ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తరఫున ముత్తుమల అశోక్ రెడ్డి పోటీ ఖాయమైపోయిందా ? పార్టీ నుంచి అశోక్ కు ఈ మేరకు సమాచారం అందిందా ? అంటే అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరపున రెడ్డి సామాజికవర్గంకు చెందిన అభ్యర్ధే పోటీ చేయబోతున్న కారణంగా టీడీపీ నుండి కూడా రెడ్డి అభ్యర్ధిని పోటీచేయిస్తేనే బాగుంటుందని చంద్రబాబునాయుడు, లోకేష్ డిసైడ్ అయినట్లు పార్టీవర్గాల …
Read More »ఇదేనా విజన్ భయ్యా!: షర్మిల
జగన్ ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఓ రేంజ్లో ధ్వజమెత్తారు. గుట్టల్ని కొట్టడం, పోర్టులను విక్రయించడం, భూములను మింగడం ఇదేనా విజన్ భయ్యా అంటూ షర్మిల విమర్శల వర్షం కురిపించారు. తాజాగా మంగళవారం విశాఖలో పర్యటించిన సీఎం జగన్.. వచ్చే ఎన్నికల తర్వాత.. తాను విశాఖ నుంచే పాలన ప్రారంభిస్తానని చెప్పారు. అంతేకాదు..తాను సీఎంగా ఇక్కడ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని కూడా వెల్లడించారు. తనకు ఒక …
Read More »పొత్తు వికటిస్తోందా.. కారు దిగిపోతున్న నేతలు
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లాలని భావించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు షాకులపై షాకులు తగుతున్నాయి. ముఖ్యంగా ఉన్నదే 17 సీట్లు కావడం దీనిలోనూ హైదరాబాద్ను మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేయడంతో కేవలం 16 స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పొత్తులో భాగంగా నాలుగు స్థానాలు వదిలేసుకుంటే ఎలా అనేది బీఆర్ఎస్ నేతల మాట. ఈ క్రమంలోనే పార్టీకి దూరంగా ఉండడంతో పాటు.. …
Read More »మంత్రి రోజాకు సెగ.. సొంత మనుషుల నుంచే!
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు, మంత్రి రోజాకు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ భారీగా తగులుతోంది. నగరి నియోజక వర్గంలో ఐదు మండలాల వైసీపీ ఇంఛార్జులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రోజా రాజకీయాల్లో ఐరన్ లెగ్ అంటూ రోజా వల్ల వైసీపీకే నష్టమంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంతో మంత్రి రోజా, ఆమె అన్నదమ్ములు కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టారని ఆరోపించారు. మా భిక్షతోనే మంత్రి రోజా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని …
Read More »‘మీ ఫ్యామిలీ అంటే విశాఖకు నచ్చదు’
“ఏపీ సీఎం జగన్కు సిగ్గులేదు” అని మాజీ మంత్రి, టీడీపీ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్ళలో ఏర్పాటు చేయాల్సిన విశాఖ విజన్ సదస్సును.. అధికారం కోల్పోయే చివరి దశలో ఏర్పాటు చేయడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా చివరి రోజుల్లో విజన్ వైజాగ్ పేరుతో సద్దస్సు పెట్టారని దుయ్యబట్టారు. “సిగ్గుంటే విజన్ విశాఖపై మరోసారి అలోచించుకోవాలి …
Read More »దేశంలోనే తొలి అండర్ వాటర్మెట్రో రైల్..
దేశంలోనే తొలిసారి నిర్మించిన అండరవాటర్ మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. పశ్చిమ బంగాల్లోని కోల్కతాలో నిర్మించిన తొలి అండర్వాటర్ మెట్రో టన్నెల్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి మెట్రో రైలులో ప్రయాణించారు. కాగా.. ఇది దేశంలోనే మొదటి సారిగా నదీగర్భంలో నడిచే మెట్రో రైలు కావడం విశేషం. కోల్కతా తూర్పు, పశ్చిమ మెట్రో కారిడార్లో భాగంగా హుగ్లీ నది దిగువన మొత్తం …
Read More »హత విధీ.. కేసీఆర్కు ఎంత కష్టం!
విధి అంటే ఇలానే ఉంటుంది. గత ఎన్నికలకు ముందు.. ఇప్పుడు పరిణామాలను గమనిస్తే.. విది ఎంత బలంగా ఉంటుందో అర్ధం అవుతుంది. “ఏ ఎస్పీ.. బీఎప్పీనా.. ఎస్పీ లేదు.. పాడు లేదు ఊకోవయ్యా.. గది కూడ పార్టీయేనా?.. ఎవరు..? ప్రవీణా? గాయనెవరు? ఎట్టుంటడు? ఏం చేస్తడు.. వీళ్లంతా ఆయారాం.. గయారాంలే” – అని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి సీఎంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటాయి. బీఎస్పీని, …
Read More »‘మీ ఎఫ్ఐఆర్లు మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి’
వైసీపీ ప్రభుత్వం, అధికారులు తమపై పెడుతున్న కేసులు, నమోదు చేస్తున్న ఎఫ్ ఐఆర్లపై టీడీపీ యువ నాయకుడు , మాజీ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. “మీ ఎఫ్ ఐఆర్లు మడిచి ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి” అని నారా లోకేష్ అన్నారు. అంతేకాదు.. “బీసీ అంటే భవిష్యత్తు, బీసీ అంటే భరోసా… బీసీ అంటే బలహీనవర్గం కాదు… బలమైన వర్గం” అని అభివర్ణించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జయహో …
Read More »బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉంది: చంద్రబాబు
బీసీలకు రాజ్యాధికారం రావాలని కలలుగన్న విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ నందమూరి తారకరామారావును స్మరించుకుంటూ జయహో బీసీ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకారం చుట్టారు. తెలుగుజాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు ఇది అని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం, జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటాయని సమిష్టిగా ఈరోజు ఒక డిక్లరేషన్ చేస్తున్నామని చెప్పారు. బీసీల బాగు కోసం తాను, పవన్ ఇద్దరం కలిసి …
Read More »బీసీలు శాసించే స్థాయికి రావాలి: పవన్
జయహో బీసీ సభలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం, జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లో బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని పవన్ అన్నారు. 2019లో వైసీపీ వెన్నంటి ఉన్న బీసీలను జగన్ దెబ్బ కొట్టాడని ఆరోపించారు. బీసీల గర్జన పేరుతో ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారని, బీసీలకు 15 వేల కోట్ల రూపాయలు కేటాయిస్తామని …
Read More »మంగళగిరికి నారా లోకేష్.. నాలుగు వాగ్దానాలు ఇవే!
టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనున్న మంగళగిరి నియోజకవర్గానికి నాలుగు వాగ్దానాలు చేశారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నాగార్జున విశ్వవిద్యాలయం సమీపంలో టీడీపీ-జనసేన పార్టీలు నిర్వహించిన బీసీ డిక్లరేషన్ సభలో్ ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తనను గెలిపిస్తే.. మంగళగిరికి ఏం చేయాలని అనుకుంటున్నదీ నారా లోకేష్ వెల్లడించారు. 1) కొండ పోరంబోకు, ఫారెస్ట్, ఇరిగేషన్, దేవాదాయ, రైల్వే …
Read More »బీసీలు తొక్కిపట్టి నార తీస్తారు: ఎంపీ రామ్మోహన్
మంగళగిరి సమీపంలో నాగార్జున వర్సిటీ వద్ద టీడీపీ-జనసేన ‘జయహో బీసీ’ సభ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రామానికి టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు టీడీపీ నేతలు, జనసేన నేతలు హాజరయ్యారు. ఈ సభకు లక్షలాది మంది టీడీపీ, జనసేన కార్యకర్తలు, బీసీ సోదరులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈ సభా వేదికపై వైసీపీ మాజీ నేత, మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. జయరాంకు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates