Political News

19 వేల కోట్ల పెట్టుబడులకు ఏపీ కేబినెట్ ఆమోదం

వైసీపీ పాలనలో రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. జగన్ ను చూసి వ్యాపారవేత్తలు భయపడుతున్నారని, అందుకే, ఏపీకి రావాల్సిన పలు పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయని విమర్శిస్తున్న విషయం విదితమే. విశాఖ పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలు పాల్గొని దాదాపు రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రభుత్వం ముందు ఉంచారు. కడప స్టీల్ …

Read More »

ఇప్పుడు మద్దతు.. ఎన్నికల తర్వాత విలీనం..

కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయడం తప్ప షర్మిలకు మరో మార్గం లేదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇందుకోసం చాలా రోజులుగా షర్మిల చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలించలేదు. కానీ తెలంగాణ ఎన్నికల తర్వాత మాత్రం షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఖాయమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న షర్మిల.. కాంగ్రెస్ …

Read More »

కేసీయార్ కు కమీషన్ షాక్

ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కేసీయార్ కు ఎన్నికల కమీషన్ పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రైతుబంధు స్కీమ్ కీలకంగా మారుతోంది. అందుకనే ఇదే పథకంపై కేసీయార్ ఎక్కడ మాట్లాడినా రైతు రుణమాఫీ చేయటానికి ప్రభుత్వానికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందని చెబుతున్నారు. పథకం వర్తింప చేయడానికి అనుమతి ఇవ్వాలంటు కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ రాసామని చెబుతున్నారు. కమీషన్ నుండి వచ్చే స్పందనను బట్టి నిర్ణయం …

Read More »

ఎంఐఎం ఎందుకు పోటీచేస్తోంది ?

తాజాగా ఎంఐఎం పోటీపై రాజకీయాపార్టీల్లో రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. మామూలుగా అయితే ఓల్డ్ సిటీలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఎంఐఎం పోటీచేస్తుంటుంది. విస్తరణ విషయమై ఎన్నిసార్లు ఎన్ని ప్రతిపాదనలు వచ్చినా, ఒత్తిళ్ళు వచ్చినా ఓల్డ్ సిటీ దాటి ఎంఐఎం పోటీచేసింది లేదు. రాష్ట్రంలోని 20 నియోజకవర్గాల్లో అంటే ముస్లింల ప్రాబల్యమున్న కొన్ని నియోజకవర్గాల్లో ఎంఐఎం పోటీచేస్తుందని అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గతంలో ప్రకటించారు. అయితే మళ్ళీ ఆ విషయమై …

Read More »

ష‌ర్మిల‌ పై స‌జ్జ‌ల ఫైర్‌

మాకు సంబంధం లేదు.. ఆమె పార్టీ ఏపీకి చెందింది కాదు.. అంటూనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల‌పై ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు, వైసీపీ నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఓ రేంజ్‌లో వ్యాఖ్య‌లు గుప్పించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ష‌ర్మిల పార్టీ పోటీకి దూరంగా ఉంటూ.. కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ ప‌రిణామం ఏపీ అధికార పార్టీకి మింగుడు ప‌డ‌డం లేదు. ముఖ్యంగా ష‌ర్మిల‌ జ‌గ‌న్‌కు …

Read More »

కాంగ్రెస్ పింక్ కార్ ఐడియా

ముల్లును ముల్లుతోనే తీయాలన్నది రాజనీతి. ఈ నీతిని తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార బీఆర్ఎస్ పార్టీ పైన ప్రయోగం చేయాలని ప్లాన్ చేస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారు అన్న విషయం తెలిసిందే. ఇపుడు అదే గుర్తుతో కేసీయార్ వ్యతిరేక ప్రచారం చేయాలని కాంగ్రెస్ రెడీ అవుతోంది. అది ఎలాగంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 119 కార్లను కాంగ్రెస్ అద్దెకు తీసుకోబోతోంది. వాటిని గులాబీ రంగుతోనే …

Read More »

తెలంగాణ కాంగ్రెస్‌కు ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మ‌ద్ద‌తు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి రెడీ అయింది. ఈ స‌మితి అధ్య‌క్షుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తామ‌ని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా సెటిల‌ర్లు.. ఏపీ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏపీ ప‌రిర‌క్ష‌ణ సమితి ప్ర‌చారం చేయ‌నుంది. ఏమిటీ …

Read More »

బీజేపీ తన గొయ్యి.. తానే తవ్వుకుంటుందా ?

రాబోయే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ చెత్తను నెత్తినేసుకుంటుందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేయబోతున్నట్లు చెప్పారు. జనసేన అంటేనే సీమాంధ్ర పార్టీ అనే ముద్రుందన్న విషయం అందరికీ తెలుసు. జనాల్లో నిజంగానే అలాంటి ముద్ర ఉందో లేదో తెలీదు కానీ కేసీయార్ మాత్రం కచ్చితంగా ముద్రను వేయటం ఖాయం. గతంలో తెలుగుదేశంపార్టీపైన …

Read More »

‘చంద్ర‌బాబుపై మీ ష‌రుతులు ఎందుకో మాకు తెలుసు’

ఏపీ సీఐడీ అధికారుల తీరును రాష్ట్ర హైకోర్టు త‌ప్పుబ‌ట్టింది. సీఐడీ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. “ప్ర‌తివాదిపై(చంద్ర‌బాబు) మీరు పెట్టాల‌ని కోరుతున్న ష‌ర‌తులు ఎందుకో మాకు తెలుసు” అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఏపీ సీఐడీ త‌ర‌ఫు న్యాయ‌వాది మౌనం వ‌హించారు. ఏం జ‌రిగింది? ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబును స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ కేసులో అరెస్టు చేయ‌డం, జైల్లో పెట్ట‌డం తెలిసిందే. అయితే.. 52 …

Read More »

కాసానికి రాజాసింగ్ సీట్- టీడీపీ నుంచి వస్తే గోషామహలేనా?

తెలంగాణ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయంపై కేసీఆర్ కన్నేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించే దిశగా ఆయన సాగుతున్నారు. రాష్ట్రంలో ఈ సారి బీఆర్ఎస్ కు కాంగ్రెస్ నుంచి తీవ్రమైన పోటీ తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లో తెలంగాణలోని చాలా చోట్ల బీఆర్ఎస్ కు తిరుగులేకుండా పోయింది. కానీ కొన్ని స్థానాల్లో ఎంత ప్రయత్నించినా విజయం మాత్రం దక్కడం లేదు. ఇందులో గోషామహల్ ఒకటి. ఇప్పుడు …

Read More »

ష‌ర్మిల మోసం చేసింది.. వైటీపీ నేత‌ల ధ‌ర్నా

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు సొంత పార్టీ నాయకుల నుంచి భారీ సెగ త‌గిలింది. ప్ర‌స్తుత అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ పోటీ చేసేదీ చేయ‌నిదీ.. ష‌ర్మిల స్ప‌ష్టం చేయ‌క‌పోవ‌డం.. నామినేష‌న్ల‌కు గ‌డువు వ‌చ్చేయ‌డం.. మ‌రోవైపు ప్ర‌ధాన పార్టీల‌న్నీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తున్న నేప‌థ్యంలో ష‌ర్మిల పార్టీలో ఉలుకు ప‌లుకు లేకుండా పోయింది. దీనికితోడు.. భిన్న‌మైన వాద‌న‌ల‌ను పార్టీ కార్యాల‌యం మీడియాకు లీక్ చేస్తోంది. ఈ ప‌రిణామాల‌తో ష‌ర్మిల …

Read More »

జగన్ కు సుప్రీం కోర్టు నోటీసులు

సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు విచారణను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి మార్చాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే, తెలంగాణ సీబీఐ కోర్టులో జగన్ కేసులపై విచారణ బాగా ఆలస్యం అవుతుందని, 371 సార్లు జగన్ కేసులను సిపిఐ కోర్టు వాయిదా వేసిందని రఘురామ తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక, కేసు విచారణకు ప్రత్యక్షంగా …

Read More »