Political News

కేంద్రాన్ని ఇలా నిల‌దీయండి.. ఎంపీల‌కు జ‌గ‌న్ డైరెక్ష‌న్‌

త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో అనుస‌రించాల్సిన వ్యూహంపై సీఎం జ‌గ‌న్ వైసీపీ ఎంపీల‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని రాబ‌ట్టాల‌ని పేర్కొన్నారు. సుమారు మూడు గంట‌ల పాటు ఎంపీల‌తో భేటీ అయిన‌.. జ‌గ‌న్‌.. అన్ని విష‌యాల‌ను వారికి వివ‌రించారు. ప్ర‌స్తుతం రాష్ట్రానికి కీల‌కంగా ఉన్న స‌మ‌స్య‌ల‌పై స్పందించాల‌ని ఆయ‌న ఎంపీల‌ను కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల(రూ. 55,657) ఆమోదానికి కృషిచేయాలన్నారు. జాతీయ …

Read More »

అసెంబ్లీలో ఫోన్ల వాడకంపై తమ్మినేని సంచలన నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొద్ది రోజులుగా నాటకీయ పరిణామాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. సభలో ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును, ఆయన సతీమణి నారా భువనేశ్వరిని వైసీపీ సభ్యులు విమర్శించడంపై పెనుదుమారం రేగడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తమ్మినేని సీతారాం తాజాగా అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై, సభలోకి సభ్యులెవరూ ఫోన్లు తీసుకురావద్దని తమ్మినేని సంచలన ఆదేశాలు జారీ చేశారు. తనపై వైసీపీ …

Read More »

సినీ టికెట్ల ఆన్‌లైన్‌ పై చంద్ర‌బాబు హాట్ కామెంట్లు..

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్‌లైన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిం దే. ఈ మేరకు ఈ సినిమాటోగ్రఫీ చట్ట సవరణ చేసింది. దీనికి అసెంబ్లీ కూడా ఆమోదం తెలిపింది. అయి తే దీనిపై టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పలువురు దీన్ని వ్యతిరేకిస్తుండగా.. ఇంకొందరు మాత్రం స్వాగతించారు. అయితే, రాజ‌కీయంగా మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ రియాక్ట్ కాలే దు. జ‌న‌సేన అధినేత …

Read More »

జ‌గ‌న్‌ను పొగ‌డొద్దు.. ఏపీ స్పీక‌ర్ ఆదేశాలు

ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్‌.. త‌మ్మినేని సీతారాం.. మారారా? ఆయ‌న ఒకింత రూల్స్‌ను పాటిస్తున్నారా? నిబంధ న‌ల మేర‌కు ఆయ‌న ప‌నిచేయాల‌ని అనుకుంటున్నారా? అంటే.. తాజాగా అసెంబ్లీలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను బ‌ట్టి.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త వారం రోజులుగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ప్ర‌తిప‌క్షం టీడీపీ స‌భ‌లో ఉన్న స‌మ‌యంలో వైసీపీ మంత్రులు, స‌భ్యులు రెచ్చిపోయి.. ఆయ‌న‌పై దూష‌ణ‌ల‌కు దిగిన విష‌యం తెలిసిందే. ఇక‌, దీంతో చంద్ర‌బాబు …

Read More »

నాకు జ‌రిగిన అవ‌మానం.. ఎవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు.. భువ‌నేశ్వ‌రి

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి.. తాజాగా స్పందించారు. ఇటీవ‌ల ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబుపై విరుచుకుప‌డిన వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేలు.. త‌న పేరును ప్ర‌స్తావించ డం.. ఘోర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డంపై తాజాగా ఆమె ప్ర‌జ‌ల‌కు బ‌హిరంగ లేఖ రాశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ చైర్మ‌న్‌గా ఉన్న భువ‌నేశ్వ‌రి.. అదే సంస్థ లెట‌ర్ హెడ్‌పై ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి లేఖ రాయ‌డం.. సంచ‌ల‌నంగా మారింది. వాస్త‌వానికి ఈ రోజు(శుక్ర‌వారం) ఈ …

Read More »

కాంగ్రెస్ లో ముసలం వెనుక పీకే ఉన్నాడా ?

మేఘాలయా కాంగ్రెస్ లో తాజా ముసలం వెనుక రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) ఉన్నారా ? అవుననే ప్రచారం మొదలైంది. మేఘాలయా కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ సంగ్మా నేతృత్వంలో రెండు రోజుల క్రితమే 12 మంది ఎంఎల్ఏలు తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న 17 మంది ఎంఎల్ఏల్లో ఏకంగా 12 మంది టీఎంసీలో చేరటమంటే మామూలు విషయం కాదు. …

Read More »

సీఎం కేసీఆర్ గాలి తీసేసిన పీఎంఓ

చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండకపోవటం రాజకీయ నేతల ప్రాథమిక లక్షణమే అయినా..కొన్ని ప్రత్యేకమైన విషయాల్లోనూ ఇదే తీరును ప్రదర్శిస్తారా? అంటే అవునన్న విధంగా తాజా పరిణామం ఉందని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఎందుకు? అన్న ప్రశ్నను సంధిస్తే.. చిన్నపిల్లాడు సైతం సమాదానం చెప్పేస్తారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుకు సంబంధించిన విషయాల్ని ప్రశ్నించేందుకు.. కేంద్రంలో అమీతుమీ తేల్చేసేందుకు తాను ఢిల్లీ వెళుతున్నట్లుగా కేసీఆర్ …

Read More »

చంద్ర‌బాబు పై కొడాలి సంచ‌లన వ్యాఖ్య‌లు

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబుపైన‌.. ఆయ‌న కుటుంబంపైనా.. తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం.. నోటికి ఎంత వ‌స్తే.. అంత మాట అన‌డం ఆన‌వాయితీగా పెట్టుకున్న మంత్రి కొడాలి నాని.. తాజాగా మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇప్ప‌టికే అసెంబ్లీలో జ‌రిగిన ఘ‌ట‌న‌ తో చంద్ర‌బాబు మ‌న‌స్తాపంలో ఉన్న విష‌యం తెలిసింది. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని త‌న కుటుంబంపై చేసిన …

Read More »

సింగర్ హరిణి ఫ్యామిలీ మిస్సింగ్.. రైల్వే ట్రాక్ మీద తండ్రి డెడ్ బాడీ

షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. ప్రముఖ ప్లేబాక్ సింగర్ హరిణి తండ్రి ఏకే రావు అనుమానాస్పద రీతిలో మరణించారు. హైదరాబాద్ నివాసి అయిన ఆయన.. వారం నుంచి కనిపించకుండా పోయారు. తాజాగా ఆయన డెడ్ బాడీ బెంగళూరు రైల్వే ట్రాక్ మీద పోలీసులు గురించారు. ఏకే రావు కుటుంబ సభ్యుల ఫోన్లు పని చేయటం లేదని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని …

Read More »

కేజ్రీవాల్ ది తెలివైన నిర్ణయమేనా ?

పంజాబ్ విషయంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయంపై సానుకూల స్పందన కనబడుతోంది. పంజాబ్ పర్యటనలో కేజ్రీవాల్ మాట్లాడుతు తాను రెడీ అంటే ఇప్పటికప్పుడు ఆప్ లో చేరటానికి 25 మంది కాంగ్రెస్ ఎంఎల్ఏలు రెడీగా ఉన్నారంటు చెప్పిన విషయం తెలిసిందే. ఎంఎల్ఏలే కాకుండా 3 ఎంపీలు కూడా ఆప్ లో చేరుతామని అడుగుతున్నారట. అయితే అలాంటి చెత్తను తాను తమ …

Read More »

త‌న బాధను మ‌రిచి వ‌ర‌ద బాధితుల‌తో చంద్ర‌బాబు..

ఇదో అనూహ్య‌మైన ఘ‌ట్టం. ఆయ‌నే పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. త‌న‌ను త‌న కుటుంబాన్నిఅధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు.. నిండు అసెంబ్లీలో ఘోరంగా అవ‌మానించార‌నే ఆవేద‌న‌ను ఆయ‌న ఇప్ప‌టికీ మ‌రిచిపోలేదు. అయిన‌ప్ప‌టికీ.. త‌న బాధల క‌న్నా.. ప్ర‌జ‌ల బాధ‌లే ముఖ్య‌మనుకున్నారు. త‌న ఆవేద‌న‌ను, త‌న కుటుంబానికి జ‌రిగిన అన్యాయాన్ని పంటి బిగువున భ‌రించి.. సీమ‌లోని భారీ వ‌ర్షాలు, వ‌రద బాధితుల‌కు భ‌రోసా నింపేందుకు ముందుకు క‌దిలారు. ఆయ‌నే టీడీపీ అధినేత చంద్ర‌బాబు …

Read More »

వరద బాధితులను వదిలేసి సినిమాలపై పడ్డ ప్రభుత్వం

ప్ర‌స్తుతం ఏపీలో కీల‌క‌మైన రాయ‌ల‌సీమ ప్రాంతం వ‌ర‌ద ముంపుతో అల్లాడుతోంది. గ‌త రెండు రోజుల కింద‌ట వ‌ర‌కు భారీగా కురిసిన వ‌ర్షాలు.. పెన్నా, పాపాఘ్ని న‌దుల‌కు వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌తో ఇక్క‌డి మూడు ఇల్లాలు చిత్తూరు, క‌డ‌ప‌, అనంత‌పురం స‌హా నెల్లూరు ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. భారీ భ‌వ‌నాలు కూడా వ‌ర‌ద ధాటికి పేక‌మేడ‌ల్లా కూలిపోయాయి. ఇక‌, లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు నిరాశ్ర‌యులై.. ఇప్ప‌టికీ.. రోడ్డుపైనే ఉంటున్నారు. వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు …

Read More »