సీఎం జగన్ పాలనలో తిరుపతి, తిరుమల ప్రతిష్ట దెబ్బతింటోందని, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తిరుమలలో అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మాసపత్రిక వ్యవహారం, ఎస్వీబీసీ మాజీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీ ఆడియో టేపు దుమారం..వంటి అంశాలతో కలియుగ దైవం వెంకన్న ప్రతిష్టను జగన్ సర్కార్ మసకబారుస్తోందని …
Read More »గతంలో జగన్.. ఇప్పుడు రేవంత్.. రేపు బాబు?
అదేంటి? అనుకుంటున్నారా? నిజమే. ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఓ చిత్రం .. ఈ విషయాన్ని ఆసక్తిగా మార్చింది. కీలక నాయకులు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత.. సహజంగానే వారిపై సింపతీ వస్తుంది. ఇది ఏకంగా వారిని అధికారం వరకు నడిపించడం ఇప్పుడు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. సదరు నాయకులు ఏ కేసులో జైలుకు వెళ్లారన్నది ఇక్కడ ప్రధానం కాదు.. తమ నాయకుడిని జైలు పాలు చేశారు!అనేదే …
Read More »ఆరు ఎంఎల్సీలు ఖాళీయా ?
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఏర్పడగానే ఆరు ఎంఎల్సీ ఖాళీలను భర్తీ చేయబోతోంది. రెండు స్ధానాలు ఇప్పటికే ఖాళీగా ఉండగా దీనికి అదనంగా మరో నాలుగు స్ధానాలు ఖాళీలు కాబోతున్నాయి. కారణం ఏమిటంటే ఎంఎల్సీలుగా ఉన్న నలుగురు నేతలు ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలవటమే. ఈ నలుగురిలో ముగ్గురు బీఆర్ఎస్ నుండి ఒకరు కాంగ్రెస్ నుండి గెలిచారు. అంతకుముందే రెండు స్ధానాలు ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం మీద ఆరు స్ధానాలను భర్తీ …
Read More »కేసీయార్ సభకు వస్తారా ?
ఇపుడీ అంశంమీదే చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలాగూ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మహాయితే సమావేశాలు ఓ ఐదురోజులు జరిగితే ఎక్కువ. సమావేశాలు ఎన్ని రోజులు జరుగుతాయన్నది ముఖ్యంకాదు. జరిగే సమావేశాలకు కేసీయార్ హాజరవుతారా లేదా అన్నదే కీలకం. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పాటించాల్సిన కనీసపాటి ప్రోటోకాల్ ను కూడా పాటించలేదు. మామూలుగా ఓడిపోయిన తర్వాత రాజ్ భవన్ కు వెళ్ళి గవర్నర్ ను కలవటం …
Read More »తెలంగాణ ఎన్నికలకే ఇంత.. ఏపీ ఎన్నికలైతే ఇంకెంత?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంరంభం ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు.. మూడు ప్రధాన పార్టీలు.. వెరసి.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఘట్టం పూర్తయిపోయింది. కానీ, ఎన్నికల వేడి మాత్రం ఇంకా చల్లారలేదు. ఈ ఎన్నికల వ్యవహారం.. ఇంకా చర్చకు వస్తూనే ఉంది. దీనికి కారణం.. నాయకులు, పార్టీల మధ్య చెలరేగిన మాటల మంటలు.. జంపింగుల యుద్ధాలు.. ట్విస్టులు, కౌంటర్లు.. ఒక్కటేమిటి.. అన్నీ ఇన్నీకావు. ఏకంగా ఎన్నికల సంఘంతో మొట్టికాయలు …
Read More »ఎంపీల లెక్క సరిపోయిందా ?
తాజాగా జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ తరపున పోటీచేసిన ఆరుగురు ఎంపీల లెక్క సరిపోయింది. లెక్కసరిపోవటం అంటే ముగ్గురు ఎంపీలు ఓడిపోయి మరో ముగ్గురు ఎంపీలు గెలిచారు. కాంగ్రెస్ తరపున ఎంపీలుగా ఉన్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంఎల్ఏలుగా పోటీచేసి గెలిచారు. అలాగే బీజేపీ తరపున పోటీచేసిన ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఓడిపోయారు. రేవంత్ …
Read More »కేటీఆర్ను మరిపించే మంత్రి ఎవరో? ఐటీ వర్గాల గుసగుస!
తెలంగాణలో ఐటీ రంగం విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్తోపాటు.. గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాల్లో ఐటీ విస్తరణ జోరుగా సాగుతోంది. కేసీఆర్ సర్కారు అనేక సంస్తలను కూడా ఆహ్వానించింది. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రిగా ఆయన ఒక ముద్ర వేశారు. నిరంతరం ఐటీ ఉద్యోగులతో ఆయన సోషల్ మీడియా వేదికగా టచ్లో కూడా ఉండేవారు. దీంతో ఆయనకు ‘ఫ్రెండ్లీ …
Read More »వెనిగళ్లకు టికెట్.. రావికి పదవి…తేల్చేసిన చంద్రబాబు
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కీలకమైన నియోజకవర్గం గుడివాడ. ఈ నియోజకవర్గం ఎప్పుడూ హాట్ టాపిక్కే. గుడివాడ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు.. ఫైర్ బ్రాండ్ కొడాలి నాని. వరుస విజయాలతో దూసుకు పోతున్న కొడాలి నానికి చెక్ పెట్టాలనేది టీడీపీ వ్యూహం. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి రాజకీయం.. రెండు వ్యక్తిగతం కూడా..! రాజకీయంగా నానిని ఓడించడం.. ఒక భాగమైతే.. రెండోది చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతం విమర్శిస్తున్న …
Read More »డిప్యూటీ వద్దు.. సీఎం సీటే కావాలి.. ముదిరిన వివాదం!
తెలంగాణ కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలకు తావివ్వకూడదని అందరూ భావించినా.. అలాంటి వాతావరణానికి చెక్ పెట్టేలా.. వ్యూహాత్మకంగా వ్యవహరించినా.. చివరి నిముషంలో మాత్రం గ్రూపు రాజకీయాలే ప్రారంభమయ్యాయి. హైదరాబాద్లోని ఎల్లా హోటల్లో జరుగుతున్న సీఎల్పీ సమావేశంలో రేవంత్, భట్టి విక్రమార్క మధ్య గ్రూప్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు మరింత జాప్యం కానుంది. సీఎం ఎవరో అధిష్టానం ఫిక్స్ చేయాల్సి ఉండటంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఖమ్మంలోని …
Read More »తెలంగాణ సచివాలయంలో వడివడిగా ఏర్పాట్లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా రావడంతో ఆ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తెలంగాణ మూడో శాసనసభ ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గెజిట్ను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ (సీఈవో) వికాస్ రాజ్, ఈసీ ముఖ్య కార్యదర్శి గవర్నర్ తమిళిసైకు అందజేశారు. అంతేకాకుండా ఎన్నికలపై నివేదిక కూడా అందించారు. గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాను సీఈవో …
Read More »పార్టీ ఓడి వారు.. పార్టీ మారి వీరు పదవులు పోగొట్టుకున్నారు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో చిత్రమైన జంపింగుల వ్యవహారం అందరికీ తెలిసిందే. చివరి నిముషం వరకు కూడా నాయకులు పార్టీలు మారేసి.. జెండా మార్చేసి.. కండువాలు కప్పేసుకున్నారు. ఇలాంటి వారిలో కొందరు ఇప్పుడు అలమటిస్తున్నారు. అయ్యోమారకుండా ఉంటే బాగుండేది కదా! అని బాధపడుతున్నారు. దీనికి కారణం.. మారిన పార్టీ అధికారంలోకి రావడమే! అదేవిధంగా పార్టీ ఓడిపోకుండా.. అధికారంలోకి వచ్చి ఉంటే.. కొందరు ఖచ్చితంగా మంత్రులు అయ్యేవా రు. వీరిలో తొలిసారి …
Read More »అన్నదమ్ములు-భార్యాభర్తలు-మామా అల్లుళ్లు!
తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుంచి అనేక మంది పోటీ చేశారు. వీరిలో చాలా మంది పరాజయం పాలయ్యారు. అయితే.. కాంగ్రెస్ జోరును కూడా తట్టుకుని నిలబడిన వారిలో కొందరు విజయం దక్కించుకున్నారు. వీరిలో బీఆర్ ఎస్నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నాయకులు ఉన్నారు. ఇలాంటివారిలో అనదమ్ములు, భార్యాభర్తలు, మామా అల్లుళ్లు కూడా.. గెలుపు గుర్రం ఎక్కారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates