రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక ఉప ఎన్నిక వచ్చింది. తిరుపతి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఇక్కడ వైసీపీ నాయకుడు మృతి చెందడంతో వచ్చిన ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి గెలిచారు. అయితే.. ఇక్కడ.. వైసీపీ పెట్టుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. భారీ మెజారిటీతో ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కాల ని.. దేశం మొత్తం.. తిరుపతి వైపు చూడాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పుకొచ్చారు. కానీ, అది సాధ్యం కాలేదు. …
Read More »జగన్ పట్ల మోహన్ బాబు అసంతృప్తి?
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబుకు రాజకీయాలతో కూడా గొప్ప బంధమే ఉంది. ఆయన తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్.. ఇలా పలు పార్టీల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేశారు. చివరగా ఆయన వైకాపాకు మద్దతు ఇవ్వడం తెలిసిందే. 2019 ఎన్నికల ముంగిట జగన్కు మద్దతుగా ప్రచారం చేశారు. అంతే కాక గత తెలుగుదేశం ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు సర్కారు ఉద్దేశపూర్వకంగా తన కాలేజీకి ఫీజ్ …
Read More »థియేటర్ లో తొలిసారి సినిమా చూసిన ఎమ్మెల్యే సీతక్క
సినిమా అన్నది తల్లి పొత్తిళ్లతోనే మొదలవుతుంది తెలుగువారికి. చంటి పిల్లల్ని భుజాన ఎత్తుకొచ్చి థియేటర్ లో సినిమాలు చూసే తల్లులు చాలామందే కనిపిస్తారు.అలా పరిచయమైన థియేటర్.. ఆ తర్వాత తన సమ్మోహన శక్తితో తరచూ లాగేస్తుంటుంది. సినిమా చూసే రెండున్నర గంటల పాటు తమను తాము మర్చిపోయేలా సరికొత్త అనుభూతిని ఇచ్చే మేజిక్ దాని సొంతం. అలాంటి మేజిక్ ను..కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇప్పటివరకు చూడలేకపోవటం నిజంగానే విచిత్రం. మన …
Read More »వ్యూహం మార్చిన బాబు – బద్వేల్ కు బై చెప్పేశారు
కొన్ని సందర్భాల్లో సంప్రదాయాన్ని.. మరికొన్ని సందర్భాల్లో అలాంటివాటిని పట్టించుకోని తత్త్వం కొందరు అధినేతల్లో ఈ మధ్యన కనిపిస్తోంది. అందుకు భిన్నంగా తాను వ్యవహరిస్తానన్న విషయాన్ని తన చేతలతో మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. విపక్షంగా ఉన్న తెలుగు దేశం త్వరలో జరిగే బద్వేల్ ఉప ఎన్నిక పోటీకి తమ పార్టీ దూరంగా ఉంటుందని ప్రకటించారు చంద్రబాబు. దీనికి కొట్టేయలేని కారణాన్ని చెప్పిన ఆయన.. తెలివిగా వ్యవహరించారని చెప్పాలి. నిజానికి ఉమ్మడి …
Read More »జగన్కు పరీక్ష పెడుతున్న యువ నేతలు.. ఇద్దరినీ పక్కన పెడతారా..?
ఆ ఇద్దరు యువ నాయకులు ఏపీ సీఎం జగన్కు తలనొప్పిగా మారారా ? వారి వ్యూహాలు.. జగన్ను ఇబ్బంది పెడుతున్నాయా? కీలకమైన జిల్లాలో పార్టీ పట్టుకోల్పోవడానికి.. ఈ ఇద్దరు నేతలే కారణమని.. సీఎంకు సమాచారం అందిందా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న అంతర్గత చర్చ! తూర్పుగోదావరి జిల్లా టీడీపీకి కంచుకోట. గత 2019 ఎన్నికల్లో జగన్ సునామీ వీచినా.. ఇక్కడ టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అంటే.. పార్టీకి బలమైన …
Read More »బాబాయ్.. అబ్బాయ్ అందుకే కలిశారా?
రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మరుతాయో? చెప్పడం చాలా కష్టం. మిత్రులుగా ఉన్న ఇద్దరు నాయకుల మధ్య అధికారం కోసం గొడవ జరిగి శత్రువులుగా మారే అవకాశం ఉంది. అలాగే బద్ధ శత్రువుల కాస్త రాజకీయ ప్రయోజనాల కోసం మంచి స్నేహితులుగా మెసలడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి ఒకే పార్టీలో ఉన్న నాయకులు తమ మధ్య విభేధాలను ఇతర నేతలు వాళ్ల ప్రయోజనాల …
Read More »కుల రాజకీయాలకు ‘కాపు’ కాస్తున్న పవన్ ?
ఏపీలో గత కొద్ది రోజులుగా వైసీపీ వర్సెస్ జనసేన వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పవన్ పై వైసీపీ మంత్రులు కూడా అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు. అయితే, గతానికి భిన్నంగా పవన్ కూడా ఈ సారి వైసీపీ నేతల విమర్శలను తిప్పికొడుతూ మరింత పదునైన విమర్శలు చేస్తున్నారు. ఇక, తాజాగా తూ.గో జిల్లాలో పర్యటించిన పవన్….ఏపీలో ఓ సామాజిక వర్గాన్ని జగన్ …
Read More »రికార్డు మెజార్టీతో బంపర్ విక్టరీ కొట్టిన మమతా బెనర్జీ
దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికలలో అధికార టీఎంసీ ఘనవిజయం సాధించింది. కొద్ది నెలల క్రితం అక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో డబుల్ సెంచరీతో వరుసగా మూడోసారి సీఎం పీఠం దక్కించుకుంది మమతా బెనర్జీ. అయితే మమత బంపర్ మెజార్టీతో మూడోసారి బెంగాల్ సీఎం అయినా కూడా నందిగ్రామ్లో మాత్రం ఆమె సువేందు అధికారి చేతిలో 1700 స్వల్ప తేడాతో ఓడిపోయారు. బీజేపీ పట్టుబట్టి అక్కడ …
Read More »పవన్ కల్యాణ్కు ఎవరూ భయపడరు
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తన మేనళ్లుడు సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సినీ పరిశ్రమపై వైసీపీ సర్కారు కక్ష కట్టిందని ఏపీ సీఎం జగన్పై పవన్ తీవ్ర విమర్శలు చేయడంతో మొదలైన ఈ వివాదం.. చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పవన్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన వైసీపీ మంత్రులు ఘాటు వ్యాఖ్యలు చేసిన …
Read More »కేసీఆర్-జగన్ : అడ్డుకోవడంలో ఆంతర్యమేంటో?
ఒక్కోసారి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు.. ప్రత్యర్థి పార్టీల పట్ల ఎలా వ్యవహరిస్తాయో ఊహించడం కష్టం. అనవసర విషయాలపై ఎక్కువ దృష్టి సారించి ప్రత్యర్థి పార్టీల నేతలకు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడంలో అధికార పార్టీలే కీలక పాత్ర పోషిస్తున్నాయనే అభిప్రాయాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు లేకపోలేదు. అటు ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ను జగన్ సర్కారు.. ఇటు తెలంగాణలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కేసీఆర్ …
Read More »ట్విస్ట్- యాత్ర చేసిది లోకేష్ కాదు, బాబే!
ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి ఆ సంతృప్తితో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి నుంచే 2024 ఎన్నికలపై బాబు దృష్టి సారించారు. ఆ క్రమంలోనే రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఇంఛార్జీలను మారుస్తున్నారు. సీనియర్లను సైతం పక్కనపెట్టి పార్టీని గెలిపించేందుకు శక్తివంచన లేకుండా పని చేసే సత్తా ఉన్న యువకులకు …
Read More »జనసేన- పోటీకి ముందే చేతులెత్తేశారా ?
తాజా పరిణామాలు చూస్తుంటే విషయం ఇలాగే అనిపిస్తోంది. అనంతపురంలో జరిగిన శ్రమదానం కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ మట్లాడుతు బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికలో తమ పార్టీ తరపున అభ్యర్ధిని పోటీ పెట్టడం లేదని ప్రకటించారు. నియోజకవర్గంలో ఏ పార్టీ తరపున ఎంఎల్ఏ చనిపోయినా పోటీపెట్టకుండా ఉండాలనే సంప్రదాయాన్ని అనుసరించి తమ పార్టీ తరపున ఎవరినీ అభ్యర్థిగా పోటీలోకి దింపటం లేదన్నారు. ఇదే విషయాన్ని తమ మిత్రపక్షమైన బీజేపీకి …
Read More »