ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బెట్టింగుల జోరు ఎక్కువ.! నెల్లూరు జిల్లాలో అయితే ఓ ప్రజా ప్రతినిథి నేతృత్వంలోనే బెట్టింగులు జరుగుతుంటాయ్. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ, చిత్తూరు జిల్లాలోనూ, విశాఖ, కర్నూలు జిల్లాల్లోనూ బెట్టింగులు తక్కువేం కాదు. ఐపీఎల్ బెట్టింగుల కంటే జోరుగా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల సందర్భంగా జోరుగా పొలిటికల్ బెట్టింగులు జరిగాయి. పిఠాపురం, మంగళగిరి, కుప్పం నియోజకవర్గాలకు సంబంధించి పొలిటికల్ బెట్టింగులు …
Read More »రీ-పోలింగ్ రాంబాబు.! ఎందుకీ దుస్థితి.?
అంబటి రాంబాబు.. పరిచయం అక్కర్లేని పేరిది. పేరుకి మంత్రి.! కానీ, ఆ నీటి పారుదల శాఖ తరఫున పెద్దగా మాట్లాడిందీ, పని చేసిందీ ఏమీ లేదు. సంబరాల రాంబాబు అనండీ, ఇంకోటనండీ.. అంబటి రాంబాబు అయితే వార్తల్లో వ్యక్తిగా వున్నారంతే.! సత్తెనపల్లి నియోజకవర్గంలో అంబటి రాంబాబు ఓటమి తప్పదన్న ప్రచారం ఈనాటిది కాదు. అంబటి రాంబాబుని తప్పించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుకున్నారు కూడా. కానీ, తన పరపతి …
Read More »“నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చచ్చిన రోజు”
“నేడు నా పుట్టిన రోజు.. వైసీపీ చచ్చిన రోజు“- అని వైసీపీ రెబల్ ఎంపీ, టీడీపీ నాయకుడు కనుమూరి రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత.. ఆయన మంగళ వారం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి విజయం కాదు.. క్లీన్ స్వీప్ ఖరారైందని చెప్పారు. జూన్ 4వ తేదీన కూటమి విజయ సంబరాలతో పాటు.. వైసీపీ దినకార్యం కూడా జరుగుతుందని తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రజలు నిరంకుశ …
Read More »నామినేషన్ వేసిన మోడీ.. చంద్రబాబు ఏమన్నారంటే!
ప్రధాని నరేంద్ర మోడీ ముచ్చటగా మూడో సారి కూడా వారణాసి నియోజకవర్గం నుంచి తన నామినేషన్ సమర్పించారు. సొంత రాష్ట్రం గుజరాత్ను కాదని.. ఆయన యూపీలోని వారణాసిని 2014లో ఎంచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ నుంచే మూడో సారి పోటీకి రెడీ అయ్యారు. ఐదో దశ ఎన్నికల్లో ఇక్కడ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ …
Read More »ఉండి టాక్: చంద్రబాబు మంత్రి వర్గంలో రఘురామ!
రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. ఏమైనా కావొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి నియోజకవర్గంలోనూ ఇదే చర్చ సాగుతోంది. పోలింగ్ ముగిసిన తర్వాత.. కూటమి అధికారంలోకి వస్తుందన్న టాక్ జోరుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉండి నియోజకవర్గంలో ఆసక్తికర విషయం చర్చగా మారింది. కూటమి గెలిచి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. తన మంత్రివర్గంలో రఘురామ కృష్ణరాజుకు అవకాశం కల్పిస్తారని ఇక్కడ చర్చ సాగుతుండడం గమనార్హం. రఘురామ తరఫున …
Read More »అరవింద్ కేజ్రివాల్ కు బిగ్ రిలీఫ్ !
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు పెద్ద ఊరట లభించింది.. ఢిల్లీ హైకోర్టు తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా కేజ్రీవాల్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలంటూ కోర్టులో దాఖలైన పిటిషన్ను తిరస్కరించింది. కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి వైదొలగాలని అడిగే హక్కు లేదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే జూన్ 5న తిహార్ జైలు నుంచి తిరిగి విడుదలవుతానని అరవింద్ కేజ్రీవాల్ నిన్న వ్యాఖ్యానించిన …
Read More »అక్కడ 20 ఏళ్ల తర్వాత ఓటేశారు !
జార్ఖండ్ రాష్ట్రంలోని సరంద, కొల్హన్ లోని దట్టమైన అడవులు మావోయిస్టుల కంచుకోటలు. మావోల ఆదేశాల మేరకు గత 20 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదు. ఈ సారి అక్కడ నిరంతర అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్లతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లో ఒకరోజు ముందుగానే తీసుకెళ్లారు. దీంతో అక్కడి ప్రజలు ఈ ఎన్నికలలో ఉత్సాహంగా ఓట్లు …
Read More »వైసీపీలో మౌనం.. కూటమి శిబిరంలో జోష్..
ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమరం దాదాపు ముగిసింది. ఈ వార్త రాసే సమయానికి ఇంకా కొన్ని చోట్ల మాత్రమే పోలింగ్ జరుగుతోంది. అయితే.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోలింగ్లో్ రాత్రి 8 గంటల సమయానికి మొత్తం 72 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఇది కొద్దిగా అటు ఇటు మారే అవకాశం ఉంది. అంటే మొత్తంగా 75 శాతానికి చేరే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర …
Read More »రాష్ట్రానికి చరిత్రాత్మక రోజు: చంద్రబాబు
ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఉవ్వెత్తున సాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ఇది చరిత్రాత్మక రోజు అని అభివర్ణించారు. ప్రజల పట్టుదల, నిర్ణయాత్మక శైలి వంటివి పోలింగ్ సమయంలో స్పష్టంగా కనిపిస్తున్నాయని.. ఇవి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరిన క్యూలలో ఎంతో ఓపికగా వేచి ఉన్నారని.. తెలిపారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆయా …
Read More »ఏపీలో అశాంతి రేపిన ప్రశాంత ఎన్నికలు!
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు(అసెంబ్లీ+పార్లమెంటు) ప్రశాంతంగా జరిగాయని ఎన్నికలు సంఘం చెబుతోంది. అయితే.. ప్రశాంతత కొన్ని నియోజకవర్గాలకు.. జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. కొన్ని జిల్లాల్లో మాత్రం అశాంతి రేపింది. ఈవీఎంల ధ్వంసం నుంచి కార్లను తగల బెట్టడం.. నాయకులపైనా.. పోలింగ్ ఏజెంట్లపైనా కూడా దాడులు చేయడం.. కర్రలు, కత్తులు ఇతరత్రా ఆయుధాలను ప్రయోగించడం వంటివి ఏపీ ఎన్నికల్లో కనిపించింది. గుంటూరు జిల్లా పల్నాడులోని నాలుగు నియోజకవర్గాలు, అనంతపురం జిల్లా తాడిపత్రి, …
Read More »ఎమ్మెల్యే-చెంపదెబ్బ.. నేషనల్ ట్రెండింగ్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలు చోట్ల అధికార వైఎస్సార్ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడ్డ ఉదంతాలు మీడియాలో రిపోర్ట్ అవుతున్నాయి. ఐతే ఒక ఉదంతం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. సుధాకర్ అనే ఓటరు మీద చేయి చేసుకోగా.. అతను తిరిగి ఎమ్మెల్యేను చెంపదెబ్బ కొట్టడం హాట్ టాపిక్గా మారింది. ఎమ్మెల్యే అనుచరులు వెంటనే ఆ వ్యక్తిని చితకబాదినా.. ఎమ్మెల్యేను ఓటరు …
Read More »జైలుకు వెళ్లకుండా మీరే నన్ను కాపాడాలి: కేజ్రీవాల్
కీలకమైన నాలుగోదశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవా ల్.. సంచలన ప్రకటన చేశారు. “పోలింగ్ సమయంలో ప్రచారం చేసుకునేందుకు నేను జైలు నుంచి బయటకు వచ్చాను. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత..జూన్ 1న నేను మళ్లీజైలుకు వెళ్లాలి. నేను జైలుకు వెళ్లకుండా ఉండాలంటే.. మీరే నన్ను కాపాడాలి“ అని ఆయన పిలుపునిచ్చారు. ఐదో దశలో ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఏడు పార్లమెంటు …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates