Political News

చేతిలో రూ.20 వేలుతో పిఠాపురంలో నామినేష‌న్‌.. !

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బ‌రిలో ఉన్న తూర్పుగోదావ‌రి జిల్లాలోని పిఠాపురంలో ఆస‌క్తికర ప‌రిణామం చోటు చేసుకుంది. ఇక్కడ నుంచి మొత్తం 35 మంది నామినేష‌న్లు వేశారు. వీరిలో వైసీపీ అభ్య‌ర్థి వంగా గీతా విశ్వ‌నాథ్ రెండు సెట్లు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్‌.. నాలుగు సెట్ల నామినేష‌న్లు వేశారు. ఇక‌, మిగిలిన వారంతా చిన్న చిత‌కా పార్టీల‌కు చెందిన వారు కాగా.. ఇత‌రులు ఇండిపెండెంట్లు. అయితే.. వీరిలోనూ ఒక‌రు …

Read More »

రాయచోటి : గడికోట బద్దలయ్యేనా ?!

రాయచోటి. పాత కడప జిల్లా, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కేంద్రం అయిన ఈ నియోజకవర్గం హాట్ సీట్ అనే చెప్పాలి. కాంగ్రెస్ కు కంచుకోట అయిన ఈ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తొలిసారి 2009లో కాంగ్రెస్ తరపున, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున 2012, 2014, 2019లలో ఎన్నికవుతూ వస్తున్నాడు. రాయచోటి అంటే గడికోట, గడికోట అంటే రాయచోటి అన్నట్లు ఈ స్థానాన్ని పటిష్టం …

Read More »

జగన్ గేరు మార్చాడు

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మ‌రో యాత్ర‌కు రెడీ అవుతున్నారు. అదే.. ‘విజ‌య‌యాత్ర‌’. ఇదేదో ఎన్నిక‌ల పోలింగ్ అయిపోయి.. రిజ‌ల్ట్ కూడా వ‌చ్చేసిన త‌ర్వాత‌.. తీరిగ్గా జూన్ 5న ప్రారంభిస్తార‌ని అనుకుంటున్నారేమో.. కాదు.. కాదు. ఈ నెల 27 నుంచి ఆయ‌న విజ‌య‌యాత్ర‌కు రెడీ అవుతున్నారు. అది కూడా సుడిగాలి ప‌ర్య‌ట‌న‌ల‌కు ఆయ‌న సిద్ధ‌మ‌వుతున్నారు. వ‌చ్చే ఎన్నిక ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థుల ప‌క్షాన‌.. సీఎం జ‌గ‌న్ ఈ విజ‌య‌యాత్ర …

Read More »

ఒక మాజీ సీఎం తరఫున మరో మాజీ సీఎం ప్రచారం

ప్ర‌స్తుతం ఏపీలో జ‌రుగుతున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అనేక చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని నాయ‌కులు చేతులు క‌లుపుతున్నారు. ఒక‌రంటే.. ఒక‌రు నిప్పులు చెరిగే నేత‌లు.. కౌగిలించుకుని.. ఎన్నిక‌ల పోరులో ప్ర‌త్యేక‌త చాటుతున్నారు. ఇలాంటి వారిలో ఇప్పుడు.. మాజీ ముఖ్య‌మంత్రులు.. నారా చంద్ర‌బాబు.. న‌ల్లారి కిర‌ణ్‌లు మ‌రింత ప్ర‌త్యేకంగా క‌నిపిస్తున్నారు. ఇద్ద‌రూ కూడా ఒకే జిల్లా చిత్తూరుకు చెందిన వారు. జిల్లా ఒకటే అయినా.. పార్టీలు …

Read More »

జ‌గ‌న్ బ్యాండేజ్‌పై సునీత పంచ్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌గా. వైఎస్ కుటుంబంలో తీవ్ర స్థాయిలో ప‌ర‌స్ప‌రం మాట‌ల దాడి జ‌రుగుతోంది. వైఎస్ జ‌గ‌న్, అవినాష్ రెడ్డి ఓ వైపు ఉంటే… మ‌రోవైపు ష‌ర్మిళ‌, సునీత నిలిచారు. వైఎస్ వివేకా హ‌త్య విష‌యంలో ఒక‌రి మీద ఒక‌రు తీవ్రంగా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. పులివెందుల‌లో జ‌రిగిన స‌భ‌లో ష‌ర్మిళ‌, సునీత‌ల మీద జ‌గ‌న్ ఎలా విరుచుకుప‌డ్డాడో తెలిసిందే. ఆ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా …

Read More »

ప‌ల‌చ‌నైపోతాం.. చుల‌క‌నైపోతాం.. కేటీఆర్‌లో ఎంత మార్పు!

తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న‌ప్పుడు ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ జోరు ప్ర‌దర్శించారు. విదేశీ ప‌ర్య‌ట‌న‌లు, కార్పొరేట్ సంస్థ‌ల‌తో మీటింగ్‌ల‌తో బిజీగా ఉండేవారు. అలాగే బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గానూ పార్టీ కార్య‌క్ర‌మాల్లో యాక్టివ్‌గా ఉండేవారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల విమ‌ర్శ‌ల‌కు, ఆరోప‌ణ‌ల‌కు త‌న‌దైన స్టైల్లో దూకుడుగా రిప్లే ఇచ్చేవారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండ‌దు క‌దా. రాజ‌కీయాల్లో ఓడ‌లు బ‌డ్ల‌వ‌డం కామ‌నే. ఇప్పుడు తెలంగాణ‌లో బీఆర్ఎస్ అధికారంలో లేదు. ప్ర‌తిప‌క్షంలో …

Read More »

పిఠాపురంలో ఇంకో ఇద్దరు పవన్ కళ్యాణ్‌లు?

రాజకీయంగా తనకు ప్రధాన ప్రత్యర్థి నారా చంద్రబాబు నాయుడే అయినప్పటికీ.. వైఎస్ జగన్ దృష్టి ఎక్కువగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీదే ఉంటుందన్నది వాస్తవం. 2014లో విజయం ఖాయమనుకున్న తనకు ఓటమి ఎదురవడానికి బాబుకు పవన్ ఇచ్చిన మద్దతే కారణమని జగన్ భావిస్తారు. అందుకే పవన్‌ను విమర్శినంత దారుణంగా చంద్రబాబును కూడా టార్గెట్ చేయరంటే అతిశయోక్తి కాదు. ప్రతి మీటింగ్‌లోనూ దత్త పుత్రుడు అని, ప్యాకేజ్ స్టార్ అని, …

Read More »

జగన్‌కు వివేకా భార్య బహిరంగ లేఖ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై ఇప్పటికే ఆయన తనయురాలు సునీత, ఆయన అన్న కూతురు షర్మిళ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిల మీద ఎలా తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడుతున్నారో తెలిసిందే. దీనికి జగన్, అవినాష్ కూడా గట్టిగానే బదులిస్తున్నారు. కానీ వివేకా హత్య అంశం రోజు రోజుకూ బలమైన రాజకీయ అంశంగా మారుతున్న నేపథ్యంలో వివేకా సతీమణి సౌభాగ్యమ్మ ఇప్పుడు లైన్లోకి వచ్చారు. వివేకా హత్య …

Read More »

జగన్ స్పీచ్‌లో వివేకా రెండో పెళ్లి

గత ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకా హత్య ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. అప్పుడు అది ఎన్నికల అంశంగా మారి.. జగన్ పట్ల సానుభూతికి కారణమైంది. ఐతే ఇప్పుడు కూడా వివేకా హత్య కేసు ఎన్నికల అంశమే. కాకపోతే అప్పుడు జగన్‌కు కలిసొచ్చిన ఆ కేసు.. ఇప్పుడు ఆయనకు ప్రతికూలంగా మారింది. జగన్ సోదరుడైన అవినాష్‌పై …

Read More »

అటు హీరో వెంక‌టేశ్‌కు.. ఇటు పొంగులేటికి వియ్యంకుడు

Ramasahayam Raghurama Reddy

రామస‌హాయం ర‌ఘురాం రెడ్డి.. ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఇది. ఎంతో ఉత్కంఠ నెల‌కొన్న ఖ‌మ్మం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ద‌క్కించుకున్న ర‌ఘురాం రెడ్డి గురించి ఇప్పుడు చ‌ర్చ జోరందుకుంది. మొత్తానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంతం ద‌క్కించుకుని త‌న వియ్యంకుడైన ర‌ఘురాం రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ర‌ఘురాం రెడ్డి కేవ‌లం పొంగులేటికే కాదు అగ్ర సినీ నాయ‌కుడు వెంక‌టేశ్‌కు …

Read More »

ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలా

ఏపీ సీఎం జ‌గ‌న్ తాజాగా పులివెందుల‌లో నిర్వ‌హించిన స‌భ‌లో సొంత చెల్లి.. కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌.. వైఎస్ ష‌ర్మిల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఆమె క‌ట్టుకునే చీర‌ల‌పై ఆయ‌న వ్యాఖ్య‌లు సంధించారు. ప‌సుపు చీర క‌ట్టుకుని.. వైఎస్ శ‌త్రువుల‌కు ఆహ్వానించారంటూ.. కామెంట్లు కురిపించారు. నిజానికి ష‌ర్మిల‌ త‌న కుమారుడు రాజా వివాహాన్ని పుర‌స్క‌రించుకుని ఫిబ్ర‌వ‌రిలో ఆమె ప‌లువురు అగ్ర‌నేత‌ల‌ను వారి ఇళ్ల‌కు వెళ్లి ఆహ్వానించారు. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత …

Read More »

తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు కాంగ్రెస్ రిటర్న్ గిఫ్ట్

క‌రీంన‌గ‌ర్ ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల‌ని భావించిన తీన్మార్ మ‌ల్ల‌న్న అలియాస్ చింత‌పండు న‌వీన్‌కు ఆ టికెట్ ద‌క్క‌క‌పోయినా ఊర‌ట మాత్రం ల‌భించింది. క‌రీంన‌గ‌ర్ టికెట్‌ను ఇవ్వ‌ని కాంగ్రెస్‌.. ఎమ్మెల్సీ అభ్య‌ర్థిగా మాత్రం పోటీ చేసే అవ‌కాశాన్ని తీన్మార్ మ‌ల్ల‌న్న‌కు క‌ల్పించింది. న‌ల్గొండ‌-వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌ల్లో తీన్మార్ మ‌ల్ల‌న్న బ‌రిలో దిగ‌నున్నారు. క‌రీంన‌గ‌ర్ లోక్‌స‌భ స్థానంలో కాంగ్రెస్ సీటు కోసం ప్ర‌వీణ్‌రెడ్డి, వెలిచాల రాజేంద‌ర్‌రావు, తీన్మార్ …

Read More »