ఘోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. “అతని సమక్షంలో ప్రమాణం చేయను.. నాకు సిగ్గుంది. అంతకు మించిన అభిమానం ఉంది. నేను భారతీయుడిని“ అని రాజాసింగ్ అన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్మం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అన్ని పార్టీల ఎమ్మెల్యేల చేత.. శాసన సభలో ప్రమాణం చేయించాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రేవంత్రెడ్డి …
Read More »మంత్రి తుమ్మల రికార్డ్.. ఎవరికీ సాధ్యం కాదా?
ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే.. తుమ్మల నాగేశ్వరరావు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు మధ్యలో 2004-2014, 2018-2023 తప్ప.. అన్ని ప్రభుత్వాల్లోనూ ఆయన మంత్రిగా పనిచేశారు. ఈ రికార్డు ఇప్పటి వరకు జీవించి ఉన్న నాయకుల్లో ఎవరికీ లేకపోవడం గమనార్హం. టీడీపీతో రాజకీయాలు ప్రారంభించిన తుమ్మల దాదాపు 40 ఏళ్లకు పైగానే పాలిటిక్స్ …
Read More »ఏపీలో చివరి నిముషంలో పొత్తు.. ఎవరికి చేటు.. ?
ఎన్నికల వేళ ఆయా పార్టీల బలాబలాలను బట్టి.. పొత్తులు అనివార్యంగా మారుతున్న పరిస్తితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాన రాజకీయ పార్టీలు కూడా పొత్తులకు తెరలెత్తుతున్నాయి. కానీ, ఎన్నికల వరకు తేల్చకపోవడం.. చివరి నిముషం వరకు సాగతీత ధోరణిని అవలంబించడం వల్ల ఆయా పార్టీలకు మేలు ఎంతన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. కానీ, ఈ పొత్తుల విషయంలో బీజేపీ నోటిఫికేషన్ వచ్చేసి.. ఇక, …
Read More »ఈ అహంకారమే.. తెలంగాణలో అధికారం కూల్చేసింది: చంద్రబాబు
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అహంకారంతో విర్రవీగుతోందని.. ఈ అహంకారమే.. తెలంగాణలో అధికారాన్ని కూల్చేసిందని ఈ విషయాన్ని వైసీపీ పాలకులు గుర్తెరగాలని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగా.. కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. సీఎంగా రేవంత్రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. “ఏపీలో జగన్ ప్రభుత్వం …
Read More »‘ప్రజాదర్భార్’లో మెరుపులు.. సంచలన నిర్ణయాలు!
తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతుల తీసుకున్న మరుసటి రోజే.. ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ఎల్బీ స్టేడియం వేదికగా చెప్పిన సీఎం రేవంత్రెడ్డి.. అనుకున్న విధంగానే శుక్రవారం ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే ప్రజా భవన్(ప్రగతి భవన్)లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 250 మంది ప్రజలు అర్జీలు పట్టుకుని ఉదయం 6 గంటలకే క్యూలలో కిక్కిరిసిపోయారు. కాగా, ఈ ప్రజాదర్బార్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రబుత్వ …
Read More »మూడు మాసాల తర్వాత బాబు ఎంట్రీ.. నేటి నుంచే జనంలోకి!
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ జనంలోకి అడుగు పెట్టనున్నారు. జైలు, అనారోగ్యం కారణాల తో దాదాపు మూడు మాసాలుగా ఆయన ప్రజలకు దూరంగా ఉన్నారు. సెప్టెంబరు 3న చంద్రబాబు ఏపీ సీఐడీ అధికారులు కర్నూలు జిల్లాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఆయనను 52 రోజుల పాటు జైల్లో ఉంచారు. తర్వాత బెయిల్పై వచ్చిన చంద్రబాబు.. కంటి ఆపరే షన్ కోసం హైదరాబాద్కు …
Read More »మంత్రివర్గాన్ని బాగానే మ్యానేజ్ చేశారా ?
కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూపుల గోల ఎక్కువగా ఉండే పార్టీ. ఈ విషయం రాజకీయాలపై ఏమాత్రం అవగాహన ఉన్నవారు కూడా అంగీకరిస్తారు. అలాంటి పార్టీ తరపున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ కు పోటీగా మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీపడినా ఉపయోగం లేకపోయింది. తమను కాదని రేవంత్ వైపు అధిష్టానం మొగ్గుచూపటంతో ముందు వీళ్ళిద్దరు అలిగినా …
Read More »ప్రభుత్వ పథకాలపై చినజీయర్ స్వామి వ్యంగ్యస్త్రాలు
అధ్యాత్మిక ప్రసంగాలు.. నాలుగు మంచి మాటలు చెప్పుకుంటూ.. పాలకులు.. వారి విధానాల మీద మాట్లాడేందుకు అస్సలు ఆసక్తి చూపని చినజీయర్ స్వాములోరు తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు సంక్షేమ పథకాల అమలు మీద కావటం.. వాటిని అమలు చేసే ప్రభుత్వాల మీద కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన ఆయన.. సంక్షేమ పథకాలపై సంచలన వ్యాఖ్యలు …
Read More »లెక్కలు చెప్పాకే రాజీనామాల ఆమోదం.. సర్కారు సంచలనం
తొలిరోజునే సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది రేవంత్ ప్రభుత్వం. అధికారాన్ని చేపట్టిన గంటల వ్యవధిలోనే నిర్వహించిన కేబినెట్ భేటీలో షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో విద్యుత్ శాఖ సీఎండీ ప్రభాకర్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే.. తొలి కేబినెట్ భేటీలో విద్యుత్ అంశంపై సీరియస్ గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీపై ముఖ్యమంత్రి రేవంత్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యుత్ …
Read More »గ్రూప్ – 2 కు గ్రీన్ సిగ్నల్
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 897 పోస్టులతో కూడిన గ్రూప్-2 నోటిఫికేషన్కు పచ్చ జెండా ఊపింది. పలు న్యాయపరమైన వివాదాలను అధిగమించి గత నాలుగేళ్లల్లో సంస్కరణలు తెచ్చిన ఏపీపీఎస్సీ.. తాజాగా గ్రూప్–2 పోస్టుల భర్తీని చేపట్టింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ నెల 21వతేదీ నుంచి జనవరి 10 వరకు అభ్యర్థుల …
Read More »మొదటి దెబ్బే గట్టిగా తగిలిందా ?
బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గట్టిగా షాకిచ్చింది. విషయం ఏమిటంటే నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూరు నియోజకవర్గం మాజీ ఎంఎల్ఏ జీవన్ రెడ్డి ఉన్నారు. పదేళ్ళ అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిజామాబాద్ లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ స్ధలాన్ని లీజుకు తీసుకున్నారు. ఆ ఖాళీ స్ధలంలో పెద్ద షాపింగ్ మాల్ కట్టారు. అప్పట్లో జీవన్ రెడ్డికి, ఆర్టీసీ యాజమాన్యానికి మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో బయటవాళ్ళు ఎవరికీ తెలీదు. అగ్రిమెంటు ప్రకారం …
Read More »ఫాంహౌస్ లో కాలు జారి పడిన కేసీఆర్..యశోదా ఆసుపత్రికి తరలింపు
అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసుపత్రిలో చేరారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన రోజు రాత్రే ప్రగతిభవన్ నుంచి ఎర్రవెల్లి ఫాంహౌస్ కు వెళ్లిపోయిన ఆయన.. అక్కడే ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. గురువారం అర్థరాత్రి ఫాంహౌస్ లోని బాత్రూంలో కాలుజారి పడిపోయినట్లుగా చెబుతున్నారు. దీంతో..తీవ్ర గాయమైన ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు. సోమాజిగూడలోని యశోదా ఆసుపత్రికి ఆయన్ను తీసుకెళ్లారు. ఆయనకు పరీక్షలు చేసిన …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates