Political News

వైసీపీ.. తప్పు మీద తప్పు

ఆర్నెల్ల ముందు వరకు ఆంధ్రప్రదేశ్‌లో తర్వాతి ఎన్నికల్లో విజయం ఎవరిది అని అడిగితే.. వైసీపీదే అని ధీమాగా చెప్పే పరిస్థితి ఉండేది. సోషల్ మీడియాలో, మీడియాలో ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందుతున్న జనాల్లో జగన్ సర్కారు పట్ల సానుకూలతే ఉందని.. కాబట్టి మరో పర్యాయం జగన్‌కు ఢోకా లేదనే అంటుండేవాళ్లు రాజకీయ విశ్లేషకులు. కానీ గత ఆరు నెలల్లో వేగంగా పరిస్థితులు మారిపోయాయన్నది విశ్లేషకుల …

Read More »

ప్రియాంక ఫార్ములా సక్సెస్ అవుతుందా ?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా జనాల మద్దతు పొందేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది మొదట్లో జరగబోయే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకే కేటాయించబోతున్నట్లు ప్రియాంక ప్రకటించారు. ఇపుడు చేసిన ప్రకటనను కనుక ప్రియాంక ఆచరణలో చూపించినట్లయితే సత్ఫలితాలు ఉంటాయనే అనుకోవాలి. ఎందుకంటే మొత్తం సీట్లలో 40 శాతం ఆడ వాళ్ళకు కేటాయించటమంటే మామూలు విషయం కాదు. …

Read More »

36 గంట‌ల పాటు చంద్ర‌బాబు నిర‌స‌న దీక్ష‌

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడికి నిర‌స‌న‌గా.. ఆయ‌న దీక్ష చేప‌ట్ట‌నున్నారు. ఏకంగా 36 గంట‌ల పాటు చంద్ర‌బాబు దీక్ష చేయాల‌ని నిర్ణ‌యించారు. నిజానికి ఇలాంటి దీక్ష‌, ఇంత‌సేపు చేయ‌డం.. చంద్ర‌బాబు రాజకీయ జీవితంలోనే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం పార్టీ రాష్ట్ర కార్యాల‌యంలో పార్టీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి చేసిన వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో వైసీపీ నాయ‌కులు దాడుల‌కు …

Read More »

జాతీయ స్థాయిలో క‌ద‌లిక తెచ్చిన చంద్ర‌బాబు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. జాతీయ స్థాయిలో మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టారు. పార్టీ కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని .. ఆయ‌న జాతీయ స్థాయికి తీసుకువెళ్ల‌డంలో స‌క్సెస్ అయ్యారు. తాజాగా చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వ పాల‌క పార్టీ ఆమ్ ఆద్మీ స్పందించింది. వైసీపీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద.. వైసీపీ జరిపిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ రియాక్ట్ అవుతూ.. ఈ ఘ‌ట‌న‌ల‌ను …

Read More »

నారా లోకేష్ స‌హా న‌లుగురిపై మ‌ర్డ‌ర్ కేస్‌.. ఏం జ‌రిగింది!

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ స‌హా.. న‌లుగురు కీల‌క నేత‌ల‌పై గుంటూరు జిల్లా పోలీసులు.. హ‌త్యాయ‌త్నం కింద కేసు న‌మోదు చేశారు. అంతేకాదు.. ఏ1గా నారాలోకేష్‌ను, ఏ2గా ఎమ్మెల్సీ ప‌రుచూరు అశోక్‌బాబును, ఏ3గా మాజీ మంత్రి ఆల‌పాటి రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను, ఏ4గా ఎమ్మెల్యే అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌ను చేర్చారు. అంతేకాదు.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా న‌మోదు చేశారు. అదేంటి.. టీడీపీ కార్యాల‌యంపై వైసీపీ నేత‌లు దాడుల‌కు …

Read More »

నన్ను తిడితే అభిమానులకు బీపీ వస్తుంది-జగన్

మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ కార్యాలయాలు, నాయకులు, కార్యకర్తల మీద దాడులు జరిగాయి. ఇవి అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల పనే అన్నది స్పష్టం. టీడీపీ నేత పట్టాభిరామ్.. సీఎం జగన్మోహన్ రెడ్డిని దూషిస్తూ తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో అందుకు ప్రతిస్పందనగానే ఈ దాడులు జరిగినట్లుగా భావిస్తున్నారు. ఐతే ఈ దాడులతో తమకేం …

Read More »

