపు సైజులో చిన్నగా వేశారని మండి పడ్డారు. బాబుకు అవమానం జరిగితే సహించేది లేదంటూ వర్మ ఫైర్అయ్యారు. స్వచ్ఛాంద్ర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అక్కడ సీఎం చంద్రబాబు నాయుడి ఫొటో లేకపోవడాన్ని గమనించారు. అయితే జరుగుతున్న కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు తీసివేయడాన్ని తాను గమనించానన్నారు. మొన్న సంక్రాంతి …
Read More »క్యాసినో కింగ్కు బీజేపీ కీలక పదవి?
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక పదవిని అప్పగించింది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు.. పార్టీ అధికార ప్రతినిధులు సహా రాష్ట్రస్థాయి కన్వీనర్లు, మీడియా చర్చల్లో పాల్గొనే వారికి సంబంధించిన జాబితాను విడుదల చేశారు. దీనిలో చీకోటి ప్రవీణ్కు అవకాశం కల్పించడం.. రాజకీయంగా చర్చనీయాంశం అయింది. భాగ్యనగర్, మలక్పేట ప్రాంతాల అధికార ప్రతినిధిగా .. …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates