Political News

పొత్తు కుదిరితే ఫ‌స్ట్ జ‌రిగేది ఇదేనా? త‌మ్ముళ్ల మాట‌

బీజేపీతో పొత్తు దాదాపు ఒక కొలిక్కి వ‌చ్చేసింది. ఇక అధికారిక ప్ర‌క‌ట‌నే త‌రువాయి. సీట్ల పంప‌కాల వ్య‌వ‌హారంపైనే చిక్కు ముడి ఏర్ప‌డ‌డంతో గ‌త మూడు రోజులుగాటీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌లు ఢిల్లీలో ఉండి.. పొత్తుల‌పై ప‌లు ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇది ఎలా ఉన్నా.. బీజేపీతో క‌నుక పొత్తు క‌న్ఫ‌ర్మ్ అయితే.. చంద్ర‌బాబు కానీ, ప‌వ‌న్ కానీ.. ఫ‌స్ట్ చేసే డిమాండ్లు ఏమిటి? అనేది ఆస‌క్తిగా మారింది. …

Read More »

పొత్తుకు సై.. బీజేపీ అధికారిక ప్ర‌క‌ట‌న‌..

ఏపీలో టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షంతో క‌లిసి ముందుకు సాగేందుకు సిద్ధ‌మ‌య్యామ‌ని బీజేపీ ప్ర‌క‌టించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల అయింది. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జాయింట్ ప్రెస్ స్టేట్ మెంట్ రూపంలో ఈ ప్రకటన విడుదల చేశారు. పదేళ్లుగా దేశ అభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్న ప్రధాని మోడీ నేతృత్వంలో కలిసి పని చేందుకు టీడీపీ, జన‌సేన ముందుకు …

Read More »

  పవన్ రెండు చోట్ల పోటీ.. ట్విస్టేంటంటే?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మిత్ర పక్షాల మధ్య సీట్ల పంపకం ఒక కొలిక్కి వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక్కడ మొత్తంలో అతి పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేయబోతున్నాడన్న విషయమే. ఐతే గత ఎన్నికల్లో కూడా జనసేనాని రెండు చోట్ల పోటీ చేశాడు. ఓడిపోయాడు. ఈసారి కూడా రెండు సీట్లలో పోటీ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. పొత్తులో సీట్ల సర్దుబాటు …

Read More »

ఆమంచి బ్రదర్స్.. ఒక్కొక్క‌రిది ఒక్కో బాధ‌!

ఉమ్మ‌డి ప్ర‌కాశంలో బ‌ల‌మైన నేత‌లుగా ఉన్న ఆమంచి సోద‌రుల రాజ‌కీయం టికెట్ల చుట్టూ తిరుగుతోంది. చీరాల నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఆమంచి స్వాములు తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన పార్టీకి రాజీనామా చేయలేదు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఆమంచి తెలిపారు. చీరాల ఇంచార్జ్ గా మాత్రమే రాజీనామా చేశానని జనసేన రాష్ట్ర కార్యదర్శిగా మాత్రం కొనసాగుతానని ప్రకటన చేశారు. ఆమంచి రాజీనామాకు కారణం అసంతృప్తి కాదని.. …

Read More »

ప్రతిక్షణం జాగ్రత పడుతున్న చంద్రబాబు

ఔను.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఏమాత్రం ఖాళీ దొరికినా వెంట‌నే అలెర్ట్ అయిపోతున్నారు. క్షేత్ర‌స్థాయిలో నాయ‌కుల‌కు ఫోన్లు చేస్తున్నారు. క‌లివిడిగా ఉండండి.. క‌లిసి ప‌నిచేయండి.. అని చెబుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబు బీజేపీతో మిత్ర‌ప‌క్షం, టీడీపీ-జ‌న‌సేన పొత్తుల‌పై చ‌ర్చిస్తున్నారు. ఇవి ఒక‌ర‌కంగా ఇబ్బందిగా ఉన్నాయి. ఇంత బిజీలోనూ ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంట‌నే క్షేత్ర‌స్థాయి నాయ‌కుల‌కు పోన్లు చేస్తున్నారు. క‌లిసి మెలిసి ప‌నిచేయాల‌ని చెబుతున్నారు. తాజాగా ఆయ‌న …

Read More »

వైసీపీ 11వ జాబితా.. రాపాక‌కు ఎంపీ సీటు

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్న సీఎం జగన్.. వివిధ సర్వేల ఆధారంగా నేతలకు టికెట్లు ఖరారు చేస్తున్నారు. కొంతమంది సిట్టింగ్‌లకు టికెట్లు నిరాకరిస్తుండగా.. వారి నియోజకవర్గాల్లో వేరేవారిని ఇంచార్జ్‌లుగా నియమిస్తున్నారు. ఇక మరింతకొంతమంది ఎమ్మెల్యేలను వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మారుస్తూ 10 జాబితాలు విడుదల చేయగా.. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక‌ 11వ జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఇందులో మూడు …

Read More »

రేవంత్ గేం.. ఎలక్షన్స్ ముందా తరువాతా?

