ఏపీలో జరగనున్న 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు యుద్ధప్రాతిపదికన కదులుతున్న తెలుగు దేశం పార్టీలో కొన్నాళ్లుగా రగులుతున్న అసంతృప్తి.. ఎన్నికల ముంగిట మరింత పెరిగిందనే సంకేతాలు వస్తున్నాయి. పైకి అంతా బాగానే ఉందని నాయకులు భావిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సుమారు 40 నియోజకవర్గాలకుపైగానే అసంతృప్తి ఛాయల్లో నలుగుతున్నాయి. తమను పట్టించుకోవడం లేదని కొందరు.. తమకు టికెట్ ఇస్తారో లేదో అని కొందరు తమ్ముళ్లు మీమాంసలో రగిలిపోతున్నారు. ఉదాహరణకు.. నంద్యాల జిల్లాలోని …
Read More »తెలంగాణలో త్రిముఖం కాదు.. ద్విముఖ పోరే!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబరు 7వ తేదీ నుంచి నామినేషన్ల ఘట్టం కూడా ప్రారంభమైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాం, ఛత్తీస్గఢ్ సహా తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం కూడా ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలంగాణ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్-బీజేపీల మధ్యే ఎన్నికల పోరు సాగుతోంది. తెలంగాణలో త్రిముఖ పోరు ఉంటుందని …
Read More »ప్రతి కుటుంబానికీ ఏదో ఒకటి.. గేర్ మార్చిన వైసీపీ
వచ్చే 2024 ఎన్నికల్లోనూ విజయం దక్కించుకుని రికార్డు సృష్టించాలని భావిస్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా గేర్ మార్చినట్టు తెలుస్తోంది. తాడేపల్లి వర్గాల కథనం మేరకు.. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు.. ఆయా వర్గాలకు చేరుతున్నాయి. అయితే.. వీటిలోనూ కోత వేసి.. లబ్ధి దారుల సంఖ్యను తగ్గించడం ద్వారా.. ఆర్థిక భారం నుంచి సర్కారు తప్పించుకుంటోందని టీడీపీ విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఎన్నికలకు …
Read More »అభిమానం ఉండాలే కానీ దురభిమానం ఉండొద్దు..
అభిమానం ఉండాలే కానీ దురభిమానం ఉండొద్దు. ఎంత అధికార పక్షమైనప్పటికి అహంకారం తలకెక్కకూడదు. అలాంటి తీరు చూసే వారికి ఎబ్బెట్టుగా ఉండటమే కాదు.. పార్టీకి.. ప్రభుత్వానికి చెడ్డపేరును తీసుకొస్తుంది. అందునా.. తన మానాన తాను యాత్ర చేసుకుంటూ పోతున్నోడిని కెలికి మరీ.. లోకల్ జులం చూపిస్తూ.. దారుణంగా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు ఆగ్రహం వ్యక్తమవుతోంది. చంద్రబాబు జైల్లో ఉన్న నేపథ్యంలో.. ఆయనకు సంఘీభావంగా నిలుస్తూ.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు …
Read More »మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు
వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసిన వ్యవహారం ఏపీ రాజకీయాలలో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబానికి చెందిన కేఎంసీ అనే సంస్థకు అనుబంధంగా ఉన్న గురువాయూర్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (జీఐపీఎల్) టోల్ చార్జీల వసూలు వ్యవహారంపై చర్చ జరుగుతోంది. కేరళలో రహదారుల నిర్మాణం కోసం కేఎంసీ తరఫున స్థాపించిన ఆ సంస్థ రోడ్డు నిర్మాణం పూర్తి కాకుండా, …
Read More »జగనాసుర దహనానికి లోకేష్ పిలుపు
దసరా పండుగ సందర్భంగా ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న పిలుపునిచ్చారు. ఈ విజయ దశమి పండుగను సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా జరపాలని లోకేష్ పిలుపునిచ్చారు. దసరా నాడు దేశవ్యాప్తంగా రావణాసుర దహనం చేస్తుందని, మనం మాత్రం జగనాసుర దహనం చేద్దామని ప్రజలకు లోకేష్ పిలుపునిచ్చారు. అక్టోబరు 23న రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల …
Read More »ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుకు విజయ దశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పండుగను ఆనందంగా జరుపుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు …
Read More »కాళేశ్వరం బ్యారేజీకి ఏమైంది? కేసీఆర్ సర్కారుకు కొత్త టెన్షన్
కీలకమైన ఎన్నికల వేళ కొత్త టెన్షన్ వచ్చింది కేసీఆర్ సర్కారుకు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై.. ఎన్నికల వేడి ఇప్పటికే రాష్ట్రంలో రాజుకున్న వేళ.. తనపై వస్తున్న విమర్శలకు.. ఆరోపణలకు సమాధానాలు చెబుతూ.. ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు తాజాగా ఎదురైన సవాలు ఇబ్బందికరంగా మారుతుందన్న మాట వినిపిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వంతెన కొంత మేర కుంగిన షాకింగ్ ఉదంతం శనివారం రాత్రి …
Read More »బీఆర్ ఎస్కు 70 సీట్లు పక్కా.. తాజా సర్వే వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్ ఆధిపత్యం సాధిస్తుందని, మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని తాజాగా ఓ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్కు 70 స్థానాలు లభిస్తాయని తెలిపింది. అయితే, అధికారంలోకి వచ్చేందుకు మాత్రం వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఇండియా టీవీ సంస్థ తన సర్వే ఫలితాలను తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం …
Read More »పశ్చిమ బెంగాల్ వ్యూహం తెలంగాణలో!
2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహాన్నే.. ఇప్పుడు తెలంగాణలోనూ అమలు చేయనుందా? కేసీఆర్ కు చెక్ పెట్టేందుకు ప్రణాళిక అమలు చేయనుందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో దెబ్బ కొట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది. అందుకే గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ ను బరిలో దింపేందుకు …
Read More »పొత్తును ప్రజల్లోకి తీసుకెళ్లండి: పవన్ దిశానిర్దేశం
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లనున్నాయని.. ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఎక్కడా విభేదాలు వద్దని.. ఎవరితోనూ పేచీలు పెట్టుకోవద్దని ఆయనదిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం …
Read More »మా అమ్మను సీఐడీ బెదిరించింది.. కేసు పెడతానంది: లోకేష్ కంటతడి
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ రాష్ట్రస్థాయి నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన మాతృమూర్తి విషయంలో సీఐడీ అధికారులు, జైలు అదికారులు వ్యవహరించిన తీరును వివరిస్తూ.. కన్నీటి పర్యంత మయ్యారు. `మా అమ్మను సీఐడీ అధికారులు బెదిరించారు. కేసులు పెడతామన్నారు. జైలులో ములాఖత్ అయిపోయినా.. టైం తెలియడం లేదా? అని విసురుగా మాట్లాడారు. ఇదేనా 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates