Political News

పవన్ మారథాన్ మీటింగ్స్

ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీ అయిపోతున్నారు. వరసబెట్టి పార్టీలోని ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. డైరెక్టుగా జిల్లాలకు వెళ్ళి నేతలను పిలిపించుకుని క్షేత్రస్థాయి పరిస్ధితులను సమీక్షిస్తున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుండి మంగళగిరి పార్టీ ఆఫీస్ కి చేరుకున్నారు. సోమవారం నుండి రెండురోజుల పాటు ముఖ్యనేతలతో సమావేశం అవబోతున్నారు. వన్ టు వన్ సమావేశాలు నిర్వహించాలని అనుకున్న నేతలందరినీ పార్టీ ఆఫీసుకు రావాలని కబురు …

Read More »

మాధవ్ కు మొండిచెయ్యేనా ?

చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అనే సామెత తెలుగులో చాలా పాపులర్. ఈ సామెత హిందుపురం వైసీపీ ఎంపీ మాధవ్ కి సరిగ్గా సరిపోతుంది. పోలీసు అధికారిగా పనిచేస్తున్న మాధవ్ జేసీ బ్రదర్స్ తో జరిగిన ఒక గొడవలో సడెన్ గా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డారు. దాంతో పోలీసులు ఉద్యోగానికి రాజీనామా చేయటం, వైసీపీ తరపున హిందుపురం ఎంపీగా పోటీచేసి గెలవటం అంత చాలా స్పీడుగా జరిగిపోయింది. పోలీసు నుండి …

Read More »

బెజ‌వాడ సెంట్ర‌ల్‌పై కేశినేని ఎఫెక్ట్ ఎంత …!

విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈ ద‌ఫా గెలుపు ప‌క్కా అని టీడీపీ రాసి పెట్టుకుంది. ఎందుకంటే.. ఇక్క‌డి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, నియోజ‌క‌వ‌ర్గంతో గ‌ట్టి అనుబంధం పెంచుకున్న మ‌ల్లాది విష్ణును వైసీపీ ప‌క్క‌న పెట్టింది. నియోజ‌క‌వ‌ర్గ‌తో సంబంధం లేని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావుకు ఇక్క‌డ ఇంచార్జ్ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో టీడీపీ ఆశ‌లు మ‌రింత‌గా పెరిగాయి. వాస్త‌వానికి ఈ ద‌ఫా మ‌ల్లాది పోటీ చేసినా.. …

Read More »

టీడీపీలోకి వైసీపీ ఎంపీ.. టికెట్ ఖ‌రారే?

సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు.. జంపింగుల ప‌ర్వం ఊపందుకుంది. వైసీపీలో టికెట్లు ద‌క్క‌ని నాయ‌కులు జంపింగుల‌కు రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే జ‌గ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు..జ‌న‌సేన‌లో చేరేందుకు రంగం రెడీ చేసుకున్నారు. ఇలానే మ‌రికొంద‌రు కూడా త‌మ దారులు తాము వెతుక్కుంటున్నారు. తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కూడా.. వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు రెడీ అయిన‌ట్టు ఇటు పార్టీలోనూ.. అటు ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గంలోనూ చ‌ర్చ సాగుతోం ది. …

Read More »

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కొట్టిన టీడీపీ కార్యకర్తలు

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు.. టీడీపీ కార్య‌క‌ర్త‌లకు మ‌ధ్య జ‌రిగిన తీవ్ర ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. తాజాగా ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో ఇరు ప‌క్షాలు చిత్తుచిత్తుగా కొట్టుకున్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇరు ప‌క్షాల వారికీ స‌ర్దిచెప్పి పంపేశారు. టీడీపీ అదినేత చంద్ర‌బాబు నాయుడు.. ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్య‌టిస్తున్నారు. తాజాగా రూపొందించిన రా.. క‌ద‌లిరా! స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొంటున్నారు. రోజుకు రెండు చొప్పున ఈ …

Read More »

హైద‌రాబాద్ వెలిగిపోతుంటే.. అమ‌రావ‌తి వెల‌వెల బోతోంది

ఏపీలో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పాల‌న దారుణంగా ఉంద‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శించారు. జ‌గ‌న్ పాల‌న‌లో రాష్ట్రం 30 ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోయింద‌ని విమ‌ర్శించారు. హైద‌రాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతుంటే.. అమ‌రావ‌తి మాత్రం వెల‌వెల బోతోంద‌ని చంద్ర‌బాబు అన్నారు. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేసిన వ్య‌క్తి జ‌గ‌నేన‌ని విమ‌ర్శించారు. తాజాగా టీడీపీ చేప‌ట్టి ‘రా.. క‌ద‌లిరా!’ స‌భ ఉమ్మ‌డి కృష్నాజిల్లాలోని తిరువూరు నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హించారు. ఈ స‌భ‌లో పాల్గొన్న చంద్ర‌బాబు.. …

Read More »

వైసీపీకి గుడ్ బై.. రాయుడి రీజ‌న్ ఇదే!

వైసీపీలో ఇలా చేరి అలా బ‌య‌ట‌కు వ‌చ్చిన భార‌త మాజీ క్రికెట‌ర్ అంబ‌టి రాయుడు త‌న నిష్క్ర‌మ‌ణ‌కు సంబంధించిన కార‌ణాన్ని వెల్ల‌డించారు. తిరిగి తాను క్రికెట‌ర్‌గా అరంగేట్రం చేయ‌నున్నాన‌ని ఆయ‌న తెలిపారు. ఈ నెల 20 నుంచి దుబాయ్‌లో జ‌ర‌గ‌నున్న ఐఎల్‌టీ 20లో తాను ఆడ‌నున్న‌ట్టు చెప్పారు. ప్రొఫెష‌న‌ల్ క్రికెట్ ఆడేవారికి రాజ‌కీయాల‌తో ఎలాంటి సంబంధం ఉండ‌రాద‌నే నిబంధ‌న ఉంద‌ని.. అందుకే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నాన‌ని ఆయ‌న వెల్ల‌డించారు. …

Read More »

కమ్మ ను తీసి BC కి ఇస్తే..

ఈ సారి లోక్‌స‌భ టిక్కెట్ల ఎంపిక‌లో టీడీపీ అధినేత చంద్రబాబు అదిరిపోయే స్ట్రాట‌జీల‌తో ముందుకు వెళుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎక్కువ ఎంపీ టిక్కెట్ల‌ను ఈ సారి బీసీల‌కు ఇచ్చే ప్లానింగ్ జ‌రుగుతోంది. విజ‌య‌న‌గ‌రం, ఏలూరు, మ‌చిలీప‌ట్నం, న‌ర‌సారావుపేట‌, హిందూపురం, క‌ర్నూలు సీట్ల‌తో పాటు ఓవ‌రాల్‌గా ఆరేడు సీట్లు ఈ సారి ఖ‌చ్చితంగా బీసీల‌కు ద‌క్క‌నున్నాయి. ఈ ఈక్వేష‌న్ల‌తోనే ఈ సారి ప‌లువురు కొత్త నేత‌లు టీడీపీ నుంచి లోక్‌సభ‌కు పోటీప‌డ‌నున్నారు. …

Read More »

ఏపీలో మ‌రోపార్టీ.. ఎన్నిక‌ల‌కు మాజీ ఐఏఎస్ రెడీ!?

ఏపీలో త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఇప్ప‌టికే అనేక పార్టీలు పుట్ట‌గొడుగుల్లా వెలిశాయి. దీంతో రాజ‌కీయంగా రాష్ట్రంలో చ‌ర్చ‌లు.. చేరిక‌లు కూడా.. హాట్ హాట్‌గా సాగుతున్నాయి. తాజాగా మ‌రో పార్టీ ఆవిర్భ‌వించేందుకు రెడీ అయింది. మాజీ ఐఏఎస్ అధికారి.. విజయ‌కుమార్ కొత్త‌గా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా ఆయ‌న విజ‌య‌వాడ‌లో స‌మావేశం నిర్వ‌హించారు. దీనికి రాజ‌కీయంగా త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కులు, మేధావి వ‌ర్గాన్ని, యువ‌త‌ను ఆహ్వానించారు. “పేద‌లు, …

Read More »

విద్యాంధ్ర‌గా ఏపీ.. దేశంలోనే ముందు: పీఎం ఆర్థిక స‌ల‌హా మండ‌లి నివేదిక‌

ఏపీ.. స‌రికొత్త రికార్డును సొంతం చేసుకుంది. క్షేత్ర‌స్థాయిలో విద్య‌ను అన్నివ‌ర్గాల వారికీ చేరువ చేయ‌డంలోనూ… నాణ్య‌మైన విద్య‌ను అందించ‌డంలోనూ దేశంలో ఏపీ తొలిస్థానంలో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు విద్య అంటే.. కేర‌ళ రాష్ట్రం స్ఫురించేది. ముఖ్యంగా నాణ్య‌మైన విద్య‌కు, న‌వీన విద్య‌కు కేర‌ళ కేరాఫ్‌గా ఉండేది. అయితే.. అలాంటి కేర‌ళ‌ను సైతం ఏపీ దాటుకుని.. ముందు నిల‌వ‌డం గ‌మ‌నార్హం. వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన విద్యా సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా రాష్ట్రం ఈ …

Read More »

షాకింగ్‌: వైసీపీ ఎమ్మెల్సీ సోద‌రుడి దారుణ హ‌త్య‌

ఏపీలో దారుణం జ‌రిగింది. వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న నాయ‌కురాలి సోద‌రుడిని కొంద‌రు గుర్తు తెలియ‌ని దుండ‌గులు అత్యంత దారుణంగా హ‌త్య చేశారు. క‌ర్నూలు జిల్లాలోని పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్‌లో జ‌రిగిన ఈ దారుణం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల‌కు చెందిన పోతుల సునీత‌.. వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆమె సోద‌రుడు రోము పెండేక‌ల్లు రైల్వే జంక్ష‌న్ వ‌ద్ద మృతి చెందిన స్థితిలో …

Read More »

విజ‌య‌వాడ నుంచి తూర్పు నుంచి అవినాష్ అవుట్‌…!

విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం రాజ‌కీయాలు మ‌రోసారి హీటెక్కాయి. ఇక్క‌డ రాజ‌కీయాలు ఎప్పుడూ ఆస‌క్తిగానే ఉంటాయి. అయితే.. ఈ సారి మ‌రింత‌గా వేడెక్కాయ‌ని తెలుస్తోంది. దీనికి కార‌ణం.. టీడీపీ త‌ర ఫున మ‌రోసారి గ‌ద్దె రామ్మోహ‌న్‌కే టికెట్ ఇచ్చేందుకు పార్టీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఇక‌, ఈ విష‌యం క‌న్ఫ‌ర్మ్ కావ‌డంతో.. గ‌ద్దె త‌న అనుచ‌రుల‌తో ప‌ర్య‌ట‌న‌లు ప్రారంభించారు. ప్ర‌జ‌లను క‌లుస్తున్నారు. ఇక‌, …

Read More »