Political News

నోరు జారి.. ఇచ్చిన హామీ.. సోముకు ప‌ద‌వీ గండం!

Somu Veeraju

రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కులు ఆచితూచి అడుగులు వేయాలి. ఏ చిన్న తేడా వ‌చ్చినా.. ప‌రిస్థితి చేయి దాటి పోవ‌డం ఖాయం. బీజేపీ రాష్ట్ర చీఫ్‌.. ఆర్ ఎస్ ఎస్ వాది సోము వీర్రాజు చేసిన‌ ఒకే ఒక్క కామెంట్‌.. సంప్ర‌దాయ బీజేపీ వాదుల‌ను పార్టీకి దూరం చేసే ప్ర‌మాదాన్ని తీసుకువ‌చ్చింది. అంతేకాదు.. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వ‌ర‌కు మీడియా ఇప్పుడు ఆయ‌న‌ను ఏకేస్తోంది. దీంతో సోము వ్యాఖ్య‌ల‌పై …

Read More »

రాధా నామాట విను.. చంద్ర‌బాబు స‌ల‌హా

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సాధార‌ణంగా.. ఉద‌యం 8 గంట‌ల త‌ర్వాత కానీ.. ఏ ప‌నినీ మొద‌లు పెట్ట‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న విప‌క్షంలో ఉన్నారు కాబ‌ట్టి.. కొంత గ్యాప్ తీసుకుంటున్నారు. అదే అధికారంలో ఉండి ఉంటే.. ఆ లెక్క వేరు. ఉద‌యం 6 గంట‌లకే ప‌నులు ప్రారంభించేవారు. అయితే.. ఆయన బుధ‌వారం అనూహ్యంగా ఉద‌యం 6 గంట‌ల‌కే లైన్‌లోకి వ‌చ్చేశారు. తెల‌తెల వారుతూనే ఆయ‌న చ‌ర్య‌లు ప్రారంభించారు. ఒక‌వైపు పార్టీ కీల‌క …

Read More »

టీడీపీలో మూడు ముక్క‌లాట‌!

ఏపీలో ఖాళీగా ఉన్న ఇన్చార్జ్ పదవులను పార్టీ అధినేత చంద్రబాబు వేగంగా భర్తీ చేస్తూ వస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ నియోజకవర్గాలపై కూడా ఆయన సమీక్షించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల‌ ఇన్చార్జి పదవులను భ‌ర్తీ చేస్తున్న బాబు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు – చింతలపూడి నియోజకవర్గాల‌పై దృష్టి పెట్ట‌డంలేదు. ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త ఇన్చార్జిలుగా ఎవ‌రిని ఎంపిక‌ చేస్తారా ? …

Read More »

31 కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్ట్ ఇచ్చి త‌ప్పు చేశారు.. సోము వీర్రాజు

రాష్ట్ర బీజేపీ నాయ‌కులు విజయవాడలో నిర్వ‌హిస్తున్న‌ ప్రజాగ్రహ సభ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, హాట్ కామెంట్ల‌కు వేదిక‌గా మారింది. ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. సీఎం జగన్.. లేనిపోని వైరాలతో ఏపీని అభివృద్ధికి దూరం చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అంతేకాదు.. 31 సీబీఐ కేసులున్న జ‌గ‌న్‌కు సీఎం పోస్టు …

Read More »

చిరు సినిమాకు చంద్ర‌బాబు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేదా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంకే స‌మ‌స్యా లేన‌ట్లు సినిమా టికెట్లు, థియేట‌ర్ల వ్య‌వ‌హారాన్ని నెత్తికెత్తుకుంది అక్క‌డి యంత్రాంగం. ఉన్న‌తాధికారులు థియేట‌ర్ల మీద దాడులు చేస్తుంటే.. మంత్రులు టికెట్ల ధరల అంశం మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ప్ర‌భుత్వ తీరుకు వ్య‌తిరేకంగా ఎవ‌రు కాస్త నోరు విప్పినా.. వారిని గ‌ట్టిగా కౌంట‌ర్ చేస్తున్నారు. సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఏపీ మంత్రుల టార్గెట్‌గా మారాడు నేచుర‌ల్ స్టార్ నాని. టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వ తీరును …

Read More »

వివేకా హ‌త్య‌లో అరెస్టులు ఉన్నాయి.. మాజీ మంత్రి

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చిన్నాన్న హ‌త్య కేసుపై బీజేపీ నాయ‌కుడు, మాజీ మంత్రి, క‌డ‌ప జిల్లాకు చెందిన కీల‌క నేత .. ఆది నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదేస‌మ‌యంలో వైసీపీ ప్ర‌భుత్వంపైనా ఆయ‌న తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకా హత్య కేసులో తన పేరు ప్రచారం చేశారని.. కానీ కోర్టుల జోక్యంతో అసలు కథ బయటికి వచ్చిందన్నారు. …

Read More »

ఇంకొక్క ఏడాదే జ‌గ‌న్ పాల‌న‌

విజ‌య‌వాడ‌లో జ‌రుగుతున్న బీజేపీ ప్రజాగ్ర‌హ స‌భ‌లో ఆ పార్టీ నేత‌లు ఏపీ స‌ర్కారుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో బీజేపీ నాయ‌కుడు, తూర్పుగోదావ‌రి జిల్లా కాకినాడ శార‌దా పీఠం అధిప‌తి ప‌రిపూర్ణానంద స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2022 చివర్లో కానీ.. 2023 మొదట్లోనే వైసీపీ పాలన పోతుందన్నారు. జ‌గ‌న్‌కు శంక‌రగిరి మాన్యాలు త‌ప్పేలా లేవ‌ని వ్యాఖ్యానించారు. 2022 జనవరి తర్వాత ఏపీలో వేసే ప్రతి అడుగు..  2024లో …

Read More »

అధికారంలోకి వ‌స్తే.. రూ.70కే చీప్ లిక్క‌ర్‌

రాష్ట్ర బీజేపీ నాయ‌కులు విజయవాడలో నిర్వ‌హించిన‌ ప్రజాగ్రహ సభ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు, హాట్ కామెంట్ల‌కు వేదిక‌గా మారింది.  ఈ సభలో వైసీపీ సర్కారు వైఫల్యాలను పార్టీ నేతలు ఓ రేంజ్‌లో ఎండగట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి జరుగుతందని రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ప్ర‌జాగ్ర‌హ‌ సభను చూసి చాలామంది ఇబ్బంది భయపడుతున్నారని సోము వీర్రాజు పేర్కొన్నారు. జగన్‌కు ఏం చూపించాలో అది చూపించే పార్టీ మాదే …

Read More »

బెయిల్‌పై ఉన్న నేతలు ఎప్పుడైనా జైలుకే

ఏపీ బీజేపీ నాయ‌కులు విజ‌య‌వాడ‌లో నిర్వ‌హిస్తున్న ప్ర‌జాగ్ర‌హ స‌భ‌లో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియ‌ర్‌నేత ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ప‌రోక్షంగా మ‌రింత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. బెయిల్‌పై ఉన్న‌వారు.. ఎప్పుడైనా.. జైలుకు వెళ్లొచ్చ‌ని సంచ‌ల‌న కామెంట్లు చేశారు. ఏపీలో చాలామంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. వాళ్లు ఎప్పుడైనా జైలుకు వెళ్లవచ్చని జావదేకర్‌ అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నా …

Read More »

త‌న‌య‌ను రంగంలోకి దించుతున్న నారాయ‌ణ‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో టీడీపీ దారుణ ప‌రాజ‌యం త‌ర్వాత ఆ పార్టీలోని చాలా మంది సీనియ‌ర్ నేత‌లు తెర‌మీద‌కు రావ‌డం లేదు. అందులో మాజీ మంత్రి నారాయ‌ణ కూడా ఒక‌ర‌నే అభిప్రాయాలున్నాయి. ఆయ‌న చాలా కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. టీడీపీ ఓట‌మి త‌ర్వాత పూర్తిగా త‌న విద్యా సంస్థ‌ల వ్య‌వ‌హారాల్లోనే త‌ల‌మున‌క‌లై ఉంటున్నార‌ని స‌మాచారం. నెల్లూరు కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌ప్పుడు కూడా ఆయ‌న క‌నిపించ‌లేదు. తెర‌వెన‌క ఆర్థిక …

Read More »

మోడీకి రూ.12 కోట్ల కారు.. ఎందుకంటే?

ప్రధాని నరేంద్ర మోడీ భద్రతకు రూ.12 కోట్ల ఖరీదైన ‘మెర్సిడీస్‌-మేబాక్ ఎస్‌-650 గార్డ్‌’ను వినియోగిస్తున్నారు. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ హైసెక్యూరిటీ ఎడిషన్‌‌, రేంజ్రోవర్‌ వోగ్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ను వినియోగించారు. అయితే.. ఇప్పుడు ప్ర‌ధాని భ‌ద్ర‌తా విధులు నిర్వ‌హిస్తున్న‌ స్పెషల్‌ ప్రొటెక్షన్‌ …

Read More »

సంజ‌య్ దీక్ష అందుకేనా?

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీ చేయాల‌నే డిమాండ్‌తో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష చేప‌ట్టారు. నెల రోజుల్లోగా ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోతే వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల‌ను అడ్డుకుంటామ‌ని బీజేపీ రాష్ట్ర కార్యాల‌యంలో జ‌రిగిన ఈ దీక్ష‌లో సంజ‌య్ ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య ప్ర‌ధానంగా ఉంది. ఎవైనా ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే ఉద్యోగాల నోటిఫికేష‌న్ల‌ను తెర‌పైకి తెస్తున్న ప్ర‌భుత్వం.. ఆ త‌ర్వాత వాటిని మ‌రిచిపోతుంద‌నే …

Read More »