ఏపీ వైసీపీకి పార్టీకి భారీ షాకే తగిలింది. సీఎం జగన్ మాతృమూర్తి విజయమ్మ.. తన కుమార్తె, కాంగ్రెస్ పార్టీ చీఫ్ షర్మిల వైపు నిలబడినట్టు స్పష్టమైంది. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిలకు ఓటేసి గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. అయితే.. ఈ విషయంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారు? అనేది కీలకంగా మారింది. ఎందుకంటే..ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్ర విమర్శలే చేస్తున్నారు. తమ కుటుంబాన్ని రోడ్డున పడేసి, …
Read More »విశాఖలో కూటమి విజయ కేక!
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వైసీపీ తట్టాబుట్ట సర్దుకోవాల్సిందేనా? ఇక్కడ టీడీపీ మెజారిటీ అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. విశాఖపట్నంలో టీడీపీదే ఆధిపత్యం అని అంటున్నారు. విశాఖలో టీడీపీ విజయ కేక పెడుతుందని చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 11 గెలుచుకుంది. కానీ ఈ సారి రెండు మూడు స్థానాల …
Read More »పొలిటికల్ కళా.. బొత్సకు భంగపాటు తప్పదా?
చీపురుపల్లి అంటే తమ అడ్డా.. ఇక్కడ తనను ఓడించేది ఎవరంటూ ఇన్ని రోజులు ధీమాగా ఉన్న వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. నియోకవర్గంలో మారుతున్న సమీకరణాలు చూసి ఆందోళన చెందుతున్నారు. గెలుపు దక్కించుకోవాలనే ఆరాటంతో ఇల్లు దాటి బయటకు వస్తున్నారు. అందుకు కారణం టీడీపీ తరపున పోటీ చేస్తున్న కళా వెంకట్రావు. ఇప్పుడు నియోజకవర్గంలో ప్రజలు ఇలాగే మాట్లాడుకుంటున్నారు. కళా వెంకట్రావు దెబ్బకు బొత్సకు భంగపాటు …
Read More »పిఠాపురంలో వంగా గీత పరిస్థితేంటి.?
సిట్టింగ్ ఎంపీ ఎందుకు అసెంబ్లీకి పోటీ చెయ్యాల్సి వచ్చింది.? ఈ ప్రశ్న కాకినాడ లోక్ సభ నియోజకవర్గంలో, అందునా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకింత ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. ‘వైఎస్ జగన్ తప్పు చేశారు. వంగా గీతను బలి పశువుని చేశారు. అంతా అయిపోయాక, ఇప్పుడేమో వంగా గీతని ఉప ముఖ్యమంత్రిని చేస్తానంటున్నారు. ఇదేం పద్ధతి.?’ అంటూ వైసీపీకి చెందిన కాపు నేతలు కొందరు గుస్సా అవుతున్నారట. డే వన్ …
Read More »యాక్సిడెంట్ తో బయటపడ్డ రూ.7 కోట్లు
హైదరాబాదు నుంచి మండపేట వైపు కెమికల్ ఫౌడర్ బస్తాలను తరలిస్తున్న వ్యాన్ ను లారీ ఢీ కొట్టడంతో తిరగబడింది. అందులో ఉన్న బస్తాల కింద 7 అట్ట పెట్టెలు లభ్యం అయ్యాయి. వాటిల్లో పెద్ద ఎత్తున నగదు ఉండటం కలకలం రేపుతున్నది. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అధికారుల సమక్షంలో అన్ని పెట్టెలను తెరిచి చూడగా వాటిలో 7 కోట్ల రూపాయల …
Read More »జగన్ వచ్చినా రోజా సినిమా అట్టర్ ఫ్లాప్!
అయ్యో.. రోజాకు ఎంత కష్టమొచ్చింది! అసలే నగరి నియోజకవర్గంలో ఆమెపై వ్యతిరేకత. పైగా సొంత వైసీపీ నేతలే ఆమె ఓటమి కోసం పని చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలా అన్ని ప్రతికూలతల మధ్య జగన్ సభతోనైనా జోష్ వస్తుందేమో అనుకుంటే అది కూడా జరగలేదు. నగరిలో ప్రచారం కోసం జగన్ వచ్చినా రోజా సినిమా అట్టర్ ఫ్లాపే అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సభకు అంతంతమాత్రంగానే జనాలు …
Read More »నారా లోకేష్పై మంగళగిరి టాక్ విన్నారా?
టీడీపీ యువనాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి ఆయన పోటీ చేయడం ఇది రెండో సారి. గత ఎన్నికల్లో ఓడిపోయారు. కానీ, ఇప్పుడు గెలిచి తీరాలనే కసితో ఉన్నారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంతో అనుబంధం పెంచుకున్నారు. ప్రచారాన్ని పరుగులు పెట్టించారు. పేదలను ఆదుకున్నారు. బండ్లు కొనిచ్చారు. చేనేతలకు హామీ కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా మంగళగిరికి 20 హామీలు గుప్పించారు. …
Read More »జంపింగ్ జపాంగ్లు.. గెలుపు గుర్రం ఎక్కేనా?
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏపీలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పార్టీలు, కండువాలు మార్చేసిన జంపింగ్ జపాంగ్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు ఉన్న పార్టీలను, రాజకీయంగా ప్రాధాన్యం ఇచ్చిన అధినేతలను కూడా టికెట్ల కోసం వదిలేసిన నాయకులు ఇతర పార్టీల్లో చేరి టికెట్లు దక్కించుకున్నారు. వీరు గెలుస్తారా? ఓడుతారా? అనేది చర్చకు వస్తోంది. — తిరుపతి నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి …
Read More »ఒకటి జగన్కు.. ఒకటి షర్మిలకు.. అవినాష్కు సున్నా
కడపలో అవినాష్ రెడ్డి కథ ముగిసిందా? ఎంపీ స్థానాన్ని అతను కోల్పోవాల్సిందేనా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. కడప లోక్సభ నియోజకవర్గంలోని వైఎస్ అభిమానులు రెండుగా చీలిపోవడమే అందుకు కారణమని చెబుతున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్రెడ్డి పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్న అక్కడి జనాలు.. పార్లమెంట్ ఎన్నికల ఓటును వైఎస్ షర్మిలకు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఒకటి అసెంబ్లీకి, మరొకటి లోక్సభకు ఇలా రెండు ఓట్లు …
Read More »దేశం దృష్టిని ఆకర్షిస్తున్న ఆ నియోజకవర్గాలు !
దేశంలో 543 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న రాజకీయ విశ్లేషకులు, ప్రజల దృష్టి మాత్రం కొన్ని నియోజకవర్గాల మీదనే ఉంది. ఇందులో రాహుల్ గాంధీ పోటీ చేసిన వాయనాడ్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు పోటీ చేసిన కోయంబత్తూర్, తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసి పోటీ చేసిన తమిళిసై చెన్నైసౌత్, ఓవైసీ మీద బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తున్న హైదరాబాద్ నియోజకవర్గాలతో పాటు, సంచలనం రేపిన సెక్స్ స్కాండల్ వివాదం …
Read More »కాంగ్రెస్లో చేరితే వైఎస్ 100 కోట్లు ఇస్తామన్నారు: ఎర్రబెల్లి
మాజీ మంత్రి, తెలంగాణ నాయకుడు, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను టీడీపీలో ఉండగా.. కాంగ్రెస్లోకి రావాలంటూ.. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒత్తిడి చేశారని చెప్పారు. అంతేకాదు. రూ.100 కోట్లు ఇస్తామని ఆఫర్ కూడా చేశారని, మంత్రి పదవిని కూడా గేలం వేశారని.. అయినా తాను పార్టీ మారలేదని చెప్పుకొచ్చారు. పార్టీ మారలేదన్న కారణంతో వైఎస్ తనపై కక్ష కట్టినట్టు …
Read More »కడపలో జగన్కు షాక్.. డిప్యూటీ సీఎంపై వ్యతిరేకత
వైసీపీ అధినేత, సీఎం జగన్కు సొంత జిల్లా కడపలోనే షాక్ తప్పదా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషాకు ఈ సారి ఓటమి తప్పదనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే జగన్ను కలవరపెడుతోందని తెలిసింది. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న జగన్కు సొంతగడ్డపైనే భంగపాటు కలిగే అవకాశముంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates