Political News

పవన్ ను ఆహ్వానించిన షర్మిల

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావాలని పలువురు రాజకీయ ప్రముఖులకు వైఎస్ షర్మిల ఆహ్వాన పత్రికలు అందజేస్తున్న సంగతి తె లిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కొద్ది రోజుల క్రితం కలిసి ఆహ్వాన పత్రికను షర్మిల స్వయంగా అందజేశారు. ఈ క్రమంలోనే తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను షర్మిల కలిసి ఆహ్వాన పత్రికను ఇచ్చారు. తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని …

Read More »

ప‌బ్లిసిటీ వ‌ర్సెస్ రిజ‌ల్ట్‌.. టీడీపీ-వైసీపీల కొత్త‌వార్‌!

మాకు ప్ర‌చారం కాదు.. ఫ‌లితం కావాలి. మీకు ఫ‌లితంతో ప‌నిలేదు.. ప్ర‌చారం కావాలి- తాజాగా ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీని ఉద్దేశించి అధికార పార్టీ వైసీపీ చేసిన వ్యాఖ్య‌లు. దీనికి ప్ర‌తిగా.. టీడీపీ నాయ‌కులు కూడా అదే రేంజ్‌లో విమ‌ర్శ‌లు చేశారు. మేం ప్ర‌చారం-ఫ‌లితం రెండు ద‌క్కించుకున్నాం.. అని ఎదురు దాడికి దిగారు. గ‌త 24 గంట‌లుగా ఇరు పార్టీల సోష‌ల్ మీడియాలోనూ ఇదే వార్ జ‌రుగుతోంది. దీంతో ఇప్ప‌టికే ఈ …

Read More »

వైసీపీపై షర్మిల ఎఫెక్ట్ ఎంతో చెప్పిన రఘురామ

దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సంక్రాంతి వేడుకలను వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ సంక్రాంతి వేడుకలను తన స్వగ్రామంలో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రఘురామను పలువురు టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారితో రఘురామ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వర్తమాన రాజకీయాలపై, ఏపీలోని రాజకీయ పరిస్థితులపై రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్ల తర్వాత సొంత నియోజకవర్గంలో …

Read More »

చిన్న నేత‌.. వైసీపీకి గ‌ట్టి దెబ్బే..

ఎన్నిక‌ల‌కు ముందు.. ఏపీ అధికార పార్టీ వైసీపీలో కీల‌క వికెట్ ప‌డిపోయింది. బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు, విశాఖ ప‌ట్నం జిల్లా ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం నేత సీతంరాజు సుధాక‌ర్ వైసీపీకి రాజీనామా చేశారు. ప్ర‌స్తుతం ఆయ‌న బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్‌కు చైర్మ‌న్‌గా ఉన్నారు. అయితే.. ఆయ‌న విశాఖ ద‌క్షిణ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ను ఆశించారు. కానీ, టీడీపీలో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో గెలిచిన వాసుప‌ల్లి గ‌ణేశ్‌.. వైసీపీలోకి రావ‌డంతో ఆయ‌నకు …

Read More »

ష‌ర్మిలకు కాంగ్రెస్ ఇచ్చే జీతం ఎంతో తెలిస్తే.. షాకే?

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ త‌న‌య‌.. ష‌ర్మిల ప‌గ్గాలు చేప‌ట్ట‌నున్నారు. త్వ‌ర‌లోనే ఆమె అధికారికంగా బాధ్య‌త లు తీసుకుంటారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెడితే.. ఈ బాధ్య‌త‌లు తీసుకున్నందున కాంగ్రెస్ పార్టీ ఆమెకు చేకూర్చే ఆర్థిక ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌క పోవ‌చ్చు. జాతీయ పార్టీలైన‌.. కాంగ్రెస్‌, బీజేపీలే కాదు.. ప్రాంతీయ పార్టీలుగా ఉన్న టీడీపీ, ఆమ్ ఆద్మీపార్టీ, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ, క‌మ్యూనిస్టు పార్టీలు …

Read More »

రాజ‌న్న‌ కుటుంబంపై కాంగ్రెస్ ప్రేమ ఎంత‌?

YSRTPPP

132 సంవ‌త్స‌రాల వ‌య‌సులో కాంగ్రెస్ పార్టీ ఏపీ రాజ‌కీయాల‌కు సంబంధించి తీసుకున్న నిర్ణ‌యం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేసి ఉండకపోవ‌చ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే అంద‌రినీ మెస్మ‌రైజ్ చేయ‌గ‌ల‌దు కాబ‌ట్టి. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ.. వైఎస్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చింద‌ని కూడా బుగ్గ‌లు నొక్కుకుంటున్న ప‌రిస్థితి.. క‌ళ్లు చెమ‌ర్చుతున్న ప‌రిస్థితి కూడా క‌నిపిస్తే క‌నిపించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే.. కాంగ్రెస్ వ్యూహ‌మే …

Read More »

బీఆర్ఎస్ అంత పని చేసిందా.. !

కేసీయార్ పదేళ్ల పాలనలో జరిగిన అరాచకం మరోటి బయటపడినట్లు తెలుస్తోంది. అదేమిటంటే రిటైర్ అయిన ఉద్యోగులను రీ అపాయిట్మెంట్ చేయించి మళ్ళీ  అదే పోస్టుల్లో కొనసాగించటం.  వివిధ శాఖల్లోని ఇలాంటి రీ అపాయిట్మెంట్లు ఇపుడు బయటపడ్డాయి. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ్చర్యపోయింది. రిటైర్ అయిన ఉద్యోగులు సంబంధిత శాఖల వ్యవహారాల్లో  బాగా నిపుణులైతే వాళ్ళని సలహాదారులుగా తీసుకోవటం ఒక పద్ధతి. అయితే రిటైర్ అయినా సరే మళ్ళీ వాళ్ళనే రీ …

Read More »

కాళేశ్వరంలో అవినీతి ఎంత? మరిన్ని రహస్యాలు బహిర్గతం

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంతా ఇపుడు బయటపడుతోందని వార్తలు వస్తున్నాయి. కేసీయార్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టును ఆయన కుటుంబసభ్యులు ఆదాయవనరుగా చేసుకున్నారని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఎప్పటినుండో ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా ఆరోపించారు. చాలాకాలంగా ఇవన్నీ ఆరోపణలుగానే వినబడుతున్నాయి. అయితే తాజా డెవలప్మెంట్లో ప్రాజెక్టులో జరిగిన అవినీతి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ …

Read More »

తండ్రి, కొడుకులు టీడీపీ నుండే పోటీచేస్తారా ?

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీ ఎంపీ, ఆయన కొడుకు పోటీచేయబోతున్నారా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రకాశం జిల్లాలో ఒంగోలు వైసీపీ  ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి వచ్చేఎన్నికల్లో టికెట్ అనుమానంగా ఉంది. మాగుంటకు ఎంపీగా జగన్ టికెట్ ఇస్తారని, ఇవ్వరని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రచారాల మధ్య మాగుంట ఫ్యామిలీతో పాటు మద్దతుదారుల్లో టెన్షన్ పెరిగిపోతోందట. అందుకనే వైసీపీకి తొందరలోనే …

Read More »

షర్మిల టార్గెట్టంతా వైసీపీయేనా ?

కొత్తగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన వైఎస్ షర్మిల ముందు చాలా పెద్ద బాధ్యతలే ఎదురుచూస్తున్నాయి. అవేమిటంటే పార్టీని బలోపేతం చేయటం, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఉనికి చాటుకునేట్లు చేయటం. మామూలు పరిస్ధితుల్లో అయితే పై రెండు సాధ్యమయ్యేది కాదు. 2014లో  రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ భూస్ధాపితమైపోయింది. కోమా స్టేజిలో ఉన్న పార్టీని లేపటం ఎవరివల్లా కావటం లేదు. జనాలు కూడా కాంగ్రెస్ ను పట్టించుకోవటం మానేశారు. …

Read More »

జనాలకు కాంగ్రెస్ గాలమేస్తోందా?

తొందరలో జరగబోయే ఎన్నికల్లో జనాలకు కాంగ్రెస్ పార్టీ గాలమేస్తున్నట్లే ఉంది. విచిత్రం ఏమిటంటే ఏపీ జనాలకు తెలంగాణా కాంగ్రెస్ గాలమేస్తుండటం. ఇక్కడ విషయం ఏమిటంటే తెలంగాణాలో ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జరగాల్సింది పార్లమెంటు ఎన్నికలు మాత్రమే. అదే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాలి. అందుకనే రెండు ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ లబ్దిపొందేట్లుగా తెలంగాణా …

Read More »

తండ్రి బాట‌లో ష‌ర్మిల.. ఆ అభిమానం సాధిస్తారా?

ఉమ్మ‌డి ఏపీ మాజీ సీఎం, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి.. త‌న‌య వైఎస్ ష‌ర్మిల ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మైంది. ద‌రిమిలా.. ఇప్పుడు ఆమె సుదీర్ఘ ట్వీట్ చేశారు. కాంగ్రెస్ ఆశ యాల‌ను, ల‌క్ష్యాల‌ను సాధించేందుకు త‌న‌వంతు నిరంత‌రం కృషి చేస్తాన‌ని దానిలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని వ‌మ్ము కానివ్వ‌బోన‌ని కూడా ష‌ర్మిల చెప్పారు. అయితే..  ఇంత గా కాంగ్రెస్ పెట్టిన …

Read More »