అధికారంలో ఉన్నపుడు కేసీయార్ ప్రతిపక్షాలపైకి కేసీయార్ ప్రయోగించిన అస్త్రాన్నే రేవంత్ రెడ్డి ప్రయోగించబోతున్నారు. అదేమిటంటే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవటం. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో ఎంతమందిని వీలైతే అంతమందిని లాగేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. టార్గెట్ ప్రకారం ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరుతారనే నమ్మకం కుదరగానే బీఆర్ఎస్ఎల్పీలో చీలిక తేవాలని ప్లాన్ చేశారట. తక్కువలో తక్కువ 12-15 మంది ఎంఎల్ఏలు హస్తం గూటికి రావడం ఖాయమైతే అప్పుడు గేమ్ …

Read More »

ఓట‌మిని అంగీక‌రించిన కొడాలి.. నెటిజ‌న్ల కామెంట్స్‌

kodali

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై నెటిజ‌న్ల ట్రోల్స్ అదిరిపోతున్నాయి. ఆన్ దిరికార్డ్‌, ఆఫ్ దిరికార్డు గా వైసీపీ నాయ‌కులు కూడా ఆయ‌న తాజాగా చేసిన వ్యాఖ్య‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. తాజ‌గా కొడాలి నాని.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. రానున్న ఎన్నికలే తనకి చివరివి అంటూ ఆయన వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఒక మీడియా …

Read More »

టీడీపీ ఫుల్ కాన్ఫిడెన్స్ – అమ్మాయలకు ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్

వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన పార్టీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గానే ‘క‌ల‌ల‌కు రెక్క‌లు’ అనే కొత్త ప‌థ‌కాన్ని తీసుకువ‌స్తామ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి హామీ ఇచ్చారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వాన్ని పుర‌స్కరించుకుని.. యువ‌త‌ల‌తో ఆమె భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఈ ప‌థ‌కానికి సంబంధించిన బ్రోచ‌ర్‌ను ఆమె స్వ‌యంగా ఆవిష్కరించారు. త‌మ ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌గానే ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తామ‌ని ఆమె చెప్పారు. చంద్ర‌బాబు అరెస్టును జీర్ణించుకోలేక …

Read More »

మోడీ తిరిగి ఆమె పాదాలకు నమస్కరించారు

రాజ‌కీయంగా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకునే నిర్ణ‌యాలు.. ఇచ్చే ఆదేశాలు.. చేసే మేళ్ల‌ను త‌ప్పుబ‌ట్టేవారు.. చాలా మంది ఉన్నారు. అయితే.. వ్య‌క్తిగ‌తం విష‌యానికి వ‌స్తే మాత్రం మోడీ ఒకింత ఆద‌ర్శంగానే ఉంటారు. ఈ విష‌యం అనేక సంద‌ర్భాల్లో నిరూపిత మైంది. ఆయ‌న ఎవ‌రితోనూ త‌న కాళ్ల‌కు మొక్కించుకోరు. ఇది చాలా సంద‌ర్భాల్లో క‌నిపించింది. పార్టీ నేత‌ల్లో చోటా వారు చాలా మంది ప్ర‌ధాని మోడీకి పాద‌ న‌మ‌స్కారం చేసేందుకు ఉత్సాహ …

Read More »

బీజేపీ సీట్లు- చంద్రబాబు నిర్ణయం

టీడీపీ – జనసేన – బీజేపీ పొత్తు వేళ టీడీపీ సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా రెండు కీల‌క నియోజకవర్గాలకు ఇంఛార్జీలను ఖరారు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గానికి హర్షిణి విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్(క‌మ్మ సామాజిక వ‌ర్గం), క‌డ‌ప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇంఛార్జీలుగా నియమించారు. మరోవైపు, టీడీపీ ఎన్డీఏలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. దీంతో 2014 సీన్ …

Read More »

4 స్థానాల్లో ప్ర‌క‌ట‌న..రెడ్ల‌కే పెద్ద‌పీట‌

తెలంగాణలోని పార్ల‌మెంటు స్థానాల‌కు కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. మొత్తం 17 స్థానాలు ఉండ‌గా.. తాజాగా విడుద‌ల చేసిన జాబితాలో న‌లుగురికి మాత్ర‌మే సీట్లు ఎనౌన్స్ చేసింది. వీటిలో రెడ్ల‌కే పెద్ద‌పీట వేయ‌డం గ‌మ‌నార్హం. రాబోయే లోక్ సభ ఎన్నికలకు 36 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ను ఏఐసీసీ ప్రకటించింది. దీనిలో తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను.. 4 స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. …

Read More »