Political News

న‌మ‌స్తే.. ఎచ్చ‌ర్ల‌: ఎమ్మెల్యే అదిరిపోయే వ్యూహం ..!

శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో మూలకు విసిరేసినట్టు ఉండే కీలకమైన నియోజకవర్గం ఎచ్చర్ల. సముద్రానికి ఆనుకుని ఉండే ఈ నియోజకవర్గం నుంచి గడిచిన ఎన్నికల్లో నడుకుదుటి ఈశ్వరరావు విజయం సాధించారు. బిజెపి తరఫున పోటీ చేసిన ఆయన 29 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో వైసిపి నేత గొర్లె కిరణ్ కుమార్ ను ఓడించి గెలుపు గుర్రం ఎక్కారు. వాస్తవానికి ఉన్నత విద్యావంతుడైన ఈశ్వరరావు గత ఏడాది కాలంలో వివాదాలకు కేంద్రంగా …

Read More »

ముద్రగడ ఇంట టీడీపీ వర్మ.. ఏం జరుగుతోంది?

సోషల్ మీడియాలో ఓ వీడియో నిన్న రాత్రి నుంచి తెగ వైరల్ అవుతోంది. అందులో పెద్దగా ఏమీ లేదు గానీ.. ఏపీలోని విపక్షం వైసీపీలోని కీలక విభాగం పీఏసీ సభ్యుడిగా ఇటీవలే ఎన్నికైన కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిలో టీడీపీ కీలక నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ కనిపించారు. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటిలో నుంచి ఇద్దరు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ …

Read More »

కూట‌మికి స‌వాల్‌.. నిరూపించండి: జ‌గ‌న్

కూట‌మి ప్ర‌భుత్వానికి వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌వాల్ రువ్వారు. త‌మ పాల‌న‌లో ఎక్క‌డైనా రైతులు ఇబ్బందులు ప‌డ్డారా? రైతులు ఎక్క‌డైనా ఎరువులు, పురుగు మందులు, విత్త‌నాల కోసం.. రోడ్డెక్కారా? అని ప్ర‌శ్నించారు. వీటిని ద‌మ్ముంటే నిరూపించాల‌ని ప్ర‌భుత్వానికి స‌వాల్ రువ్వారు. “అప్పుడు.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి సీటు ఒక్క‌టే. అప్ప‌ట్లో ఆ సీటులో జ‌గ‌న్ ఉన్నాడు. ఇప్పుడు చంద్ర‌బాబు ఉన్నాడు. అంతే తేడా. మ‌రి రైతులకు అప్ప‌ట్లో లేని ఇబ్బందులు ఇప్పుడు …

Read More »

నేపాల్‌లో తెలుగు వారికి లోకేష్ భ‌రోసా!

ప్ర‌స్తుతం అంత‌ర్గ‌త సంక్షోభంతో అల్లాడుతున్న భార‌త్ పొరుగు దేశం నేపాల్‌లో చిక్కుకున్న తెలుగు వారికి ఏపీ మంత్రి నారా లోకేష్ భ‌రోసా క‌ల్పించారు. తాజాగా అక్క‌డ చిక్కుకున్న వారితో ఆయ‌న వీడియో కాన్ఫ‌రెన్సు నిర్వ‌హించారు. ఖాట్మాండులోని పశుపతినాథ్ టెంపుల్ సమీపంలోని రాయల్ కుసుమ్ హోటల్ లో విశాఖకు చెందిన 81 మంది తెలుగువారు తలదాచుకున్నారు. ఈ విష‌యం తెలియ‌గానే మంత్రి నారా లోకేష్ వారితో మాట్లాడారు. తొలిసారి అమ‌రావ‌తిలోని ఆర్టీజీఎస్ …

Read More »

ఏడైనా దూకి చావొచ్చు.. చంద్ర‌బాబు:జగ‌న్

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “ఏడై నా దూకి చావొచ్చు.. చంద్ర‌బాబు” అని వ్యాఖ్యానించారు. అదేస‌మ‌యంలో రాష్ట్ర వ్యవ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుపైనా జ‌గ‌న్ ఇవే వ్యాఖ్య‌లు చేశారు. “ఇద్ద‌రూ క‌లిసి(సీఎం, మంత్రి) ఏడైనా బావుంటే చూసుకుని దూకితే స‌రిపోతుంది.” అని అన్నారు. ఈ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా తీవ్ర దుమారం రేపే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఏం జ‌రిగింది? తాజాగా బుధ‌వారం …

Read More »

15 నెల‌ల కూట‌మి: మెరుపులు-మ‌ర‌క‌లు ..!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఈ నెల 10వ తేదీకి 15 మాసాలు నిండుతాయి. గ‌త ఏడాది జూన్ 10వ తేదీన సీఎంగా చంద్ర‌బాబు నాలుగోసారి ప్ర‌మాణ స్వీకారం చేయ‌డంతో ప్రారంభ‌మైన కూట‌మి స‌ర్కారు ఈ 15 మాసాల‌ను నిర్విఘ్నంగానే పూర్తి చేసుకుంది. అనేక మెరుపులు ఉన్నాయ‌న్న‌ది వాస్త‌వం. అయితే.. అదేస‌మ‌యంలో ప‌లు మ‌ర‌క‌లు కూడా స‌ర్కారుకు ప‌డ్డాయి. ప్ర‌స్తుతం ఈ 15 మాసాల కాలాన్ని స‌మీక్షించుకుంటే.. మంచిని ప‌క్క‌న …

Read More »

రాధాకృష్ణ‌న్‌కు `జై కొట్టిన` విపక్ష ఎంపీలు ఎవరు?

తాజాగా ముగిసిన దేశ ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి చెందిన కొంద‌రు ఎంపీలు కూడా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్థి(విజ‌యం ద‌క్కించుకున్నారు) రాధాకృష్ణ‌న్‌కే జై కొట్టారు. వాస్త‌వానికి ఆది నుంచి `రాజ్యాంగం వ‌ర్సెస్ ఆర్ ఎస్ ఎస్` వాదానికి జ‌రుగుతున్న ఎన్నిక‌లుగా కాంగ్రెస్ పార్టీ దీనిని ప్ర‌చారం చేసింది. అంతేకాదు.. దేశ‌వ్యాప్తంగా కూడా ప్ర‌చారం చేశారు. ఇండియా కూట‌మి నుంచి జ‌స్టిస్ బీ. సుద‌ర్శ‌న్ …

Read More »

కేటీఆర్ ను కలిసేందుకు రేవంత్ పర్మిషన్ కావాలా?: లోకేశ్

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో మంత్రి నారా లోకేశ్‌ కొద్ది రోజుల క్రితం భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ భేటీని సీఎం రేవంత్ రెడ్డి తప్పుబడుతూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఆ కామెంట్లపై తాజాగా లోకేశ్ స్పందించారు. కేటీఆర్‌ను కలిసేందుకు రేవంత్‌ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని లోకేశ్ అడిగారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానని గుర్తుచేశారు. అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ కలుస్తానని, ఆయనను …

Read More »

వివేకా హ‌త్య కేసు..తేల్చుకోలేక పోతున్న సీబీఐ.. తాజా అప్డేట్ ఇదే!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ సొంత బాబాయి.. వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో మ‌రో మ‌లుపు చోటు చేసుకుంది. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న క‌డ‌ప ఎంపి అవినాష్ రెడ్డి స‌హా.. ఇత‌ర నిందితుల బెయిల్‌ను ర‌ద్దు చేయాల‌ని వివేకా కుమార్తె సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. దీనిని సీరియ‌స్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు సీబీఐని ఏం చేయ‌మంటారు? అని ప్ర‌శ్నించింది. అదేస‌మ‌యంలో వివేకా కేసు విచార‌ణ …

Read More »

కేటీఆర్‌కు ఉచ్చు.. ఏసీబీ నివేదిక రెడీ!

బీఆర్ఎస్ పార్టీ ప్ర‌భుత్వ పాల‌న‌లో జ‌రిగిన ఫార్ములా ఈ-రేస్ వ్య‌వ‌హారంలో నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌న్న ఆరోప‌ణ‌లు గ‌తంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించిన విష‌యం తెలిసిందే. అవ‌స‌రం లేకుండానే.. నిర్వ‌హ‌ణ కంపెనీకి నిధులు మంజూరు చేశార‌ని.. ఈ విష‌యంలో అప్ప‌టి మంత్రి, బీఆర్ ఎస్ నేత కేటీఆర్‌కు ప్ర‌మేయం ఉంద‌ని కూడా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాగానే.. దీనిపై విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ కేసును ఏసీబీకి అప్ప‌గించారు. దీంతో …

Read More »

`సూప‌ర్ సిక్స్`తో త్రిముఖ వ్యూహం: బాబు స్ట్రాట‌జీ ..!

టీడీపీ నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి 15 మాసాలు పూర్త‌యిన నేప‌థ్యంలో బుధ‌వారం నిర్వ హిస్తున్న సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ హిట్ కార్య‌క్ర‌మానికి అనంత‌పురం వేదిక‌గా మారింది. అయితే.. ఈ కార్యక్ర‌మం ప్ర‌ధాన ల‌క్ష్యం ఏంటో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు అమ‌లు చేసిన సంక్షేమ కార్య‌క్ర‌మాలు.. ప‌థ‌కాల‌పై ప్ర‌జ‌ల‌కు మ‌రోసారి వివ‌రించ‌డంతోపాటు… కూట‌మి ఐక్య‌త‌ను చాటి చెప్పేలా చేయ‌డ‌మే దీని వెనుక ఉన్న ప్ర‌ధాన ల‌క్ష్యం. ఈ క్ర‌మంలో.. దీనిని …

Read More »

మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు: ష‌ర్మిల ఫైర్‌

ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డి 300 ఓట్ల వ‌ద్దే ఆగిపోయారు. ఈ వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. ఏపీలోని మూడు పార్టీల‌ను ఉద్దేశించి ఆమె తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. “మీరు ముగ్గురూ చ‌రిత్ర హీనులు” అంటూ.. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ అధినేత‌ల‌పై ఆమె విరుచుకుప‌డ్డారు. ముగ్గురూ క‌లిసి ఉమ్మ‌డిగా ఎన్డీయే అభ్య‌ర్థిని గెలిపించార‌ని …

Read More »