Political News

జ‌గ‌న్‌కు సెల్ఫ్‌గోల్‌.. బాబుకు లాభం!

టీడీపీకి రాజ‌కీయ మ‌నుగ‌డ ఉండాలంటే ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డం అనివార్యం. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో ఘోర ప‌రాజ‌యం చెందిన ఆ పార్టీ రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డింది. ఆ త‌ర్వాత కూడా రాష్ట్రంలో జ‌రిగిన వివిధ ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మిపాలైంది. దీంతో ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం ఇప్ప‌టినుంచే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టారు. ఆ ఎన్నిక‌ల్లో …

Read More »

ఇచ్చిన‌ట్లే ఇచ్చి ఇళ్లు ప‌ట్టాలు వెన‌క్కి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్‌కు క్షేత్ర‌స్థాయిలో జ‌రిగే ప‌రిస్థితులు తెలియ‌డం లేదా? అనే ప్ర‌శ్న‌లు క‌లుగుతున్నాయి. ఎందుకంటే ఆయ‌న ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డం బాగానే ఉంది. కానీ అవి ప్ర‌జ‌ల‌కు చేరే వ‌ర‌కూ క‌లుగుతున్న ఇబ్బందుల గురించి ఆయ‌న వ‌ర‌కూ వెళ్తుందా? అన్న‌ది సందేహంగా మారింది. ఇటీవ‌ల జ‌గ‌న‌న్న కాల‌నీలంటూ పేద‌ల‌కు ప్ర‌భుత్వం ఇళ్ల స్థ‌లాలు కేటాయించింది. అందులోనే ప్ర‌భుత్వ సాయంతో ఇళ్లు నిర్మించి ఇస్తామ‌ని చెప్పింది. అందులో …

Read More »

అండ‌మాన్‌లో టీడీపీ పోటీ

దాదాపు నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ ప్ర‌స్థానం.. తెలుగు గ‌డ్డ‌పై అధికారం చ‌లాయించిన తెలుగు దేశం పార్టీ ప్ర‌స్తుత ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇటు తెలంగాణ‌లో ఆ పార్టీకి మ‌నుగ‌డ లేకుండా పోయింది. ఇక ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చేతిలో ఘోర ప‌రాజ‌యంతో అక్క‌డా పార్టీ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి పార్టీ ఉనికిని కాపాడుకోవాల‌ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు …

Read More »

అల్లు అర్జున్ తో అలియా.. ఎప్పుడైనా రెడీ!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియాభట్ త్వరలోనే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానుంది. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఇప్పుడు తెలుగు సినిమాలపై ఫోకస్ పెట్టింది అలియా. ఇప్పటికే ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఓ సినిమా కోసం అలియాను హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.  ఈ విషయంపై అలియా స్పందించింది కూడా. ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలు …

Read More »

ఉపాధ్యాయుల‌కు ప్ర‌మోష‌న్ల ఎర‌

చ‌లో విజ‌య‌వాడ విజ‌యంతం కావ‌డంతో ఉద్యోగుల ఆందోళ‌న అధికార వైసీపీకి పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. ఈ కార్య‌క్ర‌మం స‌క్సెస్‌తో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు స‌మ్మె విష‌యంలోనూ ఇదే వేగంతో సాగేలా క‌నిపిస్తున్నారు. ఈ నెల ఆరు అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్లాల‌ని పీఆర్సీ సాధ‌న స‌మితి నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ్మె కానీ ఆరంభ‌మైందంటే సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌భుత్వానికి ఇబ్బందులు పెరిగే అవ‌కాశం ఉంది. అందుకే …

Read More »

అస‌దుద్దీన్‌కు జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌.. కేంద్రం సంచ‌ల‌న నిర్ణ‌యం

కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ(సీఆర్పీఎఫ్) భద్రత కల్పించింది. ఉత్తర్ప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ముగించుకొని ఢిల్లీకి తిరిగివస్తుండగా.. ఆయన కారుపై కొంద‌రు దుండ‌గులు కాల్పులు జరిపిన విష‌యం తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటలు ఒవైసీ భద్రతను పర్యవేక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. హాపుర్- గాజియాబాద్ జాతీయ రహదారిపై …

Read More »

రాజీనామాకు రెడీ: బాల‌య్య సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ కీల‌క నాయ‌కుడు, న‌టుడు బాల‌కృష్ణ‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఉన్న హిందూపురం ప్రాంతాన్ని కొత్త‌గా ఏర్ప‌టు చేయ‌నున్న శ్రీస‌త్య‌సాయి జిల్లాకు కేంద్రంగా చేయాల‌ని కోరుతూ.. తాజాగా బాల‌య్య  రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న మౌన దీక్ష చేప‌ట్టారు. హిందూపురంలో పొట్టి శ్రీరాముల విగ్రహం నుంచి ర్యాలీగా తరలివెళ్లిన బాలకృష్ణ.. అంబేడ్కర్ విగ్రహం మౌన దీక్ష చేపట్టారు. దీక్షా స్థలానికి బాలయ్య …

Read More »

జగన్ పీఆర్సీ చిక్కుముడిలో చిక్కుకుపోయారెలా?

ముడులు వేయటం పెద్ద కష్టమైన విషయం కాదు. కానీ.. వేసిన ముడులను విప్పదీయటం అంత సులువు కాదు. అలాంటిది ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం భిన్నమని చెబుతారు. ఒక సమస్య మీద పడినప్పుడు.. మరో సమస్యను తెర మీదకు తీసుకురావటం.. కొత్త సమస్య ముడిని వేసి.. పాత సమస్య ముడిని విప్పే విచిత్రమైన టాలెంట్ ఆయన సొంతం. సాధారణంగా ఒక సమస్య మీద పడినప్పుడు.. దాని నుంచి …

Read More »

కాపుల కోరిక తీర్చిన జగన్

కాపు రిజర్వేషన్ ఉద్యమానికి సంబంధించి నమోదైన కేసుల్లో చాలా వాటిని ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.  తాజాగా 161 కేసులను ఉపసంహరించుకున్న ప్రభుత్వం ఇదే విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు వివరించాలని డీజీపీకి హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. 2016-19 మధ్య జరిగిన కాపు రిజర్వేషన్ ఉద్యమంలో ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడంతో అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 329 కేసులు నమోదుచేసింది. తమపై నమోదైన కేసులను ఎత్తేయాలని కాపు నేతలు …

Read More »

మోడీ వెనకుడుగు చూసిన తర్వాత.. ఈ మాటలేంది సజ్జల?

పీఆర్సీ ఎపిసోడ్ లో ఇప్పటికే ఏపీ సర్కారుకు జరుగుతున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అవేమీ ఫలించక.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు లక్షలాదిగా విజయవాడకు చేరుకోవటం.. నిరసన ర్యాలీ సందర్భంగా లక్షల మంది ఒక చోటుకు చేరుకోవటానికి మించిన డ్యామేజీ మరేం ఉంటుంది? ఇంత జరిగిన తర్వాత కూడా.. ఆచితూచి మాట్లాడం మానేసి.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడేయటం వల్ల రచ్చ మరింత పెద్దది …

Read More »

వారిద్దరి మౌనమే జగన్ కు శాపమైందా?

ఇష్యూ ఏదైనా సరే.. తనకు తగ్గట్లుగా మార్చుకోవటంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మించినోళ్లు కనిపించరు. విపక్ష నేత చంద్రబాబు మాట్లాడినంతనే.. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచారని.. లోకేశ్ మాట్లాడే ఫారిన్ చదువుల గురించి.. జనసేన అధినేత పవన్ మాట్లాడితే.. ఆయన సామాజిక వర్గానికి చెందిన వారితోనూ.. సినిమా వాళ్లతోనై కౌంటర్ ఇచ్చేయటం.. డోసు సరిపోలేదంటే.. ఆయన పెళ్లిళ్ల మీద నానాయాగీ చేసేటోళ్లు జగన్ పరివారంలో సదా సిద్ధమన్నట్లుగా ఉంటారు. …

Read More »

జగన్ అంతలా భయపడిపోయాడా ?

గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్రాత్మక విజయం సాధించేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తనకిక ఎదురే లేదనుకున్నట్లే ఉన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఎంత వ్యతిరేకత వచ్చినా ఇందులో ఒక 50 సీట్లు తగ్గి మళ్లీ తానే ముఖ్యమంత్రి అవుతానని ఆయన ధీమాతో ఉండి ఉండొచ్చు. తన సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని.. వీటిని అందుకునే పేదలు తనతో ఉంటే చాలని, ఇంకెవరు ఏమైపోయినా పర్వాలేదని …

Read More »