Political News

రాజ‌కీయాల్లో ఉంటూ మౌనం పాటించ‌లేను: గ‌ల్లా గుడ్ బై

టీడీపీ పార్ల‌మెంటు స‌భ్యుడు, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పారు. తాజాగా గుంటూరులో నిర్వ‌హించిన పార్టీ కేడ‌ర్ ఆత్మీయ స‌మావేశంలో ఆయ‌న పాల్గొని.. త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు. రాజ‌కీయాలు, వ్యాపారం రెండూ తాను కొన‌సాగించ‌లేక పోతున్న‌ట్టు చెప్పారు. రాజ‌కీయాల్లో నిజాయితీగా ఉంటే.. నోరు మూసుకుని మౌనంగా ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంద‌న్నారు అయితే..తాను మౌనంగా చూస్తూ కూర్చోలేన‌ని చెప్పారు. దీంతో త‌న వ్యాపారాల‌ను టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితి …

Read More »

పట్టుబట్టి టికెట్ సాధించుకున్నారా ?

రాబోయే ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గంలో టికెట్ ను జేసీ బ్రదర్స్ పట్టుబట్టి సాధించుకున్నారు.  మాజీ ఎంఎల్ఏ, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డికి చంద్రబాబునాయుడు తాడిపత్రి టికెట్ కన్ఫర్మ్ చేశారని సమాచారం. జేసీ బ్రదర్స్ తో చాలాసేపు చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే తాడపత్రి టికెట్ అస్మిత్ రెడ్డికి ఓకే అయ్యింది. ఇదే సమయంలో మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డి కొడుకు జేసీ వపన్ …

Read More »

బిహార్‌లో కుప్ప‌కూలిన ప్ర‌భుత్వం.. నితీష్ రాజీనామా

అంద‌రూ అనుకున్న‌ట్టుగానే.. లెక్క‌లు ప‌క్కాగా స‌రిపోవ‌డంతో బిహార్ రాజ‌కీయం ఒక్క‌సారిగా మ‌లుపు తిరిగింది. ప్ర‌స్తుత సీఎం, జ‌న‌తాద‌ళ్ యునైటెడ్‌(జేడీయూ) నేత నితీశ్ కుమార్ త‌న ప‌దవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను స్వ‌యంగా ఆయ‌న ప‌ట్నాలోని రాజ్‌భ‌వన్‌కు వెళ్లి గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్‌కు అందించారు. త‌న రాజీనామా ప‌త్రంలో నితీశ్ ఎలాంటి కార‌ణాల‌ను పేర్కొన‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఈ రాజీనామాను ఆగ‌మేఘాల‌పై ఆమోదించేసిన గ‌వ‌ర్న‌ర్‌.. తాత్కాలిక‌ ముఖ్య‌మంత్రిగాకొన‌సాగాల‌ని కోరారు. వాస్త‌వానికి …

Read More »

రేవంత్ కు ఫస్ట్ వీక్ చాలా కీలకమా ?

ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పార్టీకి కూడా చాలా కీలకం కాబోతోంది. ఎందుకంటే మొదటివారంలోనే రెండు హామీలను అమలుచేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. రెండు హామీల అమలుపై రేవంత్ ఇటు ప్రభుత్వంలోను అటు పార్టీలోను హింట్ ఇచ్చినట్లు సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. పథకాల లబ్దిదారుల్లో అర్హుల ఎంపికకోసం ఇప్పటికే అధికారులు గడచిన నెలరోజులుగా పెద్దఎత్తున కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. అధికారంలోకి రాగానే నూరురోజుల్లోనే ఆరు …

Read More »

కాంగ్రెస్ లోకి తీగల

Theegala Krishna Reddy To Join Congresds

మాజీ ఎంఎల్ఏ, బీఆర్ఎస్ సీనియర్ నేత తీగల కృష్ణారెడ్డి తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఆయనతో పాటు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనితారెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు. నిజానికి వీళ్ళిద్దరు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరాల్సింది. అయితే వివిధ కారణాలతో అప్పట్లో జాయినింగుకు బ్రేక్ పడింది.  తాజాగా అంటే శనివారం రేవంత్ రెడ్డితో తీగల భేటీ అయ్యారు. దాంతో మామ, …

Read More »

నీ చెల్లెలితో నీ గొడవ..నాకేం సంబంధం జగన్?: చంద్రబాబు

సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చలేదని, జగనే స్వయంగా చీల్చారంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. అయితే, చంద్రబాబు స్క్రిప్ట్ తోనే షర్మిల మాట్లాడుతుందంటూ పరోక్షంగా జగన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు …

Read More »

మంత్రి రోజాపై జ‌గ‌న్ చేతిలో కీల‌క రిపోర్ట్‌… !

వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రాలు ఎక్క‌డం క‌ష్ట‌మ‌ని భావించిన వారిని వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌క్క‌న పెట్టారు. ఇక‌, మారిస్తే ఫ‌ర్వాలేదు అనుకున్న‌వారిని మార్పులు చేశారు. వీరిలోనూ ప‌రిస్థితి బాగుంటుంద‌ని అనుకుంటున్న‌వారినే కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించారు. మ‌రోవైపు.. కొంద‌రి విష‌యంపై ర‌హ‌స్యంగా నివేదిక‌లు తెప్పించుకుంటున్నారు. ఇలాంటి వారిలో మంత్రి రోజా ముందున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆమెకు వ‌చ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే విష‌యం పార్టీలోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం న‌గ‌రి …

Read More »

ఆ బీజేపీ ఎమ్మెల్యే నేచ‌ర్ గుడ్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు

ఆయ‌న ఎమ్మెల్యే. పైగా.. ఇద్ద‌రు ఉద్ధండుల‌ను(కేసీఆర్‌, ప్ర‌స్తుత సీఎం రేవంత్‌రెడ్డి)ల‌ను ఓడించి మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతేకాదు.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేత‌. అయినా.. ఎక్క‌డా ఆయ‌న గ‌ర్వం లేదు. అధికార ద‌ర్పం అంత‌క‌న్నా లేదు. పైగా.. అధికారంతో సిఫార‌సులు చేసుకునో.. గ‌ద్దించో కూడా ప‌నులు చేయించుకోవాల‌ని ఆలోచించ‌డం లేదు. ప్ర‌జ‌ల చేత‌, ప్ర‌జ‌ల వ‌ల‌న అన్న‌ట్టుగా.. ప్ర‌జ‌ల మ‌నిషిగా గెలుపొందిన ఆయ‌న ప్ర‌జ‌ల కోసం.. త‌ను ఎంత …

Read More »

కేసీఆర్ ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధం

తెలంగాణ మాజీ ముఖ్య‌మంత్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌.. ఎమ్మెల్యేగా ప్ర‌మాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖ‌రారైంది. గ‌త ఏడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేశారు. కామారెడ్డి, గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న నిల‌బ‌డ్డారు. గ‌జ్వేల్‌లో ఓట‌మి సంకేతాలు రావ‌డంతో ఆయ‌న కామారెడ్డిని కూడా ఎంచుకున్నారు. అయితే, చిత్రంగా కామారెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో ఓడిపోయిన ఆయ‌న‌.. గజ్వేల్ నుంచే వ‌రుస‌గా విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత‌.. …

Read More »

ఐదు వ్యూహాల‌తో ఎన్నిక‌ల‌కు వైసీపీ.. ‘సిద్ధం’

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఐదు వ్యూహాల‌తో రెడీ అయింది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనేందుకు పార్టీ ‘సిద్ధం’ పేరుతో ఎన్నిక‌ల యుద్ధంలోకి అడుగు పెట్టింది. ఈ క్ర‌మంలో ఈ ఐదు వ్యూహాల‌ను పార్టీ ప్ర‌క‌టించింది. సీఎం జ‌గ‌న్‌ ‘సిద్ధం’ పేరుతో తన మొదటి అధికారిక రాజకీయ ప్రచారానికి విశాఖ‌లో శ్రీకారం చుట్టారు. ఇక‌, నుంచి ఈ స‌భ‌లు రాష్ట్ర వ్యాప్తంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి సీఎం జగన్ …

Read More »

నేను అభిమ‌న్యుడిని కాదు.. అర్జ‌నుడిని: సీఎం జ‌గ‌న్‌

“నేను అభిమ‌న్యుడిని కాదు.. ప‌ద్మ‌వ్యూహంలో చిక్కుకుపోవ‌డానికి, అర్జ‌నుడిని. ఎలాంటి యుద్ధంలో అయినా..ఎంత‌టి యుద్ధంలో అయినా.. త‌ట్టుకుని విజ‌యం ద‌క్కించుకున్న అర్జ‌నుడిగా ముందుకు వ‌చ్చాను. కృష్ణుడిలా మీరంతా(ప్ర‌జ‌లు) నాకు అండ‌గా ఉన్నారు. విజ‌యం మ‌న‌దే. 175 కు 175 సీట్ల‌లో విజ‌యం ద‌క్కించుకుని తీరాల‌న్న అజెండాతో ముందుకు వెళ్తున్నాం” అని సీఎం జ‌గ‌న్ తీవ్ర‌స్థాయిలో గ‌ర్జించారు. విశాఖ‌ప‌ట్నం శివారు భీమిలిలోని సింగివ‌ల‌స‌లో తాజాగా నిర్వ‌హించిన వైసీపీ ‘సిద్ధం’ పేరిట నిర్వ‌హించిన భారీ …

Read More »

జగన్..నాది సీమ రక్తం: చంద్రబాబు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ‘రా కదిలి రా’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీలేరులో తాజాగా నిర్వహించిన సభలో సీఎం జగన్ పై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో జగన్ కు శిక్ష పడే సమయం దగ్గర పడిందని, వైసీపీకి కౌంటర్ మొదలైందని చంద్రబాబు అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ-జనసేన కూటమేనని చంద్రబాబు …

Read More »