దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. పెరుగుతున్న ఎండల కంటే కూడా రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఆ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువగానే ఉంది. ఇక తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక కూడా హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ విజయం కోసం మూడు ప్రధాన పార్టీలు కసరత్తుల్లో మునిగిపోయాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తమ …
Read More »ఆ ఊరు నాయకులకు పుట్టినిల్లు
క్రిష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని బందలాయి చెరువు అనే చిన్న ఊరు ఏపీలో ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో అందరినీ ఆకర్షిస్తున్నది. ఎందుకంటే రాజకీయ చైతన్యానికి చిహ్నంగా ఉన్న ఆ ఊరు నుండి పలువురు రాజకీయ నేతలు తయారయ్యారు. అందుకే దానిని నాయకులకు పుట్టినిల్లు అని చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో మూడు సార్లు ఆవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన సింహాద్రి సత్యనారాయణ ఈ ఊరికి చెందినవారు కావడం విశేషం. మచిలీపట్నం …
Read More »రాజంపేటకు రాంరాం చెప్పినట్లేనా ?!
ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న లోక్ సభ నియోజకవర్గాలలో రాజంపేట ఒకటి. దశాబ్దాలుగా తాతలు, తండ్రుల కాలం నుండి రాజకీయ వైరం ఉన్న రెండు కుటుంబాలకు చెందిన అభ్యర్థులు ఇద్దరూ ఈ సారి ఒకరిని ఒకరు ఢీకొడుతున్న నేపథ్యంలో ఈ ఎన్నిక ఈసారి హాట్ టాపిక్ గా మారింది. ఆ రెండు కుటుంబాల్లో ఒకటి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్కుమార్రెడ్డిది కాగా, మరొకటి మంత్రి పెద్దిరెడ్డి …
Read More »అక్కడ ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్ బాస్ !
ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్. ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు. వరసగా మూడు ఎన్నికలలో అక్కడి ఓటర్లు మూడు పార్టీల నుండి ముగ్గురు ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. ఈ సారి ఎన్నికలలో అక్కడ ఏ పార్టీ జెండా ఎగురుతుందా ? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే విశాఖపట్నం నార్త్ శాసనసభ నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఈ నియోజకవర్గం ఏర్పాటయింది. ఆ ఎన్నికలలో …
Read More »పెమ్మసాని కి చాలా పౌరుషం గురూ
జగన్ .. సంపాదనను నా సంపాదనతో పోల్చవద్దు. ఆయనది అక్రమ సంపాదన అని అంతా(సీబీఐ) అంటున్నారు. నాది అలా కాదు. నేను ఎంతో కష్టపడి సంపాయించుకున్నా. సో.. ఆయనతో నన్ను పోల్చవద్దు అని టీడీపీ ఎన్నారై నాయకుడు, గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో దిగేందుకు.. తనకు మాతృభూమిపై ఉన్న …
Read More »కేసీఆర్ కి AP నుండి కౌంటర్ పడింది
ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మరోసారి జగనే అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు.. విమర్శలు గుప్పించారు. జూన్ 4వ తేదీ తర్వాత.. కేసీఆర్-జగన్ …
Read More »బాబు నిజంగా చాణక్యుడే..
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడిని రాజకీయ దురంధరుడిగా.. చాణక్యుడిగా ఆయన అభిమానులు అభివర్ణిస్తుంటారు. బాబును రాజకీయంగా వ్యతిరేకించేవారు కూడా ఆయన రాజకీయ నైపుణ్యాలను ఆఫ్ ద రికార్డ్ కొనియాడుతుంటారు. చంద్రబాబు ఏమైనా చేయగలడంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూనే ఆయనకు ఎలివేషన్లు ఇస్తుంటారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార వైసీపీకి వ్యతిరేకంగా అందరినీ ఒక తాటికి తీసుకురావడంలో బాబు చాణక్యతను గమనించవచ్చు. ఇలా మూడు ప్రధాన పార్టీలను ఒక చోటికి …
Read More »‘బొత్స.. మన నాన్నను తాగుబోతు అన్నాడు’
“బొత్స.. మా నాన్నను తాగుబోతు అన్నాడు.. జగన్ మరిచిపోయాడా?”- అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. జగన్ ఉన్మాది అన్నారని.. ఉరేయాలని కూడా.. అన్నారని.. ఇవన్నీ.. జగన్కు ఇప్పుడు గుర్తులేవా? అని ప్రశ్నించారు. ఇలాంటి నీచ నేతలను పక్కన పెట్టుకుని.. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులతో పోల్చడానికి జగన్కు సిగ్గుండాలని సొంత అన్నపై షర్మిల విరుచుకుపడ్డారు. బొత్సపై ప్రేమ కారుతుంటే.. …
Read More »ఎట్టకేలకు.. చింతమనేనికే బీ-ఫాం!
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పేరు ఫైర్ బ్రాండ్ నాయకుడు చింతమనేని ప్రభాకర్. దెందులూరు జనరల్ స్తానం నుంచి 2014లో విజయం దక్కించుకున్న ప్రభాకర్.. మాట కు మాట అనేసే టైపు. తర్వాత.. ఏం జరుగుతుంది? అనేది ఎప్పుడూ పట్టించుకోరు. వివాదాలు ఆయన ఇంటి గుమ్మానికి తోరణాలని అంటారు తెలిసిన వారు. ఇక, విభేదాలు.. ఆయన గుమ్మం ముందు తిష్టవేసుకుని కూర్చుంటాయి. ఏదేమైనా.. ప్రజల్లో …
Read More »శత్రువుగా మారినా బీజేపీని వదలనంటోన్న జగన్!
ఈ సారి ఆంధప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా జట్టుకట్టాయి. అధికార వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా సాగుతున్నాయి. టీడీపీ, జనసేన నాయకులతో పాటు బీజేపీ నేతలు కూడా వైసీపీది అరాచక పాలన అంటూ జగన్పై విమర్శలు చేస్తున్నారు. ఇందులో బీజేపీ నేతలు కూడా తగ్గడం లేదు. కానీ జగన్ మాత్రం బీజేపీ శత్రువుగా మారిన సరే ఆ పార్టీని మాత్రం పట్టుకుని వదలడం లేదని టాక్. జగన్తో …
Read More »రేవంత్ ఫస్ట్ ప్రయారిటీ ఆ నియోజకవర్గాలే
ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే విజయం సాధించి చూపాలని పెద్దలు చెబుతుంటారు. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే చేస్తోందనే చెప్పాలి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు గెలిచి అధిష్ఠానానికి బహుమతిగా ఇవ్వాలనే పట్టుదలతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ముఖ్యంగా పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ 14 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సాగుతున్నారు. మిగతా సీనియర్ నాయకులూ తమ …
Read More »నారాయణ ఈ సారి ఫస్ట్ రావాలని!
ఒకటి, రెండు, మూడు.. ఇలా నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు ర్యాంకుల పంట పండిస్తారు. ఇప్పుడు ఇలాగే తాను కూడా పొలిటికల్ ఎగ్జామ్లో ఫస్ట్ రావాలని నారాయణ విద్యాసంస్థల అధినేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గంలో ఓడిన నారాయణ.. ఈ సారి మాత్రం టీడీపీ తరపున జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో సాగిపోతున్నారు. 2014 ఎన్నికల్లో నారాయణ …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates