Political News

ఈసారైనా టీడీపీ గెలుస్తుందా ?

రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాలు టీడీపీకి అందని ద్రాక్షపళ్ళు లాగ తయారయ్యాయి. అలాంటి నియోజకవర్గాల్లో గుంటూరు తూర్పు కూడా ఒకటి. చివరిసారిగా ఈ నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది 1999 ఎన్నికల్లోనే. అప్పటినుండి ఇప్పటివరకు అంటే నాలుగు ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతునే ఉంది. 1994-99 మధ్య అప్పటి సీనియర్ నేత లాల్ జాన్ భాష తమ్ముడు జియావుద్దీన్ గెలిచారు. మళ్ళీ ఎంతమంది ప్రయత్నించినా గెలుపు దక్కటంలేదు. మరి రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన …

Read More »

జగన్ వ్యాఖ్యల ఆంతర్యమేమి? 

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన  అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. 60-70 రోజుల్లోనే ఎన్నికలు ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపోటముల గురించి చేసిన ఓ కామెంట్ హాట్ టాపిక్‌గా మారింది. ఇండియా టుడే సమ్మింట్లో ఆయన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్‌తో జరిపిన సంభాషణకు సంబంధించిన వీడియో బిట్స్ కొన్ని ఇప్పటికే వైరల్ కాగా.. అందులో ఒకటి ఆసక్తికర చర్చకు దారి తీసింది. …

Read More »

విమ‌ర్శ‌లు స‌రే.. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్ప‌గ‌ల‌రా ష‌ర్మిల‌మ్మా?

కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ ష‌ర్మిల‌.. ఆ పార్టీ కోసం, ఎక్క‌డో సుప్త‌చేత‌నావ‌స్థ‌లో ఉన్న పార్టీకి జ‌వ‌జీవాలు అందించ‌డం కోసం.. ఆమె ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కోల్డ్ స్టోరేజీకి చేరిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి ప‌ట్టాలెక్కించేందుకు ఆమె త‌న శ‌క్తియుక్తులు జోడిస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీని టార్గెట్ చేసుకుని.. ప‌ర్య‌ట‌న‌ల‌కు శ్రీకారం చుట్టారు. అయితే.. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లకు ఆమె చెప్పేది ఎలా ఉన్నప్ప‌టికీ.. ప్ర‌జ‌ల నుంచి …

Read More »

అందుకే వారిని ప‌క్క‌న పెట్టాం: జ‌గ‌న్

ఏపీ అధికార పార్టీ వైసీపీ వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌లు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకున్న విష‌యం తెలిసిందే. దాదాపు 59 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు టికెట్ ఇవ్వ‌క పోవడం.. లేదా.. కొంద‌రిని సెగ్మెంట్లు మార్చ‌డం చేసింది. టికెట్ ఇవ్వ‌ని వారి స్థానంలో కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చింది. అదేస‌మ‌యంలో చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు స్థాన చ‌ల‌నం క‌ల్పించింది. ఇక‌, ఎంపీల్లోనూ దాదాపు 10 మంది వ‌ర‌కు మార్పులు చేర్పులు చేసింది. …

Read More »

లావు ఎంట్రీ.. టీడీపీకి మ‌రింత ఉత్సాహం?

వైసీపీ నాయ‌కుడు, యువ ఎంపీ, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంటు స‌భ్యులు లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. పార్టీలో ఇమ‌డ‌లేక‌, పార్టీలో నెల‌కొన్న అనిశ్చితి నేప‌థ్యంలోనే తాను రాజీనామా చేసిన‌ట్టు ఆయ‌న చెప్పారు. అయితే..ఇప్పుడు ఆయ‌న చూపు టీడీపీ వైపు ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. లావు తండ్రి.. లావు పెద‌ర‌త్త‌య్య‌.. వాస్త‌వానికి టీడీపీకి అనుకూలం. వీరి యూవ‌ర్సిటీ ఏర్పాటు స‌హా అనేక సంద‌ర్భాల్లో టీడీపీ సర్కారు స‌హాయం …

Read More »

కాంగ్రెస్ పార్టీ మా కుటుంబంలో చిచ్చు పెడుతోంది: జ‌గ‌న్‌

Y S Jagan

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ తాజాగా కాంగ్రెస్ పార్టీపై విరుచుకుప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం కాంగ్రెస్ పేరు కూడా ప‌ల‌క‌ని ఆయ‌న ఇప్పుడు ఆక‌స్మికంగా కాంగ్రెస్ పార్టీ పేరుతో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా గ‌తం కూడా త‌వ్వుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్న‌క‌ర రాజ‌కీయాలు చేయ‌డంలో ముందుంద‌ని అన్నారు. ప్ర‌స్తుతం త‌మ కుటుంబంలో చిచ్చు పెట్టేందుకు ఆ పార్టీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. మంగ‌ళ‌వారం తిరుప‌తిలో ఇండియా …

Read More »

జ‌న‌సేన‌కు గ్లాస్ గుర్తే.. ఎన్నిక‌ల సంఘం ఉత్త‌ర్వులు

ఏపీలో కీల‌క పార్టీగా ఉన్న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి “గాజు గ్లాసు”ను గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి అందాయి. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఏపీ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఆదేశాలు జారీ …

Read More »

జ‌న‌సేన-టీడీపీల మ‌ధ్య చిచ్చే టార్గెట్‌.. ఇది ఎవ‌రి కుట్ర‌?

వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసేందుకు రెడీ అయిన.. ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన‌లు ఇప్ప‌టికే ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించి ముందుకు సాగుతున్నాయి.ఈ క్ర‌మంలోనే యువ‌గ‌ళం ముగింపు స‌భ‌లో జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు ఉమ్మ‌డిగా పాల్గొన్నారు. ఇక‌, రా..క‌ద‌లిరా! స‌భ‌ల్లోనూ క‌లిసి పాల్గొనేలా ప్లాన్ చే్స్తున్నారు. ప‌ర‌స్ప‌రం ముందుకు దూసుకుపోతున్నారు. ఒకరి ఇంటికి ఒక‌రు వెళ్లి మ‌రీ వ్యూహ ప్ర‌తివ్యూహాలు రెడీ …

Read More »

ఇండియా కూటమికి దీదీ గుడ్ బై

2024 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమిని గద్దె దించేందుకు ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన మోడీ సర్కార్ ను ఈ సారి ఇంటికి సాగనంపడమే లక్ష్యంగా ఈ కూటమి ఏర్పడింది. అయితే, ఈ కూటమి ఏర్పడినప్పటి నుంచి అందులోని పార్టీల మధ్య ఐకమత్యం లోపించిందని విమర్శలు వస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ…ఇండియా కూటమికి అంటిముట్టునట్లు ఉంటున్నారని ముందు …

Read More »

బీఆర్ఎస్ మళ్ళీ ఫోకస్ పెట్టిందా ?

తొందరలో జరగబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారంపై బాగా ఫోకస్ పెట్టింది. ప్రచారానికి సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్ ఫారంను మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవాలన్నది టార్గెట్. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రయత్నంచేసినా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే అప్పట్లో సిట్టింగులపైన జనాల్లో ఉన్న విపరీతమైన వ్యతిరేకతే ప్రధాన కారణంగా నిలిచింది. సిట్టింగులపైన వ్యతిరేకత కారణంగా పార్టీ తరపున ఎంత పాజిటివ్ ప్రచారం చేయించినా ఉపయోగం కనబడలేదు. …

Read More »

షర్మిల ఎంట్రీ: చంద్ర‌బాబుకు ప‌నిత‌గ్గుతుందా? 

టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ప‌నిత‌గ్గుతుందా?  ఆయ‌న ఇక‌, త‌న ఆవేశాన్ని.. పార్టీకే ప‌రిమితం చేసు కుంటే స‌రిపోతుందా?  ఇక నుంచిఆయ‌న వైసీపీ స‌ర్కారుపై పెద్ద‌గా నోరు చేసుకోవాల్సిన అవ‌స‌రం కూడా త‌గ్గుతుందా?.. ఇవీ ప్ర‌స్తుతం టీడీపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు వ‌స్తున్న అంశాలు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఇప్పటి వ‌ర‌కు వైసీపీపైనా.. వైసీపీ పాల‌న‌పైనా ఎవ‌రూ చేయ‌ని విధంగా విమ‌ర్శ‌లు చేస్తూ.. ఎవ‌రూ కార్న‌ర్ చేయని అంశాల‌ను కూడా కార్న‌ర్ …

Read More »

రాజ‌కీయాల‌కు గ‌ల్లా దూరం.. 28న ఏం జరుగుతుంది?

ప్ర‌ముఖ పారిశ్రామిక వేత్త‌, టీడీపీ నాయ‌కుడు, గుంటూరు పార్ల‌మెంటు స‌భ్యుడు గ‌ల్లా జ‌య‌దేవ్ రాజ‌కీయా ల‌కు దూరం కానున్న‌ట్టు తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి దూరంగా ఉన్నార‌ని కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అసలు ఆయ‌న పూర్తిగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. తాజాగా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు కూడా జ‌రుగుతోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే గ‌ల్లా జ‌య‌దేవ్ …

Read More »