ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎవరెవరిని పిలవాలనే విషయం ఇప్పటికే నిర్ణయమైపోయింది. ముఖ్య అతిధులకు ఆహ్వానాలు కూడా వెళ్ళాయి. అయితే ఎవరొస్తారో రారో ముహూర్తం సమయానికి బయటపడుతుంది. ఆరుగురు ముఖ్యమంత్రులకు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు కేసీయార్, చంద్రబాబాబునాయుడుకి ఆహ్వానాలు అందాయి. వీళ్ళిద్దరిలో ఎవరొస్తారనే విషయంలో సస్పెన్స్ మొదలైంది. ప్రముఖులను ఆహ్వానించటంలో గొప్పేమీలేదు. ప్రతి ప్రభుత్వం చేసేదిదే. అయితే ఇపుడు కొత్తదనం ఏమిటంటే తెలంగాణా ఉద్యమంలో అమరులైన మూడు వందల మంది కుటుంబాలను …
Read More »30 సీట్లకు జనసేన పట్టు.. కీలక భేటీలో దీనిపైనే చర్చ…!
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 30 సీట్లు తమకు కేటాయించాలని జనసేన పట్టుదలగా ఉందా? పార్లమెంటుస్థానాల్లో నాలుగు కోరుతోందా? అంటే.. ఔననే అంటున్నాయి.. జనసేన వర్గాలు. తాజాగా హైదరాబాద్లో సీట్ల విషయంపైనే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్లు భేటీ అయినట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. క్షేత్రస్థాయిలో ఇరు పార్టీలు నిర్వహించిన సమన్వయ సమావేశాలు.. వెలుగు చూసిన వివాదాలు.. …
Read More »ఖర్చులేని నిర్ణయాలు.. రేవంత్కు ప్రజాభిమానాలు..!
కొన్ని కొన్ని నిర్ణయాలు.. నాయకులకు ఇట్టే ఆదరణ తీసుకువస్తాయి. వాటికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉండదు. కావాల్సిందల్లా నేర్పు.. ఓర్పు మాత్రమే. ఉదాహరణకు.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు.. ప్రజాదర్బార్ నిర్వహించేవారు. ఇది నిరంతరం సాగింది. దీనికి ప్రజల నుంచి విశేష ఆదరణ కూడా వచ్చింది. అయితే.. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమాన్ని కొనసాగించలేక పోయారు. ఇక, వైఎస్లో మరో లక్షణం …
Read More »అక్కడ రేవంత్.. ఇక్కడ చంద్రబాబు వస్తే!
తెలంగాణలో జరిగిన తాజా ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ వివేకవంతమైన నిర్ణయం తీసుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఎప్పుడొచ్చావన్నది కాదు.. ఎంత బలంగా పనిచేశారన్నది ప్రధాన మన్న సూత్రీకరణే ప్రామాణికంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ క్రమంలో పార్టీని అన్ని విధాలా గట్టెక్కించిన రేవంత్ రెడ్డికే పగ్గాలు అప్పగించి.. సీఎం పీఠంపై కూర్చో బెట్టింది. ఇది యువతను, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలను కూడా ఆకర్షించిన అంశం. సో.. మొత్తానికి …
Read More »రేవంత్పై కాంగ్రెస్ సాహసం వెనుక.. కీలక విషయాలు ఇవే…!
ఒక జాతీయ పార్టీలో అందునా అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది అంత తేలిక విషయం కాదు. ఉదాహరణకుక ర్ణాటక రాష్ట్రం తీసుకుంటే.. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల తర్వాత.. ముఖ్యమంత్రి ఎంపిక చేసేందుకు దాదాపు 15 రోజుల సమయం పట్టింది. అది కూడా.. ఇద్దరు ముఖ్య నాయకులు, పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉన్న నాయకుల మధ్యే పోటీ ఏర్పడింది. …
Read More »బీఆర్ఎస్-వైసీపీల బంధానికి నిదర్శనమీ ఫొటో
తెలంగాణలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన బీఆర్ ఎస్ పార్టీకి, ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మధ్య బలమైన బంధం ఉందని అంటారు. అయితే.. ఈ విషయాన్ని ఎవరూ బయటకు చెప్పరు. అలాగని ఈ వాదనను తోసిపుచ్చరు కూడా. అప్పుడప్పుడు ఈ బంధం ఎంత గట్టిగా ఉందో మాత్రం .. ఇలా ఫొటోలు.. వ్యాఖ్యల రూపంలో మాత్రమే బయట ప్రపంచానికి తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల వేళ నవంబరు …
Read More »రేవంత్కు చిక్కుముడి.. లాభం పార్టీకా.. రాష్ట్రానికా!
పార్టీ పరంగా చూసుకుంటే.. కాంగ్రెస్ అతి పెద్ద జాతీయ పార్టీ. పైగా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధికా రంలోకి రావాలని భావిస్తున్న పార్టీ కూడా. మరీ ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్ర విభజనతో.. ఏపీలో తీవ్రంగా నష్టపోయిన పార్టీ. అయితే.. ఇప్పుడు ఇచ్చామని చెబుతున్న తెలంగాణలో పదేళ్ల తర్వాత.. పార్టీ అధికా రంలోకి వచ్చింది. ఇక్కడ రేవంత్ను సీఎంను కూడా చేయనుంది. అయితే.. ఈ సమయంలోనే ఏపీలోనూ విస్తరించాలనేది పార్టీ ప్రణాళిక. …
Read More »మీతో వేగలేను.. సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మంత్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులను ఆయన లైన్లోకి తీసుకున్నారు. “చెప్పం డి.. మీ మీ ప్రాంతాల్లో తుఫాను నష్టం ఎంత జరిగింది? మీమీ ప్రాంతాల్లో ఎంతమందిని శిబిరాలకు తరలించారు. వైద్య ఆరోగ్య సేవలు ఎలా ఉన్నాయి. శిబిరాల్లో ఉన్నవారికి సహాయక చర్యలు అందుతున్నా యా? ” అని ఆరా …
Read More »చంద్రబాబు 2.0
మళ్ళీ చంద్రబాబునాయుడు దూకుడు పెంచుతున్నట్లే ఉన్నారు. మిచౌంగ్ తుపాను బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం ఫెయిలైందని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తుపాను సహాయక చర్యలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వానికి గుర్తుచేశారు. హుద్ హుద్ తుపాను, తిత్లీ తుపాను సందర్భంగా తాను వ్యవహరించిన విధానాన్ని ప్రస్తావించారు. సరే ఈ విషయాన్ని వదిలేస్తే ఈనెల 7వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అధికార వైసీపీ దొంగఓట్లను చేర్పిస్తోందని పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆధారాలతో …
Read More »కాంగ్రెస్ ముందుంది ఇంకో పరీక్ష
తొందరలోనే కాంగ్రెస్ పార్టీ మరో పెద్ద పరీక్షను ఎదుర్కోబోతోంది. అదేమిటంటే లోక్ సభ ఎన్నికలు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్-మే నెలలో పార్లమెంటు ఎన్నికలు జరగాల్సుంది. అయితే తాజాగా ఐదు రాష్ట్రల్లో మూడింటిలో విజయంసాధించిన బీజేపీ మంచి ఊపుమీదుంది. కాబట్టి షెడ్యూల్ కన్నా ముందే ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరిగినా ఇంక మిగిలున్నది పట్టుమరి ఐదు నెలలు మాత్రమే. తెలంగాణాలో ప్రభుత్వం ఏర్పడి …
Read More »‘చలో ఢిల్లీ’.. కాంగ్రెస్పై కేటీఆర్ వ్యాఖ్యలు
తెలంగాణలో పదేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం.. రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఫలితం వెల్లడైన వెంటనే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించేస్తారని, దీంతో కాంగ్రెస్పై ఉన్న ముఖ్యమంత్రి ఎంపికలో తర్జన భర్జన అనే అపవాదు తొలుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. తెలంగాణలోనూ అది సాధ్యం కాలేదు. క్షేత్రస్థాయిలో తెలంగాణ నేతలను కూర్చోబెట్టి చర్చించినా.. ఫలితం కనిపించలేదు. దీంతో ఎట్టకేలకు ఢిల్లీ పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలోనే …
Read More »రేవంత్ రెడ్డి సీఎం…అఫీషియల్
2 రోజుల ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ హై కమాండ్ ఎన్నుకుందని కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్ అధికారికంగా ప్రకటించారు. సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీ ఉదయం 10.28 నిమిషాలకు తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయన తెలిపారు. కేబినెట్ కూర్పుతో పాటు పోర్ట్ ఫోలియోల కేటాయింపుల కోసం …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates