పదేళ్ళుగా ఉన్న తెలంగాణా స్టేట్(టీఎస్) పేరును రేవంత్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ తెలంగాణా గవర్నమెంట్(టీజీ) గా మార్చబోతోందా ? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. తెలంగాణాగా బాగా పాపులరైన పేరును రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీయార్ తెలంగాణా స్టేట్ గా మార్చేశారు. తెలంగాణాను తెలంగాణా స్టేట్ గా మార్చటాన్ని అప్పట్లోనే పార్టీతో పాటు మామూలు జనాలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కేసీయార్ పట్టించుకోలేదు. అందుకనే …
Read More »తూర్పుపై `శెట్టిబలిజ` పట్టు.. వైసీపీ ఎన్నికల వ్యూహం
బీసీల్లో ఒక వర్గంగా ఉన్న `శెట్టిబలిజ` సామాజిక వర్గం.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బలంగా ఉంది. ముఖ్యంగా తూ ర్పు గోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8 నుంచి 9 నియోజకవర్గాల్లో వీరు ప్రజాప్రతినిధులను నిర్ణయించే స్థాయిలో ఉన్నా రు. అందుకే వీరి విషయంలో అన్ని పార్టీలూ జాగ్రత్తగా అడుగులు వేస్తాయి. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు.. ఈ వర్గానికి మంచి ప్రాధాన్యం ఇచ్చింది. పిల్లి సుభాష్ చంద్రబోస్కు రాజశేఖరరెడ్డి …
Read More »పాపం కుమారి ఆంటీ.. ఎవరికి వారు ఆడేసుకుంటున్నారే!
సోషల్ మీడియాలో పేరు ప్రఖ్యాతులు మోతాదు మించితే పరిస్థితి ఎంతలా ఉంటుందన్న దానికి నిదర్శనంగా నిలుస్తోంది కుమారి ఆంటీ ఎపిసోడ్. రోడ్డు పక్కన తాత్కాలిక ఏర్పాటుతో ఫుడ్ అమ్ముకునే ఆమెకు పెద్ద కష్టమే వచ్చింది. పేరుకు రోడ్డు పక్కనే కానీ.. శుచిగా.. శుభ్రంగా.. కమ్మని ఇంటి రుచితో.. సరసమైన ధరలకు ఫుడ్ అందించే కుమారి ఆంటీ ఫుడ్ మీద యూట్యూబ్ వీడియోలు.. వెబ్ చానళ్లు ఇంటర్వ్యూల పుణ్యమా అని ఆమెకు …
Read More »కేడర్లో కాక.. ఒంగోలు మార్పుతో నష్టమేనా?
వైసీపీ కేడర్లో కాక ప్రారంభమైంది. ఆయనకుఎలా టికెట్ ఇస్తారంటూ.. నిన్న మొన్నటి వరకు.. వినిపిం చిన గుసుగుసలు ఇప్పుడు నినాదాలుగా మారుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కీలకమైన ఒంగోలు పార్లమెంటు స్థానాన్ని మార్చేందుకు వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. వివిధ కారణాలతో సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇవ్వబోమని పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలోపలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. తొలుత మంత్రి రోజాను ఇక్కడనుంచి పోటీకి …
Read More »జగన్ ను ఒక రేంజ్ లో ఏసుకున్న వీహెచ్ తాత
ఏపీ సీఎం జగన్ తన చెల్లెళ్ల పట్ల అత్యంత దారుణంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. ఇంత జరుగుతున్నా.. జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని హనుమంతరావు ప్రశ్నించారు. మహిళల గురించి గొప్పగా మాట్లాడే.. జగన్, ముందుకు తన చెల్లెళ్ల గురించి పట్టించుకోవాలి అని సూచించారు. …
Read More »చెయిన్ క్యాంపెయిన్కు జగన్ పిలుపు..
వైసీపీ అధినేత, సీఎం జగన్.. తాజాగా వచ్చే ఎన్నికలకు సంబంధించి సిద్ధం పేరుతో సభలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విశాఖ వేదికగా.. ఆయన తొలిసభ నిర్వహించారు. ప్రస్తుతం జిల్లాల వారీగా నిర్వహిస్తున్న ఈ సభల్లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరులో సభను నిర్వహించారు. ఈ సభా వేదికగా సీఎం జగన్ సంచలన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ని గెలిపించాలని ఆయన చెప్పారు. అదేసమయంలో ఆయన చెయిన్ క్యాంపెయిన్ …
Read More »జగన్ ఎన్ని తప్పులు చేయకూడదో అన్నీ చేశారు: ఉండవల్లి
ఏపీసీఎం జగన్పై మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించా రు. జగన్ ఎన్నితప్పులు చేయకూడదో అన్నీ చేశారని అన్నారు. “సీఎం పదవి పోతే.. జగన్కు ఎంత బాధ ఉంటుందో.. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే పదవి పోతే.. వారికి కూడా అంతే బాధ ఉంటుంది. టికెట్లు ఇచ్చే విషయంలో ఆచి తూచి వ్యవహరించకపోతే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరాభవమే వచ్చే ఎన్నికల్లో వచ్చినా ఆశ్చర్యం లేదు“ అని …
Read More »మీ కోసం 124 సార్లు బటన్ నొక్కా.. నా కోసం.. : జగన్
ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పరిదిలో నిర్వహించిన వైసీపీ సిద్దం ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ నాయకులకు ఓటేసి.. పార్టీ అభ్యర్థులను అన్ని స్థానాల్లోనూ గెలిపించాలని ఆయన కోరారు. అయితే.. దీనికి కొంత మసాలా జోడించి చెప్పడమే ఆసక్తిగా మారింది. మీ కోసం నేను 57 నెలల కాలంలో వివిధ పథకాలకు సంబంధించి 124 సార్లు బటన్ నొక్కాను. …
Read More »రాజయ్య రూటు మారుతోంది.. రేవంత్ దిశగా అడుగులు
తెలంగాణ రాజకీయాల్లో ..ముఖ్యంగా వరంగల్ జిల్లా రాజకీయాల్లో వివాదాస్పద నాయకుడిగా, మంత్రిగా , నిత్యం మీడియాలో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య.. తాజాగా మరో సారి వార్తల్లోకి వచ్చారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయని రాజయ్య..అప్పట్లో బీఆర్ ఎస్పై పొగడ్తల వర్షం కురిపించారు. పార్టీ అదినేత ఏం చెప్పినా.. చేస్తానని, మళ్లీ అధికారం బీఆర్ ఎస్ దేనని అన్నారు. కానీ, …
Read More »అసెంబ్లీలో మాదే.. పార్లమెంట్లో కూడా మాదే..
తెలంగాణ సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ప్రచారం ప్రారంభించేశారు. త్వరలోనే దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ క్రమంలో తెలంగాణలోని 17 స్థానాల్లో కనీసం 14 నుంచి 16 స్థానాలను తమ కైవసం చేసుకోవాలని.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్న రేవంత్రెడ్డి.. తాజాగా ఇందవల్లి వేదికగా .. నిర్వహించిన భారీ బహిరంగ సభ ద్వారా ప్రచార శంఖం పూరించారు. ఈ …
Read More »కాంగ్రెస్కు కంట్లో నలుసు..
రాజకీయాల్లో తనకంటూ.. ప్రత్యేక ముద్ర వేసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. అందరూ ఆమెను దీదీ అని పిలుచుకుంటారు. అయితే. ఆమె ప్రత్యేకత ఏంటంటే..ఎప్పుడు ఎటు వైపు నిలబడతారో.. ఎప్పుడు ఎవరిని పొగుడుతారో చెప్ప డం కష్టం. ఏనిముషానికి ఆమె మనసు, నోరు.. ఎటు వైపు మలుపు తిరుగుతాయో కూడా చెప్పడం మరీ కష్టం. నిన్న మొన్నటి వరకు.. కాంగ్రెస్ పార్టీని భేష్ అంటూ.. కొనియాడిన దీదీ.. ఇటీవల …
Read More »నేతలకు కేసీయార్ షాకిచ్చారా ?
మహారాష్ట్ర బీఆర్ఎస్ నేతలకు కేసీయార్ షాకులమీద షాకులిస్తున్నారట. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేసీయార్ కు పెద్ద షాకనే చెప్పాలి. తనపైన తాను విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కేసీయార్ అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తాపడ్డారు. ఎన్నికల్లో ఓడిన రెండు రోజునే బాత్ రూములో పడితే తుంటి ఎముక విరిగింది. దాంతో ఆపరేషన్ చేయించుకున్న కేసీయార్ ఇంటికే పరిమితమైపోయారు. రెండు మూడు రోజులుగానే బయటకు వస్తున్నారు. తొందరలోనే పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి కదా …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates