Political News

నారా ఫ్యామిలి ఫుల్లు బిజీనా ?

ఒక్కసారిగా నారా ఫ్యామిలి ఫుల్లు బిజీ అయిపోయింది. బహిరంగసభలతో చంద్రబాబునాయుడు, నియోజకవర్గం పర్యటనతో లోకేష్, నిజం గెలవాలని పరామర్శయాత్రతో భువనేశ్వరి యాక్టివ్ అయిపోయారు. ఈనెల 5వ తేదీనుండి 29వ తేదీవరకు వరుసగా చంద్రబాబు బహిరంగసభల్లో పాల్గొనబోతున్నారు. అంటే 24 రోజుల్లో 25 బహిరంగసభల్లో పాల్గొనాలని డిసైడ్ అయ్యారు. మధ్యలో ఒకటి రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. అందుకనే ఒకేరోజు రెండు మూడు బహిరంగసభలను కూడా ప్లాన్ చేశారు. ఏరోజు ఎక్కడ …

Read More »

ఫ్యామిలి ప్యాకుల కోసం ట్రై చేస్తున్నారా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో టికెట్ల కోసం సీనియర్ నేతలు గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొన్ననే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఉత్సాహంతో పాటు గెలుపు ధీమా కూడా పెరిగినట్లుంది. అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో తమకు లేదా తమ కుటుంబసభ్యుల్లో ఒకరికి కచ్చితంగా టికెట్ ఇవ్వాల్సిందే అని కాంగ్రెస్ సీనియర్లు పట్టుబడుతున్నారు. వీరిలో మంత్రులు, ఎంఎల్ఏలు కూడా ఉన్నారు. ముందుగా రేవంత్ రెడ్డితో ఒకమాట చెప్పి వెంటనే అధిష్టానం పెద్దలతో …

Read More »

కేటీయార్ దుమ్ము దులిపేస్తున్నారా ?

ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీయార్ ను నెటిజన్లు దుమ్ము దులిపేస్తున్నారు. ఓడిపోయినా ఇంకా కేటీయార్లో అహంకారం తగ్గలేదా అంటు మండిపోతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఏదో సమావేశంలో కేటీయార్ మాట్లాడుతు కేసీయార్ 32 మెడికల్ కాలేజీలను పెట్టేబదులు 32 యూట్యూబ్ ఛానళ్ళను ఏర్పాటుచేసుకునుంటే బీఆర్ఎస్ మళ్ళీ గెలిచేదన్నారు. అంటే ఏ ఉద్దేశ్యంతోనే కేటీయార్ ఈ మాటలన్నారో అర్ధంకావటంలేదు. కారణం ఏమిటంటే ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ తక్కువేమీ జరగలేదు. …

Read More »

వైసీపీ సిట్టింగ్ ల సెకండ్ లిస్ట్ ఇదే

ప్రస్తుతం ఏపీలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాడేపల్లి క్యాంపు నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందో…జగన్ నోటి నుంచి ఏం వినాల్సి వస్తుందో అని చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ 11 మంది సిట్టింగ్ నేతల స్థానాలను మార్చిన జగన్ రెండో జాబితాపై గత వారం రోజులుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే …

Read More »

గృహలక్ష్మిని రద్దుచేసిన రేవంత్

కేసీయార్ హయాంలో రూపుదిద్దుకున్న గృహలక్ష్మి పధకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం రద్దుచేసింది. పథకాన్ని రద్దుచేస్తు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అర్హులైన పేదలు ఇళ్ళు కట్టుకోవటానికి వీలుగా కేసీయార్ ప్రభుత్వం ఆర్ధిక సాయం అందించేందుకు ఉద్దేశించిందే గృహలక్ష్మి పథకం. అయితే ఈ పథకంలో ఎంతమంది లబ్దిపొందారన్న వివరాలు ప్రభుత్వం దగ్గర పూర్తిగా లేవు. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళ పథకానికి బాగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ నేపధ్యంలోనే …

Read More »

ఏపీ కాంగ్రెస్ తో కలిసి నడుస్తా: షర్మిల

ఏపీలో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ స్వయంగా షర్మిల ఈ విషయాన్ని వెల్లడించారు. ఇడుపులపాయలో తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి ముందు ఉంచిన అనంతరం మీడియాతో మాట్లాడిన షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో తన కుమారుడి పెళ్లి జరగబోతోందని, …

Read More »

జగన్ కు షాక్..టీడీపీ గూటికి దాడి!

ఏపీలో శాసనసభ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీలలోని అసంతృప్త నేతలు పక్క పార్టీలవైపు చూస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ రాని నేతలంతా టీడీపీ, జనసేలలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ టీంలో మరో వికెట్ పడింది. మాజీ మంత్రి, సీనియర్ రాజకీయవేత్త దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేశారు. …

Read More »

చంద్రబాబు, పవన్ కలిసి 22 సభలకు ప్లాన్!

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సన్నాహాలు మొదలుబెట్టారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే జనవరి 5వ తేదీ నుంచి చంద్రబాబు ‘రా… కదలిరా’ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్లనున్నారు. ‘రా… కదలిరా’ పోస్టర్లలో టీడీపీ సైకిల్, జనసేన గ్లాసు గుర్తులు పక్కపక్కనే ముద్రించారు. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చంద్రబాబు బహిరంగ సభలు …

Read More »

ఎంతెంత దూరం.. వైసీపీ బ్యాడ్ అవుతోంది ఇక్క‌డే!

ఏ నాయ‌కుడైనా.. చేజేతులా పార్టీని నాశ‌నం చేసుకుంటారా?  నాయ‌కుల‌ను వ‌దులు కుంటారా?  అంటే.. కాద‌నే చెప్పాలి. ఎందుకంటే.. పార్టీ అంటే.. జెండాలు, క‌ర్ర‌లు, నినాదాలే కాదు.. నాయ‌కులు!  కార్య‌క‌ర్త‌లు. ఈ రెండు లేకుండా ఎన్ని జెండాలు క‌ట్టినా.. ఎన్ని నినాదాలు ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేదు. ఇప్పుడు వైసీపీ ప‌రిస్థితి ఇలానే మారిపోయింది. నాయ‌కుల‌ను దూరం చేసుకుంటున్నారు. కార్య‌క‌ర్త‌ల‌ను కాద‌నే ప‌రిస్థితి వ‌చ్చేసింది. ఒక‌ప్పుడు… లోట‌స్ పాండ్‌లో పార్టీ కార్యాల‌యం ఉంటే.. …

Read More »

ఏపీసీసీ చీఫ్ గా షర్మిల?

వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ పదవి లేదా ఏఐసీసీ, సీడబ్ల్యూసీలో కీలక హోదా ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం రెడీగా ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. షర్మిలతోపాటు 40 మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని షర్మిలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో, అదే రోజున …

Read More »

ఎంపీ వ‌ర్సెస్ ఎమ్మెల్యే.. రంగు ప‌డేదెవ‌ర‌కి?

త‌మ‌ల‌పాకుతో నువ్వొక‌టంటే.. త‌లుపు చెక్క‌తో నే రెండంటా! అన్న‌ట్టుగా మారింది వైసీపీలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప‌రిస్థితి. ఇద్ద‌రూ ఒకే పార్టీ త‌ర‌ఫున గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇద్ద‌రూ ఒకే పార్ల‌మెంటు ప‌రిధిలోనూ ఉన్నారు. కానీ, ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఇది ఎంత వ‌ర‌కు వెళ్లిందంటే.. ఎన్నిక‌ల్లో ప‌ర‌స్ప‌రం ఫిర్యాదులు చేసుకునే దాకా చేరుకుంది. ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌ద్ద‌ని.. ఒరంటే, కాదు, ఆయ‌నకే టికెట్ …

Read More »

మంత్రి గారి వియ్యంకుడు.. సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ!

ఆయ‌న మంత్రిగారికి వేలు విడిచిన వియ్యంకుడు. చాలా దూర‌పు బంధువే.. అయినా.. రాజకీయంగా చూస్తే మాత్రం చాలా ద‌గ్గ‌ర సంబంధాలే ఉన్నాయి. దీంతో స‌ద‌రు నాయ‌కుడు.. మంత్రిగారి ప్రొద్బ‌లంతో సిట్టింగ్ ఎమ్మెల్యేకు సెగ పెడుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం ట్రై కూడా చేసేస్తున్నారు. దీంతో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ కాక పెరిగిపోయింది. మ‌రి ఆ విశేషాలు.. తెలుసుకుందామా! ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం చోడ‌వ‌రం. ఇక్క‌డ నుంచి …

Read More »