Political News

రేవంత్‌కు పంట‌ల బీమాకు, రైతు బీమాకు తేడా తెలీదు!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి వ‌ర్సెస్ బీఆర్ ఎస్‌నేత‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం తీవ్ర స్థాయిలో జ‌రిగింది. రేవంత్ చేసిన‌ వ్యాఖ్యలకు కేటీఆర్ గ‌ట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో సీఎం పీసీసీ చీఫ్‌గా మాట్లాడుతున్నారని.. ఇది గాంధీ భవన్ కాదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని అన్నారు. రేవంత్‌కు పంట బీమాకు, రైతు బీమాకు తేడా తెలియదని ఆరోపించారు. రేవంత్ లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి …

Read More »

పెంచుకుంటూ పోయారు.. పింఛ‌న్ల పెంపుపై జ‌గ‌న్ మార్క్‌!

ఏపీలో సామాజిక పింఛ‌ను దారుల‌కు ప్ర‌భుత్వం తాజాగా శుభ‌వార్త చెప్పింది. మ‌రో 15 రోజుల్లో ప్రారంభంకానున్న నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి సామాజిక పింఛ‌న్ల‌ను రూ.3000ల‌కు పెంచుతున్న‌ట్టు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం జ‌రిగిన మంత్రి వ‌ర్గ స‌మావేశంలో ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఉన్న సామాజిక పింఛ‌న్ రూ.2750 నుంచి రూ.3000ల‌కు చేరుతుంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఫ‌లితంగా దివ్యాంగులు, తాత‌, అవ్వ‌లు, వితంతువులు, ఒంట‌రి …

Read More »

ఆ వ‌ర్గాల‌కు 9 సీట్ల‌తో స‌రి.. వైసీపీ స్ట్రాట‌జీ.. !

వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల‌కు సంబంధించి.. ఏపీ అధికార పార్టీ వైసీపీ చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే అసెంబ్లీ సీట్ల‌పై దృష్టి పెట్టిన వైసీపీ.. మార్పులు చేర్పుల విష‌యంలో ఎలాంటి మొహ‌మాటాలకూ తావు లేకుండా ముందుకు సాగుతోంది. ఇక‌, కీల‌క‌మైన పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ ఇలాంటి మార్పుల దిశ‌గానే అడుగులు వేస్తోంది. ప్ర‌ధానంగా రాష్ట్రంలో బీసీల‌ను, ఓబీసీల‌ను మ‌చ్చిక చేసుకునే దిశ‌గా వైసీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా మొత్తం …

Read More »

బ‌ట‌న్ నొక్కే ముందు.. మ‌న‌మే గుర్తుకు రావాలి..

రాష్ట్రంలో అధికార వైసీపీలో చెల‌రేగిన రాజీనామాలు.. పార్టీ ఇంచార్జ్‌ల మార్పు వంటివి రాజ‌కీయంగానే కాకుండా.. ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా తీవ్ర‌మైన చ‌ర్చ‌గానే మారాయి. స్థానికంగా నేత‌లు కొంత మేర‌కు ఆందోళ‌న కూడా చేశారు. అయితే.. దీనిపై సాగుతున్న చ‌ర్చ‌లో భాగంగా..వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీ విజ‌యం ద‌క్కిం చుకుంటుంది? ఏ పార్టీకి ఓటేయాల‌నే చ‌ర్చ కూడా సాగుతోంది. ఏ ఇద్ద‌రు బ‌డ్డీ కొట్టు ద‌గ్గ‌ర చేరినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓటెవ‌రికి …

Read More »

జనసేనా.. మాకొద్దు బాబోయ్

బీజేపీ మాట మార్చింది. రూటు మార్చింది. జనసేనతో పొత్తు విషయంలో ప్లాన్ మార్చింది. తెలంగాణలో జనసేనతో ఒరిగేదేమీ లేదని భావించిన ఆ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కరివేపాకులా తీసిపారేస్తూ.. ఆ పార్టీతో పొత్తు వద్దంటే వద్దని చాలా స్పష్టంగా చెప్పేసింది. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ …

Read More »

కేటీఆర్‌, రేవంత్ ఇద్దరూ తగ్గట్లేదుగా

తెలంగాణ అసెంబ్లీలో ఫైర్ గేమ్ న‌డుస్తోంది. అధికార, ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నా యి. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో మాట‌లు గుప్పించారు. కేటీఆర్‌ను ఎన్నారై అంటూ.. సంబోధించారు. ఎన్నారైల‌కు ఏం తెలుసు.. రాష్ట్ర స‌మ‌స్య‌లు అంటూ వ్యాఖ్యానించారు. “గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలంగాణ …

Read More »

అప్పులనే చూస్తున్నారు.. ఆస్తులు చూడరా..

తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై ప్రసంగం పూర్తిగా తప్పుల తడకగా ఉందన్నారు. సభ్యుడిగా దీనికి తాను సిగ్గు పడుతున్నానన్నారు. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన వారి మీద నెపాన్ని నెడుతున్నారని విమర్శించారు. దీన్ని తాను ఖండిస్తున్నానన్నారు. గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సై ప్ర‌సంగానికి ధ‌న్వవాదాలు తెలిపే తీర్మానం సంబ‌ర్ధంగా శ‌నివారం ఆయ‌న ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్‌.. …

Read More »

ఇక ధరణిపై ఫోకస్

కేసీయార్ ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పదమైన విషయం ఏదన్నా ఉందా అంటే అది ధరణి పోర్టల్ మాత్రమే. చాలా శాఖల్లో జరిగిన అవకతవకలు, అవినీతి కూడా జనాలపైన ప్రభావం చూపుతుందనటంలో సందేహంలేదు. అయితే వాటి ప్రబావం జనాలపైన డైరెక్టుగా ఉండదు. కానీ ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకలు జనాలపై డైరెక్టుగా ప్రభావం చూపుతుంది. ఎలాగంటే భూ వివరాలు పోర్టల్లో తప్పులుగా నమోదైతే దాన్ని సవరించుకరని కరెక్టు చేసుకోవటానికి సదరు భూ యజమానికి …

Read More »

కేసీఆర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విమర్శలు

పదేళ్ళుగా బీఆర్ఎస్ లో నోరుమూసుకుని పడున్న గొంతులన్నీ ఇపుడు సడెన్ గా పైకి లేస్తున్నాయి. తాజాగా ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ ఎంఎల్సీ తక్కెళ్లపల్లి మాట్లాడుతు పదేళ్ళ పాలనలో క్షేత్రస్ధాయిలో సమస్యలను తెలుసుకునేందుకు కేసీయార్ ఏమాత్రం ఇష్టపడేలేదన్నారు. బీఆర్ఎస్ లో జోకుడు బ్యాచ్ కే కేసీయార్ ప్రయారిటి ఇవ్వటం వల్లే పార్టీ ఓడిపోయిందని తేల్చేశారు. పార్టీలో, జనాల్లోని అసంతృప్తిని కేసీయార్ తెలుసుకుని ఉండుంటే …

Read More »

జిల్లాలు మారి.. తిరువూరుకు వైసీపీ రెబ‌ల్‌.. !

వచ్చే ఎన్నిక‌ల్లో పోటీ కోసం.. నాయ‌కులు జిల్లాలు సైతం మారిపోతున్నారు. కొంద‌రు నియోజ‌క‌వ‌ర్గాల‌ను మారుతుంటే.. ఇప్పుడు ఉన్న పోటీ నేప‌థ్యంలో మ‌రికొంద‌రు జిల్లాల‌ను కూడా మారేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వీరిలో టీడీపీ, వైసీపీ నాయ‌కుల హ‌వా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. తాజాగా టీడీపీలో జ‌రుగుతున్న చ‌ర్చ ప్ర‌కారం.. తాడికొండ ప్ర‌స్తుత ఎమ్మెల్యే.. వైసీపీ రెబ‌ల్ నాయ‌కురాలు.. ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.. తిరువూరు నుంచి పోటీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన …

Read More »

వాడుకుని వ‌దిలేశారా? లాభం లేద‌నుకున్నారా?

ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు సాగిన బీజేపీ వ‌చ్చే పార్ల‌మెంటుఎన్నిక‌ల్లో మాత్రం క‌టీఫ్ చెప్పింది. వ‌చ్చే పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు వెళ్లేది లేద‌ని బీజేపీ కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ గంగాపురం కిష‌న్ రెడ్డి తాజాగా వెల్ల‌డించారు. దీంతో ప‌వ‌న్‌ను అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు వాడుకుని వ‌దిలేశారా? లేక‌.. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో పెద్ద‌గా …

Read More »

నా కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం రేవంత్ ఆదేశాలు

తెలంగాణ ముఖ్య‌మంత్రిగా త‌న దైన ముద్ర వేస్తున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా తీసుకున్న మ‌రో నిర్ణ‌యం కూడా అంత‌కంటే ఎక్కువ సంచ‌ల‌నంగా మారింది. ముఖ్యంగా కీల‌క నాయ‌కులు, ప్ర‌ధానంగా సీఎం స‌హా మంత్రులు వ‌స్తున్నారంటే.. ట్రాఫిక్ క‌ష్టాలు మామూలుగా ఉండ‌డం లేదు. హైద‌రాబాద్ వంటి న‌గ‌రాల్లో అయితే.. గంట‌ల‌కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇక‌, సామాన్య ప్ర‌జ‌లు ఆఫీసుల‌కు వెళ్లే స‌మ‌యంలోనో.. త‌మ పిల్ల‌ల‌ను స్కూళ్ల‌కు పంపించే స‌మ‌యంలోనో సీఎం వంటి …

Read More »