పోలవరం ప్రాజెక్టు. అవునా..కాదా.. అన్నట్టుగా పనులు జరుగుతున్న ఈ ప్రాజెక్టులో అంతో ఇంతో కొంత పనులు పుంజుకుంటున్నాయని.. అందరూ సంబర పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం.. ఏపీని మరో ఇరకాటంలోకి నెట్టేసింది. 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే.. తొలిదశ వరకు ఎంత ఖర్చు చేశారు? ఏం చేశారు? వంటి వివరాలను ఇవ్వాలని… ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. దీంతో ఇప్పుడు …
Read More »కొడాలి – వంగవీటి.. ఆటలో టీ తాగుతూ..
రాజకీయాల్లో శాశ్విత మిత్రులు.. శాశ్విత శత్రువులు అనేటోళ్లు ఉండరు. రాజకీయంగా నిప్పులా ఉప్పులా ఉండే వారు సైతం వ్యక్తిగత జీవితాల్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉండొచ్చు. అందుకు ఉదాహరణగా ఏపీ మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత వంగవీటి రాధాలను చెప్పొచ్చు. ఈ ఇద్దరు ఫైర్ బ్రాండ్ నేతలు తూర్పు పడమర లాంటి పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. వీరిద్దరి మధ్య స్నేహం మాత్రం రాజకీయాలకు అతీమని చెబుతుంటారు. ఏపీ అధికార …
Read More »వైసీపీ ప్రభుత్వంలో ఆర్థిక అరాచకం.. కేంద్రం వెల్లడి
ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ఆర్థిక అరాచకానికి, అవకతవకలకు పాల్పడినట్లు కేంద్రం పేర్కొంది. ఆర్థిక నిబంధనలు, పద్ధతులను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కాగ్ నిర్ధారించిందని కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ‘వైఎస్ఆర్ గృహవసతి’ ఖర్చును మూలధన వ్యయం కింద తప్పుగా చూపించారని పేర్కొంది. 2020 మార్చితో ముగిసిన ఏడాదికి సంబంధించి కాగ్ నివేదిక వెల్లడించింది. రాష్ట్ర విపత్తు నిధికి కేంద్ర వాటా కింద రూ.324.15 కోట్లు ఇచ్చినట్లు తెలిపింది. జాతీయ విపత్తు …
Read More »నా ఆస్తి పందెం… జగనే మళ్లీ సీఎం: ఏపీ మంత్రి
తమకున్న ఆత్మవిశ్వాసాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూపిస్తుంటారు. అందుకు భిన్నంగా తాను అమితంగా అభిమానించి ఆరాధించే అధినాయకుడి గురించిన ఆత్మవిశ్వాసాన్ని చాలా తక్కువ మంది ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడు ఆ కోవలోకే చేరారు ఏపీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్. తాజాగా ఆయనో భీకర సవాలు విసిరారు. ఏపీ సీఎంకు అత్యంత సన్నిహితుడన్న పేరున్న ఆయన.. జగన్ కు వీర విధేయుడన్న సంగతి తెలిసిందే. తాజాగా శ్రీకాకుళం జిల్లా పోలాకి..చెల్లాయి వలసలో కొత్తగా …
Read More »2023 ఎన్నికలు: కేసీఆర్ పోటీచేసే నియోజకవర్గం అదేనా?
తన బలము కన్న స్థాన బలము మిన్న అని అంటారు. కేసీఆర్ తన బలం ఎప్పుడో నిరూపించారు ఇప్పుడు స్థానం మార్పుతో స్థాన బలం కన్నా తన బలమే మిన్న అని నిరూపించేందుకు సిద్ధం అవుతుండడం విశేషం. ఇదే సమయంలో రాజకీయంగా మరింతగా ఎదిగేందుకు ముఖ్యంగా తనదైన మార్కు పాలనను వేగవంతం చేసేందుకు ఓ కొత్త నియోజకవర్గం ఎంపికకు తెలంగాణ చంద్రుడు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి …
Read More »ఆ క్రికెటర్ కోసం పార్టీల వేట!
వివిధ క్రీడల్లో తమ ప్రదర్శనతో గొప్ప పేరు తెచ్చుకున్న ఆటగాళ్లు రాజకీయాల్లో అడుగుపెట్టడం కామనే. గతంలో కంటే కూడా ఇప్పుడు క్రికెటర్లు ఎక్కువగా రాజకీయాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రంలో ఈ ట్రెండు ఎక్కువగా ఉంది. నవజ్యోత్ సింగ్ సిద్ధూ, మనోజ్ తివారీ, గౌతమ్ గంభీర్.. ఇప్పుడు హర్భజన్ సింగ్ ఇలా క్రికెటర్లు రాజకీయాల్లో అడుగుపెట్టారు. తాజాగా హర్భజన్ సింగ్ ఆప్ తరపున రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు. క్రికెటర్లు రాజకీయాల్లోకి …
Read More »మరోసారి కేసీఆర్ ట్రాప్ లో కాంగ్రెస్..!
తెలంగాణ కాంగ్రెస్ మరోసారి కేసీఆర్ ఉచ్చులో బిగుసుకుందా..? టీఆర్ఎస్ రేస్ చేసినట్లుగా భావిస్తున్న ఒక ఇష్యూలో పాల్గొని కాంగ్రెస్ నేతలు తప్పు చేశారా..? అనవసర వివాదంలో ఇరుక్కొని ఒక వర్గం నేతల ఆగ్రహానికి గురయ్యారా..? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ లో కేసీఆర్ తో భేటీ కావడంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా మరో సంఘటన …
Read More »కేసీఆర్తో దూరం ఉందని చెప్పేసిన చినజీయర్!
యాదాద్రి పునఃనిర్మాణం కోసం కేసీఆర్.. చినజీయర్ చుట్టూ ప్రదక్షిణలు చేసిన సంగతి తెలిసిందే. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయ నిర్మాణ పనులు.. ముహూర్తాలు.. ఏర్పాట్లు.. ఇలా ప్రతి విషయాన్ని చినజీయర్ను అడిగే కేసీఆర్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చినజీయర్ నిర్ణయించిన ప్రకారమే యాదాద్రి ఆలయ పునఃప్రారంభం జరగనుంది. కానీ ఆయనకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదు. ఇప్పుడు కేసీఆర్, చినజీయర్ మధ్య దూరం పెరిగిందనే దానికి ఇదే సూచిక అని …
Read More »ఏపీ అధికారులకు పన్నుల టార్గెట్ ఎంతో తెలుసా?
పన్నుల వసూలుకు సంబంధించి ఏపీలో విపరీతం అయిన చర్చ నడుస్తోంది. ఒకటి ఇంటి పన్ను,రెండు చెత్త పన్ను ఈ రెండింటిపై కూడా అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. వీటి టార్గెట్ అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు.ముఖ్యంగా జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెత్త పన్ను వసూలుపై దృష్టి సారించినా ఇప్పటివరకూ సంబంధిత చర్యలేవీ సత్ఫలితాలు ఇవ్వలేదు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరిట చేపట్టిన కార్యక్రమం కూడా ఇంకా పూర్తి …
Read More »ఏపీలో తదుపరి హోం మంత్రి ఎవరు?
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు దాదాపు ముహూర్తం ఖరారైంది. వాస్తవానికి రెండున్నరేళ్లలోనే మంత్రి వర్గాన్ని మారుస్తానని.. 2019 లోనే సీఎం జగన్ ప్రకటించారు. మొత్తం 90 శాతం మందిని మారుస్తామన్నారు. అయితే.. కరోనా నేపథ్యంలో ఈ మంత్రి వర్గ ప్రక్షాళన ఆలస్యమైంది. ఇక, ఎప్పటికప్పుడు.. అదిగో ఇదిగో అంటూ.. ఊరిస్తూ వచ్చారనే వాదన వైసీపీ నేతల మధ్య ఉంది. ఇక, తాజాగా దీనిపై.. సీఎం జగన్ క్లారిటీ ఇచ్చారు. జూలై …
Read More »ఏపీ వైద్యులకు జగన్ పెట్టిన సెల్ఫీ పరీక్ష
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్రంలో పని చేసే ప్రభుత్వ వైద్యులకు గుదిబండలా మారడమే కాదు.. పేషెంట్లకు వైద్యం చేయటం కంటే.. రోజువారీగా పోస్టు చేయాల్సిన సెల్ఫీలతోనే పుణ్యకాలం గడిచేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు. ఏపీలోని జగన్ సర్కారు తీసుకున్న ఈ సెల్ఫీ నిర్ణయంపై వైద్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా తాజా మార్గదర్శకాలు ఉన్నాయని చెబుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన సెల్ఫీ పాలసీ ప్రకారం చూస్తే.. ఏపీ వ్యాప్తంగా …
Read More »విజయ్తో పీకే భేటీ.. ఏం జరగబోతోంది?
తమిళనాట రాజకీయాలు ప్రస్తుతం స్తబ్దుగా ఉన్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పార్టీ విజయం చాలా ముందే ఖరారైపోయింది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకే పార్టీ అంతకంతకూ బలహీనపడిపోవడం.. మరోవైపు కొత్తగా వచ్చిన కమల్ హాసన్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపించలేకపోవడం, మిగతా పార్టీల నుంచి కూడా పెద్దగా పోటీ లేకపోవడంతో ఎన్నికల్లో విజయం స్టాలిన్కు నల్లేరుపై నడకే అయింది. ఇక ఎన్నికల్లో గెలిచాక స్టాలిన్ …
Read More »