ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ఓ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జగన్తో పాటు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు. అదే కార్యక్రమానికి దళపతి విజయ్ రావడం, జగన్ పక్కనే ఒకే ఫ్రేమ్లో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. విజయ్–జగన్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానులు, నెటిజన్లు తమ …
Read More »`లడ్డూ నివేదిక`: వైసీపీ ఎందుకు తొక్కిపెట్టింది?
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అత్యంత కీలకమైన చర్చ శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ కావడమే!. ఒక్క రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా ఈ వ్యవహారం చర్చకు వస్తోంది. ముఖ్యంగా వైసీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి కల్తీ జరిగిన మాట వాస్తవమేనని.. ఢిల్లీలో వెల్లడించిన దరిమిలా.. ఇప్పుడు పలు ధార్మిక సంఘాలు, మఠాలు కూడా స్పందిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు దీనిని రాజకీయ కోణంలోనే చూసిన …
Read More »అంబటిపై 36 కేసులు.. ఇప్పట్లో బయటకు రాలేరా?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం వేడివేడిగా ఉంది. తిరుమల మహా ప్రసాదం లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై సిట్ నివేదిక నేపథ్యంలో రాజకీయ పక్షాల మధ్య జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబుపై అసభ్య పదజాలం వాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్టు చేశారు. ఇదే అంశంపై రాంబాబుపై రాష్ట్రవ్యాప్తంగా 36 కేసులు నమోదయ్యాయని వైసీపీ ఆరోపిస్తోంది. జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ కేసులు నమోదు కావడం …
Read More »రేవంత్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!
రాజకీయాల్లో నాయకులకు-నాయకులకు మధ్య మాటల తూటాలు పేలడం సహజమే. ఇటీవల కాలంలో దూషణలు కూడా పెరిగిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలపై ప్రత్యర్థులు, ప్రత్యర్థులపై అధికార పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో నాయకులు నోరు చేసుకుంటున్నారు. వీడు-వాడు నుంచి `నీ..` అనే బూతుల వరకు కూడా నేతలు దిగజారుతున్నారు. అయితే.. వ్యక్తిగత విమర్శల వరకు ఫర్వా ఉన్నా.. దీనికి మించి కుటుంబ సభ్యులను అసలు రాజకీయాలతోనే సంబంధం లేని …
Read More »‘బూతు’ నేతలపై వెంకయ్య ఫైర్, టార్గెట్ వీళ్ళేనా?
బూతులు మాట్లాడే నేతలపై బీజేపీ సీనియర్ మోస్టు నాయకుడు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీరియస్ అయ్యారు. బూతులు మాట్లాడే వారికి పోలింగ్ బూతుల్లోనే ప్రజలు బలమైన సమాధానం చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ఇలాంటి రాజకీయాలలో ఉన్నామా? అని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. ఆయన ఎవరి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కానీ, ఇటీవల కాలంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, …
Read More »పిల్లలు పోస్టు పెట్టారు.. పవన్ పనిచేశారు!
సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న సమస్యలను తక్షణమే స్పందిస్తున్న విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందున్న విషయం తెలిసిందే. గతంలో గిరిజనుల సమస్యలు.. తర్వాత ఎస్సీల సమస్యలను ఆయన వెనువెంటనే పరిష్కరించారు. ఎవరో వచ్చి.. తన ముందు నిలబడి తమ సమస్యలు చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా.. సామూహిక సమస్యలపై సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినా పవన్ కల్యాణ్ వెంటనే రియాక్ట్ అవుతున్నారు. వాటిని పరిష్కరిస్తున్నారు. ఇక, వ్యక్తిగత …
Read More »ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రెడీ?
ఏపీలో పంచాయతీ ఎన్నికల ఘట్టం ప్రారంభం అయింది. ఎన్నికలకు సంబంధించిన ముందస్తు కార్యాచరణకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అనుమతి లభించింది. దీంతో ఓటర్ల జాబితాను సిద్ధం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు సిద్ధమయ్యారు. గ్రామపంచాయితీ ఎన్నికల కోసం ఓటర్ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. గ్రామ పంచాయతీల సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించిన వార్డు వారీ …
Read More »‘క్వాంటమ్ కంప్యూటింగ్ దేశానికే గేమ్ ఛేంజర్’
అమరావతిలో కొత్త వెలుగులు సంతరించుకున్నాయి. గత ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రానికి శనివారం సాయంత్రం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ పాల్గొన్నారు. అనంతరం.. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో ఏర్పాటవుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ దేశానికే `గేమ్ ఛేంజర్` అని వ్యాఖ్యానించారు. సాంకేతిక రంగంలో క్వాంటమ్ వేగం మరిన్ని కొత్త పుంతలు తొక్కేలా చేస్తుందన్నారు. అమరావతి కేంద్రంగా ఏర్పాటవుతున్న క్వాంటమ్ కంప్యూటింగ్ …
Read More »నాన్ వెజ్ అంటూ ట్రోల్ అయిన జగన్
ప్రతిపక్షంలోకి వెళ్లాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాటతీరు, వ్యవహార శైలి ఎలా తయారయ్యిందో రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. అధికారంలో ఉన్నపుడూ ఆయన తడబడే వారు కానీ.. ప్రతిపక్షంలోకి వెళ్లాక తడబాటు మరింత ఎక్కువైంది. ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టినా.. లేదా బయట ఏదైనా కార్యక్రమంలో మాట్లాడినా.. ట్రోల్స్కు కావాల్సిన మెటీరియల్ ఇచ్చేస్తున్నారు. జగన్ వస్తున్నాడంటే మీమ్ మెటీరియల్ ఇస్తాడు రెడీగా ఉండాలంటూ నెటిజన్లు …
Read More »‘జగన్ ముత్తాత పేరు’…ఇదేమి లాజిక్ గోరంట్ల?
ఏపీలో కల్తీ నెయ్యి వ్యవహారం రేపిన రాజకీయ దుమారం ఇప్పట్లో సద్దుమణిగేలా లేదు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ తమకు అనుకూలంగా ఉంది అంటే తమకు అనుకూలం అంటూ వైసీపీ, టీడీపీ నేతలు ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. గతంలోనూ ఇప్పుడు కూడా అనేకసార్లు తిరుమల వెంకన్న తమ కులదైవం అని సీఎం చంద్రబాబు ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే, చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చే క్రమంలో వైసీపీ నేత, మాజీ ఎంపీ …
Read More »అంబటి కోసం కదిలొచ్చిన కాపు నేతలు!
సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు సంఘీభావంగా ఆయన కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించారు. అయితే కాపు నేత అయిన అంబటి రాంబాబు పై దాడిని వైసీపీలోని కాపు నేతలతో పాటు మిగతా నేతలు కూడా ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే అంబటి రాంబాబుకు మద్దతుగా వైసీపీలోని కాపు నేతలైన …
Read More »జగన్ను కడిగేసిన అర్నాబ్ గోస్వామి
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించడంతో మొదలైంది ఈ డిబేట్. ఏడాది కాలంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వాదనలు ప్రతివాదనలు ఎన్నో జరిగాయి. ఐతే దీనిపై విచారణ చేపట్టిన దర్యాప్తు సంస్థలు లడ్డులో జంతు కొవ్వులు కలిసినట్లు స్పష్టమైన ఆధారాలు లేవంటూనే.. నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవమని.. అసలది నెయ్యే …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates