Political News

కిలో బంగాళదుంపలు 3 వేల రూపాయలట

అమెరికా నిష్క్రమణ, తాలిబన్ల దురాక్రమణ తర్వాత ఆప్ఘనిస్ధాన్లోని ప్రజల పరిస్థితి ఎలాగుందో తెలుసా ? జనాల బతుకులు దుర్భరమైయాయి. దేశంలోని కోట్లాది మంది ప్రజలు మూడు పూటల కడుపునిండా తిండి తిని ఎన్నో రోజులైందట. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల ఆకలిని తీర్చటానికి యజమానులు, ఇంటి పెద్దలు ఇంట్లోని విలువైన వస్తువులను అమ్మేసుకుంటున్నారు. తమ వస్తువులకు ఎంత ధర వస్తే అంతే చాలన్న ఆత్రంతా ఇంట్లోని వస్తువులన్నింటినీ అమ్మకానికి పెట్టేస్తున్నారు. …

Read More »

పవన్‌కు జనం మూడ్ పట్టట్లేదా?

జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు కొన్నిసార్లు ఆ పార్టీ కార్యకర్తలకు, ఆయన అభిమానులకే అంతుబట్టని విధంగా ఉంటుంది. జనాల మూడ్ ఏంటో అర్థం చేసుకోకుండా ఆయన వివిధ అంశాలపై స్పందించే తీరు ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఆయన వేసిన ‘భజన’ ట్వీట్లు జనసేన వాళ్లకే రుచించలేదు. చాలామంది ట్విట్టర్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. మోడీని పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు …

Read More »

ఏపీలో టెన్ష‌న్‌: ప‌రిష‌త్ ఫైట్‌.. ఎవ‌రికి ప్ల‌స్‌.. ఎవ‌రికి మైన‌స్‌?

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం మ‌రోసారి రాజుకుంది. వాస్త‌వానికి ఇప్ప‌టికే అధికార పార్టీ వైసీపీ వ‌ర్సెస్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీకి మ‌ధ్య భారీ ఎత్తున ఫైట్ జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీనికి మ‌రింత కొన‌సాగింపుగా.. ఇప్పుడు ప‌రిష‌త్ వేడి రాజుకుంది. మ‌రో 24 గంట‌ల్లో రాష్ట్రంలో జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. ప‌లితంపై తీవ్ర ఉత్కంఠ నెల‌కొన్న ద‌రిమిలా.. గెలుపు మీదా.. మాదా.. …

Read More »

చిరు, నాగ్ వల్లే ఈ నిర్ణయం.. రోజా క్లారిటీ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ లో ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లను అమ్మాలనే నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నిర్ణయమపై మిశ్రమ స్పందన వస్తోంది. కాగా.. తాజాగా.. ఈ విషయం పై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే …

Read More »

పెట్రోలుపై జీఎస్టీ… ఆశ దోశ అప్పడం

అంతకంతకూ పెరిగిపోతున్న పెట్రోల్.. డీజిల్ ధరలకు కాస్త కళ్లాలు వేసేందుకు వీలుగా.. వీటిని జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోందని.. అలాంటి పరిస్థితి ఉంటుందన్న అంచనాలతో ఈ మధ్యన పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. వెనుకా ముందు చూసుకోకుకండా బాదేస్తున్న పన్నుతో.. పెద్ద ఎత్తున ఆదాయం ప్రభుత్వానికి సమకూరుతున్న వేళ.. వాటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే.. ప్రభుత్వాలకు జరిగే ఆర్థిక నష్టం భారీగా ఉంటుందన్న వాదన బలంగా వినిపించింది. ఇందుకు …

Read More »

అమిత్ షా గురి తప్పిందా ?

నిర్మల్ బహిరంగ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాటలు వింటే అందరికీ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. అసలు అమిత్ నిర్మల్ బహిరంగ సభలో ఎందుకు పాల్గొన్నారు ? ఎవరిని టార్గెట్ చేయడానికి వచ్చారు ? ఎవరిని టార్గెట్ చేశారు ? అనేది జనాలకు అర్థం కావట్లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది తామే అని ఒకటికి పదిసార్లు గట్టి గట్టిగా అరిచి ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి ఆలయం …

Read More »

8 నెలలకే చీఫ్ జస్టిస్ బదిలి

ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు తీసుకున్న ఏకే గోస్వామిని 8 నెలలకే బదిలీ చేస్తున్నారు. మామూలుగా ఇలా జరగదు. ఎందుకంటే  చీఫ్ జస్టిస్ గా నియమితులైన వ్యక్తి సీటులో సెటిల్ అవటానికే కనీసం ఆరు మాసాలు పడుతుంది. తాను బాధ్యతలు స్వీకరించేనాటికి హైకోర్టులో విచారణ జరుగుతున్న, పెండింగ్ లో ఉన్న వివిధ రకాల కీలకమైన కేసుల గురించి తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. తాను విచారించాల్సిన …

Read More »

దళితబంధు లబ్దిదారులకు షాక్?

ఎంతో ఆర్భాటంగా ప్రకటనలు చేసి, ప్రచారం చేస్తున్న దళితబంధు లబ్దిదారులకు కేసీయార్ ప్రభుత్వం పెద్ద షాకిస్తోంది. దళితబంధు పథకం పెట్టడం ద్వారా రాష్ట్రంలోని దళితులందరినీ ఉద్దరించేస్తున్నట్లు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు అండ్ కో ఒకటే ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారు. పథకంలో భాగంగా ఇప్పటికే కొందరు దళితులను గుర్తించి రు. 10 లక్షలు వాళ్ళు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమచేశామని చెప్పుకుంటున్నారు. అయితే డబ్బులు జమైతే అవుతున్నాయి కానీ …

Read More »

విమోచ‌న దినంపై.. కేసీఆర్‌కు అమిత్ షా.. స‌వాల్‌..!

Amit Shah Corona

కేంద్ర హోం మంత్రి, బీజేపీ కీల‌క నాయ‌కుడు.. అమిత్ షా.. తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ భ‌య‌ప‌డుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.. మ‌జ్లిస్ పార్టీతో అంట‌కాగుతూ.. తెలంగాణ ఉద్య‌మం నాటి వాగ్దానాల‌ను కేసీఆర్ మ‌రిచిపోయార‌ని.. విమోచ‌నం దినం నిర్వ‌హిస్తామ‌ని.. చెప్పి.. ఇప్పుడు పూర్తిగా ప‌క్క‌కు త‌ప్పుకొన్నార‌ని.. దుయ్య‌బ‌ట్టారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మ‌ల్‌లో శుక్ర‌వారం ప‌ర్య‌టించిన అమిత్ షా.. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన బ‌హిరంగ …

Read More »

మమతపై బీజేపీ మైండ్ గేమ్ ?

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని డైరెక్టుగా ఎదుర్కోలేని బీజేపీ అగ్రనేతలు ఆమెపై మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. బెంగాల్లో మూడు నియోజకవర్గాలకు ఉపఎన్నికలను కేంద్ర ఎన్నికల కమీషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మొన్నటి సాధారణ ఎన్నికల్లో నందిగ్రామ్ నుండి పోటీచేసి మమత ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో ఓపోయినా సీఎంగా మమత బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి ఆరుమాసాల్లోగా ఏదో ఒక నియోజకవర్గం నుండి గెలవాల్సిన అవసరం ఇపుడు మమతకు వచ్చింది. ఈ …

Read More »

ఏపీ పాలిటిక్స్ దారెటు?

ఏపీ రాజ‌కీయాలు ఎటు పోతున్నాయి? విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌ల‌కు ప‌రిమితం కావాల్సిన‌.. నాయ‌కులు.. సంచ‌ల‌నాల‌కు.. బ్రేకింగుల‌కు ఇస్తున్న ప్రాధాన్యం.. చివ‌ర‌కు దాడుల‌కు.. దారితీస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌హ‌జంగా ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తారు. ఇది ప్ర జాస్వామ్యంలో వారికి ఉన్న హ‌క్కు. అయితే.. ఈ విమ‌ర్శ‌లు కొన్నాళ్లుగా శృతి మించుతున్నాయి. నిబ‌ద్ధ‌త కొర‌వ‌డిన రాజ‌కీయాల్లో.. ప‌నిచేయ‌డం వ‌ల్ల వ‌చ్చే గుర్తింపును ప‌క్క‌న పెట్టి.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు …

Read More »

చంద్ర‌బాబు ఇంటిపై రాళ్ల దాడి.. ఉద్రిక్త‌త‌.. ఏం జ‌రిగింది?

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్ర‌బాబు ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ దాడిలో టీడీపీ నేత‌లు స‌హా.. మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంక‌న్న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారితీసిన ఈ ఘ‌ట‌న వివ‌రాలు.. ఇవీ.. గురువారం టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు.. మాజీ స్పీక‌ర్‌.. దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద‌రావు వ‌ర్ధంతి జ‌రిగింది. దీనిని పుర‌స్క‌రించుకుని.. ప‌లువురు నాయ‌కులు గుంటూరు జిల్లా న‌కిరిక‌ల్లులో వ‌ర్ధంతి కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మానికి …

Read More »