Political News

రైతులు ఢిల్లీకి.. మోడీ దుబాయ్‌కి!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో 370 స్తానాల్లో ఒంట‌రిగానే గ‌ట్టెక్కుతామ‌ని.. ఆ సీట్లు సంపాయించుకోవ‌డం.. త‌మ‌కు అత్యంత తేలికైన విష‌య‌మ‌ని ప్ర‌ధాన మంత్రి ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ల‌క్ష్యానికి రైతుల రూపంలో సెగ ప్రారంభ‌మైంది. ఏకంగా.. మూడు రాష్ట్రాల‌కు చెందిన రైతులు.. ఢిల్లీలో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ప‌క్కా వ్యూహంతో రెడీ అయ్యారు. త‌మ వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌కు.. ఏటా ఇస్తున్న కనీస మ‌ద్ద‌తు ధ‌ర‌లు.. ప్ర‌బుత్వాల …

Read More »

బాబాయ్‌కి అబ్బాయ్ కానుక‌!

ఏపీలో ర‌హ‌దారులు బాగోలేద‌ని.. ఎక్క‌డిక‌క్క‌డ గుంత‌లు.. అతుకులే క‌నిపిస్తున్నాయని.. కొన్నాళ్లుగా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వినిపిస్త‌న్న విష‌యం తెలిసిందే. ఒకానొక ద‌శ‌లో పెద్ద ఎత్తున రాజ‌కీయ ఉద్య‌మాలు కూడా జ‌రిగాయి. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం మాత్రం ఒక్క‌రోడ్డు కూడా నిర్మించ‌లేదు. అంతేకాదు.. అస‌లు ఎవ‌రు ఎన్ని మాట‌లు అన్నా.. ప‌ట్టించుకున్న దాఖలా కూడా లేదు. పోనీ.. ఎన్నిక‌ల‌కు ముందైనా.. ర‌హ‌దారుల‌ను ప‌ట్టించుకుంటార‌ని.. రోడ్లు వేస్తార‌ని అనుకుందామ‌న్నా.. అస‌లు ఆ ఊసే లేకుండా …

Read More »

“జ‌య‌ప్ర‌ద ఎక్క‌డున్నా.. వెంట‌నే అరెస్టు చేయండి”

తెలుగు నుంచి బాలీవుడ్ వ‌ర‌కు.. అనేక సినిమాలు చేసిన న‌టి, రాజ‌కీయంగా కూడా.. త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న నాయ‌కురాలు.. జ‌య‌ప్ర‌ద‌. అయితే.. ఇప్పుడు ఆమె తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఆమెను త‌క్ష‌ణం.. ఎక్క‌డున్నా అరెస్టు చేయండి! అని కోర్టు ఆదేశాలు ఇచ్చే ప‌రిస్థితిని తెచ్చుకున్నారు. మ‌రి ఇంత‌కీ ఏంజ‌రిగింది? ఎందుకు కోర్టు ఇంత‌గా రియాక్ట్ అయింది? అనేది ఆసక్తిగా మారింది. టీడీపీలో ప్రారంభించిన జ‌య‌ప్ర‌ద రాజ‌కీయం.. యూపీకి చేరింది. టీడీపీ …

Read More »

నీళ్ల‌తో కొటేసుకుంటున్నారు.. కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ ఎస్‌

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ నాయ‌కులు జ‌ల వివాదాల్లో త‌ల‌మున‌క లయ్యారు. ఒక‌రిపై ఒక‌రు అసెంబ్లీలో సోమ‌వారం తీవ్ర‌స్థాయిలో రెచ్చిపోయిన విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు పోరుబాట‌ను రోడ్డెక్కించారు. ఇరు పార్టీలు పోటా పోటీ కార్యక్రమాలు చేప‌ట్టాయి. ఉత్తర తెలంగాణకు కాంగ్రెస్, దక్షిణ తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తోంది. ‘చలో మేడిగడ్డ’ నినాదంతో కాంగ్రెస్.. ‘చలో నల్గొండ’ నినాదంతో బీఆర్ఎస్ నాయ‌కులు కార్యక్రమాలకు రెడీ …

Read More »

కాంగ్రెస్ లో టెన్షన్ పెరిగిపోతోందా ?

తెలంగాణా కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోందా ? పార్టీ, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి బోలెడు కారణాలున్నాయి. అవేమిటంటే తెలంగాణాలో తొందరలోనే భర్తీ అవ్వబోయేది మూడు రాజ్యసభ ఎంపీ స్ధానాలు. అసెంబ్లీలోని సంఖ్యాబలం ప్రకారం రెండు కాంగ్రెస్ కు ఒకటి బీఆర్ఎస్ కు రావటం ఖాయం. మూడోసీటును కూడా దక్కించుకోవాలంటే అందుకు కాంగ్రెస్ చాలా కష్టపడాల్సుంటుంది. అయితే ఎంత కష్టపడినా మూడోస్ధానం దక్కేంతవరకు గ్యారెంటీ …

Read More »

ఉత్తరాంధ్రకు భారీ క్రేజు

రాబోయే ఎన్నికల్లో అన్ని పార్టీల టార్గెట్ ఉత్తరాంధ్ర మీదే ఉన్నట్లుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పాటు చంద్రబాబునాయుడు ఇప్పటికే చాలాసార్లు ఉత్తరాంధ్రలో పర్యటించారు. తాజాగా ఎన్నికల ప్రచార సభలు సిద్ధం కూడా జగన్ ఉత్తరాంధ్రలోని భీమిలీ నియోజకవర్గంలోనే మొదలుపెట్టారు. తర్వాత కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కూడా ఈ ప్రాంతం మీద దృష్టిపెట్టారు. ఇప్పటికే అరకు, నెల్లిమర్ల, వైజాగ్ నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈమె తర్వాత జనసేన అధినేత పవన్ …

Read More »

ఎన్నికకు టీడీపీ దూరమేనా ?

తొందరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించిందా ? పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఒకపుడు టీడీపీ తరపున ఎస్సీ సీనియర్ నేత వర్ల రామయ్యను పోటీలోకి దింపనున్నట్లు ప్రచారం జరిగింది. తర్వాత వర్ల కాదు కంభంపాటి రామ్మోహన్ రావు పోటీలో ఉంటారనే ప్రచారం జరిగింది. ఇపుడేమో అసలు టీడీపీ వైపు నుంచి ఎలాంటి హడావుడి కనబడటం లేదు. నామినేషన్ల దాఖలకు 15వ …

Read More »

కేసీయార్ ప్లాన్ రివర్సయ్యిందా ?

తెలంగాణాలో మంగళవారం రెండు మేజర్ డెవలప్మెంట్లు జరగబోతున్నాయి. ఒకటేమో కేసీయార్ హయాంలో నిర్మించిన  మేడిగడ్డ బ్యారేజిలో అవినీతి, నాసిరకం నిర్మాణాలను ఎండగట్టేందుకు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బ్యారేజీ సందర్శన. ఇదే సమయంలో తెలంగాణాలోని గోదావరి నదీ జలాల యాజమాన్య అధికారాలను  కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు అప్పగిస్తు తెలంగాణా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కేసీయార్ బహిరంగసభ. రేవంత్ ఆధ్వర్యంలో సందర్శన మంగళవారం ఉదయం ప్రారంభమై సాయంత్రానికి ముగుస్తుంది. ఇక …

Read More »

బాబు సీఎం కాకూడదని కేసీఆర్ ప్లాన్ చేసి ఓడించారు – జూపల్లి

తెలంగాణ కాంగ్రెస్ నేత‌, ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019లో జ‌రిగిన ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు బీఆర్ ఎస్ అధినేత‌, అప్ప‌టి ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంపూర్ణంగా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. టీడీపీ అధినేత‌, అప్ప‌టి ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి ముఖ్య‌మంత్రి కాకూడ‌ద‌న్న ఉద్దేశంతోనే కేసీఆర్ ఇలా స‌హ‌క‌రించార‌ని తెలిపారు. “కేసీఆర్‌కు చంద్రబాబుకు రాజకీయంగా సరిపడదు. ఆయన రెండోసారి సీఎం కాకూడదని కేసీఆర్‌ భావించారు. …

Read More »

 ఆచంట వైసీపీలో మంట‌లు..

ఉమ్మ‌డి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీ నాయ‌కులు గ్రూపులుగా విడిపో యారు. టికెట్ వ్య‌వ‌హారంపై ఎవ‌రికి వారు త‌మ‌దైన శైలిలో రాజ‌కీయాలు చేస్తున్నారు. మాజీ మంత్రి ప్ర‌స్తుత ఎమ్మెల్యే శ్రీరంగ నాథ‌రాజుకు వ్య‌తిరేకంగా ఓ వ‌ర్గం బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తోంది. ఈ సారి ఆయ‌న‌కు టికెట్ ఇస్తే.. తామే ఓడిస్తామ‌ని నాయ‌కులు వ్యాఖ్యానించారు. త‌మ‌ను వాడుకుని వ‌దిలేశార‌ని నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుగొండ …

Read More »

కాంగ్రెస్ టార్గెట్ కేటీయార్ ?

మొన్న హెచ్ఎండీఏ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు. నేడు సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు. విచారణ తర్వాత అరెస్టుచేసే అవకాశముందనే ప్రచారం. వీళ్ళిద్దరు అవినీతి కేసుల్లో బాగా కూరుకుపోయారు. ప్రభుత్వం గట్టిగ  కన్నెర్రచేస్తే గిలగిల్లాడిపోవాల్సిందే. వీళ్ళిద్దరిపై ప్రభుత్వం పట్టు బగిస్తుంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ లో టెన్షన్ పెరిగిపోతోంది.  ఎందుకంటే ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది కాబట్టే. ఇపుడు తగులుకున్న వీళ్ళిద్దరు మాజీమంత్రి కేటీయార్ కు …

Read More »

కేసీఆర్, రేవంత్ టీడీపీ ప్రొడక్ట్ లే: లోకేష్

టీడీపీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టిన కేసీఆర్, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రత్యేక పరిస్థితుల్లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ సీఎంలు అయ్యారని, వారిద్దరూ చంద్రబాబు శిష్యులేనని టాక్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు టీడీపీ ప్రొడక్టులేనంటూ …

Read More »