Political News

ఎంపీ అభ్యర్ధి మారిపోయారా ?

రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున రాజంపేటలో పోటీ చేయబోయే అభ్యర్ధి మారిపోయారా ? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాదానం వినిపిస్తోంది. విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు అభ్యర్ధిగా గంటా నరహరి పోటీ చేయబోతున్నట్లు గతంలో చంద్రబాబు నాయుడు బహిరంగంగానే ప్రకటించారు. దానికి తగ్గట్లే నరహరి కూడా నియోజకవర్గం వ్యాప్తంగా బాగానే పర్యటించారు. అయితే తర్వాత ఏమైందో ఏమో సడెన్ గా నరహరి …

Read More »

ఓడినవారికి నో ఛాన్స్

మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన వారికి ఎట్టి పరిస్ధితుల్లోను మళ్ళీ పదవుల్లో నియమించకూడదని తెలంగాణా పీసీసీతో పాటు ఐఏసీసీ కూడా నిర్ణయించినట్లు సమాచారం. మొన్నటి ఎన్నికల్లో వివిధ కారణాలతో కొందరు సీనియర్లకు పార్టీ టికెట్లు ఇవ్వలేదు. అప్పట్లో టికెట్లు ఇవ్వలేకపోతున్నా కారణంగా అనేక హామీలిచ్చింది. అలాంటి హామీల్లో ఎంఎల్సీ పదవులు, పార్లమెంటు టికెట్లు, కార్పొరేషన్ పదవుల్లాంటివి ఉన్నాయి. కాబట్టి ముందుగా పోటీచేయని సీనియర్లకు, పార్టీ గెలుపుకోసం కష్టపడిన వారికి టాప్ ప్రయారిటి …

Read More »

ఎల్ అండ్ టీ అడ్డం తిరిగిందా ? బీఆర్ఎస్ కు షాక్

మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో లోపాలకు సంబంధించి ఎల్ అండ్ సంస్ధ ఒక్కసారిగా అడ్డం తిరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగిపోయాయి. దాంతో బ్యారేజీకి కూడా కొంతమేర డ్యామేజి జరిగింది. విషయం తెలియగానే ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించాయి. ఆరోపణలనుండి తప్పించుకునేందుకు కేటీయార్, హరీష్ రావు తదితరులు మాట్లాడుతు జరిగిన డ్యామేజిని నిర్మాణ సంస్ధ ఎల్ అండ్ టీ నే భరిస్తుందన్నారు. ఇదే విషయాన్ని సంస్థ …

Read More »

టికెట్ లేదా..? నిజమేనా రోజా?

ఫైర్ బ్రాండ్ గా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే రోజాకు షాక్ తప్పదా? వచ్చే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వకూడదని జగన్ నిర్ణయం తీసుకున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. వరుసగా రెండు సార్లు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రోజాకు గడ్డు కాలం పొంచి ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ నియోజకవర్గంలో ప్రజలు, సొంత పార్టీ నాయకుల నుంచి …

Read More »

పదేళ్ల తర్వాత పవన్ ఇంటికి చంద్రబాబు

అవును.. దాదాపు పదేళ్లకు పైనే అయ్యింది జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంటికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెళ్లి. 2014లో ఎన్నికలకు ముందు ఈ రెండు పార్టీల మధ్య తొలిసారి పొత్తుల వేళలో పవన్ నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. మళ్లీ ఇన్నాళ్లకు ఆయన ఇంటికి వెళ్లారు. అప్పట్లో పొత్తు కేవలం మద్దతు రూపంలో ఉందే తప్పించి.. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు లేదన్నది మర్చిపోకూడదు. అప్పటి పరిస్థితులకు …

Read More »

ఉమ్మడి ప్ర‌కాశంలో వైసీపీ మార్పుల ప్ర‌కంప‌న‌లు!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో గ‌త ఎన్నిక‌ల్లో 3 స్థానాలు మిన‌హా అన్నిచోట్లా వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. ఒక్క‌చీరాల‌లో టీడీపీ అప్ప‌టి నాయ‌కుడు క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి, అద్దంకిలో టీడీపీ నాయ‌కుడు గొట్టిపాటి ర‌వి, కొండ‌పిలో టీడీపీ నాయ‌కుడు డోలా బాల వీరాంజ‌నేయ‌స్వామి గెలుపు గుర్రాలు ఎక్కారు. వీరు మిన‌హా అంద‌రూ వైసీపీ నాయ‌కులే గెలిచారు. అయితే.. టీడీపీ త‌ర‌ఫున గెలిచిన బ‌ల‌రాం కూడా త‌ర్వాత వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు …

Read More »

రామోజీరావు దగ్గర పని చేసిన పోసాని ఇప్పుదు తిడుతున్నాడు

మీడియా మొఘల్ రామోజీరావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నటుడు కం ఏపీ ఎఫ్ డీసీ ఛైర్మన్ పోసాని క్రిష్ణ మురళీ. రామోజీపై తీవ్ర విమర్శలు.. ఘాటైన ఆరోపణలు చేసే వేళలో.. గతాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలో తాను మార్గదర్శి చిట్ ఫండ్ లో పని చేసిన విషయాన్ని చెబుతూ.. 1985లో సికింద్రాబాద్ బ్రాంచ్ లో తాను మార్గదర్శి సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశానని చెప్పారు. అప్పట్లో తాను రామోజీని …

Read More »

నాగబాబు కు ఓటు క‌ష్టాలట

జన‌సేన ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నావి ఓటు క‌ష్టాలు అంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. తన సొంత రాష్ట్రమైన ఏపీలో ఓటు వేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే.. వైసీపీ నాయ‌కులు అడ్డుకుంటు న్నారని చెప్పారు. ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌రిగే ఎన్నిక‌ల్లో ఓటు వేయాల‌నే ఉద్దేశంతో తెలంగాణలో ఓటును తాను తన కుటుంబం రద్దు చేసుకుందని తెలిపారు. ఈ క్ర‌మంలో మంగళగిరి ప‌రిధిలో ఓటు హక్కు …

Read More »

అభ్యర్ధుల జాబితా రెడీ అయ్యిందా ?

రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధుల జాబితాను జగన్మోహన్ రెడ్డి దాదాపు రెడీచేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. జిల్లాల ఇన్చార్జిలు, కోఆర్డినేటర్లతో ఇదే విషయమై జగన్ విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే అనేక మార్గాల్లో తెప్పించుకుంటున్న సర్వే నివేదికల ఆధారంగా ఎవరిని ఏ నియోజకవర్గంలో పోటీచేయించాలి, ఎవరిని తప్పించాలి, ఎవరిని ఎంపీ, ఎంఎల్ఏలుగా పోటీచేయించాలనే విషయమై జగన్ అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. దీని ఆధారంగానే నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులు చేస్తున్నారు. ఇలాంటి …

Read More »

బీజేపీ అయోమయం పెంచేస్తోందా ?

ఏపీ రాజకీయాల్లో అయోమయం పెరిగిపోతోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీయేననే చెప్పాలి. దీనికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరింత ఆజ్యం పోస్తున్నారు. అయోమయానికి ఒకరకంగా కారణం కూడా పవననే చెప్పాలి. ఎలాగంటే ఎన్డీయేలో పార్టనర్ హోదాలో బీజేపీ మిత్రపక్షంగా ఉంటూనే టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకున్నారు. నిజానికి దీన్ని అనైతికమనే చెప్పాలి. కానీ ప్రస్తుత రాజకీయాల్లో నైతికం, అనైతికమనే ప్రస్తావన పెద్దగా ఉండటం లేదు. తమకు ఏది లాభం …

Read More »

‘కమ్మ’నైన ప్రేమ చాటిన తుమ్మల

తెలంగాణ‌లో కొత్త‌గా ఏర్ప‌డిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్న ఉమ్మ‌డి ఖమ్మం జిల్లా ఖ‌మ్మం నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పేరు ఎత్తకుండానే ఆయ‌న బీఆర్ఎస్ పార్టీ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌మ్మోళ్లు త‌ల‌దించుకునేలా తాను ఎప్ప‌టికీ ఎలాంటి ప‌నీ చేయ‌బోన‌ని వెల్ల‌డించారు. ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని భ‌ద్రాచలం రామాల‌యంలో శ్రీ సీతారామ కమ్మ వారి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్మించిన నూతన వసతి …

Read More »

ఇప్పుడు క‌ళ్లు తెరుచుకున్నా.. రేవంత్‌తో క‌ల‌సి ప‌నిచేస్తా

ఎదురు దెబ్బ త‌గిలితే కానీ.. నొప్పి బాధ తెలియ‌ద‌న్న‌ట్టుగా.. ఓట‌మి చ‌విచూస్తేనే త‌ప్ప‌.. పార్టీ విలువ, నాయ‌కుల విలువ కొంద‌రికి అంత‌గా తెలియ‌వు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి ఎదురైంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయా రు. తాను ఓడిపోతాన‌ని కానీ.. త‌న‌ను ప్ర‌జ‌లు ఓడ‌గొడ‌తార‌ని కానీ.. జ‌గ్గారెడ్డి అస్స‌లు ఊంహించ‌లేదు. అంతేనా.. ఎన్నిక‌ల‌కు ముందు ఆయ‌న సీఎం …

Read More »