Political News

మజ్లిస్ ఎవరి వైపో తేలిపోయే రోజు వచ్చేసింది

బీఆర్ఎస్ లో ఎంఎల్సీ ఎన్నికల టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. తొందరలో భర్తీ అవబోయే ఎంఎల్ఏ కోటా ఎంఎల్సీ ఎన్నికల్లో ఏమిచేయాలో కేసీయార్ కు అర్ధంకావటం లేదట. ఇక్కడ క విచిత్రమైన పరిస్ధితి ఉంది. అదేమిటంటే ఎంఎల్ఏ కోటాలో జరగబోయే రెండు ఎంఎల్సీ స్ధానాల భర్తీ ఎన్నికలో ప్రతి ఎంఎల్సీ అభ్యర్ధికి 40 మంది ఎంఎల్ఏలు ఓట్లేయాలి. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ కు రెండు సీట్లను గెలుచుకునేంత సీన్ లేదు. బీఆర్ఎస్ …

Read More »

ఏపీ ఎన్నిక‌ల్లో గెలుపోట‌ములు డిసైడ్ చేసేది వీళ్లే… !

మ‌హిళ‌లే మ‌హా మంత్రం. వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో వారే కీల‌కంగా మార‌నున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణ‌యాలు.. ఆ పార్టీకి అధికారాన్ని క‌ట్ట‌బెట్టాయి. ముఖ్యంగా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో.. మ‌హిళా ఓటు బ్యాంకు కాంగ్రెస్‌కు అనుకూలంగా ప‌డింది. ఇదే ఆ పార్టీకి ప‌దేళ్ల త‌ర్వాత‌.. విజ‌యాన్ని అందించింది. ఈ నేప‌థ్యంలో ఏపీలోనూ మ‌హిళ‌లను మ‌చ్చిక చేసుకునేందుకు పార్టీలు ప్ర‌య‌త్నాలు ప్రారంభించాయి. అయితే.. ఈ క్ర‌మంలో …

Read More »

ఏదైనా క‌లిసే.. బాబు, ప‌వ‌న్‌ల ఉమ్మ‌డి వ్యూహం!

వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో క‌లిసిపోటీ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న టీడీపీ-జ‌న‌సేన‌ల మ‌ధ్య మిత్ర‌త్వం మ‌రింత పెరిగేలా ఆయా పార్టీల అధినేతలు నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలో ఇక నుంచి ఏం చేయాల‌న్నా.. ఏవిష‌యంపై గ‌ళం విప్పాల‌న్నా.. ఏ అంశంపై పోరాటం చేయాల‌న్నా.. ఉమ్మ‌డిగానే ముందుకు సాగాల‌ని.. వ్యూహాలు సిద్ధం చేసుకోవాల‌ని తాజాగా నిర్ణ‌యించారు. దీనిపై తాజాగా హైద‌రాబాద్‌లో ఇరువురు నాయ‌కులు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిసింది. ఈ క్ర‌మంలో తొలి అడుగుగా.. కేంద్ర ఎన్నిక‌ల …

Read More »

ఏపీలో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు.. రేవంత్ ఏమ‌న్నారంటే

ఏపీలో జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ‌ట్టిపోటీ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. గ‌త ఏడాది తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ పోటీ నుంచి త‌ప్పుకొంది. ఇది కాంగ్రెస్‌కు భారీగా క‌లిసి వ‌చ్చింద‌నే అంచ‌నాలు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి గ‌తంలో టీడీపీ నుంచే రావ‌డం.. ఆయ‌న ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడ‌నే పేరు కూడా ఉండ‌డం తెలిసిందే.  ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో …

Read More »

షర్మిల కీలక నిర్ణయం

ఎన్నికలు ముంచుకొస్తున్న నేపధ్యంలో కొత్తగా కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అదేమిటంటే తోందరలోనే బస్సుయాత్ర చేయాలని డిసైడ్ అయ్యారట. పార్టీని బలోపేతం చేయాలంటే ఇప్పట్లో ఎవరివల్లా అయ్యేపనికాదు. అయితే అంతటి మోయలేని భారాన్ని షర్మిల భుజాన వేసుకున్నారు. ఏపీ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తానని పెద్ద శపథమే చేశారు. ఇందులో భాగంగానే షర్మిల రాష్ట్రమంతా పర్యటనలు జరపాలని అనుకున్నారు. ఆ పర్యటనలు పాదయాత్ర …

Read More »

చాలా పెద్ద టార్గెట్ పెట్టుకున్న చంద్ర‌బాబు

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ప‌ర్య‌టించారు. దాదాపు మూడు మాసాల‌కుపైగా గ్యాప్‌తో ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబుకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా స్థానికంగా ఉన్న రాజ‌కీయ ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. వైసీపీ దూకుడు, ఇక్క‌డ కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు.. ముఖ్యంగా మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి అనుచ‌రుల ఆగ‌డాలు వంటివాటిపై ఆయ‌న చ‌ర్చించారు. ప్ర‌స్తుతం …

Read More »

ప్ర‌జానాడిని ముందే ప‌ట్టేసిన జ‌గ‌న్‌…?

ఏపీలో ఎన్నిక‌ల‌కు మ‌రో నాలుగు మాసాల గ‌డువు ఉంది. వ‌చ్చే ఏడాది మార్చిలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల‌కానుంది. అయితే.. అప్పుటికి ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంటుంది? ఎవ‌రివైపు మొగ్గు చూపుతారు? అనే విష‌యాలు ఇప్పుడే చెప్ప‌డం క‌ష్టం. స‌హ‌జంగా ఇదే అభిప్రాయం విశ్లేష‌కుల‌కు కూడా ఉంటుంది. కానీ, ఏపీ అధికార పార్టీ వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ మాత్రం ప్ర‌జానాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌జ‌లు ఎటు వైపు మొగ్గు …

Read More »

టీడీపీలోకి వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే.. ముహూర్తం ఫిక్స్‌?

ఏపీలో మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు.. పాలిటిక్స్‌ను వేడెక్కిస్తున్నాయి. వైసీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టికెట్ల కేటాయింపు న‌డుస్తోంది. ఇప్ప‌టికి చాలా మంది సిట్టింగుల‌ను పార్టీ ప‌క్క‌న పెట్టింది. స‌ర్వేల ఆధారంగా.. ప్ర‌జ‌ల్లో ఉన్న అసంతృప్తి కార‌ణంగా ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను కూడా ప‌క్క‌న పెట్ట‌డం గ‌మ‌నార్హం. మ‌రికొంద‌రిని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేసింది. దీంతో కొంద‌రు ఎమ్మెల్యేలు స‌ర్దుకు పోతుండ‌గా.. మ‌రికొంద‌రు మాత్రం పార్టీ మారేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇలాంటి …

Read More »

వైఎస్ మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్‌.. ష‌ర్మిల వెనుక చంద్ర‌బాబు: స‌జ్జ‌ల

దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉంద‌ని, దీనిపై త‌మ‌కు అప్ప‌టి నుంచే అనుమానాలు ఉన్నాయ‌ని వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై గ‌తంలో తాము విచార‌ణ‌కు కూడా డిమాండ్ చేశామ‌న్నారు. అయిన‌ప్ప‌టికీ.. త‌మ ఆవేద‌న అర‌ణ్య రోద‌న‌గానే మిగిలిపోయింద‌న్నారు. ఇక‌, తాజాగా వైఎస్ కుమార్తె ష‌ర్మిల త‌న పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం …

Read More »

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్‌.. కానీ!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు డాక్ట‌రేట్ ఇస్తామంటూ.. ఓ యూనివ‌ర్సిటీ ముందుకు వ‌చ్చింది. ఆయ‌న‌ను సాద‌రంగా ఆహ్వానించింది. మీకు డాక్ట‌రేట్ ఇస్తాం తీసుకోండి.. అని తెలిపింది. అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఈ ఆహ్వానం, ఆఫ‌ర్‌పై నిశితంగా స్పందించారు. త‌న‌కు ఈ డాక్ట‌రేట్ అవ‌స‌రం లేద‌ని చెప్పారు. స‌మాజంలో త‌న‌క‌న్నా మేధావులు, నిపుణులు, విజ్ఞులు ఉన్నారని, వారిలో ఎవ‌రినైనా ఎంపిక చేసుకుని ఇవ్వాల‌ని సూచించారు. దీంతో స‌ద‌రు యూనివ‌ర్సిటీ వెన‌క్కిత‌గ్గింది. ఇదీ …

Read More »

కోరి కోరి వైసీపీ పోగొట్టుకునే సీటు ఇదే…!

క‌ర్నూలు జిల్లాలో కీల‌క‌మైన స్థానం ప‌త్తికొండ‌. ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కంగాటి శ్రీదేవి విజ‌యం ద‌క్కించుకున్నారు. సీఎం జ‌గ‌న్ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర చేసిన‌ప్పుడు ప్ర‌క‌టించిన ఫ‌స్ట్ టికెట్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ నుంచి పోటీ చేసి టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేఈ కృష్ణ‌మూర్తి త‌న‌యుడు కేఈ శ్యామ్ కుమార్ పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల్లో శ్రీదేవి అనూహ్య‌మైన విజ‌యం ద‌క్కించుకున్నారు. ఏకంగా 43 వేల …

Read More »

అంగన్వాడీలకు జగన్ షాక్

CM Jagan

జీతాల పెంపుతో పాటు గ్రాట్యుటీ పెంపు కోసం ఏపీలో అంగన్వాడీలు గత 26 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అంగన్వాడీల సమ్మెను పట్టించుకోని జగన్ ప్రభుత్వం వారిని చర్చలకు కూడా ఆహ్వానించలేదు. అంతేకాకుండా, ఈ నెల 5వ తేదీ లోపు విధుల్లో చేరకుంటే ఎస్మా ప్రయోగిస్తామని కూడా ఏపీ ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం అల్టిమేటం జారీ చేసింది. అయినా సరే వెనక్కి తగ్గబోయేది లేదని అంగన్వాడీలు తమ …

Read More »