Political News

అధికార మత్తు దిగలేదా ?

ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నా కేటీయార్, హరీష్ రావులో అధికారమత్తు వదిలినట్లు లేదు.  తామింకా అధికారంలోనే ఉన్నామనే భ్రమల్లో ఉన్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసెంబ్లీలో శనివారం జరిగిన చర్చల్లో కేటీయార్ , హరీష్ మాట్లాడిన మాటలు, వాళ్ళ బాడీ ల్యాంగ్వేజ్ చూస్తే ఆశ్చర్యమేసింది. పదేళ్ళ కేసీయార్ పరిపాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం, వివిధ శాఖలు చేసిన అప్పులపై రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. దానికి కౌంటరుగా కేటీయార్, హరీష్ పదేపదే …

Read More »

జగన్ ను దెబ్బ కొట్టాలని చాలా కసిగా వున్నాడు

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గేమ్ మొదలెట్టారు. తనను కాదన్న వైసీపీని ఓడించేందుకు.. తనను అక్కున చేర్చుకున్న టీడీపీని గెలిపించేందుకు శ్రీధర్ రెడ్డి కదన రంగంలోకి దిగారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. అధికార వైసీపీని వీడినప్పటికీ నియోజకవర్గంలో తన పట్టు నిలబెట్టుకునేందుకు కసరత్తులు మొదలెట్టారు. మొత్తం కుటుంబంతో కలిసి నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. వైసీపీ అధినేత, సీఎం జగన్ ను గట్టి దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో తన నియోజకవర్గంలో …

Read More »

తూర్పు వైసీపీలో టికెట్ మంట‌లు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఒక్కొక్క‌టిగా టికెట్ల‌ను ఖ‌రారు చేస్తున్న వైసీపీలో నాయ‌కులు కూడా అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు. త‌మ‌కు టికెట్ ద‌క్కుతుందో ద‌క్క‌దోన‌నే ఆవేద‌న చాలా మంది నాయ‌కుల్లో గూడుక‌ట్టుకుంది. ఇక‌, కొన్ని కొన్ని జిల్లాల్లో వైసీపీ టికెట్ల వ్య‌వ‌హారాన్ని కూడా తేల్చేస్తోంది. ఈ క్ర‌మంలో తాజాగా ఉమ్మడి తూర్పు గోదావ‌రి జిల్లాకు సంబంధించి మూడు టికెట్ల‌పై వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. తూర్పు గోదావ‌రి జిల్లా వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ …

Read More »

యువ‌గ‌ళం స‌భ‌కు ప‌వ‌న్ డుమ్మా.. రీజ‌నేంటి?

టీడీపీ యువ నాయ‌కుడు, నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఈ నెల 20తో ముగియ‌నుంది. ఈ క్ర‌మంలో భోగాపురం స‌మీపంలోని పోలంపల్లిలో సుమారు 20 ఎక‌రాల విస్తీర్ణంలో భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేశారు. ఈ స‌భ‌కు టీడీపీ మిత్ర‌ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన అదినేత‌ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను కూడా ఆహ్వానించారు. ఆయ‌న రాక‌తో ఇరు పార్టీల మ‌ధ్య మ‌రింత బంధం బ‌ల‌పేతం అవుతుంద‌ని టీడీపీ నేత‌లు భావించారు. అయితే.. తొలుత …

Read More »

రేవంత్ పిలుపు కోసం మల్లారెడ్డి వెయిటింగ్

కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో చేరిపోయేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సిద్ధంగా ఉన్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ ఎప్పుడెప్పుడు పిలుస్తారా? ఎప్పుడు పార్టీ జంప్ చేద్దామా? అని మల్లారెడ్డి వెయిటింగ్ చేస్తున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా మల్లారెడ్డి.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు, ఛాలెంజ్ లు చేసిన సంగతి తెలిసిందే. తొడగొట్టి మరీ …

Read More »

యువ‌గ‌ళం.. కొన్ని త‌రాలు గుర్తుండేలా!

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఈ నెల 20తో ముగియ‌నుంది. అనుకున్న ల‌క్ష్యం కంటే కొద్దిగా త‌క్కువ‌కే ఈ యాత్ర‌ను ముగించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది వాస్త‌వ‌ షెడ్యూల్‌క‌న్నా ముందుగానే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్టీ కార్య‌క్ర‌మాలు, ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉంది. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఎన్నిక‌ల వ్యూహాల‌ను కూడా ఖ‌రారు చేయాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో యువ‌గ‌ళాన్ని 3200 కిలో …

Read More »

రేవంత్‌కు పంట‌ల బీమాకు, రైతు బీమాకు తేడా తెలీదు!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ బీఆర్ ఎస్‌నేత‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర స్థాయిలో జ‌రిగింది. రేవంత్ చేసిన‌ వ్యాఖ్యలకు కేటీఆర్ గ‌ట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రేవంత్‌కు పంట బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి …

Read More »

పెంచుకుంటూ పోయారు.. పింఛ‌న్ల పెంపుపై జ‌గ‌న్ మార్క్‌!

ఏపీలో సామాజిక పింఛ‌ను దారుల‌కు ప్ర‌భుత్వం తాజాగా శుభ‌వార్త చెప్పింది. మ‌రో 15 రోజుల్లో ప్రారంభంకానున్న నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి సామాజిక పింఛ‌న్ల‌ను రూ.3000ల‌కు పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న సామాజిక పింఛ‌న్ రూ.2750 నుంచి రూ.3000ల‌కు చేరుతుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా దివ్యాంగులు, తాత‌, అవ్వ‌లు, వితంతువులు, ఒంట‌రి …

Read More »

ఆ వ‌ర్గాల‌కు 9 సీట్ల‌తో స‌రి.. వైసీపీ స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ సీట్ల‌పై దృష్టి పెట్టిన వైసీపీ.. మార్పులు చేర్పుల విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాలకూ తావు లేకుండా ముందుకు సాగుతోంది. ఇక‌, కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి మార్పుల దిశ‌గానే అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో బీసీల‌ను, ఓబీసీల‌ను మ‌చ్చిక చేసుకునే దిశ‌గా వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా మొత్తం …

Read More »

బ‌ట‌న్ నొక్కే ముందు.. మ‌న‌మే గుర్తుకు రావాలి..

రాష్ట్రంలో అధికార వైసీపీలో చెల‌రేగిన రాజీనామాలు.. పార్టీ ఇంచార్జ్‌ల మార్పు వంటివి రాజ‌కీయంగానే కాకుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా తీవ్ర‌మైన చ‌ర్చ‌గానే మారాయి. స్థానికంగా నేత‌లు కొంత మేర‌కు ఆందోళ‌న కూడా చేశారు. అయితే.. దీనిపై సాగుతున్న చ‌ర్చ‌లో భాగంగా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కిం చుకుంటుంది? ఏ పార్టీకి ఓటేయాల‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఏ ఇద్ద‌రు బ‌డ్డీ కొట్టు ద‌గ్గ‌ర చేరినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటెవ‌రికి …

Read More »

జనసేనా.. మాకొద్దు బాబోయ్

బీజేపీ మాట మార్చింది. రూటు మార్చింది. జనసేనతో పొత్తు విషయంలో ప్లాన్ మార్చింది. తెలంగాణలో జనసేనతో ఒరిగేదేమీ లేదని భావించిన ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కరివేపాకులా తీసిపారేస్తూ.. ఆ పార్టీతో పొత్తు వద్దంటే వద్దని చాలా స్పష్టంగా చెప్పేసింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ …

Read More »

కేటీఆర్‌, రేవంత్ ఇద్దరూ తగ్గట్లేదుగా

తెలంగాణ అసెంబ్లీలో ఫైర్ గేమ్ న‌డుస్తోంది. అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నా యి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మాట‌లు గుప్పించారు. కేటీఆర్‌ను ఎన్నారై అంటూ.. సంబోధించారు. ఎన్నారైల‌కు ఏం తెలుసు.. రాష్ట్ర స‌మ‌స్య‌లు అంటూ వ్యాఖ్యానించారు. “గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ …

Read More »