మొన్నటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 1,122 మంది అభ్యర్థులు పోటీ పడితే అందులో రెబల్ క్యాండిడేట్లే 415 మందట. తమ పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు.. ఇండిపెండెట్లుగా బరిలోకి దిగి ఎవరికి చేయాల్సిన నష్టం వాళ్లు చేశారు. ఈ రెబల్స్ వల్ల కొన్ని చోట్ల ఫలితాలు తారుమారు అయిపోయాయి. ఐతే ఇందులో టీఆర్ఎస్ వాళ్లున్నారు. బీజేపీ వాళ్లున్నారు. అలాగే కాంగ్రెస్, టీడీపీ వాళ్లూ ఉన్నారు. కానీ ఈ …
Read More »రెండు సార్లు పవన్ కు ఛాన్స్ మిస్సయిపోయిందా ?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు రెండుసార్లు గోల్డెన్ ఛాన్స్ మిస్సయిపోయినట్లే ఉంది. మొదటిసారి దుబ్బాక ఉపఎన్నిక, రెండోది తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికలు. ఎంతో ఉత్కంఠకు గురిచేసిన రెండు ఎన్నికలకు పవన్ దూరంగానే ఉండిపోయారు. మరి యాధృచ్చికమో ఏమో తెలీదు కానీ రెండింటిలోను బీజేపీ మంచి ఫలితాలనే రాబట్టింది. దాంతో కమలంపార్టీ విజయాల్లో తన వంతు పాత్రుందని చెప్పుకోవటానికి పవన్ కు వీల్లేకపోయింది. దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీకి ప్రచారం …
Read More »రైతుల ఎఫెక్ట్: వైసీపీ కూడా దోషేనా?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే ప్రధాన డిమాండ్తో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ప్రారంభమైన రైతుల ఉద్యమం.. ఇప్పుడు మెల్లమెల్లగా దేశంలోని అన్ని రాష్ట్రాలకూ పాకింది. కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ప్రధాన లక్ష్యంతో మోడీ సర్కారు తీసుకువచ్చిన.. ఈ చట్టాలను వెనక్కి తీసుకోవాలనేది ఆయా రైతుల ప్రధాన డిమాండ్. అయితే .. ఇప్పుడు సరికొత్త అంశం తెరమీదికి తెచ్చింది.. మోడీ ప్రభుత్వం. రైతుల …
Read More »రెండు మాసాల తర్వాతే కొత్త పాలకవర్గం
ఎంతో ఉత్కంఠ రేకెత్తించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఎన్నికల ఫలితాల్లో గెలిచిన వారు మరో రెండుమాసాల పాటు వెయిట్ చేయాల్సిందేనా ? అవుననే అంటున్నాయి అధికార పార్టీ వర్గాలు. ఎందుకంటే గ్రేటర్ పాలకవర్గానికి ఇపుడున్న పాలకవర్గానికి మరో రెండు నెలలు కాలపరిమితి ఉంది. అంటే ఇపుడున్న మేయర్, డిప్యుటి మేయర్, కార్పొరేటర్లే ఫిబ్రవరి 10వ తేదీ వరకు కంటిన్యు అవ్వచ్చు. ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి కాబట్టి ఇప్పటికిప్పుడు అర్జంటుగా ప్రస్తుత …
Read More »గ్రేటర్ ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలిచిందా ? ఓడిందా ?
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ పరిస్దితి ఏమిటో బహుశా కేసీయార్ కే అర్ధమవుతున్నట్లు లేదు. గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో సింగిల్ లార్జెస్టు పార్టీగా గెలిచినందుకు ఆనందించాలా ? మేయర్ పీఠాన్ని కో ఆప్షన్ ఓట్లతో గెలుచుకున్నందుకు సంతోషించాలా ? లేకపోతే పార్టీబలం 99 డివిజన్ల నుండి 56 డివిజన్లకు పడిపోయినందుకు బాధపడాలో కూడా కేసీయార్ కు అర్ధమవుతున్నట్లు లేదు. ఎన్నికలకు ముందుకానీ ప్రచారం సందర్భంలో కానీ కేటీయార్ దగ్గర …
Read More »టీఆర్ఎస్ ను ముంచెత్తిన ‘వరద’
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులను వరద సమస్య ముంచెత్తినట్లు అర్దమవుతోంది. వరద దెబ్బకు కొత్త అభ్యర్దులే కాదు సిట్టింగ్ కార్పొరేటర్లు కూడా ఓడిపోయారు. ఈ స్ధాయిలో తమ అభ్యర్ధులను ముంచెత్తుతుందని బహుశా అధికారపార్టీ అగ్రనేతలు కూడా ఊహించుండరు. ఎందుకంటే ఇదే సమస్య ఎన్నికల్లో చర్చకు వచ్చినపుడు బీజేపీ ఆరోపణలను టీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయిన్ చేసిన కేటీయార్ కొట్టిపారేశారు. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చూస్తే …
Read More »మోడీకి భారీ సెగ.. అనాలోచిత నిర్ణయాలే కారణమా?
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అంతర్మథనంలో పడిందా? ఇప్పటి వరకు తాము ఏం చేసినా.. తిరుగులేదని, ఏ నిర్ణయం తీసుకున్నా.. వెనుకడుగు వేసేది లేదని.. భీష్మిస్తూ వచ్చిన ప్రధాని మోడీ.. ఇప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలపై పునరాలోచనలో పడ్డారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన బాట పట్టింది. ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రారంభమైన ఈ …
Read More »సోము వీర్రాజుకు బండి సంజయ్ నేర్పుతున్న పాఠం ఇదేనా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని బీజేపీ నేతల లక్ష్యం ఒక్కటే. తమ పార్టీ గెలుపు గుర్రం ఎక్కి.. అధికారంలోకి రావాలి. ఈ క్రమంలో ఎదురయ్యే అనేక సవాళ్లను అధిగమించాలి. లక్ష్యం పెద్దది, మంచిదే అయినా.. దీని సాధనలో మాత్రం ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు మధ్య చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఎక్కడ ఎలా వ్యవహరించాలో.. పార్టీ నేతలతో ఎలా కలివిడిగా ఉండాలో.. తెలిసిన …
Read More »బాబుకు అవమానం.. గ్రేటర్ టీడీపీ జీరో!
నేనే హైదరాబాద్ను అభివృద్ధి చేశాను. సైబరాబాద్ వంటి మహా ఐటీ సామాజ్రాన్ని ఏర్పాటు చేసిన రూప శిల్పిని నేనే. నాకు తప్ప.. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు మరే ఇతర పార్టీకి కూడా లేదు- అని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ దెబ్బే తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి ఘోరంగా మారిపోయింది. మొత్తం 150 డివిజన్లలో ఏ ఒక్క చోట కూడా పార్టీ గెలుపు …
Read More »అతడు గెలిస్తే మెగా బ్రదర్స్ కి అవమానమే!
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీ పెట్టడం, రాజకీయ రంగ ప్రవేశం చేయడం ఖాయమని తేలిపోవడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తెలుగునాట చిరంజీవి, పవన్కళ్యాణ్కి ఎదురయిన పరాభవంతో రజనీకాంత్కి ఎలాంటి అనుభవం ఎదురవుతుందోననే భయం కొందరిలో వుంది. రజనీకాంత్ రాజకీయాల్లో ఎలా రాణిస్తాడనేది ఇటు మెగా ఫాన్స్ కూడా ఆసక్తిగా చూస్తారు. వారితో పాటు మెగా వ్యతిరేక హీరోల అభిమానులు కూడా రజనీ రాజకీయ ప్రస్థానంపై దృష్టి పెడతారు. …
Read More »ఇందుకేనా అసెంబ్లీ సమావేశాలు పెడుతున్నది ?
అసలు అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నారు ? అసలు సమావేశాల అవసరం ఏమిటి ? అనేది సామాన్యుడిని తొలిచేస్తున్న ప్రశ్నలు. ఎందుకంటే ఒకపుడు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారంటే ప్రజా సమస్యలపై చర్చించి పరిష్కారాలు సూచిస్తారని జనాలు అనుకునే వారు. కానీ రాను రాను అసెంబ్లీ సమావేశాలంటే కేవలం పార్టీల పార్టీల బలప్రదర్శనకు అదొక వేదిక అయిపోయిందనే అభిప్రాయం మొదలైంది. చివరకు రాష్ట్ర విభజన తర్వాత నుండి జరుగుతున్న సమావేశాలు జనాభిప్రాయాన్ని …
Read More »వైసీపీ ఎంఎల్ఏలనే మించిపోయాడే…ఉపయోగం ఉంటుందా ?
తాజాగా రాజోలు జనసేన ఎంఎల్ఏ రాపాక వరప్రసాద్ ను వ్యవహారం చూసిన తర్వాత అందరికీ ఇదే అనుమానం మొదలైంది. రాపాక అంటే మొత్తం జనసేన పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎంఎల్ఏ అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రాపాక గెలిచిన దగ్గర నుండి జనసేన పార్టీ ఎంఎల్ఏగా కన్నా వైసీపీ సభ్యునిగా గుర్తింపు పొందటానికే ఎక్కువ అవస్తలు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి రాపాక అసెంబ్లీ సమావేశాల్లో …
Read More »