టీడీపీ బంద్.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత

ఏపీలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ నేతల, కార్యాలయాలపై మంగళవారం జరిగిన దాడులకు నిరసనగా ఆ పార్టీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో టీడీపీ నేతలు బంద్ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ డిపోల ఎదుట బైఠాయించారు. టీడీపీ బంద్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడికక్కడ టీడీపీ ముఖ్య నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం నాలుగు మండలాల్లో టీడీపీ నాయకులను తెల్లవారుజాము …

Read More »

జగన్ పాలన చూస్తే జాలేస్తోంది – ఐవైఆర్‌

చంద్ర‌బాబు హ‌యాంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా, త‌ద‌నంత‌రం.. బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌నిచేసిన మాజీ ఐఏఎస్‌.. అధికారి ఐవైఆర్ కృష్ణారావు.. తాజాగా మ‌రోసారి ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి చూస్తుంటే జాలేస్తోంద‌ని అన్నారు. వాస్త‌వానికి ఆయ‌న త‌ర‌చుగా ఏపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే.. ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న కృష్ణ‌రావు.. పార్టీ జెండా ప‌ట్టుకుని ప్ర‌జ‌ల్లోకి రాక‌పోయినా.. మైకు పుచ్చుకుని మాత్రం ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు …

Read More »

బాబుకు సొంత జిల్లాలోనే షాక్‌

Chandrababu

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగు దేశం పార్టీని అధికారంలోకి తేవ‌డానికి.. పార్టీని బ‌తికించుకోవ‌డానికి టీడీపీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు శ‌క్తివంచ‌న లేకుండా ప్ర‌య‌త్నిస్తున్నారు. పార్టీకి పునర్వైభ‌వం తెచ్చే దిశ‌గా శాయాశ‌క్తులా కృషి చేస్తున్నారు. పార్టీని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌లోపేతం చేయ‌డంపై దృష్టి సారించ‌డంతో పాటు అధికార వైసీపీపై విమ‌ర్శ‌లు చేస్తూ ప్ర‌జ‌ల నోళ్ల‌లో పార్టీ పేరు నానేలా కార్య‌క‌ర్త‌లు శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఆయ‌న సాగుతున్నారు. కానీ …

Read More »

అత్యంత ఫ్లాప్‌ సీఎంగా కేసీఆర్.. సీ ఓట‌ర్ స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు

దాచాలంటే.. దాగ‌దులే.. అన్న‌ట్టుగా ఉంది తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిస్థితి. ప్ర‌జ‌ల‌కు నేను త‌ప్ప ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెప్పుకొనే కేసీఆర్ .. రెండోసారి అధికారంలోకి వ‌చ్చాక‌.. మ‌రింతగా త‌న‌ను ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నార‌ని చెప్పుకొంటున్నారు. అయితే.. ఇప్ప‌టికే రెండున్న‌రేళ్లు పూర్తి చేసుకున్న కేసీఆర్ పాల‌న‌ పై ప్ర‌జ‌లు ఎలా ఉన్నారు? ఆయ‌న గురించి ఏం చెబుతున్నారు? అనే విష‌యాల‌ను ప‌రిశీలిస్తే.. చాలా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన రిజల్టే వ‌చ్చింద‌ని తేలింది. దేశ‌వ్యాప్తంగా ఏటా.. ముఖ్య‌మంత్రుల …

Read More »

టీడీపీపై దాడి.. జ‌న‌సేనాని ఏమ‌న్నాడంటే?

మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ప‌లు చోట్ల‌ తెలుగుదేశం పార్టీ ఆఫీసులు, ఆ పార్టీ నాయ‌కుల‌పై తీవ్ర స్థాయిలో దాడులు జ‌ర‌గ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ దాడులు చేసింది అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లే అని భావిస్తున్నారు. ఈ దాడుల‌పై ఇప్ప‌టికే తెలుగుదేశం అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ తీవ్రంగా స్పందించారు. ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సైతం ఈ …

Read More »

డీజీపీ ఎక్కడ పడుకున్నారు: చంద్రబాబు సీరియస్

ఏపీ అట్టుడికిపోతోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు టీడీపీ ఆఫీసులపై దాడులు వైసీపీ పనే అని, ఇది చాలా ఆర్గనైజ్డ్ గా చేసిన అరాచకం అని చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడులకు సంబంధించి టీడీపీ అధినేత మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం జగన్‌కు తెలిసే పక్కా ప్లాన్ తో …

Read More »