Political News

బుల్డోజర్లు తెలంగాణకు వస్తున్నాయి: రాజా సింగ్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్ మినహా మిగతా నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ హవా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యూపీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ బుల్డోజర్లు సిద్ధంగా ఉన్నాయని, ఆ బుల్డోజర్లు తెలంగాణకు సైతం వస్తున్నాయని రాజా సింగ్ షాకింగ్ కామెంట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలనను బల్డోజర్లతో తొక్కిచ్చేస్తామని …

Read More »

నిరుద్యోగుల థ్యాంక్స్ కేసీఆర్‌కా? ప్ర‌శాంత్ కిషోర్‌కా?

తెలంగాణ‌లో కొంత కాలంగా ఉద్యోగ నోటిఫికేష‌న్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల‌కు సీఎం కేసీఆర్ తీపి క‌బురు చెప్పారు. ఇన్నాళ్లూ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తు వ‌చ్చిన ఆయ‌న ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 91,142 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ భ‌ర్తీ ప్ర‌క్రియ ఎప్ప‌టి వ‌ర‌కూ సాగుతుందో తెలీదు కానీ మొత్తానికి కేసీఆర్ నుంచి ఆ ప్ర‌క‌ట‌న రావ‌డంతో నిరుద్యోగుల్లో సంతోషం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి దీనికి వాళ్లు సీఎం …

Read More »

‘జాబులెక్కడ జగన్ రెడ్డి’…టీడీపీ ఎమ్మెల్యేల ర్యాలీ

Lokesh

తెలంగాణలోని నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా సీఎం కేసీఆర్ జంబో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ చరిత్రలో ఉద్యోగాలకు సంబంధించి 91,142 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో, ఏపీలో జాబ్ క్యాలెండర్ చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే జగన్ నిరుద్యోగులను మోసం చేశారని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని టీడీపీ సహా విపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే …

Read More »

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ హవా….

తాజాగా వెలువడుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తన హవా కొనసాగిస్తోంది. యూపీ, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచిన బీజేపీ గోవాలో ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీనిస్తోంది. ఇక, పంజాబ్ లో ఆప్ అన్ని పార్టీలను ఊడ్చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తోంది. ఇక, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకునే దిశగా పయనిస్తోంది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ …

Read More »

ఆప్ ప్రేమ‌లో ప‌వ‌న్

ఎప్ప‌టి నుంచో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయాల వైపు మంచి ప్రేమ పెంచుకుంటున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఇప్పుడొక మంచి ఛాయిస్ దొరికింది.ఇది కూడా వినియోగించుకోలేక‌పోతే ఏం చేయ‌లేం. ఆయ‌న ఎప్ప‌టి నుంచో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాల‌ని ప‌రిత‌పిస్తూ ఉన్నారు. 2 ఎన్నిక‌లు ఆయ‌న వృథా చేశారు.అంటే విలువ‌యిన ప‌దేళ్ల కాలాన్నీ త‌న‌కు కాకుండా చేసుకున్నార‌నే చెప్పాలి. అయినా కూడా ఆయ‌న బాధ‌ప‌డిన దాఖ‌లాలు లేవు. మొద‌టి ఎన్నిక‌ల్లో అవ‌శేషాంధ్ర‌లో సుస్థిర …

Read More »

కేసీయార్ పై రెచ్చిపోతున్న బీజేపీ

నాలుగు రాష్ట్రాల్లో విజయం కారణంగా తెలంగాణాలో బీజేపీ నేతలు కేసీయార్ పై రెచ్చిపోతున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది తామేనంటు నానా రచ్చ మొదలుపెట్టేశారు. ఎక్కడో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావటం వేరు తెలంగాణాలో గెలవటం వేరన్న విషయాన్ని కమలనాదులు మరచిపోయారు. పైగా ఇప్పటికే కేసీయార్ పై బీజేపీ నేతలు రెచ్చిపోతు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో నాలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఆగుతారా ? …

Read More »

పవన్ సభకు అనుమతి.. కామెడీ ఏంటంటే?

జనసేనాని పవన్ కళ్యాణ్ అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కోపమా.. భయమా అర్థం కాని పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలవడం ద్వారా 2014లో తాను అధికారంలోకి రాకపోవడానికి పరోక్షంగా కారణమయ్యాడన్న కోపం పవన్ మీద జగన్‌కు ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకే తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్‌ను ఎలా దెబ్బ తీయాలా అని పనిగా పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ‘వకీల్ సాబ్’, ‘భీమ్లా నాయక్’ …

Read More »

మహిళలే బీజేపీని గట్టెక్కించారా?

ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఉత్తరప్రదేశ్ లో బీజేపీనే గెలుస్తోందని అర్ధమైంది. యూపీలో మొదటి నుండి బీజేపీని గెలుస్తుందని చాలామంది నమ్మారు. ఎందుకంటే యోగి ఆదిత్యనాద్ ప్రభుత్వంపై జనాల్లో అనేక విషయాల్లో వ్యతిరేకత ఉన్నా సానుకూలత కూడా ఉంది. ఆ సానుకూలత వల్లే తాజా ఎన్నికల్లో మహిళలు ఎక్కువమంది బీజేపీకి ఓట్లేశారట. అంతటి అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే లా అండ్ ఆర్డర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిందే. 2012-17 మధ్య ఎస్పీ …

Read More »

‘మాకు న‌మ్మ‌కం లేదు దొర‌‘

న‌మ్మ‌కం లేదు దొర‌.. ఇదీ ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగుల్లో ఎక్కువ‌గా వినిపిస్తున్న మాట‌. సామాజిక మాధ్య‌మాల్లోనూ దీని గురించి పోస్టులు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ఎప్ప‌టి నుంచో నోటిఫికేష‌న్లు అంటూ కాల‌యాప‌న చేసి ఇప్పుడు 91,142 ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తామంటూ అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. కానీ ఇన్ని రోజులు ఎన్నిక‌ల అస్త్రంగా వాడుకున్న నోటిఫికేష‌న్ల‌ను.. ఇప్పుడు కూడా ముంద‌స్తు ఎన్నిక‌ల కోస‌మే తెర‌మీద‌కు తెచ్చార‌ని ప్ర‌తిప‌క్షాల‌తో పాటు నిరుద్యోగులు …

Read More »

హ్యాట్రిక్ కోసం కేసీఆర్ పాట్లు!

గ‌త రెండు ఎన్నిక‌ల్లో లేనిది ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో బ‌ల‌మైన పోటీ ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముచ్చ‌ట‌గా మూడోసారి పార్టీని అధికారంలోకి తీసుకు వ‌చ్చి హ్యాట్రిక్ విజ‌యాన్ని న‌మోదు చేయ‌డం కోసం ఆయ‌న తీవ్రంగా శ్రమిస్తున్నార‌ని అంటున్నారు. అందుకే మ‌రోసారి ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి గెల‌వాల‌ని చూస్తున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. కేసీఆర్ అడుగులు కూడా ఆ దిశ‌గానే సాగుతున్నాయ‌ని …

Read More »

బీజేపీపై క‌య్యానికి కాలు దూస్తున్న బాబు

ఇన్ని రోజులు బీజేపీతో పొత్తు కోసం ప్ర‌య‌త్నించిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఇప్పుడు ఆ పార్టీతో పోరుకు సై అంటున్నారా? కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వంపై క‌య్యానికి కాలు దూస్తున్నారా? అంటే అవున‌నే స‌మాధానాలే వినిపిస్తున్నాయి. ఇన్నేళ్ల‌లో లేనిది తాజాగా ఏపీ అసెంబ్లీలో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని టీడీపీ నేత‌లు అడ్డుకుని స‌భ‌ను బ‌హిష్క‌రించ‌డ‌మే అందుకు నిద‌ర్శ‌న‌మ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి బీజేపీతో తిరిగి బంధాన్ని ఏర్పరుచుకునేందుకు తెగ ఆరాట‌ప‌డ్డ బాబు.. …

Read More »

ఆ పార్టీ వెంట పడుతున్న పీకే!

రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ కు ప్ర‌స్తుతం ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎందుకంటే, ఎన్నిక‌లకు ముందు ఆయా రాష్ట్రాల్లోకి అడుగుపెట్టి… ఫ‌లితం తేలి ప్ర‌భుత్వం ఏర్ప‌డే వ‌ర‌కు ఆయ‌న అక్క‌డే పాగా వేస్తుంటారు. అలాంటి పీకేకు ఓ స‌మ‌స్య ఎదురైంది. ఆయ‌న గోవా మ‌హారాష్ట్ర‌వాదీ గోమంత‌క్ పార్టీ రూపంలో పీకే స‌వాల్ ఎదుర్కుంటున్నారు. మిగ‌తా పార్టీలు పీకే చుట్టు తిరుగుతుంటే… పీకే మాత్రం ఈ పార్టీ పెద్ద‌ల‌తో …

Read More »