Political News

ప్ర‌పంచాన్ని ఉజ్జ‌యిని కాలమానం చుట్టూ తిప్పుతా

దేశంలో మోడీ ప్ర‌భుత్వం బ్రిటీష్ కాలం నాటి చ‌ట్టాల‌ను.. అప్ప‌టి శాస‌నాల‌ను మారుస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌లే.. ఐపీసీ.. సీఆర్ పీసీ.. వంటి కీల‌క‌మైన మూడు చ‌ట్టాల‌ను పూర్తి గా మార్చేసి.. భార‌తీయ‌త‌ను జోడిస్తూ.. భార‌తీయ న్యాయ‌సంహిత, భార‌తీయ సాక్ష్య అధినియం వంటి చ‌ట్టాల‌ను తీసుకువ‌చ్చింది.(వీటిని పార్ల‌మెంటు ఆమోదించింది. రాష్ట్ర‌ప‌తి ఆమోదం తెలపాల్సి ఉంది) ఇక‌, ఇప్పుడు ప్ర‌పంచ కాల‌మానాన్ని మార్చే ప‌నిపై దృష్టి పెట్టింది. …

Read More »

ఎన్నిక‌ల‌కు ముందు ఆఖ‌రిసారి కుప్పానికి..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లా కుప్పానికి ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా వెళ్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాదిలో ఏకంగా ఎనిమిది సార్లు ఆయ‌న(అరెస్టుకు ముందు) కుప్పంలో ప‌ర్య‌టించారు. వైసీపీ అధిష్టానం కుప్పం నియోజ‌క‌వ‌ర్గాన్ని ప్ర‌త్యేకంగా చూస్తుండ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును కూడా ఓడిస్తామ‌ని పార్టీ నాయ‌కులు ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న చేస్తున్న ద‌రిమిలా.. చంద్ర‌బాబు కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. అదేస‌మ‌యంలో కుప్పంలో టీడీపీ …

Read More »

ఫైర్ బ్రాండ్ల‌కు ప‌ట్టం.. సీఎం రేవంత్ కీల‌క నిర్ణ‌యం

కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా ఉన్న చాలా మంది నాయ‌కుల‌కు ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వులు ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి..ఇప్పుడు మ‌రో కీల‌క నిర్న‌యం తీసుకున్నారు. మంత్రుల్లో ప‌ది మందిని ఎంపిక చేసి.. రాష్ట్రంలోని ఉమ్మ‌డి జిల్లాల‌కు ఇంచార్జ్‌లుగా నియ‌మించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి విడుదల చేశారు. కాగా, ఆయా జిల్లాలో ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను మ‌రింత దూకుడుగా అందించ‌డంతోపాటు.. పార్టీ ప‌రంగానూ.. …

Read More »

జేపీ లాగే జేడీ మిగిలిపోతారా?

రాజకీయాలంటే అంతే ఈజీ కాదు. ఇందులో నెగ్గుకురావాలంటే తెలివితేటలుంటే సరిపోదు కుళ్లు కుతంత్రాలను ఎదుర్కొనే శక్తి, ప్రత్యర్థిని దెబ్బకొట్టే వ్యూహం, ప్రజలను తిప్పుకునే మాయ కావాల్సిందే. ఇలాంటి నైపుణ్యాలు లేక చాలా మంది రాజకీయాల్లో అడుగుపెట్టినా ఫెయిల్యూర్ గానే మిగిలిపోయారు. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ పెట్టిన జేడీ లక్ష్మీ నారాయణ భవిష్యత్ ఎలా ఉండబోతుందనే చర్చ మొదలైంది. చీకట్లో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికే జై భారత్ నేషనల్ …

Read More »

మోడీ టార్గెట్ పెద్దదే

ఒక‌వైపు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దె దింపాల‌నే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాన్ని రెడీ చేసుకుని ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇండియా కూట‌మి పేరుతో ప్రాంతీయ‌, క‌లిసి వ‌చ్చే జాతీయ పార్టీల‌ను ఏకం చేసి.. పొలిటిక‌ల్ ఫైట్‌కు రెడీ అవుతోంది. అయితే.. కాంగ్రెస్ వ్యూహాన్ని త‌ల‌ద‌న్నే లా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌రికొత్త ల‌క్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తాజాగా ఢిల్లీలో జ‌రిగిన బీజేపీ జాతీయ ప‌దాధికారుల స‌మావేశంలో మోడీ …

Read More »

టీడీపీ-జనసేన కూటమికి 135 సీట్లు: పృథ్వీ

రాబోయే ఎన్నికల్లో కొందరు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వబోనని ఆ పార్టీ అధినేత జగన్ కరాఖండిగా చెప్పేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 11 మంది సిట్టింగ్ ల స్థానాలు మార్చిన జగన్ ..త్వరలోనే మరో 70 మందికి స్థాన చలనం కల్పించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఇంత జరుగుతున్నా..వైసీపీ నేతలు మాత్రం వై నాట్ 175 అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై ఆ పార్టీ మాజీ నేత..ప్రస్తుతం జనసేన …

Read More »

ఎన్నిక‌లు ఏక‌ప‌క్షం.. చంద్ర‌బాబు ధీమా!

ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న సార్వత్రిక ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ధీమా వ్య‌క్తం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై త‌మ్ముళ్ల‌కు ప‌క్కా ప్లాన్ ఉండాల‌ని ఆయ‌న సూచించారు. అదే స‌మ‌యంలో త‌ట‌స్థులు టీడీపీకి జై కొడ‌తామంటే ఆహ్వానిస్తామ‌ని ప్ర‌క‌టించారు. తాజాగా మంగ‌ళ‌గిరిలోని పార్టీ కేంద్ర కార్యాల యంలో చంద్ర‌బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యంగా రాజ‌ధానిని విశాఖ‌కు మారుస్తామ‌ని.. …

Read More »

పురందేశ్వరి కొడుకు కోసం బాబు త్యాగం

వదిన పురందేశ్వరి తనయుడి గెలుపు కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? ఆయన గెలుపు కోసం బాబు ఓ నియోజకవర్గాన్ని త్యాగం చేయబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి వచ్చే ఎన్నికల్లో తనయుడు హితేష్ చెంచురామ్ ను బరిలో దించాలని చూస్తున్నారని తెలిసింది. కొడుకు రాజకీయ ప్రవేశం కోసం ఆమె అన్ని ఏర్పాట్లు …

Read More »

ఎమ్మెల్యేల‌కు ఎస‌రు.. ఆశావ‌హుల స‌రికొత్త రాజ‌కీయం

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేయాల‌ని భావిస్తున్న ఆశావ‌హులు.. స‌రికొత్త రాజ‌కీయాల‌కు శ్రీకారం చుట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల‌పై సై అంటే సై అంటూ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటా పోటీ కార్య‌క్ర‌మాలు చేస్తున్నా రు. ఈ క్ర‌మంలో కేసులకు కూడా వెర‌వ‌కుండా ముందుకు సాగుతున్నారు. అయితే.. ఆయా విష‌యాల‌పై స్థానికంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌, వివాదాలు అధిష్టానానికి త‌ల‌నొప్పులు తెస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇటీవల వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు …

Read More »

శ్వేత‌ప‌త్రం వ‌ర్సెస్ స్వేద ప‌త్రం.. కేటీఆర్ ఆక్రోశం ఇదే!

తెలంగాణ రాజ‌కీయాల్లో శ్వేత ప‌త్రం వ‌ర్సెస్ స్వేద‌ప‌త్రం కాక రేపుతోంది. గ‌త బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అయిన కాడికి అప్పులు చేసి.. మిగులు రాష్ట్రాలు త‌గులు రాష్ట్రంగా మార్చిందంటూ.. ఇటీవ‌ల అసెంబ్లీలో కాంగ్రెస్ స‌ర్కారు శ్వేత ప‌త్రం విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో అటు అధికార‌, ఇటు ప్ర‌తిప‌క్ష నాయ‌కుల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఈ నేప‌థ్యంలో త‌మ స‌ర్కారు ఏం చేసిందో …

Read More »

మేము పూర్తిగా వాడేశాం. ఆయన బుర్రలో గుజ్జంతా అయిపోయింది..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌తో భేటీ కావ‌డం.. సుమారు 4 గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం తెలిసిందే. ఈ ప‌రిణామంపై వైసీపీ కీల‌క నాయ‌కుడు, మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కొడాలి నాని స్పందించారు. ఇండియా కూట‌మిలో చంద్ర‌బాబును చేర్పించుకునేందుకే ప్ర‌శాంత్ కిషోర్ చ‌ర్చ‌లు జ‌రిపాడని అన్నారు. చంద్రబాబు ఎంతమంది పీకేలను పెట్టుకున్నా… సీఎం జగన్ ను పీకేదెం ఉండదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అవుట్ …

Read More »

ఆ నేతల స్పీడ్ కు అర్జెంట్ గా బ్రేక్ వేయాలి జగన్!

చర్యకు ప్రతిచర్య అనివార్యం. అయితే.. అవసరం లేని అంశాల్లో ప్రతిచర్య పేరుతో రియాక్టు అయితే.. దానికి స్పందన ఉంటుందన్న సత్యాన్ని మిస్ కాకూడదు. ఇంత సింఫుల్ లాజిక్ ను ఏపీ అధికారపక్ష నేతల్లో కొందరు ఎందుకు మిస్ అవుతారు? పార్టీకి.. అధినేతకు మైలేజ్ తీసుకురావటమే తమ లక్ష్యమన్నట్లుగా వ్యవహరించే కొందరి అత్యుత్సాహం వరుస తప్పులకు కారణం కావటమే కాదు.. ఇమేజ్ తేవటం తర్వాత డ్యామేజ్ చేస్తున్న వైనాలు అంతకంతకూ ఎక్కువ …

Read More »